Chandrababu
-
#Andhra Pradesh
Chandrababu : ఉగాది పర్వదినాన వాలంటీర్లకు చంద్రబాబు తీపి కబురు
తాము అధికారంలోకి వస్తే రూ.5 వేల జీతాన్ని రూ.10 వేలకు పెంచుతామని ప్రకటించారు
Published Date - 05:02 PM, Tue - 9 April 24 -
#Andhra Pradesh
Prashant Kishor : ప్రశాంత్ కిషోర్కి జెడ్ కేటగిరీ భద్రత కావాల్సిందే..!
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. అంతేకాకుండా ఈ లోక్ సభ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగనుంది.
Published Date - 06:46 PM, Mon - 8 April 24 -
#Andhra Pradesh
6 Thousand Pension : దివ్యాంగులకు రూ.6 వేల పింఛను – చంద్రబాబు ప్రకటన
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగులకు రూ.6 వేల పింఛను అందజేస్తామని హామీ ఇచ్చారు
Published Date - 03:02 PM, Mon - 8 April 24 -
#Andhra Pradesh
AP : సిట్ ఆఫీస్ లో చంద్రబాబుకు సంబదించిన కీలక పత్రాలను తగలబెట్టిన సీఐడీ అధికారులు
తాడేపల్లి సిట్ ఆఫీస్ ఆవరణలో పెద్దమొత్తంలో హెరిటేజ్ సంస్థకి సంబంధించి పలు కీలక పత్రాలతో పాటు చంద్రబాబు ఫై అక్రమంగా పెట్టిన పలు కేసులకు సంబదించిన పత్రాలను తగలబెట్టారని
Published Date - 02:39 PM, Mon - 8 April 24 -
#Andhra Pradesh
Election Campaign : ప్రచారంలో దూసుకెళ్తున్న కూటమి అభ్యర్థులు
రాష్ట్రంలో సైకో పాలనకు చరమగీతం పాడాలంటూ ప్రతి ఒక్క ఇంటి గడప తొక్కుతూ..ఐదేళ్ల వైసీపీ పాలన లో రాష్ట్రంలో ఎంతగా నష్టపోయిందో వివరిస్తూ..కూటమి అధికారంలోకి వస్తే జరిగే మంచిని వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు
Published Date - 11:44 AM, Mon - 8 April 24 -
#Andhra Pradesh
CBN & Pawan Campaign : ఉభయ గోదావరి జిల్లాల్లో చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం
ఈ నెల 10, 11 తేదీల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఇరు పార్టీల అధినేతలు ప్రచారం చేయనున్నారు. ఏప్రిల్ 10న తణుకు, నిడదవోలు, 11న పి.గన్నవరం, అమలాపురంలో వీరిద్దరూ ప్రచారం చేయబోతున్నట్లు సమాచారం
Published Date - 10:04 PM, Sun - 7 April 24 -
#Andhra Pradesh
Chandrababu New Style : వైరల్ గా మారిన చంద్రబాబు నయా లుక్..
'బాస్ ఆఫ్ ఏపీ.. ఎవర్ గ్రీన్ హీరో' అంటూ టీడీపీ ఈ వీడియోను ట్వీట్ చేయగా..టీడీపీ శ్రేణులు , అభిమానులు తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు
Published Date - 09:26 PM, Sun - 7 April 24 -
#Andhra Pradesh
Chandrababu: కేశినేని అడ్డాలో నేడు చంద్రబాబు పర్యటన, పెద్ద ఎత్తున జన సమీకరణ
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలో భాగంగా ఆదివారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన సందర్భంగా పామర్రు, ఉయ్యూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు
Published Date - 02:14 PM, Sun - 7 April 24 -
#Andhra Pradesh
Ambati vs Chandrababu: ఎన్నికల తర్వాత బీజేపీలో టీడీపీ విలీనం: అంబటి
నిన్న సత్తెనపల్లి ప్రజాగళం సభలో మంత్రి అంబటి రాంబాబుపై చంద్రబాబు హాట్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. రంకెల రాంబాబు, ఆంబోతు రాంబాబు అంటే ఎద్దేవా చేశారు. మంత్రికి ఎన్ని నదులు, ప్రాజెక్టులు ఉన్నాయో తెలుసా అంటూ విమర్శించారు.
Published Date - 01:35 PM, Sun - 7 April 24 -
#Andhra Pradesh
Pawan with Chandrababu: చంద్రబాబు, పవన్ల ఉమ్మడి రోడ్షోకు భారీ ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీట్ మాములుగా లేదు. అధికార పార్టీ వైసీపీని గద్దె దించేందుకు బీజేపీ, జనసేన, టీడీపీ ఏకమయ్యాయి. ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు వైసీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది.
Published Date - 11:30 AM, Sun - 7 April 24 -
#Andhra Pradesh
Chandrababu: నా ప్రభుత్వంలో ముస్లింలకు పూర్తి భద్రత కల్పిస్తా: చంద్రబాబు
రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం గెలిస్తే ముస్లింలకు పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా పెదకూరపాడులో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు
Published Date - 10:36 AM, Sun - 7 April 24 -
#Andhra Pradesh
Raghu Rama Krishnam Raju : టీడీపీ లో చేరిన రఘురామకృష్ణరాజు
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) సమక్షంలో టీడీపీ (TDP)లో చేరారు
Published Date - 10:09 PM, Fri - 5 April 24 -
#Andhra Pradesh
Chandrababu : నేను శివుడి అవతారం – చంద్రబాబు
రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలని కూటమితో వచ్చానని, ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చంద్రబాబు కోరారు
Published Date - 09:32 PM, Wed - 3 April 24 -
#Andhra Pradesh
Chandrababu: ఎండలు మండుతుంటే.. పెన్షన్ కోసం సచివాలయాలకు రమ్మంటారా ? : చంద్రబాబు
Chandrababu: ఏపీలో వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దనే పెన్షన్లు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) కేంద్ర ఎన్నికల సంఘాని(Central Election Commission)కి లేఖ(letter) రాశారు. తన లేఖ ప్రతిని ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 40 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి వాతావరణంలో వృద్దులను, దివ్యాంగులను… ఇతర పెన్షన్ లబ్దిదారులను 3-4 కిలోమీట్లర్ల దూరంలో ఉన్న గ్రామ/వార్డు సచివాలయాల చుట్టూ తిప్పించుకోవడం మానవత్వం అనిపించుకోదు. అందుకే పింఛన్లను ఇంటి వద్దకే తెచ్చి ఇచ్చే ఏర్పాట్లు… pic.twitter.com/i5uuufd2pY — N Chandrababu […]
Published Date - 01:00 PM, Wed - 3 April 24 -
#Andhra Pradesh
Prajagalam : చంద్రన్న కోసం మండుటెండను సైతం లెక్క చేయట్లే..
మండుటెండను సైతం లెక్క చేయకుండా రాష్ట్ర ప్రజలను బాగుండాలనే సంకల్పంతో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ప్రజాగళం అనే కార్యక్రమం చేపట్టి విజయవంతంగా కొనసాగిస్తున్నారు
Published Date - 09:29 AM, Wed - 3 April 24