Fire In Air India Flight: ఎయిర్ ఇండియా విమానంలో పొగలు.. తప్పిన పెను ప్రమాదం
ఇటీవల తరుచుగా విమానాలు, హెలికాప్టర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయి.
- By Balu J Published Date - 03:59 PM, Wed - 14 September 22
ఇటీవల తరుచుగా విమానాలు, హెలికాప్టర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయి. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సార్లు గాయపడిన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో విమానం ప్రమాదం బారిన పడింది. ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. మస్కట్ నుంచి కొచ్చిన్ రావాల్సిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో (IX-442, VT-AXZ) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టేకాఫ్కు సిద్ధమవుతుండగా రన్వేపై మంటలు చెలరేగి, విమానం చుట్టూ దట్టమైన పొగ అలుముకుంది.
ఈ ఘటనలో 14 మందికి గాయాలయ్యాయి. విమానం నుండి పొగలు రావడం తో ప్రయాణీకులను ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం నుండి ఖాళీ చేయించారు. మొత్తం 147 మంది ఉన్నట్టు సమాచారం. టెక్నికల్ ప్రాబ్లమ్ రావడంతో వారిని మరో విమానంలో గమ్యస్థానాలకు తరలించారు. వెంటనే రంగంలోకి దిగిన టెక్నికల్ టీం ఇంజన్-2 లోపం ఉన్నట్టు గుర్తించారు.
Just in :
– Passengers evacuated via slides after smoke on Air India Express Muscat-Cochin flight IX-442, VT-AXZ.
– There were 141 passengers plus 6 crew onboard and all are safe.@FlyWithIX pic.twitter.com/ufkvbk36hI
— Tarun Shukla (@shukla_tarun) September 14, 2022
Tags
Related News
Delhi-Ayodhya Flight: ఐదేళ్ల తర్వాత మొదటి విమానాన్ని ప్రారంభించనున్న ఎయిర్ లైన్స్..!
దేశంలోని అనేక నగరాల నుంచి అయోధ్యకు విమానయాన రంగం ప్రతిరోజూ కొత్త విమానాలను ప్రారంభిస్తోంది. ఇప్పుడు అయోధ్య మూతపడిన విమానయాన సంస్థకు ప్రాణం పోసింది. కంపెనీ తన మొదటి విమానాన్ని ఢిల్లీ నుండి అయోధ్య (Delhi-Ayodhya Flight)కు జనవరి 31 నుండి అంటే ఈ రోజు నుండి ప్రారంభించబోతోంది.