Brs
-
#Telangana
Vinod: గురువు కోసమే బ్యారేజీ కొట్టుకుపోయేలా రేవంత్ కుట్రలు: వినోద్
Vinod: బీఆర్ఎస్(brs) సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్(Vinod) సీఎం రేవంత్ రెడ్డి(cm revanth reddy)పై తీవ్ర ఆరోపణలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda barrage)లో మొత్తం 84 పిల్లర్లు ఉంటే కేవలం రెండు, మూడు మాత్రమే కుంగిపోయాయని ఆయన చెప్పారు. కుంగిన పిల్లర్లకు రిపేర్ చేస్తే సరిపోతుందని… అలా చేయకుండా ప్రాజెక్ట్ మొత్తం ప్రమాదంలో ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టు కొట్టుకుపోవాలనే మరమ్మతులు చేయడం లేదని… బ్యారేజీ కొట్టుకుపోతే గోదావరి నదీ జలాలు కింద […]
Published Date - 04:38 PM, Wed - 28 February 24 -
#Telangana
Telangana: కాగ్ రిపోర్టులు పవిత్ర గ్రంథాలు కాదు: కేటీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ నివేదికలోని వ్యాఖ్యలను కాంగ్రెస్ హైలైట్ చేసినందుకు కేటీఆర్ స్పందించారు. జలయజ్ఞం అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అవినీతిని అదే కాగ్ ఎండగట్టిందని అన్నారు.
Published Date - 04:22 PM, Tue - 27 February 24 -
#Telangana
KTR : మార్చి 1 నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమం
KTR: ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ఇవ్వకుండా రైతులను కన్నీళ్లు పెట్టించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్(ktr)మండిపడ్డారు. వందల కిలోమీటర్ల మేర గోదావరి నది ప్రవహిస్తున్నా సరే తెలంగాణ ప్రాంతం గతంలో ఎడారిగా ఉండేదన్నారు. గతంలో జలయజ్ఞం పేరుతో కాంగ్రెస్ సర్కారు చేపట్టిన కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు. ‘జలయజ్ఞం కాదది ధనయజ్ఞం’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ప్రాంతం […]
Published Date - 12:32 PM, Tue - 27 February 24 -
#Telangana
TS : రైతు బంధు స్కీమ్లో 2 కోట్ల స్కామ్ ను బయటపెట్టిన పోలీసులు
ముఖ్యంగా రైతుబంధు (Rythu Bandhu) , రైతు భీమా స్కిం (Rythu Bheema) లలో పెద్ద ఎత్తున దోపిడీ , అవినీతి జరుగుతుందని ప్రభుత్వం చెప్పుకొస్తుంది
Published Date - 02:09 PM, Mon - 26 February 24 -
#Speed News
BJP vs BRS : తెలంగాణలో బీఆర్ఎస్ను మూసేసే యోచనలో బీజేపీ ఉందా..?
బీఆర్ఎస్ పరిస్థితి ఎన్నికలకు ముందు, తర్వాత ఎలా ఉంటుందో చూడవచ్చు. సార్వత్రిక ఎన్నికలకు ముందు, కేంద్రంలో ప్రత్యామ్నాయ శక్తిని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. బీఆర్ఎస్ బీజేపీని, నరేంద్ర మోదీని తీవ్రంగా లక్ష్యంగా చేసుకుంది. జాతీయ రాజకీయాల్లోకి రావడానికి కేసీఆర్ ఇతర రాష్ట్రాల నేతలను కలిశారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి అంతా తలకిందులైంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన ఆ పార్టీ లోక్సభ ఎన్నికల్లో పుంజుకోవాలని భావిస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ […]
Published Date - 09:57 AM, Mon - 26 February 24 -
#Telangana
MLC Kavitha: సీబీఐ విచారణకు కవిత డుమ్మా
సిబిఐ విచారణకు హాజరు కావడానికి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిరాకరించారు. సిఆర్పిసి సెక్షన్ 41 ఎ కింద నోటీసులను ఉపసంహరించుకోవాలని అత్యున్నత దర్యాప్తు సంస్థను కోరారు.
Published Date - 09:35 AM, Mon - 26 February 24 -
#Speed News
Teegala Krishna Reddy : బీఆర్ఎస్కు షాక్.. తీగల కృష్ణారెడ్డి, తీగల అనితారెడ్డి రాజీనామా
Teegala Krishna Reddy : తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది.
Published Date - 06:42 PM, Sun - 25 February 24 -
#Telangana
Telangana: బీఆర్ఎస్-కాంగ్రెస్ తెరవెనుక కుటిల రాజకీయాలు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తుందని బిజెపి సీనియర్ నేత, రాజ్యసభ ఎంపి డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు.
Published Date - 05:21 PM, Sat - 24 February 24 -
#Telangana
Khammam: ఖమ్మం ఎంపీ సీటుపై రాజకీయాలు.. బీఆర్ఎస్ ఖాళీ
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఆరు సెగ్మెంట్లను కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు అదే ఊపుతో ఖమ్మం పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకునేందుకు సిద్ధమైంది. ఖమ్మం ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఆరు స్థానాల్లో గెలుపొందగా
Published Date - 02:55 PM, Sat - 24 February 24 -
#Telangana
Lasya Nanditha : లాస్య పాడె మోసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (BRS MLA Lasya Nanditha)..శుక్రవారం ఉదయం పటాన్చెరూ సమీపంలోని ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదం (Road Acccident)లో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఓఆర్ఆర్పై ఆమె ప్రయాణిస్తున్న కారు (CAR) అదుపుతప్పి రెయిలింగ్ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఘటనా స్థలంలోనే మరణించారు. పోస్టుమార్టం అనంతరం కార్ఖానాలోని నివాసానికి లాస్య నందిత పార్థివదేహాన్ని తీసుకొచ్చారు. సాయంత్రం అంతిమయాత్ర ప్రారంభం కాగా.. మాజీ మంత్రి హరీష్ రావు , […]
Published Date - 07:50 PM, Fri - 23 February 24 -
#Telangana
LS Elections : మహబూబ్నగర్ అభ్యర్థుల్లో ఉత్కంఠ
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నికల ఫీవర్ పట్టుకుంది, మహబూబ్నగర్ జిల్లాలోని రెండు స్థానాల్లో టికెట్ కోసం ప్రతి పార్టీలో ఇద్దరు ముగ్గురు నేతల మధ్య గట్టి పోటీ నెలకొంది. ముఖ్యంగా, అన్ని పార్టీల నాయకులు తమ సిట్టింగ్ సభ్యులను తిరిగి నామినేట్ చేస్తారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలని అన్ని పార్టీల అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రజల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ […]
Published Date - 01:46 PM, Thu - 22 February 24 -
#Telangana
CM Revanth Reddy : పార్లమెంట్లో పట్టు సాధిస్తేనే తెలంగాణ అభివృద్ధి – సీఎం రేవంత్
పార్లమెంట్ (Parliament)లో పట్టు సాధిస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని.. 14 పార్లమెంటు సీట్లు గెలిస్తేనే యుద్ధంలో కాంగ్రెస్ గెలిచినట్లని కోస్గి (Kosgi Public Meeting ) బహిరంగ సభలో సీఎం రేవంత్ (CM Revanth Reddy) పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎత్తుగడలను ప్రజలు తిప్పికొట్టాలని , ఆ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. బుధువారం నారాయణపేట్ జిల్లా కోస్గిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగింది. రూ.4,369 కోట్ల విలువైన పనులను ఆయన […]
Published Date - 08:40 PM, Wed - 21 February 24 -
#Telangana
Telangana: స్కాం బీఆర్ఎస్, తప్పుడు హామీలతో కాంగ్రెస్..
కాంగ్రెస్ బారి నుంచి యూపీని ఎలా గట్టెక్కించిందో కేంద్ర సహకార, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి బీఎల్ వర్మ గుర్తు చేశారు. తెలంగాణలో చేపట్టిన విజయ సంకల్ప యాత్రలో మంత్రి పాల్గొని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ద్వజమెత్తారు
Published Date - 03:33 PM, Wed - 21 February 24 -
#Telangana
BRS ‘Water Fight’ : ‘నీటి పోరు’ యాత్రకు సిద్దమైన బిఆర్ఎస్
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్ (BRS)..ఇక ఇప్పుడు ప్రజల్లో నమ్మకం పెంచుకునే పనిలో పడింది. ప్రత్యేక తెలంగాణ సాధించాడని చెప్పి..కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు పదేళ్ల పాటు పాలించే అవకాశం ఇచ్చారు. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు అధికారం చేతిలో ఉందని చెప్పి..ప్రజలను ఇబ్బంది పెట్టడం , భూములు ఆక్రమించుకోవడం వంటి అక్రమాలకు పాల్పడ్డారు. దీంతో కేసీఆర్ ఫై అభిమానం ఉన్నప్పటికీ , సిట్టింగ్ ఎమ్మెల్యేల ఫై ఆగ్రహం తో బిఆర్ఎస్ ను ఓడించారు ప్రజలు. […]
Published Date - 01:12 PM, Wed - 21 February 24 -
#Telangana
Telangana: మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలించిన NDSA బృందం
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నేతృత్వంలోని నిపుణుల బృందం ఈరోజు రాష్ట్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను ఎన్డిఎస్ఎ అధికారులు పరిశీలించారు.
Published Date - 09:27 AM, Wed - 21 February 24