India
-
ఢిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాల నుంచి రెండు విమానాల అత్యవసర ల్యాండింగ్: సాంకేతిక లోపంతో ప్రయాణికులను సురక్షితంగా తిరిగివేసిన ఏయిర్లైన్లు
ఇటీవలి రోజులలో ఎయిర్ ఇండియాకు చెందిన అనేక అంతర్జాతీయ విమానాలు కూడా రద్దయ్యాయి. జూన్ 8న ఢిల్లీ-బాలి, టొరంటో-ఢిల్లీ, దుబాయ్-ఢిల్లీ విమానాలు రద్దయ్యాయి.
Date : 19-06-2025 - 11:50 IST -
Spicejet: తిరుపతి వెళ్లే స్పైస్జెట్ విమానంలో సాంకేతిక లోపం
శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఈ రోజు ఉదయం తిరుపతి బయలుదేరిన స్పైస్జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
Date : 19-06-2025 - 11:37 IST -
Illegal Affair: అక్రమ సంబంధం.. అడ్డంగా దొరికిన భార్య.. కోపంతో భార్య ముక్కు కొరికేసిన భర్త
ఉత్తరప్రదేశ్ హర్దోయ్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. భార్య ప్రవర్తనపై కోపంతో భర్త ఓ ఉన్మాది లా ప్రవర్తించాడు.
Date : 19-06-2025 - 10:55 IST -
Banakacharla Project : నేడు కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం రేవంత్ భేటీ
Banakacharla Project : ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి నీటి కొరత తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth ), కేంద్రంతో నేరుగా చర్చలు ప్రారంభించారు
Date : 19-06-2025 - 9:18 IST -
Indigo Flight Gate Locked: మరో విమానంలో సాంకేతిక లోపం.. ఆ సమయంలో ప్లైట్లో మాజీ సీఎం!
విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులు దిగేందుకు సిద్ధమవగా గేటు స్క్రీన్లో సమస్య ఏర్పడటంతో అది లాక్ అయింది. సాంకేతిక లోపం కారణంగా గేటు తెరవకపోవడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.
Date : 18-06-2025 - 7:19 IST -
Kedarnath : కేదార్నాథ్లో హైవేపై విరిగిపడ్డ కొండచరియలు
Kedarnath : ఉత్తరాఖండ్లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్కు వెళ్ళే రుద్రప్రయాగ్ రూట్లో బుధవారం భారీ కొండచరియలు విరిగిపడ్డాయి, దీంతో యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు వాహన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.
Date : 18-06-2025 - 1:56 IST -
Narendra Modi : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సవాళ్లపై ప్రధాని మోదీ ఆందోళన
Narendra Modi : కెనడాలోని ఆల్బెర్టాలో జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత వల్ల, ముఖ్యంగా డీప్ఫేక్ల వ్యాప్తి వల్ల ఏర్పడుతున్న సవాళ్లపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Date : 18-06-2025 - 1:23 IST -
FASTag annual pass : ఫాస్టాగ్ యూజర్లకు కేంద్రం శుభవార్త
ఈ పాస్ను స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15, 2025 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ వార్షిక పాస్ కోసం ప్రయాణికులు రూ. 3,000 చెల్లించాల్సి ఉంటుంది. పాస్ యాక్టివేట్ అయినప్పటి నుంచి ఏడాది పాటు లేదా 200 ట్రిప్పులు పూర్తయ్యేవరకు ఈ రెండింటిలో ఏది ముందుగా సంభవిస్తే అది పాస్ చెల్లుబాటు అవుతుంది.
Date : 18-06-2025 - 1:21 IST -
Murder : గోవాలో ప్రేమజంట విషాదాంతం.. ప్రేయసిని గొంతుకోసి
Murder : పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో బెంగళూరు నుంచి గోవాకు వెళ్లిన ప్రేమజంట కథ విషాదాంతంగా ముగిసింది. మధ్యలో తలెత్తిన ఘర్షణ కారణంగా ప్రియుడు తన ప్రేయసిని దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది.
Date : 18-06-2025 - 1:14 IST -
Vijay-Rashmika : విజయ్ దేవరకొండ, రష్మిక ఇలా దొరికేసారేంటీ..!
Vijay-Rashmika : టాలీవుడ్లో ఎంతో కాలంగా ప్రేమ గాసిప్స్కు కేంద్రబిందువైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మళ్లీ హాట్ టాపిక్గా మారారు.
Date : 18-06-2025 - 12:51 IST -
Hindi language : పాఠశాలల్లో హిందీ భాషపై వెనక్కి తగ్గిన మహారాష్ట్ర ప్రభుత్వం..
బుధవారం మహారాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ, హిందీ భాషను తప్పనిసరి అన్న నిర్ణయాన్ని సవరించింది. కొత్త ప్రకటనలో "తప్పనిసరి" అనే పదాన్ని తొలగిస్తూ, హిందీ బదులుగా విద్యార్థులు ఇతర భాషలను కూడా ఎంచుకునే అవకాశం కల్పించింది.
Date : 18-06-2025 - 12:43 IST -
Amaravathi : విద్యుత్ కోతలు తట్టుకోలేక విద్యుత్ ఆఫీసునే తగలబెట్టిన యువకులు
Amaravathi : గ్రామానికి వరుసగా మూడు రోజులు కరెంటు లేకపోవడంతో గ్రామస్థుల ఆగ్రహం పెరిగింది. విద్యుత్ అధికారులు ఫోన్ లలో స్పందించకపోవడం, సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఇద్దరు యువకులు ఆగ్రహంతో రెచ్చిపోయారు
Date : 18-06-2025 - 12:20 IST -
Honeymoon Murder Case : మేఘాలయలో క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్.. కీలక విషయాలు వెలుగులోకి
Honeymoon Murder Case : దేశవ్యాప్తంగా దుమారం రేపిన రాజా రఘువంశీ హత్య కేసులో మరో కీలక విషయం బయటపడింది.
Date : 18-06-2025 - 11:20 IST -
PM Modi : పాక్ అభ్యర్థన మేరకే కాల్పుల విరమణ.. మీ ప్రమేయం లేదు: ట్రంప్తో మోడీ
చివరికి, ప్రధాని నరేంద్ర మోడీ ఈ అంశంపై తొలిసారి స్పందిస్తూ, భారత్-పాక్ సంబంధాల్లో అమెరికా ఏ రకంగానూ మద్యవర్తిగా వ్యవహరించలేదని తేల్చిచెప్పారు.
Date : 18-06-2025 - 11:07 IST -
ISRO : మరోసారి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర వాయిదా
శుభాంశు శుక్లా యాక్సియం-4 (Axiom-4) మిషన్లో భాగంగా రోదసికి బయలుదేరుతున్నారు. ఈ మిషన్ను అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ నిర్వహిస్తోంది. ఇందులో భారత్కు చెందిన ఇస్రోతో పాటు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్ఏలు భాగస్వాములుగా ఉన్నాయి.
Date : 18-06-2025 - 10:38 IST -
Indian Railway : తెలంగాణ లో కొత్త రైళ్ల తయారీ
Indian Railway : కొత్తగా 200 రైళ్లు (200 Trains) తయారవుతున్నాయి, వాటిలో చాలా వరకూ తెలంగాణ(Telangana)లోనే రూపొందించబడుతుండడం గర్వకారణం
Date : 18-06-2025 - 7:50 IST -
Starbucks: స్టార్బక్స్ బ్రాండ్ అంబాసిడర్గా చాయ్వాలా.. అసలు నిజమిదే!
ఈ మొత్తం వివాదం ఒక ఏప్రిల్ ఫూల్స్ డే మీమ్ నుంచి ప్రారంభమైంది. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఆదిత్య ఓజా అనే వ్యక్తి ఫోటోషాప్ చేసిన ఒక చిత్రాన్ని షేర్ చేశాడు.
Date : 17-06-2025 - 7:10 IST -
Iran- Israel War: ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం.. భారత్పై ప్రభావం ఎంతంటే?
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వల్ల ఇంధనం ఖరీదైనదవుతుంది. రవాణా ఖర్చు పెరుగుతుంది. దీనివల్ల ఫ్యాక్టరీలలో తయారీ ఖర్చు పెరుగుతుంది.
Date : 17-06-2025 - 3:21 IST -
Air India : అహ్మదాబాద్ టు లండన్..మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య
AI-171 ఫ్లైట్ నంబర్ను ఎయిరిండియా రద్దు చేసి, దాని స్థానంలో AI-159 అనే కొత్త నంబరును ప్రవేశపెట్టింది. అయితే ఇప్పుడు అదే కొత్త నంబర్తో సంబంధం ఉన్న విమానంలో సాంకేతిక లోపం బయటపడటంతో, ప్రయాణికుల నమ్మకం పూర్తిగా దిగజారింది. జూన్ 17న, మంగళవారం మధ్యాహ్నం 1:10 గంటలకు అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరాల్సిన AI-159 బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానంలో టేకాఫ్కు ముందు తనిఖీల్లో సాంకేతిక లోపం గుర
Date : 17-06-2025 - 2:04 IST -
Air India Plane Crash: ఇంటికి చేరిన సుమీత్ సబర్వాల్ మృతదేహం..
Air India Plane Crash: సాధారణంగా తండ్రి అంత్యక్రియలు (Funeral)కొడుకులు నిర్వహిస్తారు. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తి విరుద్ధంగా జరిగింది
Date : 17-06-2025 - 1:03 IST