HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄South

South

  • Kerala School:నో మేడ‌మ్‌.. నో సార్‌… ఓన్లీ టీచ‌ర్‌..!

    ఉపాధ్యాయులను 'మేడమ్' లేదా 'సర్' అని సంబోధించవద్దని కేరళ పాఠశాల విద్యార్థులను కోరింది. కేరళలోని ఒక పాఠశాల ఉపాధ్యాయులను ఉద్దేశించి లింగ తటస్థతను ప్రవేశపెట్టింది.

    Published Date - 09:33 PM, Mon - 10 January 22
  • Template (70) Copy

    Tamil Nadu: జల్లికట్టుకు అనుమతి

    సంక్రాంతి పండుగకు నిర్వహించే ప్రముఖ క్రీడ జల్లికట్టు నిర్వహణకు తమిళ నాడు ప్రభుత్వం అనుమతించింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనుమతులు జారీ చేస్తూనే ఆంక్షలు విధించింది. నిర్వాహకులతో సహా, వీక్షించే వారికీ కూడా కోవిడ్ రెండు డోసుల సెటిఫికేట్ ఉండాలని స్పష్టం చేసింది. 50 శాతం ప్రేక్షలకు మాత్రమే అనుమతిస్తున్నటు, మొత్తం ప్రేక్షకుల సంఖ్య 150 కు మించకూడదని ప్రభుత్వం ప్

    Published Date - 05:35 PM, Mon - 10 January 22
  • Template (66) Copy

    Twitter: సిద్ధార్థ్ ఖాతాను నిలిపివేయండి: జాతీయ మహిళా కమిషన్

    నటుడు సిద్ధార్థ్ సామాజిక మాధ్యమాల్లో ఇటీవల వెల్లడించిన అభిప్రాయాలు వివాదాస్పదం అయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ ను పంజాబ్ లో అడ్డగించడాన్ని భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఖండించింది.

    Published Date - 03:34 PM, Mon - 10 January 22
  • Template (62) Copy

    Sankranthi: రైల్వే స్టేష‌న్ల‌లో ప్లాట్‌ఫాం టికెట్ ధ‌ర‌ల పెంపు

    సంక్రాంతి పండుగ నేప‌థ్యంలో రైల్వే స్టేష‌న్‌ల‌లో రద్దీని దృష్టిలో పెట్టుకుని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే శాఖ‌ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి అనే సాకుతో రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్‌ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్‌లో ప్లాట్‌ఫాం టికెట్‌ ధర ఏకంగా రూ.10 నుంచి రూ.50కి పెంచుతున్నట్లు ప్రకటించింది. మిగతా అన్ని పెద్ద రైల్వే స్టేషన్లలో రూ.10 నుంచి రూ.20కి ప

    Published Date - 02:06 PM, Mon - 10 January 22
  • Whatsapp Image 2022 01 09 At 20.35.26 (1) Imresizer

    Coolie to IAS: కూలీ నెంబ‌ర్ వ‌న్‌.. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీస‌ర్‌

    కేవలం ఒక సిమ్ కార్డు, స్మార్ట్ ఫోన్, రైల్వేస్టేషన్లో దొరికే ఫ్రీ వైఫై సహాయంతో కేరళ సివిల్ సర్వీసెస్ పరీక్షలో టాపర్ గా నిలిచిన కె. శ్రీనాథ్ సివిల్స్ ఎంతో మందికి ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. నేటి పోటీ ప్ర‌పంచంలో ప్ర‌తి ఒక్క‌రు వాళ్లు సాధించాల‌నే దాని కోసం ఎంతో శ్ర‌మిస్తుంటారు.

    Published Date - 07:00 AM, Mon - 10 January 22
  • Bengaluru: బెంగుళూరులో పెరుగుతున్న క‌రోనా కేసులు.. ఐసీయూలో అడ్మిట్ అవుతుంది అంతా వారే…?

    క‌ర్ణాట‌క‌లో క‌రోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. జ‌న‌వ‌రి 8వ తేదీన కర్ణాటకలో 8,906 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి, వాటిలో 7,113 కేసులు బెంగళూరులోనే నమోదయ్యాయి.

    Published Date - 08:22 PM, Sun - 9 January 22
  • wedding

    TN Corona:త‌మిళ‌నాడులో స‌న్ డే లాక్ డౌన్‌.. ఆహ్వానం చూపిస్తే ప్ర‌యాణానికి అనుమ‌తి

    మిళ‌నాడులో క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఆదివారం పూర్తి లాక్ డౌన్ ని విధించింది. అయితే ఆదివారం వివాహాలు, కుటుంబ కార్య‌క్ర‌మాల‌కు వెళ్లే వారి ప్ర‌యాణాల‌కు అనుమ‌తి ఇచ్చిన‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది.

    Published Date - 04:00 PM, Sun - 9 January 22
  • lockdown

    Tamil Nadu:తమిళనాట లాక్ డౌన్

    తమిళనాడు ప్రభుత్వ పరిధిలోని మధురై అరుణాచలం, మరికొన్ని ప్రాంతాలు పూర్తిగా లాక్‌డౌన్‌ విధిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

    Published Date - 10:01 PM, Fri - 7 January 22
  • Kerala

    Kerala Park: ఇది యూరోప్ కాదు.. కేరళలోని ఓ పార్కు!

    కేరళ గ్రామంలో కొత్తగా నిర్మించిన పార్క్ ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోలు విపరీతంగా షేర్ అవుతుండటంతో చాలామంది దీనిని యూరోపియన్ నగరంతో పోల్చారు. కోజికోడ్ జిల్లాలోని వడకర సమీపంలోని కరక్కాడ్ వద్ద ఉన్న కొత్త వాగ్భటానంద పార్క్ ఫొటోలను ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ సోషల్ మీడియా లో షేర్ చేశారు.

    Published Date - 03:01 PM, Fri - 7 January 22
  • Template (34) Copy

    Tamil Nadu: రాష్ట్రాల పై కేంద్రం పెత్తనం ఏంటి- స్టాలిన్

    తమిళనాడులో నీట్ (నేషనల్ ఎల్జిబిలిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్) ను రద్దు చేస్తూ అసెంబ్లీ లో తీర్మానించిన బిల్లుకు ఆమోదముద్ర వేయకపోవడం పై ముఖ్యమంత్రి స్టాలిన్ అసహనం వ్యక్తం చేశారు. గత సంవత్సరం సెప్టెంబరు లో అసెంబ్లీ లో తీర్మానం చేసి బిల్లును గవర్నర్ కు పంపుతే.. ఇప్పటివరకు అది రాష్ట్రపతికి చేరలేదని ఎద్దెవా చేశారు. బిల్లును చాలా కాలంగా కేంద్రం పెండింగులో ఉంచిన నేపథ్యంలో గురు

    Published Date - 05:26 PM, Thu - 6 January 22
  • Chilaka Lake

    Chilika Lake : 15శాతం త‌గ్గిన వ‌ల‌స ప‌క్షులు

    ఒడిశా ప్రాంతంలోని చిల‌కా స‌ర‌స్సుకు వ‌చ్చే వ‌ల‌స ప‌క్షుల సంఖ్య ఈ ఏడాది అనూహ్యంగా 15 త‌గ్గింది. గత ఏడాదితో పోల్చితే సుమారు 2 లక్షల ప‌క్షులు త‌క్కువ‌గా క‌నిపించ‌డం గ‌మ‌నార్హం.

    Published Date - 03:38 PM, Thu - 6 January 22
  • Template (12) Copy

    Karnataka: హిజాబ్ కు నిరసనగా కాషాయ కండువా

    కర్ణాటకలోని కొప్పా జిల్లా లో ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు కాషాయ కండువాలతో నిరసనలు తెలిపారు. ముస్లిం మహిళా విద్యార్థులు హిజాబ్ ధరించడాన్ని నిరసిస్తూ కాషాయ కండువాలతో వివాదం సృష్టించారు. ఎవరు ఏ వస్త్రాలు ధరించాలనేది వ్యక్తిగత నిర్ణయం.. కలిసిమెలసి చదువుకోవాల్సిన విద్యార్థులు ఇలా రాజకీయ నాయకుల వ్యాఖ్యలతో రెచ్చిపోయి మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ఇలాంటి ఘటన మూడు సం

    Published Date - 11:41 AM, Wed - 5 January 22
  • Template (5) Copy

    Karnataka: ఆదివాసీలపై రోజురోజుకు పెరుగుతున్న పోలీసుల దాడులు

    కర్ణాటకలో స్మగ్గ్లింగ్ చేస్తున్నారనే నెపంతో తమపై కాల్పులు జరుపుతున్నారని ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇటీవలే కర్ణాటకలోని పెరియపట్నా అటవీప్రాంతం లో బసవ అనే ఓ అధివాసి వ్యక్తిని పోలీసులు కాల్చారు. నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బసవ ఓ మీడియా సంస్థకు ఘటనను వివరించారు. పోలీసులు తనపై పాత కక్షతో అతనిని కాల్చారని ఆ తర్వాత గంథం చెక్కల స్మగ్గ్లింగ్ కేస

    Published Date - 02:28 PM, Tue - 4 January 22
  • Template (2) Copy

    Tamil Nadu: తీవ్ర విషాదం.. వెల్లువెత్తుతున్న నిరసనలు

    తమిళనాడు లోని పుదుకోట్టై జిల్లా లో విషాదం చోటు చేసుకుంది. సెంట్రల్ ఇండస్ట్రియాల్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి గాల్లోకి కాల్చిన బుల్లెట్టు రెండు కిలోమీటరు దూరంలో ఆడుకుంటున్న పదకొండు సంవత్సరాల చిన్నారి తలకు తాకి మరణించాడు. బుల్లెట్టు తాకిన బాలుడిని తంజావూరు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి స్టాలిన్ ఘటన పై దర్యాప్తు చేపట్టి ని

    Published Date - 11:38 AM, Tue - 4 January 22
  • Cd Released

    Gitamritham: రాజమహేంద్రవరంలో ‘‘శ్రీ లహరికృష్ణుని గీతామృతం’’ పాటల సీడీ విడుదల

    తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేలి జిల్లాకు చెందిన మనుజ్యోతి ఆశ్రమ ఆధ్వర్యంలో, భగవాన్ శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి దివ్య సముఖమున 02, జనవరి 2022 ఆదివారం సాయంత్రం 5 గంటలకు ‘‘శ్రీ లహరికృష్ణుని గీతామృతం’’

    Published Date - 04:50 PM, Mon - 3 January 22
  • Whatsapp Image 2022 01 01 At 21.01.59 Imresizer

    Success Story:నాడు ప‌శువుల కాప‌రి.. నేడు జిల్లా క‌లెక్ట‌ర్ గా

    క‌ష్ట‌ప‌డితే సాధించ‌లేనిది ఏదీ లేదని నిరూపించింది ఓ మ‌హిళ‌. పేద‌రికంలో పుట్టిన ఆమె .. త‌న కుటుంబానికి జీవ‌నాధార‌మైన ప‌శువుల‌ను కాస్తూ ఉన్న‌త చ‌దువులు చ‌దివింది. త‌న తండ్రి ట్ర‌క్ డ్రైవ‌ర్ గా.. త‌ల్లి ప‌శుపోష‌ణ చేసుకుంటే ఆమెను చ‌ద‌వించారు.

    Published Date - 12:00 PM, Sat - 1 January 22
  • Template (96) Copy

    Karnataka: హిందూ దేవాయాల‌కు స్వ‌యంప్ర‌తిప‌త్తి

    హిందూ దేవాల‌యాల‌కు స్వయం ప్రతిపత్తి కలిపిస్తూ ప్ర‌భుత్వ ప‌రిధి లోని ఎండోమెంట్ నుండి తిలగిస్తు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఆ మేర‌కు అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొంద‌గా, ఎగువ స‌భ‌లో దాన్ని ఆమోదించాల్సి ఉంది. దేశ వ్యాప్తంగా హిందూ సంస్థ‌లు దేవాల‌యాల‌పై ప్ర‌భుత్వ నియంత్ర‌ణ‌ల‌ను తీసివేయాల‌ని డిమాండ్లు వస్తున్న విష‌యం విదిత‌మే. ఆ డిమాండ్ ను తొలుత క‌ర్ణాట‌క ప్ర

    Published Date - 05:24 PM, Fri - 31 December 21
  • Template 2021 12 31t123417

    బీజేపీ కంచుకోటలో కాంగ్రెస్ జెండా..ఎన్నికల్లో హవా

    సాధారణంగా లోకల్ బాడీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీకి అధిక సీట్లు వస్తాయి కానీ కర్ణాటకలో మాత్రం ఇందుకు విరుధంగా ఫలితాలు వెలువడ్డాయి. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉండగా లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా చాటింది. కర్ణాటక రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలకు గత సోమవారం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లలో పాగా వేసింది. 58 పట్టణాల్లో 1,184 వార్డులకు గాను 498 స్థానాలన

    Published Date - 12:37 PM, Fri - 31 December 21
  • Wines

    Cheap Liquor: క‌ర్ణాట‌క మ‌ద్యం పాల‌సీ ‘‘విచిత్రం’’

    క‌ర్ణాట‌క‌ ప్ర‌భుత్వ మ‌ద్యం పాల‌సీ ఆ రాష్టానికి రాబ‌డిని త‌గ్గిస్తోంది. చీప్ లిక్క‌ర్ ను భారీగా ప్ర‌మోట్ చేస్తోన్న క‌ర్నాట‌క బ్రాండెడ్ మ‌ద్యం ధ‌ర‌ను అనూహ్యంగా పెంచింది. ఫ‌లితంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌తో పోల్చితే క‌ర్నాట‌క మ‌ద్యం ఆదాయం త‌క్కువ‌గా కనిపిస్తోంది.

    Published Date - 04:46 PM, Thu - 30 December 21
  • Template (96) Copy

    Bommai: 31న బంద్ ను విరమించుకోవాలి- సీఎం

    కర్ణాటక లో మహారాష్ట్ర ఎక్కికారన్ సమితి (MES)ని శాశ్వతంగా బ్యాన్ చేయాలనీ డిమాండ్ చేస్తూ పలు కన్నడ సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబరు 31న బందుకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కాగా ఇటీవలే కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజా బొమ్మాయి బంద్ ను విరమించుకోవాలని కోరారు. మహారాష్ట్రలో కన్నడ జండాను తగలపెట్టి, కన్నడిగుల స్వాత్యంత్ర సమరయోధుడు సంగోళి రాయన్న విగ్రహాన్ని ధ్వంసం చేస

    Published Date - 12:20 PM, Thu - 30 December 21
← 1 … 64 65 66 67 68 … 74 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd