Sports
-
Narendra Modi : మన్ కీ బాత్ పునఃప్రారంభం
లోక్సభ ఎన్నికల సందర్భంగా విరామం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తన నెలవారీ రేడియో ప్రసారమైన ‘మన్ కీ బాత్’ను పునఃప్రారంభించారు. X లో ఒక పోస్ట్లో, "మరోసారి మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో కనెక్ట్ అవ్వడం ఆనందంగా ఉంది..."
Date : 30-06-2024 - 12:33 IST -
India Bowlers : భారత బౌలర్లు దోషులు.. యూపీ పోలీస్ ట్వీట్ వైరల్
టీ20 ప్రపంచకప్ను టీమ్ ఇండియా గెలుచుకోవడంతో దేశం నిన్న రాత్రి త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో పట్టుకుని వీధుల్లోకి వచ్చిన అభిమానులతో ఉల్లాసంగా సంబరాలు చేసుకుంది.
Date : 30-06-2024 - 12:25 IST -
Rohit Sharma : మట్టి తిన్న రోహిత్శర్మ
ఐసిసి కెన్నింగ్టన్ ఓవల్లోని బార్బడోస్ పిచ్ నుండి రోహిత్ శర్మ ఇసుక తింటున్నట్లు చూపించే వీడియోను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది, ఇక్కడ 'మెన్ ఇన్ బ్లూ' దక్షిణాఫ్రికాను చివరి ఓవర్ థ్రిల్లర్లో ఓడించి చరిత్రను సృష్టించింది అని వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Date : 30-06-2024 - 12:01 IST -
Narendra Modi : టీమ్ ఇండియాకు మోదీ ఫోన్ కాల్
టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టుకు ప్రధాని మోదీ ఫోన్ కాల్ చేశారు. టీమ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అద్భుత నాయకత్వం వహించిన రోహిత్ శర్మను, గొప్ప ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లిని ప్రత్యేకంగా ప్రశంసించారు.
Date : 30-06-2024 - 11:09 IST -
Suicide Attack : ఆత్మాహుతి దాడులు.. 18 మంది మృతి
నైజీరియాలో ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్లు మారణహోమం సృష్టిస్తున్నాయి. పెళ్లి వేడుకలు, అంత్య క్రియలు, ఆసుపత్రులు.. ఇలా జనసమూహం అధికంగా ఉండే ప్రాంతాలే లక్ష్యంగా మహిళా సూసైడ్ బాంబర్లను ప్రయోగిస్తున్నాయి.
Date : 30-06-2024 - 10:55 IST -
Bhutan Tour: భూటాన్ వెళ్లాలని ఉందా..? అయితే ఈ ఆఫర్ మీకోసమే..!
Bhutan Tour: భూటాన్ చిన్న దేశమైనప్పటికీ ఇక్కడ సందర్శించడానికి చాలా ప్రత్యేకమైన ప్రదేశాలు ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్లి ప్రకృతిని దగ్గరగా చూడవచ్చు. అంతేకాకుండా ఇక్కడ అనేక పురాతన దేవాలయాలు, లోయలు, భవనాలు కూడా ప్రజలను ఆకర్షిస్తాయి. మీరు కూడా భూటాన్ను సందర్శించాలనుకుంటే (Bhutan Tour) ఇప్పుడు మీరు చాలా తక్కువ డబ్బుతో భూటాన్లోని ప్రసిద్ధ ప్రదేశాలకు వెళ్లి రావచ్చు. ఇటీవల IRCTC భూటాన్ క
Date : 30-06-2024 - 10:26 IST -
90 Employees layoff : 90 మంది ఉద్యోగులను తొలగించిన ‘టిస్’
హైదరాబాద్లోని ‘టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్’ (టిస్) సంచలన నిర్ణయం తీసుకుంది.
Date : 30-06-2024 - 10:23 IST -
Chief Minister Revanth Reddy: నిజామాబాద్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కారణమిదే..?
Chief Minister Revanth Reddy: నేడు సీఎం రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) నిజామాబాద్లో పర్యటించనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత డీ శ్రీనివాస్ అంత్యక్రియల్లో పాల్గొని, డీఎస్కు నివాళి అర్పించనున్నారు. ఉదయం బెంగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నిజామాబాద్ జిల్లా కేంద్ర కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి డీఎస్ ఇంటికి వెళ్లి.. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి, అంత్యక్రియల్లో
Date : 30-06-2024 - 9:32 IST -
Challa Sreenivasulu Setty : ఎస్బీఐ ఛైర్మన్ రేసులో తెలుగుతేజం చల్లా శ్రీనివాసులు.. కెరీర్ విశేషాలివీ
మన తెలుగు వ్యక్తి మరో కీలక పదవికి అత్యంత చేరువలో ఉన్నారు.
Date : 30-06-2024 - 6:56 IST -
Excise Policy Case: జూలై 12 వరకు జ్యుడీషియల్ కస్టడీకి కేజ్రీవాల్
సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను రోస్ అవెన్యూ కోర్టు జూలై 12 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. బుధవారం కోర్టులో హాజరుపరచగా సీబీఐ అరెస్ట్ చేసింది. అంతకుముందు ఈడీ కేసులో ఢిల్లీకి చెందిన రూస్ అవెన్యూ కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. అయితే తరువాత ఢిల్లీ హైకోర్టు దానిపై స్టే విధించింది.
Date : 29-06-2024 - 7:44 IST -
D.Srinivas Dies: డి శ్రీనివాస్ మృతి పట్ల పవన్ కల్యాణ్ సంతాపం
మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. ధర్మపురి శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు
Date : 29-06-2024 - 6:17 IST -
Staff Selection Commission Jobs : స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఉద్యోగాలపై ప్రత్యేక లైవ్
2024 సంవత్సరం జాబ్ క్యాలండర్ లో భాగంగా భర్తీ చేసే సుమారు 17,727 సిజిఎల్ పోస్టులకు సంబందించి తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు అవగాహన కల్పించేందుకు టి-సాట్
Date : 29-06-2024 - 5:31 IST -
Delhi Rains: ఢిల్లీలో విషాదం మిగిల్చిన వర్షాలు.. ఇద్దరు చిన్నారులు మృతి
ఢిల్లీలో వర్షం కారణంగా నీటమునిగిన సిరాస్పూర్ అండర్పాస్లో స్నానం చేస్తుండగా ఇద్దరు చిన్నారులు నీటిలో మునిగి మృతి చెందారు. చిన్నారులు మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.
Date : 29-06-2024 - 5:15 IST -
Lalu – Indira Gandhi : ‘ఎమర్జెన్సీ’ టైంలో మోడీ, నడ్డా కనిపించలేదు.. లాలూ సంచలన వ్యాఖ్యలు
1975 సంవత్సరంలో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీపై బీజేపీ రాద్ధాంతం చేస్తున్న నేపథ్యంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 29-06-2024 - 4:58 IST -
Nitish – Modi : మోడీ సర్కారుకు నితీశ్ మెలిక.. ఆ ‘హోదా’ కోసం తీర్మానం!
కేంద్రంలోని ఎన్డీయే సర్కారులో కింగ్ మేకర్గా మారిన జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ చక్రం తిప్పడం మొదలుపెట్టారు.
Date : 29-06-2024 - 4:12 IST -
Hyderabad: ఐటీ కారిడార్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రణాళికలు
సాయంత్రం వేళల్లో చాలా మంది ఐటీ ఉద్యోగులు ఆఫీసుల నుంచి బయటకు వెళ్లే సమయంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. వర్షం పడితే రోడ్లన్నీ జలమయం అవుతాయి. దీంతో ట్రాఫిక్ పరిస్థితిని తీవ్రతరం చేస్తుంది. రద్దీని తగ్గించాల్సిన అవసరం ఉంది
Date : 29-06-2024 - 4:11 IST -
Ramesh Rathod : మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత
ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్(59) ఇక లేరు.
Date : 29-06-2024 - 2:11 IST -
Future PM : ‘కాబోయే ప్రధానమంత్రి అఖిలేష్’.. పోస్టర్లపై పొలిటికల్ చర్చ
‘‘కాబోయే ప్రధానమంత్రి అఖిలేష్ యాదవ్’’ అని పేర్కొంటూ ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఉన్న సమాజ్వాదీ పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట ఫ్లెక్సీలు, హోర్డింగులు వెలిశాయి.
Date : 29-06-2024 - 12:59 IST -
Sunita Williams: ఇంకొన్ని నెలలు ‘అంతరిక్షం’లోనే సునీత.. బోయింగ్ కంపెనీ ప్రకటన
బోయింగ్ కంపెనీకి చెందిన స్పేస్క్రాఫ్ట్ ‘స్టార్ లైనర్’లో జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని (ఐఎస్ఎస్)కి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఇంకా అక్కడే ఉన్నారు.
Date : 29-06-2024 - 11:54 IST -
5 Army Soldiers Swept: వరదలో కొట్టుకుపోయిన జవాన్లు.. ఐదుగురు వీరమరణం!
5 Army Soldiers Swept: కేంద్రపాలిత ప్రాంతం లడఖ్లో భారత ఆర్మీ జవాన్లకు పెను ప్రమాదం సంభవించింది. లడఖ్లోని దౌలత్ బేగ్ ఓల్డి ప్రాంతంలో ఆర్మీ సైనికులు నదిలో ట్యాంక్ క్రాసింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సమయంలో నది నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగింది. దీని కారణంగా ఐదుగురు సైనికులు కొట్టుకుపోయారు. భారత ఆర్మీ సైనికులతో ఈ ప్రమాదం చైనా సరిహద్దు సమీపంలో అంటే వాస్తవ నియంత్రణ రేఖ (LAC) సమీపంలో జర
Date : 29-06-2024 - 11:27 IST