Two People Died: పండగ పూట విషాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
ఏపీలో పండగ పూట విషాదం నెలకొంది. ఓ కారు అతివేగంగా వచ్చి దేవాలయం గోడను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు స్పాట్ లో దుర్మరణం చెందగా (Two People Died).. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలలోకి వెళ్తే.. కృష్ణా జిల్లా చల్లపల్లిలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది.
- By Gopichand Published Date - 09:25 AM, Sat - 14 January 23
ఏపీలో పండగ పూట విషాదం నెలకొంది. ఓ కారు అతివేగంగా వచ్చి దేవాలయం గోడను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు స్పాట్ లో దుర్మరణం చెందగా (Two People Died).. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలలోకి వెళ్తే.. కృష్ణా జిల్లా చల్లపల్లిలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి దేవాలయం గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
Also Read: Lion: సింహాన్ని గిరగిరా తిప్పేసిన మహిళ.. షాకింగ్ వీడియో వైరల్!
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో మృతిచెందిన వారిని సత్యనారాయణ, గుడి రాజేశ్లుగా గుర్తించారు. అనంతరంపోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Related News
CM Jagan: ప్రముఖ దర్శకుడిని మోసం చేసిన సీఎం జగన్
ఆర్. నారాయణ మూర్తి గతంలో సీఎం జగన్ ని కలిశారు. ఈ భేటీలో సినిమా పరిశ్రమ గురించి మాత్రమే కాకుండా తన ఊరులో నీటి ప్రాజెక్టును ఏర్పాటు చేయాలనీ సీఎం జగన్ కి మొరపెట్టుకున్నారు. సీఎం జగన్ కూడా వెంటనే ఈ ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేశారు.