Tirumala: గుండు బాస్ దైవభక్తి , తిరుమల శ్రీవారికి స్వర్ణ కమలాలు అందజేత
తిరుమల శ్రీవారికి 108 స్వర్ణ కమలాలను కానుకగా ఇచ్చాడు లలిత జ్యూవెల్లరీ ఓనర్ కిరణ్ కుమార్
- By Balu J Published Date - 03:51 PM, Wed - 6 September 23
Tirumala: డబ్బులు ఊరకనే రావు అనే డైలాగ్ లో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు లలిత జ్యూవెల్లరీ ఓనర్ కిరణ్ కుమార్ అలియాస్ గుండు బాస్. ఆయన తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్లా బంగారు దుకాణాలను నడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన తిరుమల తిరుపతిలోని వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. 108 స్వర్ణ కమలాలను కానుకగా ఇచ్చాడు. ఇదివరకు 1984లో గుంటూరుకు చెందిన ఒక ముస్లిం భక్తుడు స్వామివారికి 108 బంగారు కమలాలను సమర్పించారు. ప్రతి మంగళవారం ప్రత్యేక అష్టదళ పాద పద్మారాధన ఆచారాల కోసం దీనిని ఉపయోగిస్తారట.
Also Read: SRK and Mahesh: మహేశ్ మీతో కలిసి జవాన్ మూవీ చూడాలని ఉంది, షారుక్ ఇంట్రస్టింగ్ ట్వీట్!
Related News
AP Pension: ఏపీలోని పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త
మే నెల పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక సూచనలు ఇచ్చింది. మే 1వ తేదీన పెన్షనర్ల ఖాతాలోకి డబ్బు జమ అవుతుందని జగన్ ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్లో మాదిరిగానే మే నెలలో కూడా సచివాలయాల చుట్టూ తిరగకుండానే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్ సొమ్మును జమ చేయనున్నారు