HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >New Twist In Tamilnadu Politics That Pannerselvam Sons Takes Charge Behalf Of His Father

Paneer Selvam : పన్నీర్ సెల్వానికి మద్దతుగా సీన్ లోకి ఆయన కుమారులు.. తమిళనాడులో మారిన పాలిటిక్స్

అన్నాడీఎంకేలో రాజకీయాలు తారస్థాయికి చేరాయి. పన్నీర్ సెల్వాన్ని దూరం పెట్టడంతో ఆయన కొత్త స్కె్చ వేశారు

  • By Hashtag U Published Date - 02:30 PM, Mon - 27 June 22
  • daily-hunt
Panniru Selvam Jayalaliyha
Panniru Selvam Jayalaliyha

అన్నాడీఎంకేలో రాజకీయాలు తారస్థాయికి చేరాయి. పన్నీర్ సెల్వాన్ని దూరం పెట్టడంతో ఆయన కొత్త స్కె్చ వేశారు. పార్టీలో తన ఆధిక్యాన్ని నిరూపించుకోవడానికి కొత్త వ్యూహాలతో సిద్ధమవుతున్నారు. ఆయన కుమారులు రవీంద్రనాథ్ కుమార్, జయప్రదీప్ లు దక్షిణ జిల్లాలో తమ బలమేంటో చూపించడానికి సిద్ధమయ్యారు. ఈనెల 23 నాటి సమావేశంలో పార్టీ తీసుకొచ్చిన తీర్మానాలను మాజీ మంత్రి షణ్ముగం నిరాకరించారు. మళ్లీ జూలై 11న సర్వసభ్య సమావేశం జరగనుంది. దానికి తమిళ్ మగన్ హుస్సేన్ ను ప్రిసీడియం ఛైర్మన్ గా ఎన్నుకున్నారు. ఆనాటి మీటింగ్ లో పార్టీ సుప్రీమ్ గా ఎన్నికవ్వడానికి ఎడప్పాడి పళనిస్వామి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కానీ పార్టీ నియమావళి ప్రకారం ఇద్దరు నాయకులు ఉండాల్సిందే అని పన్నీర్ సెల్వం అంటున్నారు. ఈ విషయంపై కోర్టుకు వెళ్లడానికి రెడీ అయ్యారు.

ఇటీవల పన్నీర్ సెల్వం ఢిల్లీ వెళ్లి వచ్చిన తరువాత ఆయనకు ఢిల్లీ పెద్దలు భరోసా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. కానీ ఈలోపే పన్నీర్ సెల్వం ను పార్టీ నుంచి పూర్తిగా తప్పించడానికి ఈపీఎస్ వర్గం గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది. అందుకే మాజీ మంత్రులంతా ఓపీఎస్ పై విరుచుకుపడుతున్నారు. అందుకే ఇప్పుడు పన్నీర్ సెల్వం కుమారులు ఏకంగా రంగంలోకి దిగారు. పన్నీర్ సెల్వం ఢిల్లీ ఎపిసోడ్ ను నడిపించింది కూడా ఆయన కుమారుడు రవీంద్రనాథ్ అని తెలిసింది. రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో ప్రధాని మోదీతోపాటు ఓపీఎస్, ఆయన కుమారుడు ఉన్నారు.

చెన్నైలో ఎడప్పాడి పళనిస్వామి నివాసముంటున్న ప్రాంతంలో పన్నీర్ సెల్వానికి మద్దతు పలికేలా వాల్ పోస్టర్లు అంటించారు.. ఓపీఎస్ వారసులు. దీని వెనక ఎలక్షన్ స్ట్రాటజిస్టు ఉన్నట్టుగా తెలుస్తోంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Panniru Selvam
  • tamilnadu politics

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd