HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >14 Hospitalised Kids Develop Severe Symptoms After Taking Injections In Karnataka

Karnataka : క‌ర్ణాట‌క‌లో 14 మంది చిన్నారుల‌కు అస్వ‌స్థ‌త‌

  • Author : Prasad Date : 27-06-2022 - 10:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kids In Hospitals
Kids In Hospitals

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సాగర్‌ పట్టణంలో 14 మంది చిన్నారులు అస్వ‌స్థ‌త‌కు గురైయ్యారు. యాంటీబయాటిక్‌ ఇంజక్షన్లు వేయడంతో జలుబు, జ్వరంతో ఆస్పత్రి పాలైన 14 మంది చిన్నారుల పరిస్థితి విషమంగా మారింది. ఆస్పత్రిలో చేరిన చిన్నారుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో సోమవారం శివమొగ్గలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. జలుబు, జ్వరం సోకడంతో చిన్నారులు ఆస్పత్రిలో చేరినట్లు వైద్య ఆరోగ్యశాఖ‌ అధికారులు తెలిపారు. అక్కడి నర్సులు ఆదివారం రాత్రి వారికి యాంటీబయాటిక్ ఇంజక్షన్లు ఇచ్చారు. ఇంజెక్షన్లు ఇచ్చిన వెంటనే, పిల్లలకు తీవ్రమైన జ్వరం, వణుకు వచ్చింది. ఈ పరిణామంతో తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. పిల్లలకు మందులు వేసి, వాడిన యాంటీబయాటిక్ ఔషధాన్ని ఆరోగ్య అధికారులు ధృవీకరించారు. స్థానిక బిజెపి ఎమ్మెల్యే హాలప్ప సంఘటనా స్థలానికి చేరుకుని సమస్యను పరిశీలించి పిల్లలకు సరైన వైద్యం అందించాలని ఆరోగ్య అధికారులను ఆదేశించారు. సంఘటన గురించి తెలిసిన వెంటనే తాను ఆసుపత్రికి చేరుకున్నానని.. పిల్లలను వెంటనే మెరుగైన చికిత్స అందించాల‌ని ఆరోగ్య అధికారులకు ఆదేశాలు ఇచ్చానని తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • karnataka
  • kids
  • sivamogga

Related News

Karnataka Mid Day Meal Wor

కర్ణాటకలో పురుగులు పట్టిన బియ్యంతో విద్యార్థులకు భోజనం!

Mid Day Meal : కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేసిన బియ్యంలో పురుగులు కనిపించడం తీవ్ర సంచలనం సృష్టించింది. బిసరల్లి, ముద్దెనహళ్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత లేని బియ్యం సరఫరా కావడంతో.. 2.8 లక్షల మందికి పైగా విద్యార్థుల ఆరోగ్యం ప్రమాదంలో పడింది. నాసిరకం సరుకులను ప్రైవేట్ కాంట్రాక్టర్లు సరఫరా చేసి ఉండవచ్చునని అధికారులు అనుమానిస్తున్నార

  • Ex-MLA

    Ex-MLA: విమానంలో ప్రయాణికురాలి ప్రాణాలు కాపాడిన కర్ణాటక మాజీ ఎమ్మెల్యే!

Latest News

  • ఏపీలో బుల్లెట్ రైలు రంగం సిద్ధం.. ట్రాక్ కోసం సాయిల్ టెస్ట్!

  • మెస్సికి ఆదరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన అనంత్‌ అంబానీ!

  • అలసట వస్తుందా? ఐతే విటమిన్ డి లోపమేనా..జాగ్రత్తలు ఇవే!

  • టీమిండియా మహిళా క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5 కోట్ల చెక్‌ను అందజేసిన మంత్రి నారా లోకేష్

  • ANR కాలేజీకి అక్కినేని నాగార్జున 2 కోట్ల విరాళం

Trending News

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

    • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

    • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd