Krishna District
-
#Andhra Pradesh
2 Fishes – 4 Lakhs : 2 చేపలకు రూ.4 లక్షల ధర.. ఎందుకో తెలుసా ?
2 Fishes - 4 Lakhs : రెండు చేపలను వేలం వేస్తే.. ఏకంగా రూ.4 లక్షలకు అమ్ముడుపోయాయి.
Published Date - 12:02 PM, Sun - 14 April 24 -
#Andhra Pradesh
Chandrababu: కేశినేని అడ్డాలో నేడు చంద్రబాబు పర్యటన, పెద్ద ఎత్తున జన సమీకరణ
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలో భాగంగా ఆదివారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన సందర్భంగా పామర్రు, ఉయ్యూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు
Published Date - 02:14 PM, Sun - 7 April 24 -
#Andhra Pradesh
Vijayawada: కృష్ణా జిల్లా నుంచే నలుగురు మాజీ మంత్రుల పోటీ
మే 13న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణా జిల్లా నుంచి ఒక మంత్రి, నలుగురు మాజీ మంత్రులు బరిలోకి దిగుతున్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
Published Date - 04:36 PM, Sun - 24 March 24 -
#Andhra Pradesh
TDP : టీడీపీకి రెబల్స్ గండం.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో బరిలోకి దిగుతున్న అసంతృప్తి నేతలు
తెలుగుదేశం పార్టీలో నాలుగున్నరేళ్లు కష్టపడి పని చేసిన వారిని అధిష్టానం చాలాచోట్ల పక్కన పెడుతుంది. సామాజిక ఆర్థిక సమీకరణాల్లో భాగంగా వారికి టికెట్లు నిరాకరిస్తుంది. జనసేన టీడీపీ ఉమ్మడి జాబితాలో 99 మంది అభ్యర్థుల పేర్లు బయటికి వచ్చాయి. అయితే రెండవ జాబితాలో చాలా చోట్ల మార్పులు ఉంటాయని అందుకే జాబితా విడుదల కాస్త ఆలస్యమవుతుందని క్యాడర్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే టికెట్ ఆశావాహులు అంతా అధిష్టానం వద్దకు క్యూ కడుతున్నారు. పొత్తులో భాగంగా కీలక నియోజకవర్గాలు […]
Published Date - 08:03 AM, Wed - 6 March 24 -
#Andhra Pradesh
YSRCP : సీఎం జగన్పై పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
వైసీపీలో సొంత పార్టీ ఎమ్మెల్యేల ధిక్కార స్వరం రోజురోజుకి పెరుగిపోతుంది. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలను క్యాంప్ ఆఫీస్కు పిలిచి టికెట్ లేనట్లు ప్రకటిస్తుండటంతో ఎమ్మెల్యేలు అంతా అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారు. ఇందులో ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఎమ్మెల్యేలను దాదాపుగా మారుస్తున్నారు. జగన్ సొంత సామాజికవర్గం వారిని తప్ప మిగిలిన వారిని మారుస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలను మారుస్తున్నట్లు తెలుస్తుంది. జిల్లాలో సీనియర్ నాయకుడు.. మాజీ […]
Published Date - 09:38 AM, Fri - 29 December 23 -
#Andhra Pradesh
Krishna District : కృష్ణాజిల్లాలో భారీగా తగ్గనున్న వరి దిగుబడి.. కారణం ఇదే..?
కృష్ణా జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో వరి దిగుబడి తగ్గుతోంది. జీఓఏపీ సీజన్ అండ్ క్రాప్ కవరేజీ నివేదిక, వ్యవసాయ అధికారుల
Published Date - 05:33 PM, Wed - 8 November 23 -
#Andhra Pradesh
School Bus Accident : ఏపీలో మరో బస్సు ప్రమాదం ..
కృష్ణా జిల్లాలో ఓ పాఠశాల బస్సు పంట కాలువలో బోల్తా పడింది. స్టీరింగ్ రాడ్ విరగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెపుతున్నారు
Published Date - 12:52 PM, Mon - 6 November 23 -
#Andhra Pradesh
Yuvagalam : పెనమలూరులో పోటెత్తిన జనం.. తెల్లవారుజామున వరకు సాగిన లోకేష్ పాదయాత్ర
ఉమ్మడి కృష్ణాజిల్లా నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రకు ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. నిన్న విజయవాడ ఈస్ట్
Published Date - 07:21 AM, Mon - 21 August 23 -
#Andhra Pradesh
Yuvagalam : జనసంద్రమైన బెజవాడ.. లోకేష్కి ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర ఉమ్మడి కృష్ణాజిల్లోకి ప్రవేశించింది. ఉండవల్లిలోని
Published Date - 09:30 PM, Sat - 19 August 23 -
#Andhra Pradesh
Murder : మచిలీపట్నంలో దారుణ హత్యకు గురైన వైద్యురాలు
మచిలీపట్నంలో గైనకాలజిస్ట్ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి
Published Date - 07:45 AM, Thu - 27 July 23 -
#Andhra Pradesh
TDP : మాజీ మంత్రి మాకొద్దంటున్న తెలుగు తమ్ముళ్లు.. నియోజకవర్గంలో కరప్రతాల పంపిణీ
కృష్ణాజిల్లా రాజకీయాల్లో ఆయన వెలుపెట్టని నియోజకవర్గం లేదు. జిల్లాకి తానే సీఎం అయినట్లు వ్యవహరిస్తూ తన పెత్తనం అంతా
Published Date - 06:15 PM, Thu - 20 July 23 -
#Technology
Amazing in The Sky: నేడు కృష్ణాజిల్లాలో అద్భుతం.. మళ్లీ 200 సంవత్సరాల తర్వాత అలాంటి దృశ్యం?
సాధారణంగా ఖగోళంలో అప్పుడప్పుడు కొన్ని కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అటువంటి అద్భుతాలు కేవలం కొన్ని ఏళ్ల తర్వాత మాత్రమే కానీ జరుగుతూ ఉంటా
Published Date - 05:59 PM, Wed - 21 June 23 -
#Andhra Pradesh
Two People Died: పండగ పూట విషాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
ఏపీలో పండగ పూట విషాదం నెలకొంది. ఓ కారు అతివేగంగా వచ్చి దేవాలయం గోడను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు స్పాట్ లో దుర్మరణం చెందగా (Two People Died).. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలలోకి వెళ్తే.. కృష్ణా జిల్లా చల్లపల్లిలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది.
Published Date - 09:25 AM, Sat - 14 January 23 -
#Speed News
1 Killed : బర్త్డే వేడుకల్లో విషాదం.. చేపల చెరువులో పడి యువకుడు మృతి
కృష్ణాజిల్లాలో బర్త్డే వేడుకలు విషాదాన్ని మిగిల్చాయి.కృష్ణా జిల్లా పెదవిరివాడలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న కృష్ణబాబు
Published Date - 05:58 PM, Mon - 19 December 22 -
#Speed News
Chandra Babu : ఎన్టీఆర్ జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన.. నందిగామ, జగ్గయ్యపేటలో బహిరంగ సభ
ఎన్టీఆర్ జిల్లాలో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో జరిగే బాదుడే..
Published Date - 08:56 AM, Fri - 4 November 22