India
-
Toilet Cleaning Issue: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినుల చేత టాయిలెట్ క్లీనింగ్..
ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ లో కబడ్డీ ఆటగాళ్లకు టాయిలెట్లలో భోజనాన్ని వడ్డించడం వివాదాస్పదం అయింది. దీనిపై అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
Date : 22-09-2022 - 11:34 IST -
Rahul Gandhi:కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నేను దూరం: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన గురువారమే ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు.
Date : 22-09-2022 - 6:15 IST -
RSS Chief Mohan Bhagwat : మోహన్ భగవత్ జాతిపిత: ముస్లిం పెద్ద ఉమర్ ప్రశంస
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ హెడ్ ఉమర్ అహ్మద్ ఇల్యాసీ ప్రశంసించారు.
Date : 22-09-2022 - 4:59 IST -
Jharkhand MLA:హైవేపై గుంతలు.. రోడ్డుపై బురద నీటి స్నానంతో ఎమ్మెల్యే నిరసన
రాష్ట్రంలో పరిస్థితులు ఈ విధంగా ఉండగా కూటమిలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దీపికా పాండే 133 జాతీయ రహదారి దుస్థితిపై ఆందోళన చేపట్టారు.
Date : 22-09-2022 - 4:58 IST -
Rupee Crashes : పాతాళానికి రూపాయి, ఒక డాలర్ =రూ. 81లు
భారత చరిత్రలో అత్యంత తక్కువకు రూపాయి విలువ దిగజారిపోయింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2014 ఎన్నికల్లో రూపీ విలువను ప్రచారాస్త్రంగా తీసుకున్నారు.
Date : 22-09-2022 - 4:58 IST -
Cong Prez:కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికల నోటిఫికేషన్ జారీ… పోటీకి సై అంటున్న డిగ్గీ రాజా
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదలైంది.
Date : 22-09-2022 - 4:37 IST -
Rahul Gandhi : ఒక వ్యక్తికి ఒకే పదవి: భారత్ జోడోలో రాహుల్
రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్పూర్ లో కాంగ్రెస్ చేసిన డిక్లరేషన్ ను భారత్ జోడో యాత్ర ఉన్న రాహుల్ గాంధీ గుర్తు చేశారు
Date : 22-09-2022 - 3:56 IST -
Election Expenditure : ఎన్నికల ఖర్చుల్లో బీజేపీ టాప్
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఖర్చు చేసిన పార్టీల్లో బీజేపీ టాప్ ప్లేస్ లో నిలిచింది.
Date : 22-09-2022 - 2:31 IST -
RSS: ముస్లిం మతపెద్దలతో సమావేశం కోసం మసీదుకు వెళ్లిన ఆర్ఎస్ఎస్ చీఫ్..!!
ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ గురువారం కస్తూర్బా గాంధీ మార్గ్లోని మసీదుకు చేరుకుని, పలువురు ముస్లిం మత పెద్దలు, మేధావులతో సమావేశం అయ్యారు.
Date : 22-09-2022 - 1:45 IST -
Punjab Governor:పంజాబ్లో ఆప్ సర్కారుకు షాకిచ్చిన గవర్నర్..
పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వానికి గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ షాకిచ్చారు.
Date : 22-09-2022 - 1:33 IST -
IFL Wealth Hurun Rich List 2022 : ఏపీ, తెలంగాణలో పెరిగిన కుబేరులు
పేద, ధనిక మధ్య అంతరం పెరుగుతోంది. మానవాభివృద్ధి సూచికలో అట్టడుగు ర్యాంకుకు భారత్ చేరుకుంది.
Date : 22-09-2022 - 10:54 IST -
Gang Rape : నిండు గర్భిణీపై సామూహిక అత్యాచారం… మృత శిశువుతో ఎస్పీ ఆఫీస్ కు వెళ్లిన బాధితురాలి అత్త .!!
ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ నిండు గర్బిణీపై సామూహిక అత్యాచారం కలకలం రేపింది.
Date : 22-09-2022 - 8:32 IST -
Murder : స్నేహితుడిని హత్య చేసిన యువకుడు.. వారిద్దరూ..?
ఐదు వందల రూపాయల కోసం ఓ యువకుడు తన స్నేహితుడిని హత్య చేశాడు...
Date : 22-09-2022 - 8:16 IST -
Bharat Jodo Yatra And Savarkar: భారత్ జోడో యాత్రలో రాజకీయ దుమారం: కాంగ్రెస్ ఫ్లెక్సీపై సావర్కర్ ఫోటో
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేయించిన పోస్టర్లలో సావర్కర్ ఫోటో కనిపించడం కేరళలో రాజకీయ దుమారం రేపింది.
Date : 21-09-2022 - 9:03 IST -
Modi Cheetah : మోడీ వదిలిన చీతాలకు ఏనుగులతో భద్రత
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బర్త్ డే సందర్భంగా నమీబియా నుంచి తెచ్చిన చీతాలను రక్షించే బాధ్యతను లక్ష్మీ, సిద్దార్థనాథ్ కు అప్పగించారు.
Date : 20-09-2022 - 5:09 IST -
300 Indians in Job Fraud: ఐటీ ఉద్యోగాల మోసం.. బందీగా 300 మంది భారతీయులు?
తాజాగా మయన్మార్ ఒక దారణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. థాయిలాండ్ లో ఐటిఐ ఉద్యోగాల పేరుతో వలవేసి
Date : 20-09-2022 - 4:45 IST -
KC Venugopal : భారత్ జోడో నుంచి ఢిల్లీకి వేణుగోపాల్
భారత్ జోడో యాత్రను సర్వం తానై చూసుకుంటోన్న ఏఐసీపీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అత్యవసరంగా సోనియాను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు.
Date : 20-09-2022 - 4:42 IST -
Noida Wall Collapse : గోడకూలి నలుగురు మృతి…8 మందికి గాయాలు..!!
నోయిడాలో ఘోరం జరిగింది. నిర్మాణంలో ఉన్న గోడకూలి నలుగురు మరణించారు.
Date : 20-09-2022 - 12:38 IST -
Bharat Jodo Yatra : భారత్ జోడో యాత్రకు నితీష్, తేజస్వి యాదవ్..!
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ భారత్ జోడో యాత్రలో పాల్గొననున్నారు.ఈ మేరకు రాష్ట్ర
Date : 20-09-2022 - 9:22 IST -
Extinct Animal Of India: చీతాతో చాలిస్తే ఎలా.. బ్యాన్ టెంగ్ అడవి దున్నలనూ ఇండియాకు తీసుకొద్దాం!!
1948లో ఇండియాలో చీతాలు అంతరించాయి. ఎట్టకేలకు 74 ఏళ్ల తర్వాత వాటిని మళ్ళీ ఇండియాలోకి తీసుకొచ్చారు. దీంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
Date : 20-09-2022 - 9:14 IST