India
-
PM security breach: దర్యాప్తునకు స్వతంత్ర కమిటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న భద్రత వైఫల్యానికి సంబంధించి దాఖలైన వాజ్యంపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ ఘటనపై స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్న
Published Date - 01:12 PM, Mon - 10 January 22 -
Corona: నేటి నుండి వీరికి ప్రికాషన్ డోసు- కేంద్ర ఆరోగ్యశాఖ
ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ల వ్యాప్తితో దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రికాషన్(ముందు జాగ్రత్త) డోసు పంపిణీ సోమవారం నుంచి ప్రారంభమైంది. మహమ్మారి నివారణలో ముందుండి పోరాడుతున్న ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లతో పాటు 60ఏళ్లు పైబడి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ రోజు నుండి ప్రికాషన్ డోసు వేయన
Published Date - 11:36 AM, Mon - 10 January 22 -
Delhi Corona: ఢిల్లీ పోలీసులపై కరోనా పంజా.. 300 మందికి పాజిటివ్
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కరోనా వైరస్ పోలీసులపై పంజా విసురుతుంది. కరోనా నియంత్రించేందుకు కృషి చేస్తున్న పోలీస్ శాఖలో ఒక్కసారిగా కరోనా కేసులు రావడం ఆందోళన కలిగిస్తుంది.
Published Date - 09:25 AM, Mon - 10 January 22 -
Maoists:బస్తర్ లో తగ్గిన మావోయిస్టు హింసాకాండ కేసులు.. !
మవోయిస్టులకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లాలో గత ఏడాది హింసాకాండ కేసులు తగ్గాయి. బస్తర్ జిల్లాలో మావోయిస్టుల హింసాకాండ కేసులు 2020 తో పోలిస్తే 2021లో 28 శాతం తగ్గాయని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు.
Published Date - 09:14 AM, Mon - 10 January 22 -
Assembly Elections:ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. దేశ రాజకీయాలను మార్చనున్న ఆరు అంశాలు
ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్, గోవాలో అధికారం చేజిక్కించుకోబోయేదెవరు అనే ప్రశ్న.. ఎన్నో సమాధాలు ఇవ్వబోతోంది. గెలుపోటముల బట్టే కొత్త నాయకత్వం బయటపడబోతోంది. మొత్తంగా ఐదు రాష్ట్రాల్లో ఆరు అంశాలు కీలకంగా మారబోతున్నాయి.
Published Date - 09:10 AM, Mon - 10 January 22 -
Modi: వ్యాక్సిన్ సర్టిఫికెట్ నుంచి మోదీ ఫోటో తొలగింపు.. కారణమేంటంటే!
త్వరలోనే ఇండియాలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో వాక్సినేషన్ సర్టిఫికెట్ నుండి మోదీ ఫోటో తీసేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Published Date - 07:30 AM, Mon - 10 January 22 -
Delhi:ఆ ఆలోచన ఇప్పట్లో లేదు.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. అయితే కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ లాక్డౌన్ విధించే ఆలోచన ఢిల్లీ ప్రభుత్వానికి లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో దాదాపు 22,000 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి తెలిపారు.
Published Date - 08:54 PM, Sun - 9 January 22 -
Vaccination:20 మిలియన్ల టీనేజర్లకు వ్యాక్సినేషన్ పూర్తి.. అభినందించిన ప్రధాని
దేశ వ్యాప్తంగా జనవరి 3 వ తేదీ నుంచి టీనేజర్లకు వ్యాక్సినేషన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి దాదాపుగా దేశ వ్యాప్తంగా 20 మిలియన్లకు పైగా టీనేజర్లకు కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ అందించామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు.
Published Date - 10:01 AM, Sun - 9 January 22 -
India: ప్రధాని కాన్వాయ్ తప్పిదాలు ఎన్నో..!
ప్రధాన మంత్రి కాన్వాయ్ లో చాలా తప్పులు చేసిన సందర్భాలు అనేకం. కానీ, పంజాబ్ సంఘటన మాత్రమే హైలెట్ గా నిలిచింది. అక్కడి ప్రభుత్వం కాంగ్రెస్ కావడంతో మోడీ భద్రతపై కేంద్రం సీరియస్ అయింది. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య పెద్ద టగ్ ఆఫ్ వార్కు దారితీసింది.”ప్రధాని అనుసరించిన మార్గం గురించి సమాచారాన్ని లీక్ చేశారని రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ చేస్తోన
Published Date - 06:03 PM, Sat - 8 January 22 -
Video: చలిలో దేశ రక్షణకు సైనికులు ఇలా..
సైనికులు దృఢ నిశ్చయంతో, కర్తవ్య దీక్షతో దేశ రక్షణకై పెద్ద పీట వేస్తారు. ప్రాణాలను సైతం ఎదురొడ్డి భరత మాతకు సేవ చేస్తారు. రక్షణ శాఖ ట్విట్టర్ వేదికగా విడుదల చేసిన ఫొటోలు వారి అంకిత భావానికి అద్దం పడుతున్నాయి.
Published Date - 05:04 PM, Sat - 8 January 22 -
Election Commission: ఐదు రాష్ట్రాల ఎన్నికల నగరా!
ఉత్తర ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాలకు జరగనున్నఅసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖాండ్, గోవా అసెంబ్లీ ఎన్నికలను ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చు 3, 7 న నిర్వహించనున్నారని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర ప్రకటించారు.
Published Date - 04:22 PM, Sat - 8 January 22 -
UPSC Mains: వామ్మో ఇవేం ప్రశ్నలు బాబోయ్!
‘నిజం హేతుబద్ధమైనది.. హేతుబద్ధత నిజమైనది’, ‘సాంకేతికత ఆధారిత పరిశోధన అంటే ఏంటి?’, ‘సంసారాన్ని చక్కదిద్దే చేతులే ప్రపంచాన్నీ ఏలుతాయి’.. నిన్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మెయిన్స్ పరీక్షల్లో ప్రశ్నపత్రంలో అడిగిన ఫిలాసఫీ ప్రశ్నలు. ఇలా ఒకట్రెండు అడిగితే ఫర్వాలేదుగానీ.. ఒకేసారి 8 ప్రశ్నలడిగేసరికి అభ్యర్థుల బుర్ర ఒక్కసారి వేడెక్కింది. ఏ, బీ రెండు సెక్షన్లలో న
Published Date - 01:02 PM, Sat - 8 January 22 -
Mother Teresa’s Charity: విదేశీ విరాళాలకు కేంద్రం ఆమోదం
మదర్ థెరెసా మిషనరీస్ ఆఫ్ చారిటీకి ఫారీన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్సీసీఆర్ఏ) కింద లైసెన్స్ ను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. విదేశాల నుంచి విరాళాలను స్వీకరించేందుకు చారిటీకి ఉన్న లైసెన్స్ గడువు ఇటీవల ముగిసిన నేపథ్యంలో లైసెన్సు పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకోగా, కొన్ని లోపాలను గుర్తించి పునరుద్ధరణకు కేంద్రం నిరాకరించింది. దీంతో వాటిని సరిదిద్ది, నిబంధ
Published Date - 11:28 AM, Sat - 8 January 22 -
Corona: రికార్డు స్థాయిలో లక్షకు పైగా కేసుల నమోదు!
దేశంలో కరోనా మళ్ళి శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. దాదాపు ఏడు నెలల తర్వాత దేశంలో తొలిసారి గురువారం లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి అని ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం ఏకంగా 1,17,100 కరోనా కేసులు నమోదు అయ్యాయి, బుధవారం 90,928 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. బుధవారం నటి
Published Date - 10:24 AM, Fri - 7 January 22 -
PM Security:ప్రధానికి రక్షణ కల్పించే ఎస్పీజీ ఎలా పనిచేస్తుంది? అసలు ఎస్.పి.జి అంటే ఏమిటి?
ప్రధానమంత్రి సెక్యూరిటీ అంటే ఆషామాషీ కాదు. దానికి చాలా పెద్ద వ్యవస్థ పనిచేస్తుంది. ఈ రక్షణ బాధ్యతలను ఎస్పీజీ.. అంటే స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ చూస్తుంది. ఇందులో అత్యంత అధునాతన శిక్షణ తీసుకున్న మెరికల్లాంటి కమాండోలు ఉంటారు.
Published Date - 10:21 PM, Thu - 6 January 22 -
Punjab: మోడీని తరిమికొట్టడం.. ఖలిస్థాన్ స్వాతంత్య్రానికి నాంది
భద్రతా పరమైన వైఫల్యాల కారణంగా నిన్న ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనను రద్దు చేసుకుని తిరిగి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన పై సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) వ్యవస్థాపకుడు గుర్ పత్వంత్ సింగ్ స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీ కాన్వాయ్ ను భారతీయ కిసాన్ మోర్చా అడ్డుకోవడంతో రోడ్డుపై 20 నిమిషాలు ఆగిపోయిన మోదీ అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. దీనిపై గుర్ పత్వంత్ స
Published Date - 03:56 PM, Thu - 6 January 22 -
కాంగ్రెస్పై ‘మహామృత్యుంజయ’ అస్త్రం
పంజాబ్ లో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్డుపై 20 నిమిషాలు నిలిచిపోయిన అంశంపై బీజేపీ రాజకీయ గేమ్ ను ప్రారంభించింది. కాంగ్రెస్ పై మహా మృత్యుంజయ అస్త్రాన్ని బయటకు తీసింది. `ప్రాణాలతో తిరిగి వెళుతున్నా..మీ సీఎంకు చెప్పిండి..` అంటూ మోడీ పంజాబ్ పోలీస్ ఉన్నతాధికారులతో వ్యాఖ్యానించడం సంచలనం కలిగిస్తోంది
Published Date - 02:04 PM, Thu - 6 January 22 -
Punjab: సుప్రీంకోర్టుకు చేరిన ప్రధాని మోదీ భద్రతా వివాదం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. మహీందర్ సింగ్ అనే సీనియర్ అడ్వొకేట్ ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భద్రతా లోపాలపై పంజాబ్ ప్రభుత్వం పాత్ర ఉందని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ ఆయన వ్యాజ్యం వేశారు. ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ప్రభుత్వ ప్రధాన కార్యద
Published Date - 12:54 PM, Thu - 6 January 22 -
PM Security Lapse:మోడీ, షాకు పంజాబ్ షాక్
భారత చరిత్రలో ఏ ప్రధానికి జరగని విధంగా మోడీకి పంజాబ్ లో అవమానం జరిగింది. రైతులు అక్కడి ఫ్లైఓవర్ ను నిర్బంధ చేయడంతో 20 నిమిషాలు రోడ్ పైన ఉన్నాడు.
Published Date - 10:07 PM, Wed - 5 January 22 -
Cryonics: మళ్ళి బ్రతుకుతారని, మృతదేహాలను ఇలా..
దక్షిణ కొరియాకు చెందిన కిమ్ జంగ్ కిల్ తన తల్లి మృతదేహాన్ని మైనస్ 196 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో భద్రం చేశారు. వందేళ్ల పాటు మృతదేహాన్ని భద్ర పరిచే ఒక సంస్థతో ఆయన ఒప్పందం చేసుకున్నారు. భవిష్యత్తులో మరణించిన వారిని కూడా సైన్స్ బ్రతికించగలదు అనే నమ్మకంతో ఈయన ఇలా చేశారు. ప్రపంచవ్యాప్తంగా 600 మృతదేహాలను క్రయో ప్రిజర్వేషన్ పద్ధతిలో భద్రం చేశారు. ఒక్క అమెరికాలోనే 250 మృతదేహాలను భద్రపర
Published Date - 05:01 PM, Wed - 5 January 22