Speed News
-
Kerala Murder: ఒకరినొకరు నరుకున్న రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ నేతలు
కేరళలో రాజకీయ పార్టీల గ్యాంగ్ వార్ జరిగింది. ఈ గొడవల్లో ఇరు పార్టీలకు చెందిన ఇద్దరు నాయకులు హత్యకు గురయ్యారు.
Date : 19-12-2021 - 11:27 IST -
CJI Ramana: వరంగల్ పర్యటనలో చీఫ్ జస్టిస్ రమణ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు.
Date : 19-12-2021 - 11:24 IST -
Netherlands Lockdown : ఒమిక్రాన్ ఎఫెక్ట్.. నెదర్లాండ్స్లో లాక్డౌన్ విధింపు
ఒమిక్రాన్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ దేశాలు అప్రమత్తమయ్యాయి. నెదర్లాండ్ క్రిస్మస్ లాక్డౌన్ను శనివారం ప్రకటించింది. నేటినుంచి(December 19,2021) జనవరి రెండో వారం వరకు అమలులో ఉంటుందని ప్రధాని మార్క్ రూట్ తెలిపారు.
Date : 19-12-2021 - 10:24 IST -
Papi Kondalu Tour : పాపికొండల టూర్ మొదలైంది.. ఇలా బుక్ చేసుకోండి..
కొండలు, జలపాతాలు, రమణీయమైన ప్రకృతి నడుమ పాపికొండల పర్యటన ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. భద్రాచలం మీదుగా పాపికొండల వరకు పర్యటించే వారి కోసం ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా తెలిపారు.
Date : 19-12-2021 - 10:18 IST -
Super Typhoon Rai: ఫిలిప్పీన్స్లో తుఫాన్.. 70మందికిపైగా మృతి
ఫిలిప్ఫీన్లో తుపాన్ దాటికి సుమారు 75 మంది మరణించారు. ఈ సంవత్సరం ఫిలిప్ఫీన్స్ తాకిన బలమైన తుపాను 'రాయ్'. అల్లకల్లోలమైన ద్వీపంలోని ప్రజలకు నీరు, ఆహారాన్ని అందించేందుకు ముమ్మురంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
Date : 19-12-2021 - 10:13 IST -
Hyderabad Winter : 10 ఏళ్లలో అత్యంత చలి రోజు
హైదరాబాద్: హైదరాబాద్లో దశాబ్దంలోనే డిసెంబర్ నెలలో అత్యంత చలిరోజుగా శనివారం రికార్డయింది. సెంట్రల్ యూనివర్సిటీలో ఉదయం వేళ అత్యల్పంగా 8.2 డిగ్రీలు, పటాన్చెరులో 8.4, రాజేంద్రనగర్లో 9.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Date : 19-12-2021 - 10:09 IST -
Dalit Bandhu: దళితబంధుపై కేసీఆర్ కలెక్టర్లతో ఏమన్నాడో చూడండి
తరతరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజం ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా ఆర్థికంగా అభివృద్ది చేయడమే దళిత బంధు పథకం లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
Date : 19-12-2021 - 10:02 IST -
TRS MPs : మళ్లీ ఢిల్లీకి మంత్రుల బృందం. ఎందుకో తెలుసా?
వరి ధాన్యం కొనుగోళ్ల పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ నువ్వా నేనా అనుకుంటూనే ఉన్నాయి. కేంద్రం రాష్ట్ర సర్కార్ ను విమర్శిస్తుంటే. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై విమర్శలు గుప్పిస్తోంది.
Date : 19-12-2021 - 9:55 IST -
AP Liquor: ఏపీలో మందుబాబులకు గూడ్ న్యూస్…!
ఏపీలో మద్యం ధరలు అధికం కావడంతో మద్యంప్రియులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దీనికి తోడు కొత్త బ్రాండ్ లు వస్తుండటంతో వాటిని తాగలేక పక్క రాష్ట్రం నుంచి మద్యాన్ని తెప్పించుకుంటున్నారు
Date : 18-12-2021 - 11:29 IST -
Cold Wave: చలి గుప్పిట్లో తెలంగాణ.. సింగిల్ డిజిట్ కు టెంపరేచర్!
రానున్న రోజుల్లో హైదరాబాద్లోని ప్రజలు చలిగాలులను చవిచూడనున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ నుండి 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
Date : 18-12-2021 - 11:18 IST -
Omicron : తెలంగాణలో ‘ఓమిక్రాన్’ టెన్షన్.. 20కి చేరిన కేసులు
తెలంగాణలో చాపకింద నీరులా ఓమిక్రాన్ విస్తరిస్తోంది.
Date : 18-12-2021 - 11:10 IST -
RajaSingh: దేవిశ్రీ ప్రసాద్ కి వార్నింగ్ ఇచ్చిన రాజాసింగ్
పుష్ప సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఫైర్ అయ్యారు.
Date : 18-12-2021 - 8:10 IST -
Telangana : కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయం!
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో యాసంగి వరిధాన్యం కొనబోమని పదే పదే స్పష్టం చేస్తున్న నేపథ్యంలో..
Date : 18-12-2021 - 5:28 IST -
Kamareddy: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి, నలుగురికి గాయాలు
రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి, నలుగురికి గాయాలు
Date : 18-12-2021 - 4:50 IST -
TRS: ఈసీని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం
స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సర్వోత్తమ కేంద్ర ఎన్నికల కమిషన్ ను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
Date : 18-12-2021 - 4:42 IST -
పంజాబ్ లో ‘ఎస్కేఎం’ 117 చోట్ల పోటీ
మిషన్ పంజాబ్ కోసం పోరాడిన రైతు నాయకుడు చారుణి పెట్టిన సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్రంలోని 117 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడానికి సిద్దం అయింది. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న చారుణి తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం రైతు సంఘాలు పనిచేయాలని పిలుపు ఇవ్వడం గమనార్హం.హర్యానాలోని భారతీయ కిసాన్ యూనియన్ వర్గానికి నాయకత్వం వహిస్తున్న రైతు నాయకుడ
Date : 18-12-2021 - 4:24 IST -
జోనల్ వ్యవస్ధ ప్రకారమే ఉద్యోగుల విభజన- కేసీఆర్
నూతన జోన ల్ వ్యవస్త నియమ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజన ను చేపట్టాలని సీఎం కేసిఆర్ కలెక్టర్లను ఆదేశించారు. స్థానిక యువతకు ఉద్యోగుల కల్పన తో పాటు క్షేత్ర స్థాయిలోకి ప్రభుత్వ పాలన , నూతన జోనల్ వ్యవస్థతో అమలులోకి వస్తుందని సీఎం కెసీఆర్ తెలిపారు.వెనక బడిన మారుమూల ప్రాంతాల్లోకి కూడా ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లి పనిచేయ గలిగితేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని సీఎం అన్నారు. నాలుగై
Date : 18-12-2021 - 4:19 IST -
TTD: టీటీడీ ఉదయాస్తమ టికెట్ ధర కోటి రూపాయలు
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఉదయాస్తమ సేవా టికెట్ల ధరను టీటీడీ నిర్ణయించింది.
Date : 18-12-2021 - 4:11 IST -
India: యూపీలో 36,230 కోట్ల ప్రాజెక్ట్ కు మోడీ శంకుస్థాపన
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆ రాష్ట్రంలో పళ్ళు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నారు.
Date : 18-12-2021 - 3:14 IST -
Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటీకానున్న అమిత్ షా
ఈనెల 21 న హోంమంత్రి అమిత్ షా తో భేటీ రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు.
Date : 18-12-2021 - 2:54 IST