Speed News
-
Vastu Tips: వాస్తు ప్రకారం బాత్రూం నిర్మాణం ఇలా ఉంటే ఆర్ధికంగా అస్సలు సమస్యలు రావు!
ఒకప్పటి కాలంలో బాత్రూంలు ఇంటికి దూరంగా ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం ఇంట్లోనే ఉంటున్నాయి. ఎక్కడ చూసినా హాల్ రూమ్ లో కానీ బెడ్రూంలో కానీ బాత్రూంలను నిర్మిస్తున్నారు.
Date : 30-06-2022 - 7:04 IST -
PM Modi:`మోడీ` ఆత్మనిర్భర భారత్ కు తోడుగా `ఉద్యమి భారత్`
`ఉద్యమి భారత్' కార్యక్రమంలో ఎంఎస్ఎంఇల కోసం రూ. 6,062.45 కోట్ల 'రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఇ పనితీరు' (ర్యాంప్) పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 30-06-2022 - 5:40 IST -
Konda Vishweshwar Reddy: బీజేపీ చేరికపై కొండా క్లారిటీ!
చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పాక.. ఆయన ఏ పార్టీలో చేరుతారనేది ఆసక్తిగా మారింది.
Date : 30-06-2022 - 5:32 IST -
Maharashtra CM Shinde: మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే
మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే బాధ్యతలు చేపట్టనున్నట్లు బీజేపీ నేత ఫడ్నవీస్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
Date : 30-06-2022 - 5:06 IST -
Job Loss:60వేల ఉద్యోగాలు గోవిందా!
భారతదేశంలో స్టార్టప్ కంపెనీల్లో 60వేల మంది ఉద్యోగాలు పోతాయని ఈ ఏడాది ఆ రంగం అంచనా వేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మాంద్యం వస్తుందన్న అనుమానం స్టార్టప్ ల్లోని ఉద్యోగులకు శాపంగా మారింది.
Date : 30-06-2022 - 5:00 IST -
Manasanamaha: గిన్నిస్ రికార్డుకెక్కిన తెలుగు షార్ట్ ఫిల్మ్.. సుకుమార్, అడివి శేష్ అభినందనలు!
గతంలో 'మనసానమహ' అని షార్ట్ ఫిలిం విడుదలైన సంగతి తెలిసిందే. ఇక దీనికి మంచి గుర్తింపు కూడా రాగా అందులో నటించిన నటీనటులకు కూడా మంచి పేరు అందింది. ఇక దీపక్ రెడ్డి అనే కుర్రాడు ఈ షార్ట్ ఫిలిం ను తీయగా ఇది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది.
Date : 30-06-2022 - 4:46 IST -
Prabhas: నో ఓటీటీ, ఓన్లీ థియేటర్స్.. డిజిటల్ స్ట్రీమింగ్ పై ప్రభాస్ కామెంట్స్!
ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫారమ్ లు పెరిగిపోతున్నాయి.
Date : 30-06-2022 - 4:41 IST -
CBI : లంచం కేసులో సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ ఇంజనీర్ అరెస్ట్
హైదరాబాద్: సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ ఇంజనీర్ పీఆర్ సురేష్ ని సీబీఐ అరెస్ట్ చేసింది. ఒక కాంట్రాక్టర్ నుండి లంచం డిమాండ్ చేసి, తీసుకున్న ఆరోపణలపై అరెస్టు చేసింది. ఉప్పల్-జమ్మికుంట రైల్వే మధ్య రోడ్డు నిర్మాణం కోసం కాంట్రాక్ట్ నుంచి రూ.5 లక్షలు డిమాండ్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. నాచారంలోని అతని నివాసంలో లంచం తీసుకుంటుండా వలపన్ని సీబీఐ అధికారులు పట్టుకున్నారు.అతని
Date : 30-06-2022 - 4:20 IST -
Modi@Novotel:నోవాటెల్ హోటల్ లో `మోడీ` బస
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరవుతున్న ప్రధాని మోదీ మాదాపూర్లోని నోవాటెల్ హోటల్లో బస చేయనున్నారు.
Date : 30-06-2022 - 4:15 IST -
Manipur Landslide:మణిపూర్లో విరిగిపడ్డ కొండచరియలు, 7గురు మృతి, 45 మంది గల్లంతు
మణిపూర్లోని నోని జిల్లాలో తుపుల్ రైల్వే నిర్మాణ శిబిరం వద్ద భారీ కొండచరియలు విరిగిపడటంతో కనీసం ఏడుగురు మరణించారు.
Date : 30-06-2022 - 3:54 IST -
Ganja In Hyderabad : హైదరాబాద్లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను నాచారం పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కొండాపూర్కు చెందిన కె సుబుధి జాన్సన్ (30), బోరబండకు చెందిన మహ్మద్ సోహైబ్ (21)లు వైజాగ్కు చెందిన సుధీర్ సాహూ వద్ద గంజాయి కొనుగోలు చేసి నగరంలో విక్రయించేందుకు సిద్ధమైయ్యారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి వీ
Date : 30-06-2022 - 3:50 IST -
Jagan Strategy: రోజాకు కౌంట్ డౌన్, బైరెడ్డికి భలే ఛాన్స్ !
మంత్రి రోజాకు కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. ఒక్కో పదవిని జగన్మోన్ రెడ్డి పీకేస్తూ వస్తున్నారు. తాజాగా ఆమెను వైసీపీ మహిళా అధ్యక్షురాలి పదవి నుంచి తప్పించారు.
Date : 30-06-2022 - 3:45 IST -
TS Tenth Results : తెలంగాణలో టెన్త్ ఫలితాలు విడుదల.. సత్తా చాటిన బాలికలు
హైదరాబాద్ తెలంగాణలో పదవ తరగతి పరీక్షాఫలితాలు విడుదలైయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల్లో 90 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కాగా పదో తరగతి పరీక్షలకు మొత్తం 5,03,579 మంది విద్యార్థులు హాజరుకాగా.. 4,53,201 మంది ఉత్తీర్ణత సాధించారు.ఫలితాల్లో బాలుర కంటే బాలికలు మరోసారి సత్తా చాటారు. పరీక్షకు హాజరైన 2,48,146 మంది బాలికల్లో 92.45 శాతం మంది ఉత
Date : 30-06-2022 - 3:38 IST -
PM Modi Visit:హైదరాబాద్ లో `ఎగిరే వస్తువుల` నిషేధం
రిమోట్ ఆపరేషన్స్ ద్వారా ఎగిరే వస్తువులను నిషేధిస్తూ హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Date : 30-06-2022 - 3:30 IST -
BJP MLA Raja Singh : యూట్యూబ్ ఛానెల్పై పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ ఎమ్మెల్యే
ఒక యూట్యూబ్ ఛానెల్ తనపై, తన కుటుంబంపై తప్పుడు వార్తలను ప్రచారం చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. పరువు నష్టం కలిగించే ప్రయత్నం ఆ యూట్యూబ్ చానెల్ చేస్తోందని ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘సచ్ న్యూస్’ అనే యూట్యూబ్ ఛానల్ ఒక వీడియోను ప్రచురించిందని, అందులో ఇటీవలి జూదం కేసులో నిందితుల్లో ఒకరు తన కుమారుడు ఉన్నారని వార్తలు రాశారని రాజాసింగ్ త
Date : 30-06-2022 - 3:28 IST -
AP Urban Schools: పాలనా సంస్కరణల్లో జగన్ మరో సంచలన
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో మరో సంచలన నిర్ణయాన్ని అమలు చేయగలిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్, కార్పొరేషన్ల పరిధిలోని స్కూల్స్ ను డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (డిఎస్ఇ) పరిధిలోకి తీసుకొచ్చారు.
Date : 30-06-2022 - 3:00 IST -
Telugu Desam Party 2.0:చంద్రబాబు ఉద్యమం 2.0
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనపై మరింత నిర్మాణాత్మక ఉద్యమం చేయాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు పక్కా ప్రణాళికను రచించారు. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేలపై జనం ఆగ్రహంగా ఉన్నారని గ్రహించిన ఆయన ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని భావిస్తున్నారు.
Date : 30-06-2022 - 2:30 IST -
Pavitra and Naresh: మ్యారేజ్ రూమర్స్ పై నరేశ్-పవిత్ర మౌనం!
తెలుగు చిత్ర పరిశ్రమలోని క్యారెక్టర్ నటీమణులలో పవిత్రా లోకేష్ ఒకరు.
Date : 30-06-2022 - 2:30 IST -
YCP MLAs: వైసీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి జ్వాల
`సంక్షోమ పథకాలు జగన్కు పేరుతెచ్చాయి, నాలుగు రోడ్లను కూడా వేయలేని తాము ఎమ్మెల్యేలుగా చేతగాని వాళ్లలా మిగిలిపోయాం.
Date : 30-06-2022 - 1:30 IST -
KL Rahul:కే ఎల్ రాహుల్ సర్జరీ సక్సెస్
టీమిండియా ఓపెనర్ కే ఎల్ రాహుల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు.
Date : 30-06-2022 - 1:02 IST