India
-
C-295 Aircraft Manufacturing: వడోదరలో ఎయిర్బస్ల తయారీ.. శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ..!
గుజరాత్లోని వడోదరలో తయారుకానున్న సీ-295 విమానాల తయారీ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.
Date : 30-10-2022 - 7:14 IST -
Kangana Ranaut: కంగనాను పార్టీలోకి స్వాగతిస్తాం.. కానీ..!
బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నానని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ చేసిన ప్రకటనపై ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు.
Date : 30-10-2022 - 3:17 IST -
Allu Arjun Juices: క్రేజ్ తగ్గని పుష్ప.. ముంబైలో ఓ అభిమాని ఏం చేశాడంటే..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు.
Date : 30-10-2022 - 11:51 IST -
PM Modi Gujarat Tour : నేటి నుంచి మూడు రోజుల పాటు గుజరాత్లో పర్యటించనున్న ప్రధాని మోడీ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజుల పాటు అక్కడ పర్యటించనున్నారు....
Date : 30-10-2022 - 9:08 IST -
Air India: ఎయిర్ ఇండియా కోసం రూ. 15 వేల కోట్ల రుణం..!
ఎయిర్ ఇండియాకు పూర్వవైభవం తెచ్చేందుకు టాటా గ్రూప్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
Date : 29-10-2022 - 6:55 IST -
Kangana Ranaut : రాజకీయాల్లోకి కంగనా రనౌత్.. 2024లో అక్కడి నుంచి పోటీ..!!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. చాలాకాలం పీఎం మోదీకి భారతీయ జనతాపార్టీకి మద్దతు ప్రకటిస్తున్న కంగనా…రాజకీయాల్లోకి వస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. వీటన్నింటిని ఇన్నాళ్లూ ఖండించిన కంగనా…తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ…తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాదు తాను పోటీ చేసేది ఎక్కడి నుంచో కూడా చెప
Date : 29-10-2022 - 6:39 IST -
Govt. Notifies New IT Rules: సోషల్ మీడియాకు `కొత్త చట్టం` కట్టడీ
సోషల్ మీడియాలోని విచ్చలవిడితనం ఇక కుదరదు. ఫిర్యాదులు చేయడానికి కేంద్రం అప్పీలేట్ ప్యానెల్ ను ఏర్పాటు చేయనుంది.
Date : 29-10-2022 - 12:40 IST -
India & UK PM’s Meeting Fixed: ప్రధాని మోదీ, బ్రిటన్ ప్రధాని రిషి భేటీ ఫిక్స్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రితాన్ కొత్త ప్రధాని రిషి సునక్ తెలిసారిగా ఫోన్లో మాట్లాడుకున్నారు
Date : 28-10-2022 - 5:23 IST -
Twitter Ownership: ట్విట్టర్ ఓనర్ మారొచ్చు.. కానీ రూల్స్ మాత్రం మారవు: కేంద్రం
ట్విట్టర్ యాజమాన్య హక్కులను ఎలాన్ మస్క్ దక్కించుకున్న నేపథ్యంలో కేంద్రం స్పందించింది.
Date : 28-10-2022 - 4:18 IST -
One Nation, One Uniform For Police: మోడీ సరికొత్త నినాదం `ఒకే దేశం ఒకే యూనిఫారం`
ప్రధాని నరేంద్ర మోడీ మరో సంచలన నిర్ణయం తీసుకో బోతున్నారు. వివిధ శక్తుల మధ్య ఏకరూపత ఉండేలా "ఒక దేశం, ఒకే యూనిఫాం" అనే ఆలోచనను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రతిపాదించారు
Date : 28-10-2022 - 3:13 IST -
Gang Rape: మహిళపై సామూహిక అత్యాచారం.. ఐదుగురిపై కేసు నమోదు..!
31 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం చేసిన ఆరోపణలపై బొటాడ్ పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు శుక్రవారం తెలిపారు.
Date : 28-10-2022 - 12:46 IST -
Gujarat : గుజరాత్ లో టాటా సహకారంతో 22వేల కోట్ల ఎయిర్ బస్ ప్రాజెక్టు..!!
అసెంబ్లీ ఎన్నికలకు ముందు గుజరాత్ కు మరో భారీ బహుమతి లభించింది. వడోదరలోని ఎయిర్ బస్ సి-295 రవాణా విమానాల తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఫ్లాంట్ శంకుస్థాపన కార్యక్రమం అక్టోబర్ 30 జరగతుందని…ప్రధానమంత్రి మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతారని అధికారులు తెలిపారు. తొలిసారిగా సి-295 విమానాలను యూరప్ లో కాకుండా బయట తయారు చేస్తున్నట్లు రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ తెలిపార
Date : 28-10-2022 - 5:56 IST -
Avian Flu : కేరళలో కొత్త వైరస్ కలకలం…బాతులను చంపాలని సర్కార్ ఆదేశం.!!
కేరళలో కొత్తరకం ఏవియన్ ఫ్లూ వైరస్ వణికిస్తోంది. అలప్పుజా జిల్లాలో బాతులలో ఈ వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. ఈ వైరస్ ప్రభావంతో హరిపాద్ మున్సిపాలిటీలోని వఝూతానం వార్డులో వందలసంఖ్యలో బాతులు మరణించాయి. వీటిని నమూనాలను భోపాల్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసిజెస్ కు పంపారు. ఆ బాతుల్లో ఏవియన్ ఫ్లూ ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ద
Date : 28-10-2022 - 5:17 IST -
Dera Baba: డేరా బాబా పెరోల్ రగడ…!!!
డేరా బాబా అత్యాచారం, హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న దోషి. అయితే.. హరియాణాలో ఏ ఎన్నిక వచ్చినా.. ఆయనకు పెరోల్ గ్యారంటీ..ఇప్పుడితే అధికార, విపక్షాల మధ్య అగ్గి రాజేస్తోంది. ఎన్నికలొచ్చిన ప్రతిసారి హరియాణా ప్రభుత్వం ఆయనకు పెరోల్ ఇస్తోందని మండిపడుతున్నాయి విపక్షాలు. ఈ ఏడాదిలో డేరాబాబాకు మూడుసార్లు పెరోల్ మంజూరైంది. ఈసారి ఏకంగా 40రోజులు లాంగ్ లీవ్. జైలు నుంచి విడుదలైనప
Date : 27-10-2022 - 9:05 IST -
Target Killings In Kashmir: కాశ్మీరీ పండిట్ల దుస్థితిపై మోదీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి.!!
మోదీ సర్కార్ ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. దక్షిణ కశ్మీర్ లోని షోపియాన్ జిల్లా నుంచి కశ్మీరీ పండిట్ల వలసపై బీజేపీని లక్ష్యంగా చేసుకుంది కాంగ్రెస్. 8ఏళ్ల పాలనలో కశ్మీరీ పండిట్ల దుస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ మోదీ సర్కార్ ను డిమాండ్ చేసింది. జమ్మూ కశ్మీర్ లో కశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకుని హత్య చేయడంపై బీజేపీ క్షమాపణ చెప్పాలని కోరింది. ఈ
Date : 27-10-2022 - 7:48 IST -
UP Man Shoots Video: దారుణం.. భార్య ఆత్మహత్య చేసుకుంటుండగా వీడియో తీసిన భర్త
కాన్పూర్కు చెందిన శోబితా గుప్తా, సంజీవ్ గుప్తాలు భార్య భర్తలు. వీరిద్దరి మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి.
Date : 27-10-2022 - 3:55 IST -
Calling a Girl Item: ‘ఐటెమ్’ అని పిలుస్తున్నారా.. అయితే శిక్ష తప్పదు..!
బాలికను "ఐటెమ్" అని పిలవడం అవమానకరమని, లైంగిక పద్ధతిలో ఆమెకు అభ్యంతరకరంగా ఉందని గమనించినందుకు ముంబైలోని ప్రత్యేక కోర్టు ఒక వ్యక్తికి ఒకటిన్నర సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
Date : 27-10-2022 - 12:53 IST -
Kharge: కాంగ్రెస్ను ఖర్గే గాడిన పెడతారా ?
1998లో పీకల్లోతు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు సోనియా గాంధీ.
Date : 27-10-2022 - 6:10 IST -
2 More Indian Beaches: బ్లూఫాగ్ జాబితాలో మరో రెండు భారతీయ బీచ్లు..!
ప్రపంచంలోని అత్యంత పరిశుభ్రమైన బీచ్ల జాబితాలో మరో రెండు భారతీయ బీచ్లు చోటు దక్కించుకున్నాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ బుధవారం తెలిపారు.
Date : 26-10-2022 - 9:48 IST -
India Railway: రైల్వే శాఖ నిర్వహిస్తున్న రైలు రెస్టారెంట్ గురించి మీకు తెలుసా?
India Railway: రైల్వే శాఖ ప్రయాణికుల కోసం సరికొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది. ఇక అలానే ఇండియన్ రైల్వే.. ప్రయాణికుల కోసం గత కొన్నాళ్లుగా రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో రెస్టారెంట్లను ప్రారబిస్తోంది.
Date : 26-10-2022 - 8:45 IST