KCR: చినజీయర్ స్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన కేసీఆర్!
- By Balu J Published Date - 11:05 PM, Sun - 9 January 22
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునఃప్రారంభ ఏర్పాట్లపై చర్చించేందుకు ఆదివారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ముచ్చింతల ఆశ్రమానికి వెళ్లి చినజీయర్ స్వామితో సమావేశమయ్యారు. సీఎం వెంట మంత్రులు శ్రీ హరీశ్ రావు, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్ ఉన్నారు.
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునఃప్రారంభ ఏర్పాట్లపై చర్చించేందుకు ఈ రోజు సీఎం శ్రీ కేసీఆర్ ముచ్చింతల ఆశ్రమానికి వెళ్లి శ్రీ చినజీయర్ స్వామితో సమావేశమయ్యారు. సీఎం వెంట మంత్రులు శ్రీ హరీశ్ రావు, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్ తదితరులు ఉన్నారు. pic.twitter.com/vL6gnkyJO7
— Telangana CMO (@TelanganaCMO) January 9, 2022
Related News
Mahabubnagar Parliament: మూడు పార్టీల టార్గెట్ మహబూబ్ నగర్.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధిస్తుందా..?
మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలకు చాలా వాటా ఉంది. బీఆర్ఎస్ తన స్థానాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తుండగా, బీజేపీ కూడా ఇక్కడ విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది.