India
-
Goa Assembly Election 2022: గోవాలో రిసార్ట్ రాజకీయాలు షురూ చేసిన కాంగ్రెస్..!
ఇండియాలో ఇటీవల ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు విడుదల వారీగా మార్చి 7 వరకు జరిగిన సంగతి తెలిసిందే. హోరా హోరీగా జరిగిన ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మార్చి 10న విడుదల కానున్నాయి. ఇక గోవా విషయానికి వస్తే అక్కడ బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడిచింది. తాజాగా ఈ ర
Date : 09-03-2022 - 10:20 IST -
Congress: రాబర్ట్ వాద్రా ఎంట్రీతో మారేది కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్తా? లేక…?
ఎగ్జి్ట్ పోల్స్ చూస్తే.. బీజేపీకి సంతోషంగా ఉంది. కానీ కాంగ్రెస్ కు మాత్రం గుండె దడ పెరుగుతోంది. ఉన్న పంజాబ్ పీఠం కూడా ఖాళీ చేయాల్సి వస్తే ఇక అంతే సంగతులు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీకి దిక్కెవరు అన్న కోణంలో చర్చ జరుగుతోంది. పార్టీ అధినాయకత్వంపై విమర్శలు వస్తాయా అని పార్టీ వర్గాలు ఆలోచిస్తున్న ఈ తరుణంలో ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీ
Date : 09-03-2022 - 9:56 IST -
Russia Ukraine Crisis: కోకా-కోలా, పెప్సికో బాటలోనే మెక్ డొనాల్డ్స్..రష్యాలో విక్రయాలు నిలిపివేత..!!
తన పొరుగుదేశం ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యాను ఆర్థికంగా అరికట్టేందుకు ప్రపంచదేశాలు పలు విధాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే రష్యాలో వ్యాపార కలపాలు నిర్వహిస్తున్న ప్రముఖ కంపెనీలపై సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
Date : 09-03-2022 - 9:46 IST -
Mission Indradhanush: మిషన్ ఇంద్రధనుష్ : 90% పైగా పూర్తి రోగనిరోధకతలో అగ్రస్థానంలో ఉన్న ఒడిశా
తల్లులు, పిల్లలకు నివారణ ఆరోగ్య సంరక్షణ దిశగా ఒడిశా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మహిళలు, పిల్లలకు పూర్తి రోగనిరోధక శక్తిని పెంచడానికి ఒడిశాలో మార్చి 7 నుండి ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ (IMI) 4.0 ప్రారంభించబడిందని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని సమీక్షిస్తూ, సంఘం నాయకులు, పిఆర్ఐ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ఆశా, అంగన్వాడీ వర్కర్లు
Date : 09-03-2022 - 9:39 IST -
Jagdeep Dhankhar: టీఎంసీ మహిళా ఎమ్మెల్యేలపై బెంగాల్ గవర్నర్ ఆగ్రహం…?
కోల్కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్ఖర్ తృణమూల్ కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. మంగళవారం రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన గొడవలో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి)కి చెందిన 6 మంది మహిళా మంత్రులు, 9 మంది మహిళా శాసనసభ్యులు తన ఉద్యమాన్ని అడ్డుకున్నారని.. తనతో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. అసెంబ్ల
Date : 09-03-2022 - 9:30 IST -
Governors Vs Politicians : గవర్నర్ గిరీ జాన్తానై.!
బెంగాల్ గవర్నర్ జగదీస్ ధంఖర్ కు మరో రకమైన అవమానం జరిగింది. బడ్జెట్ ప్రసంగానికి అసెంబ్లీలో అడుగు పెట్టినప్పటి నుంచి అధికార ఎమ్మెల్యేలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నాయి.
Date : 08-03-2022 - 3:52 IST -
Goa Politics : `గోవా`సంకీర్ణ పాలి`ట్రిక్స్`
ఎగ్జిట్ పోల్స్ తరువాత కాంగ్రెస్, బీజేపీ అధికారాన్ని ఏర్పాటు చేయడానికి గోవా మీద ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నాయి.
Date : 08-03-2022 - 2:28 IST -
PM Modi: నారీ శక్తికి ‘మోడీ’ వందనం!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ మహిళలకు శుభాకాంక్షలను తెలియజేసారు. గౌరవానికి ప్రాధాన్యతనిస్తూ వివిధ పథకాల ద్వారా మహిళా సాధికారతపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని" అన్నారు.
Date : 08-03-2022 - 12:54 IST -
Nari Shakti: 29 మంది మహిళలకు నారీ శక్తి పురస్కారాలు.. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల ప్రదానం
మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 2020, 2021 సంవత్సరాల్లో 29 మంది మహిళలకు నారీ శక్తి పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.
Date : 07-03-2022 - 8:40 IST -
Exit Polls: యూపీ బీజేపీదే.. పంజాబ్లో ఆప్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ రాష్ట్రాల్లో దేశంలోని అత్యంత కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కూడా ఉండటంతో.. అందరి దృష్టి ఈ ఎన్నికలపై నెలకొంది.
Date : 07-03-2022 - 8:34 IST -
5 States Exit Poll : 5 రాష్ట్రాల్లో బీజేపీ ఔట్, ‘ఆత్మసాక్షి’ ఎగ్జిట్ పోల్
ఆత్మసాక్షి సర్వే ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం బీజేపీ ఐదు రాష్ట్రాల్లోనూ ఓడిపోనుంది.
Date : 07-03-2022 - 6:30 IST -
Twitter Politics : ట్విట్టర్ కు రాజకీయ మకిలీ
`ట్విట్టర్ ` రాజకీయ రంగును పులుముకుంది. ఆ కంపెనీ నిర్వాకంపై కాంగ్రెస్ పలు అనుమానాలను వ్యక్తం చేసింది.
Date : 07-03-2022 - 2:38 IST -
Rupee Value Declines : పాతాళానికి పడిపోయిన `రూపాయి`
మోడీ సర్కార్ హయాంలో అత్యంత ఘోరంగా భారత రూపాయి పతనం అయింది.
Date : 07-03-2022 - 2:08 IST -
UP Assembly Election 2022: యూపీలో చివరి దశ పోలింగ్ ప్రారంభం..!
దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు క్లైమాక్స్కు చేరుకున్నాయి. ఈ క్రమంలో ఈరోజు యూపీ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్ ఈరోజు ప్రారంభమయింది. యూపీలోని 9 జిల్లాల్లోని 54 స్థానాలకు సంబంధించి చివరిదశ పోలింగ్ ఈరోజు 7గంటలకు ప్రారంభమైంది. ఇందుకోసం అక్కడి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది . ఇప్పటికే ప్రారంభమయిన ఓటింగ్ సాయంత్
Date : 07-03-2022 - 10:38 IST -
Ukraine Evacuation: ఉక్రెయిన్ నుంచి 15 వేల మంది భారతీయులు తరలింపు – కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా
ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో భారతీయులను స్వదేశానికి తిరిగి తీసుకురావడంలో కేంద్రం ప్రయత్నం విజయవంతమైంది.
Date : 06-03-2022 - 10:11 IST -
PM Modi: పుణె మెట్రో రైలు ప్రాజెక్టుకు నేడు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ
అర్బన్ మొబిలిటీ కోసం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించే ప్రయత్నంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం పూణే మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు ప్రధాని మోదీ నేడు పూణెకు రానున్నారు.
Date : 06-03-2022 - 9:56 IST -
Rahul Advice: ఎన్నికలు ముగుస్తున్నయ్.. మీ ట్యాంకులను ఫుల్ చేయించుకోండి!
యూపీ ఎన్నికలు సోమవారం ముగియడంతో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆఖరి ఓటింగ్ రోజుకు రెండు రోజుల ముందు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
Date : 05-03-2022 - 11:32 IST -
Gas Princess:అయ్యో! ఈ గ్యాస్ రాణి ఉండుంటే.. ఉక్రెయిన్ ఈ ఖర్మే పట్టేది కాదుగా!
దేశానికి పరిపాలించడానికి దమ్ముండాలి. ఇతర దేశాలతో దౌత్యాన్ని నెరపడానికి తెలివుండాలి. ప్రజలకు మేలు చేసే నిర్ణయాలను తీసుకోవడానికి చాణక్యం ఉండాలి. వాటిని అమలు చేయడానికి తెగువ కనబరచాలి.
Date : 05-03-2022 - 11:12 IST -
Ukraine Russia War: అమెరికా, బ్రిటన్లకు.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పుతిన్..!
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం పదో రోజు కూడా భీకరంగా సాగుతోంది. ఉక్రెయిన్ పై దండయాత్ర కొనసాగిస్తున్న రష్యా ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలను నామ రూపాలు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా ఖర్కీవ్, కీవ్ నగరాలపై రష్య మిస్సైల్తో దాడి చేస్తుంది. ఇక మరోవైపు యుద్ధాన్ని విరమించుకోవాలని ప్రపంచ దేశాలు విజ్ఞప్తి చేస్తున్నా, మొండిఘటం అయిన పుతిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఉక్
Date : 05-03-2022 - 10:29 IST -
Twitter: ఇంటి నుంచి చేసింది చాలు…ఆఫీసుకు రండి…!!
వరల్డ్ వైడ్ గా కోవిడ్ కేసులు భారీగానే తగ్గాయి. కోవిడ్ కారణంగా ఇంటినుంచే వర్క్ చేయాలని ఉద్యోగులకు ఐటీ కంపెనీలు అనుమతిచ్చాయి. అయితే ఇప్పుడు తమ ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు రావాల్సేందేనని అంటున్నాయి. కోవిడ్ తీవ్రత తగ్గడంతో ఇంట్లో వర్క్ చేసింది చాలు…ఇక ఆఫీసుల్లోనే పనిచేయాలంటూ ఉద్యోగులకు సూచిస్తున్నాయి. గూగుల్ ట్విట్టర్ తో పాటు కొన్ని పెద్ద టెక్ కంపెనీలు…వర్క్ ఫ్రం హో
Date : 05-03-2022 - 9:44 IST