India
-
అయోధ్యకు, కొరియాకు చారిత్రక బంధం..సరయూ నది ఒడ్డున రాణి స్మారకం
అయోధ్యలో కొరియా రాణి స్మారకం ఏమిటి? అసలు కొరియాకు, అయోధ్యకు ఉన్న సంబంధం ఏమిటి? నవంబర్ 4వ తేదీన ఉంచి అయోధ్యలోని సరయూ నది ఒడ్డున ఓ మెమోరియల్ పార్కును కొరియా రాణి జ్నాపకార్థం ఎందుకు ఉంచుతున్నారు?
Date : 26-10-2021 - 8:00 IST -
గవర్నర్ల వ్యవస్థ రద్దుకు ఆనాడే ఎన్టీఆర్ సై.. లంచగొండితనం బయటపెట్టిన మాలిక్
అంబానీ, ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన ఓ వ్యక్తికి సంబంధించిన ఫైళ్లను క్లియర్ చేస్తే 300కోట్లు లంచం ఇవ్వచూపిన వైనాన్ని మాలిక్ వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతోన్న ఆయన గవర్నర్ల వ్యవస్థలోని లంచగొండితనంపై గళం విప్పారు. దీంతో మరోసారి దేశంలోని గవర్నర్ల వ్యవస్థ మీద చ
Date : 26-10-2021 - 6:00 IST -
నవంబర్లో 17 రోజుల బ్యాంక్ సెలవులు. ఏ డేట్స్ తెలుసుకోండి..
హైదరాబాద్ 26,2021 - ఈ ఏడాది నవంబర్లో దేశంలోని ప్రైవేట్, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఏకంగా 15 రోజులకు పైగా మూతపడబోతున్నాయి.
Date : 26-10-2021 - 12:27 IST -
నెటిజన్స్ బీ అలర్ట్.. తెలంగాణలో సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నయ్!
ప్రజల అవసరాలు పెరిగాయి. దాంతోపాటు టెక్నాలజీ వాడకమూ పెరిగింది. టెక్నాలజీ మాటున సైబర్ నేరాలూ పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం. టెక్నాలజీ పట్ల అవగాహన లేకుంటే.. అకౌంట్స్ హ్యాక్ అవచ్చు. వ్యక్తిగత వివరాలు సైతం ఇతరులకు చేరొచ్చు.
Date : 25-10-2021 - 11:53 IST -
రిక్షావాలాకు షాక్.. 3 కోట్లు ఫైన్ కట్టాలనంటూ ఐటీశాఖ నోటీసు
మీరు చదవిన హెడ్లైన్ నిజమే. రిక్షావాలకే.. నోటీసులిచ్చింది భారత ఇన్కంటాక్స్ శాఖనే. అది కూడా ఏకంగా మూడుకోట్లు ఫైన్ కట్టాలని.
Date : 25-10-2021 - 11:13 IST -
COVID-19 vaccination : ఇకపై తగ్గనున్న రెండు డోసుల మధ్య వ్యత్యాసం..
భారత్ ఇటీవలే వ్యాక్సిన్ డోసుల 100కోట్ల మార్కును దాటేసింది. అయితే ఇండియాలో ఫస్ట్, సెకండ్ డోసుల మధ్య దూరం ఎక్కువ ఉండటంతో విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో కోవిషీల్డ్ డోసుల మధ్య దూరం తగ్గించడానికి కేంద్రం కసరత్తు చేస్తుంది.
Date : 25-10-2021 - 10:51 IST -
బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు- భారత్ మౌనం వెనుక అసలు కథ!
బంగ్లాదేశ్లో హిందువులపై వరుస దాడులు జరుగుతున్నాయి. గతంలో కూడా జరిగాయి. అయితే, అప్పట్లో వెంటనే స్పందించిన భారత ప్రభుత్వం ఇప్పుడు మౌనంగా ఉండటానికి కారణమేంటి? అసలు దీని వెనుక తెలుసుకోవాల్సిన చరిత్ర ఏమిటి? చదవండి..
Date : 24-10-2021 - 10:10 IST -
కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా.. ప్రియాంక గాంధీ 6 ప్రధాన హామీలు!
ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శకం నడుస్తోంది. బీజేపీ వ్యతిరేక విధానాలను ఎండగడతూ మోడీ సర్కార్ పై యుద్ధం చేస్తోంది.
Date : 23-10-2021 - 4:14 IST -
ఆసియాలోని 50 నగరాలకు సముద్ర ముప్పు..లక్ష్యాలు చేరుకోకపోతే భూమి అంతం
ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన కొన్ని ప్రముఖ ప్రదేశాలు రాబోయే రోజుల్లో కనుమరుగు అయ్యే ప్రమాదం ఉంది.
Date : 23-10-2021 - 8:00 IST -
జయ ఎస్టేట్ రహస్యాలపై సీఎం స్టాలిన్ కన్ను..మరణం, మర్డర్లపై పునర్విచారణకు ఆదేశం
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చురుగ్గా ముందుకు కదులుతున్నారు. ఆ మేరకు మాజీ సీఎం జయలలిత మరణం..ఆమె ఎస్టేట్ రహస్యాలను తోడేందుకు పునర్విచరణకు ఆదేశించాడు. అందులో భాగంగా ఆమె డ్రైవర్ కనగరాజ్ రోడ్డు ప్రమాదంపై తొలుత విచారణను ముగించాలని డైరెక్షన్ ఇచ్చాడు. జయ మరణం వెనుకున్న నిజాలను బయటపెట్టాల
Date : 22-10-2021 - 3:15 IST -
బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య కోల్డ్ వార్.. రైతు ఉద్యమ వేడిలో యూపీ బీజేపీ
జాతీయ వాద పార్టీ కన్నా, బీజేపీకి మతతత్త్వ పార్టీ అనే ముద్ర బలంగా ఉంది. దాన్ని దూరంగా పెట్టాలని ప్రధాని మోడీ యూపీ, పంజాబ్ బీజేపీ లీడర్లకు దిశానిర్దేశం చేశారు. అంతేకాదు, ఆర్ఎస్ఎస్ లీడర్లతోనూ ఆ విషయాన్ని పంచుకున్నారు. కానీ, హిందూ సమాజాన్ని ఏకం చేయడం ప్రధాన ఎజెండాగా ఆర్ఎస్ఎస్ తీసుకుంది. ఇటీవల పలుమార్లు ఢిల్లీలోని నోయిడా కార్యాలయంలో జరిగిన సమావేశం కూడ
Date : 22-10-2021 - 3:12 IST -
జాతినుద్దేశించి మోడీ స్పీచ్.. పది ప్రధాన పాయింట్లు!
కరోనా నివారణలో వ్యాక్సిన్ దే కీలకం. ఎప్పుడైతే వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైందే, అప్పట్నుంచే కరోనా కేసులు క్రమక్రమంగా అదుపులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో గురువారం ఇండియా వంద కోట్ల వ్యాక్సినేషన్ క్లబ్ లో చేరింది. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. అతి తక్కువ సమయంలో భారత్ 100 కోట్ల మార్క్ దాటిందని జాతినుద్దేశించి మాట్లాడారు. మోడీ స్పీచ్ లో పది ప్రధాన పాయింట్లను ఇ
Date : 22-10-2021 - 12:06 IST -
100కోట్ల వ్యాక్సిన్ క్లబ్ లోకి ఇండియా.. మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులు!
కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో 100 కోట్ల మందికి కోవిడ్ 19 వ్యాక్సిన్ పూర్తయిందని ఇండియా సంబరాలు జరుపుకుంటోంది. ఇదంతా మోడీ నాయకత్వం కారణంగా సాధ్యమైయిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాంథవ్య సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
Date : 21-10-2021 - 2:26 IST -
టీ20 బహిష్కరణ డిమాండ్ల వెల్లువ
కశ్మీర్లో ఉగ్రవాదుల దాడుల క్రమంలో టీ 20 మ్యాచ్ ను ఇండియా బహిష్కరించాలనే డిమాండ్ బలంగా తెరమీదకు వస్తోంది.
Date : 21-10-2021 - 12:30 IST -
యూపీ కాంగ్రెస్ లో ప్రియాంక శకం
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం కోసం ప్రియాంకగాంధీ వ్యూహాలు రచిస్తున్నారు. మూడు దశాబ్దాలుకు పైగా యూపీ అధికారానికి కాంగ్రెస్ దూరంగా ఉంది. ఒప్పుడు యూపీ రాష్ట్రాం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది.
Date : 21-10-2021 - 12:21 IST -
ఏడాదిలో పెట్రోల్ రేట్లను మోడీ ప్రభుత్వం ఎంత పెంచిందో తెలుసా?
ప్రపంచంలోని ఏ దేశంలో లేని విధంగా పెట్రోలు, డీజిల్ పై భారత ప్రభుత్వం పన్నులు విధిస్తోంది. మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆయిల్ ధరలు సామాన్యుడు అదిరిపోయేలా పెరిగాయి. గత ఏడాది మే నెల ప్రాంతంలో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ లీటర్ పెట్రోలుపై 22.98 రూపాయాలు ఉండేదాన్ని ఒకసారిగా 32.98 రూపాయలు పెంచారు.
Date : 19-10-2021 - 4:33 IST -
ఫుల్ టైం కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా..జీ 23కి జలక్ ఇచ్చిన సీడబ్ల్యూసీ
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ ఇక నుంచి ఫుల్ టైం కాబోతున్నారు. ఆ విషయాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఆమె సంకేతాలిచ్చేశారు. ఇప్పటి వరకు తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. రాహుల్ గాంధీ ఆ పదవికి రాజీనామా చేసిన తరువాత తాత్కాలికంగా సోనియా కొనసాగుతున్నారు.
Date : 18-10-2021 - 3:23 IST -
నో నెట్, నో కంప్యూటర్.. డిజిటల్ పాఠాలు సాగెదేలా.!
ప్రభుత్వాలు మారుతున్నాయి. పాలకులు కూడా మారుతున్నారు. కానీ ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి మాత్రం ఇసుమంతైనా మారడం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి దేశంలోని గవర్న మెంట్ స్కూల్స్.
Date : 14-10-2021 - 11:30 IST -
పిల్లలకు గుడ్ న్యూస్.. త్వరలోనే వ్యాక్సిన్
కరోనా మహమ్మారి పెద్దలు, యువతనే కాకుండా.. పిల్లలపై ప్రభావం చూపింది. హాయిగా ఆడుకోవాల్సిన పిల్లలు కొవిడ్ భయంతో ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది.
Date : 12-10-2021 - 4:27 IST -
ఆ మరకలను శుభ్రం చేయడానికి 1200 కోట్లు ఖర్చు చేస్తున్నారా?
కారు, బస్సు, టూవీలర్.. వీటిలో ఎన్ని గంటలు ప్రయాణం చేసినా రాని అనుభూతి ట్రైన్ జర్నీతో పొందవచ్చు. రైలు ప్రయాణమంటే ఆద్యంతం ఆహ్లదంగా ఉంటుంది మరి. విండో సీట్ పక్కన కూర్చొని పచ్చని పొలాలు, నదులను చూస్తుంటే ఎన్ని గంటలయినా జర్నీ చేయాలనిపిస్తుంటుంది ఎవరికైనా. అయితే
Date : 12-10-2021 - 12:40 IST