India
-
PM Modi : పేదల సంక్షేమానికి కట్టుబడిన ఎన్డీఏ ప్రభుత్వం: ప్రధాని మోడీ
ఎన్డీఏ తీసుకొచ్చిన పథకాలు ప్రజలకు గౌరవప్రదమైన జీవితం అందించడానికి దోహదపడుతున్నాయి. సమ్మిళిత అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, ప్రతి ఒక్కరూ ఆర్థికంగా స్వయంసమృద్ధి సాధించే విధంగా కార్యక్రమాలను అమలు చేస్తున్నాం అని ఆయన వివరించారు.
Date : 05-06-2025 - 12:20 IST -
Bengaluru Stampede : ఆ పని చేయకండి అంటూ ఓ తండ్రి ఆవేదన కన్నీరు పెట్టిస్తుంది
Bengaluru Stampede : ఇది ప్రతి తల్లిదండ్రుల హృదయాలను తాకేలా ఉంది. బిడ్డను కోల్పోయిన బాధ ఎంత దారుణమో ఈ తండ్రి బాధ చూస్తే అర్థమవుతోంది
Date : 05-06-2025 - 11:39 IST -
Narendra Modi : జమ్మూ కాశ్మీర్లో ప్రధాని మోదీ పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు
Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్ పర్యటనకు ముందు రాష్ట్రవ్యాప్తంగా భద్రతా యంత్రాంగం ఉక్కుపాదం మోపింది.
Date : 05-06-2025 - 11:35 IST -
Bengaluru Stampede : మోడీ , చంద్రబాబు, పవన్ తీవ్ర దిగ్భ్రాంతి
Bengaluru Stampede : “విజయోత్సవాల్లో ఇలాంటి విషాదం జరగడం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి” అని పవన్ పేర్కొన్నారు
Date : 04-06-2025 - 8:42 IST -
Stampede : ఇప్పటివరకు జరిగిన తొక్కిసలాట ఘటనల్లో 175 మంది మృతి
Stampede : 2025 జనవరిలో తిరుపతిలో టోకెన్ల జారీ సమయంలో భక్తులు ఎగబడి ఆరుగురు చనిపోగా, అదే నెలలో మహాకుంభమేళా సందర్భంగా మరో 30 మంది మృతి చెందారు
Date : 04-06-2025 - 8:27 IST -
Chenab Railway Bridge : ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జిని ప్రారంభించనున్న ప్రధాని మోడీ..ఎక్కడో తెలుసా..?
ప్రధానమంత్రి మోడీ ఈ వంతెనను ‘నయా కాశ్మీర్’ నిర్మాణంలో కీలక ఘట్టంగా పేర్కొన్నారు. చీనాబ్ నదిపై నిర్మించిన ఈ వంతెన ఎత్తు 359 మీటర్లు, పొడవు 1,315 మీటర్లుగా ఉంటుంది. ఇది ఇంజనీరింగ్ అద్భుతంగా భావించబడుతూ, భూకంపాలు మరియు బలమైన గాలులను తట్టుకునేలా అత్యంత పటిష్టంగా నిర్మించారు.
Date : 04-06-2025 - 6:58 IST -
RCB : చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట..10 మంది మృతి
భారీగా తరలివచ్చిన అభిమానుల గుంపులో తొక్కిసలాట జరగడంతో 10మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడగా, 13 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ రోజు సాయంత్రం, ఆర్సీబీ విజయాన్ని పురస్కరించుకుని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నస్వామి స్టేడియంలో ఒక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
Date : 04-06-2025 - 5:50 IST -
DK Shivakumar : ఆర్సీబీ గెలుపు కర్ణాటక ప్రజల గర్వాన్ని పెంచింది
DK Shivakumar : 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికిస్తూ ఐపీఎల్ ట్రోఫీని ఎట్టకేలకు రాయల ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కైవసం చేసుకున్న నేపథ్యంలో, బెంగళూరు నగరం సంబరాల జోరులో మునిగిపోయింది.
Date : 04-06-2025 - 2:41 IST -
Monsoon Session : జులై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
మొత్తం 23 రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. అయితే, వీటిలో వారం రోజుల వారాంతపు సెలవులు, రక్షాబంధన్, స్వాతంత్ర్య దినోత్సవం వంటి పండుగల నేపథ్యంలో కొన్ని రోజులు పనివేళలు ఉండకపోవచ్చు
Date : 04-06-2025 - 2:14 IST -
Pak spy : పాక్కు గూఢచర్యం కేసు.. మరో యూట్యూబర్ అరెస్టు..
జస్బీర్ పాకిస్థాన్కు చెందిన గూఢచారి షకీర్ అలియాస్ జుట్ రాంధావా, అలాగే పాక్ రాయబార కార్యాలయ అధికారిగా ఉన్న ఎహసాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్తో సంబంధాలు కొనసాగిస్తున్నాడు. డానిష్ ఆహ్వానంతో ఢిల్లీలో పాక్ రాయబార కార్యాలయంలో నిర్వహించిన జాతీయ దినోత్సవ వేడుకకు సింగ్ హాజరైనట్టు అధికారులు గుర్తించారు.
Date : 04-06-2025 - 1:28 IST -
Massive Accident : మధ్యప్రదేశ్ ఝాబువాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి..
Massive Accident : మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఝాబువా జిల్లాలో మంగళవారం అర్థరాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది.
Date : 04-06-2025 - 1:24 IST -
Tragedy: కోరాపుట్ జిల్లా ఆసుపత్రిలో విషాదం.. నర్సు ఇంజెక్షన్ ఇచ్చిన కాసేపటికే రోగులు మృతి
Tragedy: ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా కేంద్రంలోని సహీద్ లక్ష్మణ్ నాయక్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మంగళవారం అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చికిత్స పొందుతున్న ఐదుగురు రోగులు కొద్ది గంటల వ్యవధిలో అనుమానాస్పదంగా మృతి చెందారు.
Date : 04-06-2025 - 10:48 IST -
Ladakh : లద్దాఖ్లో రిజర్వేషన్లు, స్థానికతపై కేంద్రం కీలక ప్రకటన
ఈ నిర్ణయం ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగాల్లో 85 శాతం అవకాశాలను లద్దాఖ్ స్థానికులకే కేటాయించాలని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నియమాల ప్రకారం, 15 ఏళ్లకు పైగా లద్దాఖ్లో నివసిస్తున్నవారు, లేదా కనీసం 7 ఏళ్ల పాటు అక్కడ చదివినవారు మరియు 10వ తరగతి లేదా 12వ తరగతి పరీక్షలు అక్కడే రాశినవారు స్థానికులుగా పరిగణించబడతారు.
Date : 03-06-2025 - 4:28 IST -
Jammu and Kashmir : ఉగ్రసంస్థలతో లింకులు: ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు
ఈ ముగ్గురిలో మాలిక్ ఇష్ఫాక్ నసీర్ అనే పోలీస్ కానిస్టేబుల్, అజాజ్ అహ్మద్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు, వసీం అహ్మద్ ఖాన్ అనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేసే వ్యక్తి ఉన్నారు. వీరిపై ఉగ్రవాద సంస్థలకు సహకరించడం, ఆయుధాల రవాణా, ఉగ్ర కార్యకలాపాల్లో నేరుగా పాలుపంచుకోవడం వంటి తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
Date : 03-06-2025 - 3:52 IST -
Canada : భారత్ను టార్గెట్ చేసేవారితో సంబంధాలు తెంచుకోవాలి: కెనడా మాజీ ప్రధాని
భారత్ను విభజించాలని లక్ష్యంగా పెట్టుకున్న శక్తులకు మద్దతు ఇవ్వడం కేవలం కెనడా అంతర్జాతీయ పరస్పర సంబంధాలను నాశనం చేయడమే కాకుండా, దేశ భద్రతకు కూడా ముప్పుగా మారుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
Date : 03-06-2025 - 1:56 IST -
Sheikh Hasina: రహస్య విమాన యాత్ర, రేడియో నిశ్శబ్దం: ఢాకా నుంచి షేఖ్ హసీన భారత్కు పారిపోయిన తీరుపై విపుల వివరాలు
విమానయాన అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం, ఈ విమానానికి "ట్రైనింగ్ ఫ్లైట్" అన్న గుర్తింపు ఇచ్చారు.
Date : 03-06-2025 - 1:07 IST -
Military training : మహారాష్ట్ర విద్యారంగంలో సైనిక శిక్షణకు శ్రీకారం..చిన్నతనం నుంచే దేశభక్తికి బీజం
విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే దేశభక్తి, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం వంటి ముఖ్యమైన విలువలు పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ శిక్షణతో విద్యార్థులు అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో తెలుసుకునే అవగాహన కలుగుతుందని, ఇది భవిష్యత్తులో వారికి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
Date : 03-06-2025 - 1:02 IST -
Bangladesh: చైనాతో కలిసి పని చేస్తాం: మహమ్మద్ యూనస్
Bangladesh: చైనా నుంచి భారీ పెట్టుబడులు వస్తే వారి దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు కనిపిస్తాయని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ చెప్పారు.
Date : 03-06-2025 - 12:49 IST -
PM Modi : రేపు మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలి భేటీ
. ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు సంబంధించి ఉన్నత స్థాయి చర్చలు జరగనున్నట్లు సమాచారం. ఈ ఆపరేషన్ ఎలా రూపుదిద్దుకుంది, దాని ప్రయోజనాలు, ప్రభావాలు వంటి అంశాలపై ప్రధాని మోడీ స్వయంగా మంత్రివర్గ సభ్యులకు వివరించనున్నారని అంటున్నారు. ఈ సమావేశం న్యూఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్లో జరగనుంది.
Date : 03-06-2025 - 11:49 IST -
Brahmaputra River : బ్రహ్మపుత్ర నీటిపై పాక్ ప్రచారం.. అస్సాం సీఎం కౌంటర్!
సింధూ ఒప్పందం కాలపరిమితి దాటి, భారత్ తన హక్కులను సమర్థించుకుంటుంటే, పాకిస్థాన్ బ్రహ్మపుత్ర నీటి ప్రయోగంతో బెదిరించడానికి చూస్తోంది. కానీ ఇది వాస్తవాధారాలు లేని భయం. చైనా నుంచి భారత్కు వచ్చే నీటి భాగస్వామ్యం తక్కువ అని శర్మ స్పష్టం చేశారు.
Date : 03-06-2025 - 11:32 IST