Sports
-
AP TDP: ఐదు సంవత్సరాలుగా ఏపీ అన్ని రంగాల్లో వెనకబడి ఉంది : బాబు రాజేంద్రప్రసాద్
AP TDP: ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అని కోరుకున్నానని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్ అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని భగవంతున్ని కోరుకున్నట్లు తెలిపారు. కలియుగ దైవం శ్రీ అలివేలుమంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని రాష్ట్రానిక
Date : 26-05-2024 - 7:42 IST -
Mancherial : 8 ఏళ్లుగా మరుగుదొడ్డిలోనే జీవనం..సాయం కోసం ఎదురుచూపులు
20 ఏళ్ల క్రితం కట్టుకున్న భార్య అనారోగ్యం తో చనిపోయింది..పుట్టిన ఒకే ఒక కుమారుడు తల్లి చనిపోయిన తర్వాత అమ్మమ్మ వద్దకు వెళ్లి అక్కడే పెరిగి పెద్దయ్యాడు
Date : 26-05-2024 - 6:11 IST -
Nalgonda : నల్గొండ లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..పలు రైళ్ల నిలిపివేత
గుంటూరు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు విష్ణుపురం వద్ద ప్రధాన పట్టాలపై నుంచి పక్కకు ఒరిగిపోయింది
Date : 26-05-2024 - 5:56 IST -
Taiwan – China : స్వరం మార్చిన తైవాన్ కొత్త ప్రెసిడెంట్.. చైనాకు స్నేహ హస్తం
తైవాన్ కొత్త అధ్యక్షుడు లాయ్ చింగ్-తె స్వరం మార్చారు.
Date : 26-05-2024 - 4:17 IST -
MLC By Elections : రూ.30 కోట్లతో ఓట్లు కొనేందుకు బీఆర్ఎస్ కుట్ర.. ఈసీకి రఘునందన్ కంప్లయింట్
బీఆర్ఎస్పై మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు సంచలన ఆరోపణ చేశారు.
Date : 26-05-2024 - 4:03 IST -
Balakrishna : సీఎం రేవంత్ ను కలిసిన నందమూరి బాలకృష్ణ
హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్న బాలకృష్ణ సీఎంకు పుష్పగుచ్ఛం అందించారు
Date : 26-05-2024 - 4:00 IST -
Swati Maliwal : అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నాయి : స్వాతి మలివాల్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాజీ పర్సనల్ సెక్రెటరీ (పీఎస్) బిభవ్ కుమార్ తనపై దాడికి పాల్పడ్డాడంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Date : 26-05-2024 - 3:12 IST -
IT Raids : నగల దుకాణంపై ఐటీ రైడ్స్.. రూ.116 కోట్ల విలువైన ఆస్తులు సీజ్
ఓ జ్యువెల్లర్స్ దుకాణంపై, ఆ దుకాణం యజమాని కార్యాలయంపై ఆదాయపు పన్నుల శాఖ జరిపిన రైడ్స్ కలకలం రేపాయి.
Date : 26-05-2024 - 2:35 IST -
Gutka Ban : రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం.. గుట్కా తయారీ, అమ్మకంపై బ్యాన్
రాష్ట్రంలో గుట్కా తయారీ, అమ్మకాలను నిషేధిస్తూ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Date : 26-05-2024 - 1:45 IST -
Israel Vs Hezbollah : ఇజ్రాయెల్పై సర్ప్రైజ్ ఎటాక్ చేస్తాం : హిజ్బుల్లా
ఇజ్రాయెల్కు త్వరలోనే సర్ప్రైజ్ ఇస్తామని ఇరాన్ మద్దతు కలిగిన లెబనాన్ మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా ప్రకటించింది.
Date : 26-05-2024 - 1:16 IST -
Delhi Fire Accident: వివేక్ విహార్ బేబీ కేర్ ఘటన తర్వాత ఢిల్లీలో మరో ప్రమాదం.. ముగ్గురు మృతి
ఢిల్లీలోని వివేక్ విహార్ బేబీ కేర్ సెంటర్లో భారీ ప్రమాదం జరిగి కొన్ని గంటలు కూడా కాలేదు, రాజధానిలోని మరో ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
Date : 26-05-2024 - 1:04 IST -
KTR : పౌర సరఫరాల శాఖలో భారీ స్కామ్.. మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు
మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ పౌర సరఫరాల శాఖలో భారీ స్కామ్ జరిగిందని ఆయన ఆరోపించారు.
Date : 26-05-2024 - 12:48 IST -
Medigadda Safe : మేడిగడ్డ బ్యారేజీ సేఫ్.. చెంప ఛెల్లుమనిపించేలా ‘రిపోర్ట్’ : బీఆర్ఎస్
మేడిగడ్డ బ్యారేజీపై బీఆర్ఎస్ పార్టీ ఆసక్తికర ట్వీట్ చేసింది.
Date : 26-05-2024 - 11:01 IST -
6 Babies Died : పిల్లల ఆస్పత్రిలో అగ్నికీలలు.. ఆరుగురు శిశువులు మృతి.. ఐదుగురు సీరియస్
వివేక్ విహార్లోని బేబీ కేర్ ఆస్పత్రిలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో ఆరుగురు నవజాత శిశువులు మరణించారు.
Date : 26-05-2024 - 8:48 IST -
Gujarat Fire Accident: గుజరాత్లోని గేమింగ్ జోన్ అగ్నిప్రమాదంలో 24 మంది మృతి
గుజరాత్లోని రాజ్కోట్ గేమింగ్ జోన్లో శనివారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 9 మంది చిన్నారులు సహా 24 మంది మరణించారు. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
Date : 25-05-2024 - 10:35 IST -
Vaddiraju: పదేళ్లలో కేసీఆర్ 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు : వద్దిరాజు
Vaddiraju: శాసనమండలికి నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగుల రాకేష్ రెడ్డికి ఓటేసి గెలిపించాల్సిందిగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పట్టభద్రులను కోరారు.రాకేష్ రెడ్డికి పెద్దల సభ శాసనమండలికి ఎన్నిక కావడానికి అవసరమైన అన్ని అర్హతలు ఉన్నాయన్నారు.ఆయన దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల
Date : 25-05-2024 - 9:38 IST -
Sixth Phase Polling : ఆరో విడత పోలింగ్ 59.05 శాతమే.. బెంగాల్, కశ్మీర్లలో హింసాత్మక ఘటనలు
దేశంలో సార్వత్రిక ఎన్నికలో భాగంగా ఆరో విడత పోలింగ్ ముగిసింది.
Date : 25-05-2024 - 8:52 IST -
Lok Sabha Polls : ఐదు విడతల్లో పోలైన ఓట్ల చిట్టా ఇదిగో
లోక్సభ ఎన్నికల ఘట్టానికి సంబంధించిన కీలక సమాచారం బయటికి వచ్చింది.
Date : 25-05-2024 - 8:14 IST -
Pawan Kalyan : ఏపీ ఎన్డీయే ఛైర్మన్గా పవన్ కళ్యాణ్… అదేంటి?
ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడం దాదాపు ఖరారైనట్లే.. ఏపీలో ప్రజలు మొదలు.. సర్వేలు.. పోస్ట్ పోల్ సర్వేలు ఇలా ఒకటేమిటీ ఏదీ చూసినా టీడీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని చెబుతున్నాయి.
Date : 25-05-2024 - 6:00 IST -
Yogendra Yadav : ఏపీలో టీడీపీకి భారీ విజయం ఖాయమా..?
10 రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసింది , తెలుగుదేశం పార్టీ, జనసేన , భారతీయ జనతా పార్టీల కూటమికి బంపర్ విజయం ఖాయమని పలువురు ఎన్నికల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Date : 25-05-2024 - 4:53 IST