India
-
Sardar Patel Jayanti: నేడు సర్దార్ పటేల్ 147వ జయంతి…నివాళులర్పించిన ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, హోంమంత్రి..!!
నేడు స్వాతంత్ర్య సమరయోధుడు, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 147వ జయంతి. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా దేశం ఆయనను స్మరించుకుంటుంది. ఈ సందర్భగా ఢిల్లీలోని పటేల్ చౌక్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సర్దార్ వల్లభాయ్ పటేల్ కు నివాళులర్పించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ తోపాటు కేంద్ర హోమంత్రి అమిత్ షా పటేల్ చౌక్ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్కు నివాళులర్పిం
Date : 31-10-2022 - 8:29 IST -
PM MODI: జమ్మూకశ్మీర్ ప్రజలు అవినీతిని ద్వేషిస్తున్నారు.!!
ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆదివారం జమ్మూ కశ్మీర్ లోని రోజ్ గర్ మేళాను ఉద్దేశించి వర్చువల్ గా ప్రసంగించారు. అవినీతి వ్యవస్థను దేశం నుంచి తరిమికొట్టేందుకు యువత పెద్ద సంఖ్యలో ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. జమ్మూ కశ్మీర్ ప్రజలు అవినీతిని ద్వేషిస్తున్నారని ప్రధాని అన్నారు. నియామక పత్రాలు పొందిన యువత పారదర్శకతను ప్రాధాన్యత ఇవ్వాలన్నార
Date : 31-10-2022 - 7:36 IST -
Gujarat: మోర్బీ ప్రమాదంలో 141 చేరిన మృతుల సంఖ్య,177మంది రక్షించిన NDRF..!
గుజరాత్ లోని మోర్బీలో ఆదివారం సాయంత్రం పెను ప్రమాదం జరిగింది. మచ్చు నదిలో నిర్మించిన కేబుల్ వంతెన తెలిగిపోవడంతో వందల మంది నదిలో పడిపోయారు. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో 141 మరణించారు. 70మందికి గాయాలయ్యాయి. 177మందిని రక్షించారు. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మిగిలినవారిని నదిలో నుంచి బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా 50మంది ఆచూకీ లభ్యం కాలేదు.
Date : 31-10-2022 - 7:17 IST -
Morbi bridge collapse : అహ్మదాబాద్ లో ఇవాళ జరగాల్సిన మోదీ రోడ్ షో రద్దు..మోర్బీ ఘటనాస్థలానికి మోదీ..?
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, గుజరాత్, రాజస్థాన్ లో పర్యటనలో ఉన్నారు. మూడు రోజుల పాటు ఈ ప్రాంతాల్లో మోదీ పర్యటించనున్నారు. అయితే ఆదివారం గుజరాత్ లో మోర్బీ నదిపై కేబుల్ వంతెన కూలిపోయిన ఘటనలో వంద మందికి పైగానే మరణించారు. మోర్బీ వంతెన ప్రమాదం ద్రుష్ట్యా సోమవారం అహ్మదాబాద్ లో జరగాల్సిన రోడ్ షోను రద్దు చేయాలని మోదీ నిర్ణయించారు. రోడ్ షో పాటు మిగతా కార్యక్రమాలను కూడా రద్దు చేసి
Date : 31-10-2022 - 6:31 IST -
Gujarat : 100 దాటిన మృతుల సంఖ్య, 70మందికి గాయాలు, 50మందికిపైగా గల్లంతు..!!
గుజరాత్ లోని మోర్బీలో ఆదివారం సాయంత్రం పెను ప్రమాదం జరిగింది. మచ్చు నదిలో నిర్మించిన కేబుల్ వంతెన తెలిగిపోవడంతో వందల మంది నదిలో పడిపోయారు. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో వందమంది మరణించారు. 70మందికి గాయాలయ్యాయి. వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మిగిలినవారిని నదిలో నుంచి బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా 50మంది ఆచూకీ లభ్యం కాలేదు. ఈ వంతెనను మరమ్మతుల అన
Date : 31-10-2022 - 4:24 IST -
Gujarat Accident: మోర్బీలో తీగల వంతెన కూలి 91 మంది చనిపోయారు
గుజరాత్లో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం మోర్బీ పట్టణంలో కేబుల్ స్టేడ్ వంతెన కూలి 91 మంది చనిపోయారు. 100 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం.
Date : 31-10-2022 - 1:50 IST -
Maharastra : అమరావతిలో ఘోరప్రమాదం…భవనం కూలి ఐదుగురు కార్మికులు దుర్మరణం..!!
మహారాష్ట్రలోని అమరావతిలో ఘోర ప్రమాదం జరిగింది. పాత భవనం కూలడంతో 5గురు కూలీలు మరణించారు. ఇద్దర గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై డీఎం విచారణకు ఆదేశించారు. ప్రభాత్ చౌక్ లోని శిథిలావస్థకు చేరిన భవానికి మరమ్మత్తులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భవనం కుప్పకూలడంతో అందులో పనిచేస్తున్న ఐదుగురు కూలీల
Date : 30-10-2022 - 9:24 IST -
Gujarat: గుజరాత్లో ఘోర ప్రమాదం.. 500 మంది గల్లంతు..!
గుజరాత్లో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది.
Date : 30-10-2022 - 7:43 IST -
C-295 Aircraft Manufacturing: వడోదరలో ఎయిర్బస్ల తయారీ.. శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ..!
గుజరాత్లోని వడోదరలో తయారుకానున్న సీ-295 విమానాల తయారీ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.
Date : 30-10-2022 - 7:14 IST -
Kangana Ranaut: కంగనాను పార్టీలోకి స్వాగతిస్తాం.. కానీ..!
బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నానని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ చేసిన ప్రకటనపై ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు.
Date : 30-10-2022 - 3:17 IST -
Allu Arjun Juices: క్రేజ్ తగ్గని పుష్ప.. ముంబైలో ఓ అభిమాని ఏం చేశాడంటే..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు.
Date : 30-10-2022 - 11:51 IST -
PM Modi Gujarat Tour : నేటి నుంచి మూడు రోజుల పాటు గుజరాత్లో పర్యటించనున్న ప్రధాని మోడీ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజుల పాటు అక్కడ పర్యటించనున్నారు....
Date : 30-10-2022 - 9:08 IST -
Air India: ఎయిర్ ఇండియా కోసం రూ. 15 వేల కోట్ల రుణం..!
ఎయిర్ ఇండియాకు పూర్వవైభవం తెచ్చేందుకు టాటా గ్రూప్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
Date : 29-10-2022 - 6:55 IST -
Kangana Ranaut : రాజకీయాల్లోకి కంగనా రనౌత్.. 2024లో అక్కడి నుంచి పోటీ..!!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. చాలాకాలం పీఎం మోదీకి భారతీయ జనతాపార్టీకి మద్దతు ప్రకటిస్తున్న కంగనా…రాజకీయాల్లోకి వస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. వీటన్నింటిని ఇన్నాళ్లూ ఖండించిన కంగనా…తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ…తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాదు తాను పోటీ చేసేది ఎక్కడి నుంచో కూడా చెప
Date : 29-10-2022 - 6:39 IST -
Govt. Notifies New IT Rules: సోషల్ మీడియాకు `కొత్త చట్టం` కట్టడీ
సోషల్ మీడియాలోని విచ్చలవిడితనం ఇక కుదరదు. ఫిర్యాదులు చేయడానికి కేంద్రం అప్పీలేట్ ప్యానెల్ ను ఏర్పాటు చేయనుంది.
Date : 29-10-2022 - 12:40 IST -
India & UK PM’s Meeting Fixed: ప్రధాని మోదీ, బ్రిటన్ ప్రధాని రిషి భేటీ ఫిక్స్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రితాన్ కొత్త ప్రధాని రిషి సునక్ తెలిసారిగా ఫోన్లో మాట్లాడుకున్నారు
Date : 28-10-2022 - 5:23 IST -
Twitter Ownership: ట్విట్టర్ ఓనర్ మారొచ్చు.. కానీ రూల్స్ మాత్రం మారవు: కేంద్రం
ట్విట్టర్ యాజమాన్య హక్కులను ఎలాన్ మస్క్ దక్కించుకున్న నేపథ్యంలో కేంద్రం స్పందించింది.
Date : 28-10-2022 - 4:18 IST -
One Nation, One Uniform For Police: మోడీ సరికొత్త నినాదం `ఒకే దేశం ఒకే యూనిఫారం`
ప్రధాని నరేంద్ర మోడీ మరో సంచలన నిర్ణయం తీసుకో బోతున్నారు. వివిధ శక్తుల మధ్య ఏకరూపత ఉండేలా "ఒక దేశం, ఒకే యూనిఫాం" అనే ఆలోచనను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రతిపాదించారు
Date : 28-10-2022 - 3:13 IST -
Gang Rape: మహిళపై సామూహిక అత్యాచారం.. ఐదుగురిపై కేసు నమోదు..!
31 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం చేసిన ఆరోపణలపై బొటాడ్ పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు శుక్రవారం తెలిపారు.
Date : 28-10-2022 - 12:46 IST -
Gujarat : గుజరాత్ లో టాటా సహకారంతో 22వేల కోట్ల ఎయిర్ బస్ ప్రాజెక్టు..!!
అసెంబ్లీ ఎన్నికలకు ముందు గుజరాత్ కు మరో భారీ బహుమతి లభించింది. వడోదరలోని ఎయిర్ బస్ సి-295 రవాణా విమానాల తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఫ్లాంట్ శంకుస్థాపన కార్యక్రమం అక్టోబర్ 30 జరగతుందని…ప్రధానమంత్రి మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతారని అధికారులు తెలిపారు. తొలిసారిగా సి-295 విమానాలను యూరప్ లో కాకుండా బయట తయారు చేస్తున్నట్లు రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ తెలిపార
Date : 28-10-2022 - 5:56 IST