India
-
Owaisi In UP : ఇద్దరు సిఎంల ఎజెండాతో ‘ఎంఐఎం’ కూటమి
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో విచిత్ర కూటమితో పాటు ఆశ్చర్యం కలిగించే ఒప్పందానికి ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) తెరలేపింది .
Published Date - 05:01 PM, Sat - 22 January 22 -
Bose Statue Row : బోస్ విగ్రహ ఆవిష్క’రణం’
విగ్రహాల ఆవిష్కరణ కూడా రాజకీయ అనుకూల అంశంగా బీజేపీ, కాంగ్రెస్ నడుమ మారిపోయింది.
Published Date - 03:58 PM, Sat - 22 January 22 -
UP Polls : సీఎం అభ్యరి పై ప్రియాంక యూటర్న్
యూపీ కాంగ్రెస్ సిఎం అభ్యర్ధి గా తన మొఖాన్ని చూడమని చెప్పిన 24 గంటల్లో ప్రియాంక గాంధీ యూ టర్న్ తీసుకుంది.
Published Date - 02:21 PM, Sat - 22 January 22 -
UP Elections 2022 : యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ప్రియాంక?
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి అనే ప్రశ్నకు ప్రియాంక దాదాపుగా తెరదింపింది. సీఎం గా నా మొఖం చూడండి అంటూ ఆమె పిలుపు ఇచ్చింది. ఆమె దూకుడుగా వెళ్తున్నారు. యూత్ , మహిళ మేనిఫెస్టో ప్రకటించింది. క
Published Date - 02:31 PM, Fri - 21 January 22 -
Amar Jawan Jyoti: ఇండియా గేట్ ‘అమర్ జవాన్ జ్యోతి’ విలీనం
50 సంవత్సరాల తర్వాత, ఇండియా గేట్ యొక్క అమర్ జవాన్ జ్యోతిని దహనం చేసి, నేషనల్ వార్ మెమోరియల్ వద్ద జ్వాలతో విలీనం చేయనున్నారు. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉన్న శాశ్వత జ్వాల, అమర్ జవాన్ జ్యోతి అని పిలుస్తారు.
Published Date - 11:34 AM, Fri - 21 January 22 -
Maharashtra: మహారాష్ట్రంలో జనవరి 24 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
మహారాష్ట్ర ప్రభుత్వం జనవరి 24 సోమవారం నుండి పాఠశాలలను పునఃప్రారంభించనుంది. ఓమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో మహారాష్ట్రలో పాఠశాలలను మూసివేశారు.
Published Date - 08:40 AM, Fri - 21 January 22 -
Brahmos Missile : స్వదేశీ బ్రహ్మోస్ క్షిపణి విజయవంతం
అత్యాధునిక స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన బ్రహ్మోస్ క్షిపణిని ఒడిస్సా కేంద్రంగా భారత్ విజయవంతంగా ప్రయోగించింది.
Published Date - 04:21 PM, Thu - 20 January 22 -
3 Lakhs Cases: దేశంలో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 3 లక్షల కేసులు!
దేశంలో కరోనా మహమ్మారి మరింత తీవ్రరూపం దాల్చింది. కొత్త కేసులు భారీగా పెరిగి, మూడు లక్షల మార్కును దాటేశాయి.
Published Date - 11:45 AM, Thu - 20 January 22 -
Mid Air: తప్పిన ఇండిగో విమానాల ‘ఢీ’
రెండు ఇండిగో విమానాలు పరస్పరం ఢీ కొట్టబోయే ప్రమాదం తప్పింది. జనవరి 5 వ తేదీ జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. ఐదు నిమిషాల వ్యవధిలో ఈ రెండు విమానాలు బెంగుళూరు విమానాశ్రయం నుంచి పైకి లేచి వెళ్లే క్రమంలో రాడార్ సిగ్నల్స్ ను అతిక్రమించాయి.
Published Date - 08:41 PM, Wed - 19 January 22 -
Supreme Court: రాష్ట్ర ప్రభుత్వాలపై ‘సుప్రీం’ సీరియస్!
COVID-19 బాధితుల బంధువులకు నష్టపరిహరం పంపిణీ చేయడంలో విఫలమైనందుకు సుప్రీంకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసింది. ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శికి షోకాజ్ నోటీసు జారీ చేసింది.
Published Date - 04:39 PM, Wed - 19 January 22 -
DGCA Warning : ఫిబ్రవరి 28వరకూ అంతర్జాతీయ విమానాలు రద్దు
కొవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది
Published Date - 04:29 PM, Wed - 19 January 22 -
Vijay Mallya : విజయ్మాల్యాకు ఝలక్ ఇచ్చిన లండన్ కోర్టు
భారత్ బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వ్యాపార వేత్త విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో చుక్కెదురైంది.
Published Date - 02:30 PM, Wed - 19 January 22 -
UP polls: అఖిలేష్ కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన ములాయం కోడలు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్వాది పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
Published Date - 12:17 PM, Wed - 19 January 22 -
Mumbai Dockyard: మంబై డాక్ యార్డులో పేలుడు.. ముగ్గురు నౌక సిబ్బంది మృతి
ఇండియన్ నేవీకి చెందిన డిస్ట్రాయర్ షిప్ ఐఎన్ఎస్ రణ్వీర్లో పేలుడు సంభవించడంతో ముగ్గురు నౌకాదళ సిబ్బంది మరణించారు.
Published Date - 10:22 PM, Tue - 18 January 22 -
Rahul On Modi:దావోస్ లో ‘మోడీ’ గుట్టు రట్టు
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వర్చువల్ సమ్మిట్ లో ప్రధాని మోడీ ప్రసంగానికి జరిగిన అంతరాయంపై రాహుల్ చేసిన కామెంట్ వైరల్ అవుతుంది. టెలి ప్రోమ్టర్ కూడా మోడీ అబద్దాలను కొంత వరకు తీసుకుందని, ఆ తరువాత ఆగిపోయిందని ట్వీట్ చేసాడు.
Published Date - 09:49 PM, Tue - 18 January 22 -
UP Polls:యూపీలో ఎస్పీకి’ మమత ‘మద్దతు
యూపీ ఎన్నికల్లో సమాజవాజ్ పార్టీ కోసం బెంగాల్ సీఎం మమతా ప్రచారానికి దిగనుంది. లక్నోలో జరగనున్న ర్యాలీలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్తో కలిసి బెనర్జీ పాల్గొంటారని ఎస్పీ ఉపాధ్యక్షుడు కిరణ్మోయ్ నందా ప్రకటించాడు.
Published Date - 09:41 PM, Tue - 18 January 22 -
Vaccination: మార్చి నుండి 12-14 ఏళ్ల వారికి టీకాలు వేయవచ్చు: NTAGI చీఫ్ ఎస్. కె. అరోరా
దేశ వ్యాప్తంగా 18 ఏళ్ల పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సినేషన్ రెండు డోసులు పూర్తయింది. ప్రస్తుతం 15-17 ఏళ్ల మధ్య ఉన్న వారికి వ్యాక్సినేషన్ పక్రియ జోరుగా సాగుతుంది.
Published Date - 08:42 PM, Tue - 18 January 22 -
AAP CM candidate: ఆప్ సీఎం అభ్యర్థి భగవత్ మాన్
పంజాబీ ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి కోసం ఆ పార్టీ చేసిన సర్వేకు ప్రతిస్పందించిన 93% మంది ప్రజలు సంగూర్ ఎంపీ మరియు పంజాబ్ ఆప్ అధినేత భగవంత్ మాన్పై విశ్వాసం చూపించారు.
Published Date - 07:58 PM, Tue - 18 January 22 -
Modi Alert: ప్రధాని మోడీపై ఉగ్ర కుట్ర.. రిపబ్లిక్ డే నాడు టార్గెట్..?
గణతంత్ర దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర వీవీఐపీలపై ఉగ్రమూకలు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది.
Published Date - 11:51 AM, Tue - 18 January 22 -
Warmest Year: 1901 తర్వాత దేశంలో అత్యంత వేడిగా ఉండే సంవత్సరం 2021నా?
భారత వాతావరణ శాఖ తన 'క్లైమేట్ ఆఫ్ ఇండియా 2021' నివేదికలో 1901లో దేశవ్యాప్త రికార్డులు నెలకొల్పబడినప్పటి నుండి 2021 భారతదేశంలో ఐదవ వెచ్చని సంవత్సరం అని పేర్కొంది. శుక్రవారం విడుదల చేసిన వార్షిక సంకలనం, 1,750 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నివేదించింది.
Published Date - 07:30 AM, Tue - 18 January 22