Guntur: దేశ విభజనకు కారకుడైన జిన్నా పేరును తొలగించాలి- బీజేపీ
- By hashtagu Published Date - 01:51 PM, Sat - 1 January 22
గుంటూరులోని జిన్నా టవర్ పేరును మార్చాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీరాజు డిమాండ్ చేశారు. దేశ విభజనకు కారకుడైన మొహమ్మద్ అలీ జిన్నా పేరు ఉండటం బాధాకరం అని అన్నారు. వెంటనే జిన్నా టవర్ కు స్వతంత్ర సమరయోధుల పేరును పెట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సహా పలువురు బీజేపీ నాయకులు సోమువీరాజు వ్యాఖ్యలను సమర్ధిస్తూ.. టవర్ కు మాజీ రాష్ట్రపతి అభ్ధుల కలాం పేరు కాని గుర్రం జాషువా పేరు కానీ పెట్టాలని సూచించారు.
This tower is named after Jinnah & area as Jinnah Centre
Irony,it’s not in Pakistan but in Guntur City of AP.
A centre that still carries the name of traitor of India.
Why shouldn’t it be named after Dr Kalam or son of the soil,a great Dalit poet,Gurram Jashuva?
Just an idea! pic.twitter.com/69tgWRsIMb
— Y. Satya Kumar (@satyakumar_y) December 30, 2021
Related News
AP Elections : పోలింగ్ స్టేషన్లకు చేరుకున్న ఈవీఎంలు.. ఉదయం 7గంటలకే పోలింగ్ షురూ..!
ఆంధ్రప్రదేశ్లోని 4.14 కోట్ల మంది ఓటర్లు సోమవారం రాష్ట్ర అసెంబ్లీ, లోక్సభకు ఏకకాల ఎన్నికల పోలింగ్లో 2,841 మంది అభ్యర్థుల రాజకీయ అదృష్టాన్ని నిర్ణయించనున్నారు.