India
-
చూడాల్సిందే.. తరించాల్సిందే..!
ఇండియా అంటేనే సంస్కృతీ సాంప్రదాయాలకు పెట్టింది పేరు. విదేశీయులు సైతం తమ జీవితకాలంలో ఒక్కసారైన మనదేశాన్ని విజిట్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ అద్భుతమైన కట్టడాలు, అరుదైన ఆలయాలు, మదిని దోచే పర్యాటక ప్రాంతాలెన్నో ఉన్నాయి కాబట్టే.. ఇండియాను విజిట్ చేయడానికి ఆసక్తి చూపుతారు. రాజులు పోయినా.. రాజ్యాలు అంతరించినా నేటికీ అలనాటి కట్టడాలు ఆకట్టుకుంటూ రా రామ్మంటూ.. పిలుస్తున్నయ్. అ
Date : 11-10-2021 - 4:09 IST -
టాప్ లెవల్ కుబేరుల్లో ముఖేష్
ఆసియా నెంబర్ కుబేరుడు రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీకి 100 బిలియన్ డాలర్ల క్లబ్ లో స్థానం లభించింది. కేవలం 11తో కూడిన ప్రపంచ కుబేరుల జఫ్ బెజాస్, అలెన్ మసక్ క్లబ్ లోకి ముకేష్ అడుగుపెట్టాడు. తాజాగా ముఖేష్ అంబానీ సంపద 100 బిలియన్ డాలర్లు దాటిపోయింది.
Date : 09-10-2021 - 3:51 IST -
మళ్లీ కింగ్ లు.. వీళ్లే..!
వచ్చే ఏడాది జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఏబీపీ-సీ వాటర్స్ సర్వే తేల్చేసింది. ఉత్తరప్రదేశ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో స్పష్టమైన మెజార్టీని బీజేపీ సాధించనుంది. పంజాబ్ రాష్ట్రంలో మాత్రం సంకీర్ణం ఏర్పడే అకాశం ఉందని సర్వేలో తేలింది.
Date : 09-10-2021 - 3:36 IST -
టాయ్ ట్రైన్.. మళ్లీ వచ్చేస్తుదండీ..!
ఎన్ని రైళ్లలో ప్రయాణించినా కలగని అనుభూతి.. ఈ టాయ్ ట్రైన్ లో ఒక్కసారి ప్రయాణిస్తే చాలు.. జీవితానికి సరిపడే మెమోరీస్ ను సొంతం చేసుకోవచ్చు. దట్టమైన చెట్లు, కొండలు, గుట్టల మధ్య విహరించడమే ఈ రైలు ప్రత్యేకత.
Date : 06-10-2021 - 5:11 IST -
భారత క్రికెట్ దేవుడు సచిన్ భాగోతం.. పండోర పేపర్స్ లీక్స్ జాబితాలో కాంగ్రెస్ మాజీ ఎంపీ
ఇండియా దాటిన బ్లాక్ మనీ తీసుకొస్తానని ప్రజలక ప్రధాని నరేంద్ర మోడీ చేసిన మొదటి ప్రమాణం. కొన్ని లక్షల కోట్ల అ వినీతి సొమ్మును రాబడతారని మోడీపై ఇప్పటికీ విశ్వాసం ఉంచిన కషాయం దళం ఉంది.
Date : 05-10-2021 - 11:17 IST -
మోడీ సరికొత్త స్లోగన్ జై అనుసంధాన్ .. కరోనా నియంత్రణ వైఫల్యంపై అధ్యయనాస్త్రం
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సరికొత్త స్లోగన్కు తెరపేపాడు. జై జవాన్..జై కిసాన్..జై విజ్ఞాన్..జై అనుసంధాన్ అంటూ నినదిస్తున్నారు. ఆమెరికా పర్యటన వెళ్లొచ్చిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా 2019 ను విజయవంతంగా ఎదుర్కొవడానికి అనుసంధానం బాగా పనిచేసిందని అభిప్రాయపడ్డారు. అధ్యయనం ద్వారా అనుసంధానం సాధ్యమయిందని చెప్పారు. అందుకే ఇక నుంచి జై అనుసంధా
Date : 05-10-2021 - 11:15 IST -
కాంగ్రెస్ టర్మాయిల్ పాలిటిక్స్.. సిబాల్ వ్యాఖ్యల కలకలం, గాంధీలపై నక్వీ గడుసుతనం
గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్లు మళ్లీ కూటమి కడుతున్నారా? పంజాబ్ సంక్షోభం మరోసారి సోనియాగాంధీని ఇరకాటంలో పెట్టేలా ఉందా? ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?
Date : 05-10-2021 - 11:13 IST -
కొత్త పార్టీ దిశగా కెప్టెన్ అమరేంద్ర సింగ్.. రైతుల కోసం కాంగ్రెస్, బీజేపీకి సమదూరం
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరేంద్ర సింగ్ వేసే రాజకీయ అడుగులు మీద దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు తాజాగా ప్రచారం జరుగుతోంది.
Date : 05-10-2021 - 11:12 IST -
భారత క్రికెట్ దేవుడు సచిన్ భాగోతం
ఇండియా దాటిన బ్లాక్ మనీ తీసుకొస్తానని ప్రజలక ప్రధాని నరేంద్ర మోడీ చేసిన మొదటి ప్రమాణం. కొన్ని లక్షల కోట్ల అ వినీతి సొమ్మును రాబడతారని మోడీపై ఇప్పటికీ విశ్వాసం ఉంచిన కషాయం దళం ఉంది. వికీ లీక్స్ దేశం దాటి వెళ్లిన డబ్బుల వ్యవహారం, స్విస్ లోని భారతీయు జాబితాను కూడా బయటపెట్టింది. కానీ, చర్యలు శూన్యం.
Date : 04-10-2021 - 3:11 IST -
కోవిడ్ తో చనిపోయినవాళ్లందరికీ రూ. 50 వేల పరిహారం
కొవిడ్ కారణంగా ఎంతోమంది రోడ్డున పడ్డారు. మరెంతోమంది అనాథలుగా మారారు. పేద, ధనిక అనే పెద్దా తేడా లేకుండా చాలామంది ఆ మహమ్మారికి బలయ్యారు. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలెన్నో ఇబ్బందులు పడ్డారు. కొవిడ్ తో బంధువునో, ఫ్యామిలీ మెంబరో మరణిస్తే.. చివరకు అంత్యక్రియలు చేయడానికి కూడా అవస్థలు పడ్డారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కరోనా విళయతాండవంపై కీలక వాఖ్యలు చేసింది.
Date : 04-10-2021 - 1:03 IST -
గాంధీ ఆదర్శాలను తెలుసుకుందాం.. గెలుపు బాటలో పయనిద్దాం!
గాంధీజీ అంటే.. ఊరి ప్రధాన సెంటర్లో నిలబెట్టు ఓ విగ్రహం కాదు.. ఆయన జయంతికో, ఆయన వర్ధంతికో పూలమాలలు వేసి నివాళులు అర్పించి స్మరించుకునే రోజు అసలే కాదు.. గాంధీ అంటేనే ఒక సిద్ధాంతం.. గాంధీ అంటే ఒక ఆదర్షం.. గాంధీ అంటే ఓ సత్యం. భారత స్వాతంత్య్ర సంగ్రామాన్ని నిర్వచిస్తే... గాంధీకి ముందు, గాంధీకి తర్వాత అని చెప్పక తప్పదు. నేటి పోటీ ప్రపంచంలో ప్రతిఒక్కరూ లక్ష్యాల కోసం పరుగెడుతూ జీవితం
Date : 02-10-2021 - 11:51 IST -
తెలంగాణపై ధర్మల్ పొగ..కాలుష్య రాష్ట్రాల్లో రెండో స్థానం
బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుల నుంచి కాలుష్యం భారీ వెలువడుతుంది. అందుకు తగిన ప్రమాణాలను పాటించకపోతే..పర్యావరణం నాశనం అవుతుంది. అందుకే ఎప్పటికప్పుడు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(సీఎస్ఈ) ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది.
Date : 01-10-2021 - 3:30 IST -
Swachh Bharat Mission 2.0: మిషన్ భారత్ 2.0 లక్ష్యం ఇదే.. స్వచ్ఛ నగరాలుగా మార్చడమే ధ్యేయం: ప్రధాని మోడీ
PM Narendra Modi నగరాలను చెత్త రహితంగా మార్చడమే స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 లక్ష్యం అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొ్నారు. నగరాలన్నింటిలో నీటి సంరక్షణ కోసం చర్యలు చేపట్టినట్లు మోడీ పేర్కొన్నారు.
Date : 01-10-2021 - 3:23 IST -
సిద్ధూ నిలకడ లేని మనిషి.. అమరీందర్ సింగ్ షాకింగ్ కామెంట్స్
పంజాబ్ కాంగ్రెస్ లో రోజుకో హైడ్రామా కొనసాగుతోంది. ఇప్పటికే అమరీందర్ సింగ్ రాజీనామా చేయగా, తాజాగా పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన పదవి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 28-09-2021 - 5:39 IST -
బుల్లెట్ రైలు వచ్చేస్తుదండీ.. మూడు గంటల్లో ముంబైకి!
మీరు హైదారబాద్ నుంచి ముంబైకు తరుచుగా రైలులో వెళ్తున్నారా.. అయితే దానికి పట్టే సమయ ఎంతో తెలుసా.. కనీసం 15 గంటలు పడుతుంది. అన్ని గంటలు ట్రైన్ లో జర్నీ చేయాలంటే చాలా ఓపిక ఉండాల్సిందే మరి.
Date : 28-09-2021 - 5:05 IST -
డ్రగ్స్ అడ్డా గుజరాత్.. ముంద్రా ఓడరేవుపై ఆదానీ మార్క్
గుజరాత్ బుజ్ లోని ముంద్రా ఓడరేవు ఆదానీ గ్రూపు నిర్వహణలో ఉంది. అక్కడి నుంచి 72వేల కోట్ల విలువైన డ్రగ్స్ దిగుమతి అయ్యాయి. నేర సామ్రాజ్యాన్ని స్థాపించి..ఇండియా నలుమూలలకు డ్రగ్స్ ను చేరవేస్తున్నారు. ఆ విషయాన్ని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వెల్లడించారు.
Date : 25-09-2021 - 1:51 IST -
సర్టిఫికేట్లతో ఫీజుల దందా..ప్రైవేటు యాజమాన్యాల ఇష్టారాజ్యం
స్కూల్ ఫీజులు, సర్టిఫికేట్లకు పాఠశాలల యాజమాన్యాలు లింకు పెట్టేశాయి. ప్రైవేటు యాజమాన్యాల దెబ్బకు విద్యార్థులు, పేరెంట్స్ నానా అగచాట్లు పడుతున్నారు.
Date : 25-09-2021 - 1:50 IST -
గౌతమ్ అదానీ, జగన్ రహస్య భేటీ? 9వేల మెగావాట్ల సోలార్ పవర్ మతలబు
ఏదైనా కాంట్రాక్ట్ లేదా ప్రాజెక్టుల ఒప్పందాలను ప్రభుత్వాలు ప్రజలకు తెలియచేస్తాయి. ఒప్పందాలు చేసుకున్న వెంటనే అందుకు సంబంధించిన ఉపాథి అవకాశాలు, ప్రభుత్వానికి వచ్చే బెనిఫిట్స్ తదితరాలను వివరించాలి.
Date : 24-09-2021 - 10:55 IST -
అవయవదానంపై అవగాహన.. జీవన్ ధాన్ ప్రొగ్రాంకు ఆదరణ
రక్తదానం మాదిరిగా ఇప్పుడు అవయవదానం ఊపందుకుంది. వారం క్రితం ప్రమాదంలో బ్రైన్ డెడ్ అయిన 34 ఏళ్ల కానిస్టేబుల్ అవయవదానం చేశాడు. దీంతో పలువురు స్పూర్తి పొందారని జీవన్ ధాన్ సంస్థ చెబుతోంది. కానిస్టేబుల్ గుండెను నిమ్స్ లో చికిత్స పొందుతోన్న యువ పెయింటర్ కు అమర్చినట్టు సంస్థ వెల్లడించింది
Date : 24-09-2021 - 10:53 IST -
అమెరికా టాప్ 5 కంపెనీలపై మోఢీ .. టెక్నాలజీలో భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్
అమెరికాలోని టాప్ 5 కంపెనీల సీఈవోలతో భారత ప్రధాని నరేంద్రమోడీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. టాప్ 5 కంపెనీల సీఈవోలలో ఇద్దరు ఇండియన్ మూలాలు ఉన్న సీఈవోలు కావడం విశేషం.
Date : 23-09-2021 - 1:39 IST