Sports
-
Manukota Stones : మానుకోట ఘటనకు 14 ఏళ్లు.. మర్చిపోలేనన్న హరీశ్ రావు.. అసలేం జరిగింది ?
మానుకోట ఘటన జరిగి నేటికి సరిగ్గా 14 ఏళ్లు. 2010 మే 28న జరిగిన ఈ ఘటనపై ఇవాళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ట్వీట్ చేశారు.
Date : 28-05-2024 - 12:40 IST -
Ministers Quarters: మినిస్టర్స్ క్వార్టర్స్లో చోరీ.. నిర్మాణ సామగ్రి మాయం
అక్కడా.. ఇక్కడా కాదు. ఏకంగా హైదరాబాద్ బంజారాహిల్స్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో చోరీ జరిగింది.
Date : 28-05-2024 - 11:45 IST -
Stone Mine Landslide: విషాదం.. స్టోన్ క్వారీ కూలి పది మంది మృతి, ఎక్కడంటే..?
Stone Mine Landslide: తూర్పు రాష్ట్రమైన మిజోరంలో స్టోన్ క్వారీ కూలి (Stone Mine Landslide) పలువురు మృతి చెందారు. ఐజ్వాల్ నగరంలో భారీ వర్షాల కారణంగా స్టోన్ క్వారీ కూలి పది మంది కార్మికులు మృతిచెందారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షం సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తోంది. చాలా మంది కార్మికులు శ
Date : 28-05-2024 - 11:13 IST -
Bribe To Doctors : లగ్జరీ ‘కారు’ కేసు.. 3 లక్షలు పుచ్చుకొని బ్లడ్ శాంపిల్ మార్చేశారు
మహారాష్ట్రలోని పూణేలో జరిగిన లగ్జరీ పోర్షే కారు ప్రమాదం కేసులో మరో కీలక విషయం బయటపడింది.
Date : 28-05-2024 - 10:46 IST -
Hemoglobin D Punjab : పల్నాడులో ‘పంజాబ్’ వ్యాధి కలకలం
పల్నాడు జిల్లాలో ఓ కొత్త వ్యాధి బయటపడింది. సాధారణంగా పంజాబ్ రాష్ట్రంలో మాత్రమే వ్యాపించే ఓ వ్యాధి ఇప్పుడు పల్నాడులో బయటపడింది.
Date : 28-05-2024 - 8:44 IST -
IndiGo Flight: బాంబు బెదిరింపు కలకలం.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
IndiGo Flight: మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానం (IndiGo Flight)లో బాంబు ఉన్నట్లు సమాచారం అందింది. ఈ ఘటన తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో జరిగింది. బాంబు వార్త తెలియగానే ప్రయాణికులు, సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రయాణికులను అత్యవసర ద్వారం నుండి అత్యవసరంగా ఖాళీ చేయించారు. విచారణ కోసం విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు. విమానయాన భద్రత, బాంబు నిర్వీర్య బృ
Date : 28-05-2024 - 7:52 IST -
Womens Health 2024 : నేడే ‘ఉమెన్ హెల్త్ డే’.. గొప్ప లక్ష్యం కోసం ముందడుగు
ఆరోగ్యం.. ఇది ఎవరికైనా ఒక్కటే. ప్రత్యేకించి మహిళల ఆరోగ్యంపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిన బాధ్యత సమాజంపై ఉంది.
Date : 28-05-2024 - 7:34 IST -
2000 People Buried Alive : 2వేల మందికిపైగా సజీవ సమాధి.. కొండచరియల బీభత్సం
కొండ చరియలు బీభత్సం క్రియేట్ చేశాయి. వాటి కింద నలిగిపోయి దాదాపు 2వేల మంది ప్రాణాలు విడిచారు.
Date : 27-05-2024 - 4:04 IST -
Asaduddin Owaisi : మజ్లిస్ నేతపై కాల్పులు.. అసదుద్దీన్ ఒవైసీ రియాక్షన్ ఇదీ
మహారాష్ట్రలో మజ్లిస్ పార్టీ నేత, మాలేగావ్ మాజీ మేయర్ అబ్దుల్ మాలిక్పై దుండగులు కాల్పులు జరిపిన ఘటనపై మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.
Date : 27-05-2024 - 3:23 IST -
INDIA : జూన్ 1న ఇండియా కూటమి భేటీ.. ఎందుకో తెలుసా ?
జూన్ 1న(శనివారం) ఢిల్లీ వేదికగా విపక్ష ఇండియా కూటమి పార్టీలు సమావేశం కానున్నాయి.
Date : 27-05-2024 - 3:09 IST -
Road Accidents: రోడ్డు ప్రమాదంలో తెలంగాణ జిల్లా కోర్టు జడ్జి మృతి
ఆంధ్రప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన జిల్లా జడ్జి మృతి చెందారు. కాకినాడలోని జగ్గంపేట మండలం రామవరం గ్రామం వద్ద కేవీఆర్ ట్రావెల్స్కు చెందిన బస్సు ఢీకొనడంతో తెలంగాణ జిల్లా కోర్టు జడ్జి మోహన్రావు, ఆయన డ్రైవర్ మృతి చెందారు.
Date : 27-05-2024 - 2:37 IST -
Phone Tapping Case: బీఎల్ సంతోష్ను అడ్డంపెట్టుకొని కవితను తప్పించే ప్లాన్.. రాధాకిషన్రావు స్టేట్మెంట్
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగుచూశాయి.
Date : 27-05-2024 - 1:29 IST -
Actress Hema : రేవ్ పార్టీ కేసు విచారణకు హేమ డుమ్మా.. వైరల్ ఫీవర్ ఉందంటూ లేఖ
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఇవాళ జరిగిన బెంగళూరు క్రైం బ్రాంచ్ పోలీసుల విచారణకు టాలీవుడ్ నటి హేమ గైర్హాజరయ్యారు.
Date : 27-05-2024 - 12:57 IST -
Doctors Arrest : ర్యాష్ డ్రైవింగ్ కేసు.. బాలుడి బ్లడ్ శాంపిల్ను మార్చేసిన డాక్టర్లు అరెస్ట్
పూణే కారు ప్రమాదం కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో దర్యాప్తు జరిగే కొద్దీ కొత్తకొత్త విషయాలు బయటికి వస్తున్నాయి.
Date : 27-05-2024 - 12:26 IST -
Nehru Death Anniversary : నెహ్రూకు ఖర్గే, సోనియా, రాహుల్ ఘన నివాళులు
నెహ్రూ వర్ధంతి సందర్భంగా సోమవారం (మే 27) ఢిల్లీలోని ఆయన స్మారక స్థూపం వద్ద చిత్రపటానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ పూలమాల వేసి నివాళులర్పించారు.
Date : 27-05-2024 - 11:28 IST -
Arvind Kejriwal: సుప్రీంకోర్టును ఆశ్రయించిన సీఎం కేజ్రీవాల్…
ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో నిందితుడైన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజా కేసులో సీఎం కేజ్రీవాల్ తన మధ్యంతర బెయిల్ను 7 రోజులు పొడిగించాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Date : 27-05-2024 - 10:06 IST -
Chandrababu : ఎన్డీఏలో చంద్రబాబే కింగ్ మేకర్ అవుతారా ?
ఈ ఎన్నికల్లో మళ్లీ కేంద్రంలో ఎన్డీఏ సర్కారే వస్తే.. ఏం జరుగుతుంది ? చంద్రబాబు చక్రం తిప్పుతారా ?
Date : 27-05-2024 - 9:24 IST -
Temperatures : తెలుగు రాష్ట్రాల్లో మరో 2 డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు !
బెంగాల్ తీరాన్ని దాటిన రెమాల్ తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం నెలకొని ఉక్కపోత మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Date : 27-05-2024 - 8:57 IST -
Rafah : రఫాపై ఇజ్రాయెల్ ఎటాక్.. 35 మంది సామాన్యులు మృతి
గాజాలోని రఫా నగరంపై దాడి చేయొద్దని అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) వార్నింగ్ ఇచ్చినా ఇజ్రాయెల్ పెడచెవిన పెట్టింది.
Date : 27-05-2024 - 8:07 IST -
Remal Cyclone : బెంగాల్లో తీరం దాటిన రెమాల్ తుఫాను.. ఏమైందంటే..
బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాను బంగ్లాదేశ్, బెంగాల్ సరిహద్దుల్లో తీరం దాటింది.
Date : 27-05-2024 - 7:48 IST