Speed News
-
Elon Musk: పాపం ఎలాన్ మస్క్…లక్షల కోట్లు నష్టపోతున్నాడు..కారణం ఏంటో తెలుసా..?
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు కంటినిండా నిద్ర కరువైంది.రోజుకో సమస్యతో సతమతమవుతున్నాడు. మస్క్ కలలు కన్న టెస్లా కంపెనీ నష్టాలను చవిచూస్తోంది.
Date : 23-06-2022 - 5:07 IST -
Covid Cases Rise : హైదరాబాద్లో మళ్లీ కోవిడ్ విజృంభణ
హైదరాబాద్ లో కోవిడ్ కేసులు గత పది రోజుల నుంచి రెట్టింపు అయ్యాయి. గణనీయంగా పెరుగుతుండడం డేంజర్ బెల్ మోగుతోంది. జూన్ 15న 132గా ఉన్న ఈ సంఖ్య జూన్ 22వ తేదీ నాటికి 292కి చేరుకుంది. అదే సమయంలో తెలంగాణలో రోజువారీ కౌంట్ 205 నుంచి 434కి పెరిగింది. మరణాలు సంభవించనప్పటికీ క్రియాశీల కేసుల సంఖ్య 1401 నుండి 2680కి పెరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) పరిధిలో 292 కేసు
Date : 23-06-2022 - 4:45 IST -
Telangana HC: కేసీఆర్ కు ‘హైకోర్టు’ ఝలక్
హైదరాబాద్లో టీఆర్ఎస్ కార్యాలయానికి భూకేటాయింపును సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై
Date : 23-06-2022 - 4:42 IST -
Samsung Galaxy M13 5G ఫీచర్స్..లీక్, ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!!!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ కంపెనీ అయిన శాంసంగ్ ...గెలాక్సీ ఎమ్ సిరీస్ లో భాగంగా...M13 5G స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసేందుకు సిద్ధం చేసింది.
Date : 23-06-2022 - 4:32 IST -
KTR On Screen: వెండితెరకు మరో డైనమిక్ హీరో!
తెలంగాణ మంత్రి కేటీఆర్ కు టాలీవుడ్ తో మంచి సత్సంబంధాలున్నాయి. మెగా హీరో రాంచరణ్, మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మిలతో స్నేహం ఉంది.
Date : 23-06-2022 - 3:55 IST -
P.Vijaya Reddy: కాంగ్రెస్లో చేరిన పీజేఆర్ కూతురు!
కార్మిక నేత పీజేఆర్ కూతురు విజయారెడ్డి కాంగ్రెస్లో చేరారు. టీఆర్ఎస్ లో కర్పొరేటర్ గా కొనసాగిన ఈమె ఆ పార్టీ గుడ్ బై చెప్పారు.
Date : 23-06-2022 - 3:17 IST -
Bypoll : ఆత్మకూరులో కొనసాగుతున్న పోలింగ్.. మధ్యాహ్నం 1గంట వరకు 44.14 శాతం పోలింగ్ నమోదు
ఆత్మకూరులో ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 44.14 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం వరకు పోలింగ్ శాతం బాగా నమోదవ్వడంతో వైసీపికీ అనుకూలంగా ఉందనే సంకేతాలు ఆ పార్టీలో వినిపిస్తున్నాయి. పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల్లోనే ఉదయం 11 గంటల వరకు 24.92, ఉదయం 9 గంటల వరకు 11.56 శాతం నమోదైంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు, జనరల్ అబ్జర్
Date : 23-06-2022 - 2:53 IST -
Minister KTR : జహీరాబాద్లో మంత్రి కేటీఆర్కి నిరసన సెగ
జహీరాబాద్లో ఉద్రిక్తత నెలకొంది. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)లో పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా డిఫెన్స్ యూనిట్కు శంకుస్థాపన చేయడాన్ని నిరసిస్తూ స్థానికులు నిరసన తెలిపారు. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో దాదాపు 15 మంది గాయపడ్డారు. ఝరాసంగం, న్యాల్కల్ మండలాల మార్గంలో జహ
Date : 23-06-2022 - 2:42 IST -
NIA Takes: ఎన్ఐఏ అదుపులో మహిళ న్యాయవాది చుక్కా శిల్ప!
హైకోర్టు ప్రాక్టీసింగ్ న్యాయవాది చుక్కా శిల్పాను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అదుపులోకి తీసుకుంది.
Date : 23-06-2022 - 1:23 IST -
Sugarcane : ప్రెగ్నెన్సీ సమయంలో చెరకు రసం తాగుతున్నారా?….అయితే ఇది తప్పకుండా చదవాల్సిందే..!!!
గర్భందాల్చిన స్త్రీలకు రకరకాల కోరికలు ఉంటాయి. ఆహారం విషయంలో చాలా మార్పులు కనిపిస్తుంటాయి. ఆకస్మాత్తుగా నచ్చని ఫుడ్ కూడా తినాలనిపిస్తుంది. గర్భధారణ సమయంలో మీరు తీసుకునే ఆహారం...బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది
Date : 23-06-2022 - 12:15 IST -
Beer Health Benefits : బీరు ప్రయోజనాలు తెలిస్తే చేతులెత్తి దండం పెడతారు..!!
ప్రతిరోజూ ఆల్కాహాల్ సేవిస్తే..ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో అందరికీ తెలిసిందే. బరువు పెరగడంతోపాటు..ఊబకాయం సమస్య కూడా బాధిస్తుంది. అందుకే బీర్ తాగడానికి చాలా మంది ఇష్టపడరు.
Date : 23-06-2022 - 11:00 IST -
Bypoll : ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం.. 123 సమస్యాత్మక కేంద్రాలు గుర్తింపు
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఆత్మకూర్ నియోజకవర్గంలోని 279 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశామని.. 1,339 జనరల్, 1032 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు అధికారులు తెలిపారు. వీరితోపాటు 142 మంది మైక్రో అబ్జర్వర్లు, 38 మంది సెక్టార్ అధికారులు విధులు నిర్వహించను
Date : 23-06-2022 - 9:54 IST -
Crime: మద్యం కోసం అలాంటి పనికి దిగజారిన తల్లిదండ్రులు.. రెండు నెలల చిన్నారిని అలా?
ప్రస్తుత సమాజంలో మనుషులు డబ్బుల కోసం ఎంతటి నీచానికైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నారు. డబ్బు కోసం ఎదుటి వ్యక్తిని చంపడానికి చావడానికైనా వెనకాడటం లేదు.
Date : 23-06-2022 - 9:49 IST -
BJP : తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుంది – ఈటల
హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు. సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి ఈటల మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రజలు ఇప్పుడు తన మాటలు వినరని గ్రహించి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను నియమించుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి వ్యూహాలు ఎలా ఉన్నా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న
Date : 23-06-2022 - 9:42 IST -
Accident: యూపీలో ఘోరరోడ్డు ప్రమాదం…10మంది యాత్రికులు దుర్మరణం..!!
ఉత్తరప్రదేశ్ లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పదిమంది యాత్రికులు దర్మరణం చెందారు. మరో 7గురికి తీవ్రగాయాలయ్యాయి.
Date : 23-06-2022 - 9:38 IST -
Goddess Lakshimi: మీ ఇంట్లో ఈ తప్పులు పొరపాటున చేశారో..లక్ష్మీ దేవి ఆగ్రహం తట్టుకోలేరు…!!
జీవితంలో మిగతా సమస్యలకంటే ఎక్కువగా...ఆర్థిక సమస్యలు వేధిస్తుంటాయి...బాధిస్తుంటాయి. అలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే...అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాల్సిందే.
Date : 23-06-2022 - 9:30 IST -
GSAT-24 : విజయవంతంగా జీశాట్ 24 ప్రయోగం..!!
భారత్ రూపొందించిన లేటెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ GSAT-24ను సక్సెస్ ఫుల్ గా ప్రయోగించారు.
Date : 23-06-2022 - 9:26 IST -
eKYC UPDATE: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..eKYC గడువుపై అప్ డేట్..!!
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి...భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతుల కోసం ప్రవేశపెట్టిన స్కీమ్ ఇది. ఈ స్కీం ద్వారా రైతులకు కొంతమేర నగదు సాయాన్ని అందిస్తున్నారు.
Date : 23-06-2022 - 9:15 IST -
Ayodhya kissing wife : మీ సరసం తగలెయ్యా…నదిలో భార్యకు ముద్దు…ఉతికారేసిన జనం..!!
నదిలో భార్యకు ముద్దుపెట్టిన భర్తను జనం పిచ్చకొట్టుడు కొట్టారు. భార్యముందే భర్తకు నాలుగు మొట్టికాయలు తగిలించారు.
Date : 23-06-2022 - 8:44 IST -
Healthy Bones : ఎముకలను బలంగా ఉంచే ఆహార పదార్థాలు ఇవే…!!
ప్రస్తుత కాలంలో పోషకాహార లోపం సాధారణం అయ్యింది. ముఖ్యంగా కాల్షియం లోపించినప్పుడు ఎముకలు బలహీనపడతాయి. మానవ శరీరం సాఫీగా పనిచేయాలంటే ఎముకలు ఆరోగ్యంగా ఉండాలి.
Date : 23-06-2022 - 7:15 IST