Speed News
-
Rahul Gandhi: విపక్షాలను మోదీ ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది : రాహుల్ గాంధీ
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. మోదీ ఓ అసమర్థ నేత అని, ఈవీఎంలు, ఈడీ, సీబీఐ, ఐటీ లేకుండా లోక్సభ ఎన్నికల్లో నెగ్గడం ఆయన తరం కాదని వ్యాఖ్యానించారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సందర్భంగా ముంబైలో జరిగిన బహిరంగ ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు.తాము ఓ శక్తితో పోరాడుతున్నామని అన్నారు. ఈవీఎం, దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ, ఆదాయపన్ను శాఖలన
Date : 18-03-2024 - 7:18 IST -
Cheddi Gang: హైదరాబాద్ లో రెచ్చిపోయిన చెడ్డీ గ్యాంగ్, మరోసారి భారీ చోరీ
Cheddi Gang: హైదరాబాద్ లో చెడ్డీ గ్యాంగ్ రెచ్చిపోతోంది. ఇప్పటికే ఎన్నో చోరీలు చేసినా ఈ గ్యాంగ్ మళ్లీ సిటీలో అలజడి రేపారు. సిటీలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ అర్ధరాత్రి వరల్డ్ వన్ స్కూల్ లో చోరీ చేశారు. స్కూల్ కౌంటర్ లో ఉంచిన 7 లక్షల 85 వేల నగదును చెడ్డీ గ్యాంగ్ ముఠా దోచుకెళ్లింది. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు స్కూల్ లో ఉన్న సీసీ కెమెరా లో రికార్డ్ […]
Date : 18-03-2024 - 6:49 IST -
Dasoju Sravan: తమిళిసై తప్పుడు నిర్ణయం వల్ల మా జీవితాలు నాశనం : దాసోజు శ్రవణ్
Dasoju Sravan: మాజీ గవర్నర్ తమిళిపై బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమెకు మంచి భవిష్యత్తు ఉండాలని అంటూనే తనకు జరిగిన అన్యాయంపై నోరు విప్పారు. ‘‘పార్లమెంటు సభ్యురాలిగా పోటీ చేసేందుకై మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజకీయాలలో మీకున్న విస్తృతమైన అనుభవం మీ లక్ష్యాన్ని చేరుకో
Date : 18-03-2024 - 5:48 IST -
Kuno National Park: కునో నేషనల్ పార్క్లో 5 కాదు 6 పిల్లలకు జన్మనిచ్చిన ఆడ చిరుత..!
మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్ (Kuno National Park)లో ఆడ చిరుత 6 పిల్లలకు జన్మనిచ్చింది. తొలిసారిగా ఒక పులి 6 పిల్లలకు జన్మనిచ్చింది. మార్చి 10న అటవీ సిబ్బందికి పులి పిల్లలకు జన్మనిచ్చినట్లు సమాచారం అందింది.
Date : 18-03-2024 - 5:44 IST -
Ration cards: కొత్త రేషన్ కార్డుల కోసం జనం ఎదురుచూపులు
Ration cards: ఆరు గ్యారంటీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ, మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ మాత్రమే అందిస్తోంది. ఈ పథకాలన్నీ రేషన్ కార్డు ఉన్నవారికే అందిస్తోంది. దీంతో అర్హత ఉండి రేషన్ కార్డు లేనివారు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్ సర్కార్ పేదలకు కొత్త రేషన్కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్
Date : 18-03-2024 - 5:39 IST -
Group 1 Question Paper : గ్రూప్-1 ప్రశ్నాపత్రంలో ట్రాన్స్లేషన్ దోషాలు.. అభ్యర్థుల టైం వేస్ట్!
Group 1 Question Paper : ఆంధ్రప్రదేశ్లో మార్చి 17న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది.
Date : 18-03-2024 - 4:12 IST -
Work From Home : వర్క్ ఫ్రం హోం చేస్తే నో ప్రమోషన్.. కీలక ప్రకటన
Work From Home : ప్రముఖ టెక్ కంపెనీ తమ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది.
Date : 18-03-2024 - 3:27 IST -
Modi Reaction on Kavitha Arrest : కవిత అరెస్ట్పై తొలిసారి స్పందించిన ప్రధాని మోడీ
దేశంలో ఏ దోపిడీని పరిశీలించినా, దాని వెనక కుటుంబ పార్టీలే ఉన్నాయన్న ప్రధాని, ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందన్నారు
Date : 18-03-2024 - 2:42 IST -
Pakistan Air Strikes : పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్.. 8 మంది మృతి
Pakistan Air Strikes : ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ సైన్యం విరుచుకు పడింది.
Date : 18-03-2024 - 1:54 IST -
NDA Bihar : బిహార్లో ‘పొత్తు’ పొడిచింది.. బీజేపీకి 17, జేడీయూకు 16
NDA Bihar : ఎన్నికల సమరం కోసం అశోకుడి జన్మభూమి బిహార్ రెడీ అవుతోంది.
Date : 18-03-2024 - 1:33 IST -
Gudivada Amarnath : గాజువాకలో గుడివాడ అమర్ ఛాన్స్లు చేజారిపోయాయి
వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేయకూడదని జనసేన (Janasena) అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీసుకున్న నిర్ణయం టీడీపీ కార్యకర్తల్లో ఊపిరి పీల్చుకుంది.
Date : 18-03-2024 - 1:30 IST -
NEET UG 2024: నీట్ యూజీ అభ్యర్థులకు అలర్ట్.. ఈనెల 20 వరకే ఛాన్స్..!
నీట్ యూజీ దరఖాస్తు ప్రక్రియ మార్చి 16తో ముగిసింది. ఇప్పుడు నీట్ యూజీ 2024 (NEET UG 2024) దరఖాస్తు ఫారమ్లో సవరణలు చేయడానికి దిద్దుబాటు విండో మార్చి 18న ఓపెన్ చేసింది.
Date : 18-03-2024 - 1:27 IST -
Thanvi Dola: ఏపీలో పేద బాలిక విద్యార్థులకు థాన్వి డోలా స్కాలర్షిప్
ఏపీలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన బాలికలకు థాన్వి డోలా మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ స్కాలర్షిప్లను ప్రకటించింది.
Date : 18-03-2024 - 1:06 IST -
TDP : ప్రకాశంలో టీడీపీ గ్రాఫ్ భారీగా పెరిగింది..!
రోజు రోజుకు ఏపీలో ఎన్నికల సమీకరణాలు మారుతున్నాయి.
Date : 18-03-2024 - 1:06 IST -
Flipkart: ఫ్లిప్కార్ట్కు భారీ ఎదురుదెబ్బ.. గత రెండేళ్లలో తగ్గిన కంపెనీ మార్కెట్ విలువ
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ (Flipkart)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గత 2 సంవత్సరాల్లో కంపెనీ మార్కెట్ విలువ సుమారు రూ.41 వేల కోట్లు (5 బిలియన్ డాలర్లు) తగ్గింది.
Date : 18-03-2024 - 11:35 IST -
YS Sharmila : కడప లోక్సభ బరిలో షర్మిల.. అవినాశ్ రెడ్డితో ఢీ ?
YS Sharmila : ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఈ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై క్లారిటీ వచ్చింది.
Date : 18-03-2024 - 11:33 IST -
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు ధ్వంసం చేసిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు
Phone Tapping Case : బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలోని ప్రతిపక్ష నాయకులు టార్గెట్గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి.
Date : 18-03-2024 - 11:12 IST -
KCR : కేసీఆర్ను కర్మ ఫాలో చేస్తోంది.. నెట్టింట చర్చ..!
తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించాక రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చి.. తెలంగాణలో ఇక తమకు, తమ పార్టీకి తిరుగులేదని బీఆర్ఎస్ (BRS) నేతలు తెగ చెప్పుకునేవారు.
Date : 18-03-2024 - 11:06 IST -
RS Praveen Kumar : నేడు బీఆర్ఎస్లోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మాజీ ఐపీఎస్ అధికారి, బహుజన కార్యకర్త ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) సోమవారం పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు (KCR) సమక్షంలో బీఆర్ఎస్ (BRS)లో చేరనున్నారు.
Date : 18-03-2024 - 10:48 IST -
Train Accident : గూడ్స్ రైలును ఢీకొన్న ఎక్స్ప్రెస్.. పట్టాలు తప్పిన 4 బోగీలు
Train Accident : రాజస్థాన్లోని అజ్మీర్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది.
Date : 18-03-2024 - 10:40 IST