Sports
-
Xi Jinping – Nehru : నెహ్రూపై జిన్పింగ్ ప్రశంసలు.. పంచశీల సూత్రాలు గొప్పవని కితాబు
చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ మాజీ భారత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూను కొనియాడారు.
Date : 29-06-2024 - 11:01 IST -
NEET PG 2024 Exam Date: నీట్ పీజీ పరీక్ష ఎప్పుడంటే..? ఎగ్జామినేషన్ చైర్మన్ ఏం చెప్పారంటే..?
NEET PG 2024 Exam Date: నీట్ పీజీ పరీక్షకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. నీట్ పీజీ పరీక్ష తేదీ (NEET PG 2024 Exam Date)ని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం.. కొత్త పరీక్ష తేదీని వచ్చే వారం ప్రకటించనున్నారు. వచ్చే వారం చివరిలోపు తేదీని ప్రకటిస్తామని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్బీఈ) చైర్మన్ డాక్టర్ అభిజత్ సేథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రణాళికను వి
Date : 29-06-2024 - 10:31 IST -
DS Formal Rites: రేపు నిజామాబాద్లో అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు..!
DS Formal Rites: గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఏపీసీసీ అధ్యక్షుడు, మాజీమంత్రి డి.శ్రీనివాస్ శనివారం తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన పార్ధివదేహాన్ని ఈరోజు ఉదయం 9 గంటలకు ఆస్పత్రి నుంచి బంజారాహిల్స్, ఎమ్మెల్యే కాలనీలోని ఆయన స్వగృహానికి తరలించి మధ్యాహ్నం 2గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న డిఎస్ క
Date : 29-06-2024 - 10:10 IST -
Margani Bharat Ram : వైసీపీ మాజీ ఎంపీ భరత్రామ్ ప్రచార రథాన్ని తగలబెట్టిన దుండగులు
శుక్రవారం అర్ధరాత్రి రాజమహేంద్రవరం నగరం వీఎల్ పురంలోని మార్గాని ఎస్టేట్స్లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది.
Date : 29-06-2024 - 9:16 IST -
Amarnath Yatra 2024 : అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. బయలుదేరిన మొదటి బ్యాచ్
పవిత్ర అమర్నాథ్ యాత్ర ఇవాళ ప్రారంభమైంది.
Date : 29-06-2024 - 8:58 IST -
UGC NET 2024: యూజీసీ నెట్ పరీక్ష కొత్త తేదీలు ప్రకటన.. షెడ్యూల్ విడుదల చేసిన ఎన్టీఏ..!
UGC NET 2024: పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభించింది. NTA మూడు ముఖ్యమైన పరీక్షల తేదీలను ప్రకటించింది. వీటిలో యూజీసీ-నెట్ (UGC NET 2024) జూన్ 2024 పరీక్ష పేపర్ లీక్ అయిందనే అనుమానంతో పరీక్ష ముందురోజు రద్దు చేశారు. ఇప్పుడు దాని పునః నిర్వహణ తేదీ విడుదల చేశారు అధికారులు. తేదీలు ప్రకటించిన ఇతర మూడు పరీక్షలలో జాయింట్ సీఎస్ఐఆర్ యూజీస
Date : 29-06-2024 - 8:53 IST -
Brahmanda Yoga : శనీశ్వరుడి తిరోగమనం.. ఆ మూడు రాశులవారికి బ్రహ్మాండ యోగం!
గ్రహాల కదలికలలో వచ్చే మార్పుల ప్రభావం మనుషుల జీవితాలపై ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతుంటారు.
Date : 29-06-2024 - 8:29 IST -
MP Dharmapuri Arvind : ‘‘ఐ విల్ మిస్ యూ డ్యాడీ’’.. డీఎస్ కుమారుడు ఎంపీ అర్వింద్ ఎమోషనల్ పోస్ట్
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ ఇవాళ తెల్లవారుజామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.
Date : 29-06-2024 - 7:57 IST -
CM Revanth : ఇవాళ వరంగల్కు సీఎం రేవంత్.. పర్యటన షెడ్యూల్ ఇదీ
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వరంగల్లో పర్యటించనున్నారు.
Date : 29-06-2024 - 7:32 IST -
Dharmapuri Srinivas : కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు డి. శ్రీనివాస్ ఇక లేరు.
Date : 29-06-2024 - 7:07 IST -
Vinod Kumar: నీట్ పై తీర్మానం చేయాలి: మాజీ ఎంపీ బోయినపల్లి
Vinod Kumar: ‘నీట్’పై దేశవ్యాప్తంగా నిరసనలు ఉధృతమవుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. నీట్ పేపర్ లీక్పై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ గందరగోళ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని విద్యార్థులు ఆందోళనగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘నీ
Date : 28-06-2024 - 8:33 IST -
Manne Krishank: రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలపై కోర్టుకు వెళ్తాం: మన్నె క్రిశాంక్
Manne Krishank: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు డిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని బిఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రులు డమ్మీలుగా మారారని, హోంమంత్రి పర్మిషన్ లేకుండానే హైదరాబాద్ నగరంలో షాపులపై ఆంక్షలు పెడతారని, ఆబ్కారీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు తెలియకుండానే రాష్ట్రంలో సోం డిస్టీలరీస్ కు అనుమతి ఇచ్చారని ఆరోపించా
Date : 28-06-2024 - 8:12 IST -
KCR: ప్రజలతో కేసీఆర్ ఆత్మీయ సమావేశాలకు మూడురోజుల విరామం
KCR: గత పదిహేనురోజులుగా నిరంతరాయంగా కొనసాగుతున్న కేసీఆర్ తో పార్టీ కార్యకర్తలు,అభిమానులు, ప్రజల ఆత్మీయ సమావేశాలకు మూడురోజుల పాటు విరామం ఇవ్వాలని బిఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు అధినేత తో పార్టీ ముఖ్యనేతలు చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల అనంతరం ఇప్పటికే పలు దఫాలుగా పార్టీ కార్యకర్తలు నేతలతో సమావేశమౌతున్న అధినేత కేసీఆర్, గత రెండువారాల నుండి ముందస్తు సమా
Date : 28-06-2024 - 7:52 IST -
Lightning Strikes: పిడుగుపాటుకు 20 మంది మృతి.. ఎక్కడంటే..?
Lightning Strikes: గత కొన్ని రోజులుగా ఎండ వేడిమితో అల్లాడుతున్న ఉత్తరప్రదేశ్ ప్రజలకు ఊరట లభించింది. రుతుపవనాల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టగా, పలు ప్రాంతాల్లో పిడుగుపాటుకు (Lightning Strikes) 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్లో మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. పిడుగుపాటుకు ఏయే జిల్లాల్లో ప్రజలు చనిపోయారో తెలుసుకుందాం? గత 24 గంటల్లో యూపీలో
Date : 28-06-2024 - 4:45 IST -
Hemant Soren Bail: మనీలాండరింగ్ కేసులో మాజీ సీఎం హేమంత్ సోరెన్కు బెయిల్
భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. సోరెన్ బెయిల్ పిటిషన్పై హైకోర్టు జూన్ 13న తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.
Date : 28-06-2024 - 3:02 IST -
Drunk and Drive : పోలీసులకే షాక్ ఇచ్చిన మందు బాబులు
కారులోని డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా.. బ్రీత్ అనలైజర్తో మందు బాబులు ఉడాయించారు
Date : 28-06-2024 - 12:53 IST -
Harsha Sai : యువసామ్రాట్ చేసిన వ్యాఖ్యలపై హర్ష సాయి ఫైర్
హర్ష సాయి ఒక బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసినందుకు 60 లక్షలు తీసుకున్నారని కూడా ఆరోపించారు
Date : 28-06-2024 - 11:57 IST -
Delhi Rains : జలమయమైన దేశ రాజధాని..
ఢిల్లీలో కుండపోత వర్షాలు కురిశాయి. సఫ్టర్ జంగ్ ప్రాంతంలో 22.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 1936 జూన్ 28న 23.5 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా, ఆ తర్వాత ఇదే అత్యధికం.
Date : 28-06-2024 - 11:16 IST -
Airtel Announces Tariffs: ఎయిర్టెల్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. భారీగా రీఛార్జ్ రేట్లు పెంపు..!
Airtel Announces Tariffs: మొబైల్ సర్వీస్ రేట్లను 10-21 శాతం పెంచుతున్నట్లు భారతీ ఎయిర్టెల్ (Airtel Announces Tariffs) శుక్రవారం ప్రకటించింది. దీనికి ఒక రోజు ముందు.. ఎయిర్టెల్ ప్రత్యర్థి రిలయన్స్ జియో ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. మొబైల్ సేవల రేట్ల సవరణ జూలై 3 నుంచి అమల్లోకి వస్తుందని ఎయిర్టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. మొబైల్ సర్వీస్ రేట్లలో సవరణను ప్రకటిస్తూ.. సునీల్ మిట్టల్ నేతృత్వంలోని టెల్కో ఎం
Date : 28-06-2024 - 11:08 IST -
Chicken Price : హైదరాబాద్లో తగ్గిన చికెన్ ధరలు
హైదరాబాద్ చికెన్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత వారం కిలో రూ. 250కి పైగా విక్రయించారు. శుక్రవారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఫాంరేటు రూ. 110, రిటైల్ రూ. 132, విత్ స్కిన్ కిలో రూ. 191, స్కిన్లెస్ రూ. 218 నుంచి రూ. 230 మధ్య అమ్ముతున్నారు.
Date : 28-06-2024 - 10:59 IST