India
-
Toyota Chairperson: గుండెపోటుతో టయోటా కిర్లోస్కర్ వైస్ పర్సన్ విక్రమ్ కిర్లోస్కర్ మృతి..!!
టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్ పర్సన్ విక్రమ్ కిర్లోస్కర్ మంగళవారం అర్థరాత్రి గుండెపోటుతో మరణించారు. ఆయన వయస్సు 64ఏళ్లు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. అర్థరాత్రి చాతీలో మంటలు వస్తున్నాయనడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆ లోపే ఆయనకు బ్రెయిన్ డెట్ అయినట్లు వైద్యులు తెలిపారు. అంతలోనే గుండెపోటుతో మరణించినట్లు ద్రువీకరించారు. విక్రమ్ కిర్లోస్కర్ మరణంపట్లు
Date : 30-11-2022 - 6:14 IST -
Earthquake: ఢిల్లీ -ఎన్సీఆర్ లో మళ్లీ భూప్రకంపనలు…ఒక నెలలో మూడోసారి..!!
దేశరాజధానిలో ఢిల్లీలో మంగళవారం అర్థరాత్రి మరోసారి భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం…తేలికపాటి భూకంపం సంభవించింది. దీని తీవ్రత 2.5గా నమోదైంది. దీని కేంద్రం న్యూఢిల్లీకి పశ్చిమాన 8కిలోమీటర్ల దూరంలో ఉంది. భయాందోళనతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఒకే నెలలో ఇది మూడోసారి కావడంతో ఎప్పుడు ఏం జరగుతుందో తెలియక ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున
Date : 30-11-2022 - 5:31 IST -
UP: ఫిరోజాబాద్ లో ఘోర ప్రమాదం…ఒకే కుటుంబానికి చెందిన 6గురు సజీవదహనం..!!
ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో మంగళవారం అర్థరాత్రి ఘోరప్రమాదం జరిగింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నీచర్ దుకాణంలో మంటలు అంటుకుని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనం అయ్యారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన జస్రానాలో జరిగింది. వార్తా సంస్థ ANI ప్రకారం…అగ్నిప్రమాదానికి షార్ట్ సర్య్కూట్ కారణమని తేలింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసు
Date : 30-11-2022 - 5:20 IST -
1st Phase Of Gujarat: గుజరాత్లో ఫస్ట్ ఫేజ్ పోలింగ్కు అంతా రెడీ
గుజరాత్లో తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. 89 స్థానాలకు మొత్తం 788మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Date : 29-11-2022 - 9:23 IST -
Woman raped: దారుణం.. మద్యం మత్తులో ఉన్న యువతిని రేప్ చేసిన ట్యాక్సీ డ్రైవర్
బెంగళూరులో దారుణం జరిగింది.
Date : 29-11-2022 - 7:38 IST -
Girl’s Education in India: భారతదేశంలో బాలికా విద్య..!
ప్రాచీన భారతదేశంలో స్త్రీలు జీవితంలోని అన్ని రంగాలలో పురుషులతో సమాన హోదాను పొందారు.
Date : 29-11-2022 - 1:23 IST -
Prashant Kishor: బీహార్ పై పీకే గురి.. అసలు రీజన్ ఇదే!
తెలంగాణ చాణక్యుడినని ఫీలయ్యే కేసీఆర్ సైతం.. ప్రశాంత్ కిశోర్ శరణు జొచ్చారంటే అర్థం చేసుకోండి ఆయన ఐడియాలు ఎలా ఉంటాయో.
Date : 29-11-2022 - 12:42 IST -
Bihar : భార్య జుట్టు తెల్లబడిందని…రెండో పెళ్లికి యత్నించిన ప్రబుద్ధుడు…!!
భార్య భర్తల మధ్య గొడవలు సర్వ సాధారణం. చిన్న చిన్న గొడవలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతునే ఆ సంసారం చక్కగా సాగుతుంది. కానీ నేటి కాలంలో టూత్ పేస్టు నచ్చలేదని విడాకులు తీసుకున్న దంపతులను చూస్తున్నాం. చిన్న విషయానికే అలిగి పుట్టింటికి వెళ్లే భార్యను చూస్తున్నాం. కానీ ఓ వ్యక్తి తన భార్యకు జుట్టు తెల్లబడిందని …గుట్టుచప్పుడు కాకుండా రెండో పెళ్లి చేసుకునేందుకు యత్నించిన
Date : 29-11-2022 - 11:05 IST -
Gujarat Assembly Elections : ఆప్ అధినేత కేజ్రీవాల్ కాన్వాయ్ పై రాళ్ల దాడి…సూరత్ రోడ్ షోలో ఘటన..!!
గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలకు కొన్నిరోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు భారీ బహిరంగసభలు, రోడ్ షోలో నిర్వహిస్తూ ముఖ్యనేతలంతా బిజీగా ఉన్నారు. ఈ తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సూరత్ లో రోడ్డు షోలో పాల్గొన్నారు. కేజ్రీవాల్ కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బ
Date : 28-11-2022 - 5:58 IST -
Supreme Court: ఉచిత శానిటరీ ప్యాడ్ ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు..!!
దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందించాలని కోరుతూ దాఖలైన పిల్ పై సుప్రీంకోర్టులు కేంద్ర,రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై సమాధానం చెప్పాలని కోరింది. మధ్యప్రదేశ్ కు చెందిన వైద్యురాలు, సామాజిక కార్యకర్త జయఠాకూర్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ న
Date : 28-11-2022 - 5:46 IST -
Rahul Gandhi : ఇద్దరూ ఇద్దరే: రాజస్తాన్ ఎపిసోడ్ పై రాహుల్
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ ఇద్దరూ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమని రాహుల్ గాంధీ అన్నారు.
Date : 28-11-2022 - 4:19 IST -
Delhi Murder Case: ఢిల్లీలో మరో దారుణం.. భర్తను 22 ముక్కలుగా నరికి, ఫ్రిజ్ లో దాచి!
దేశ రాజధానిలో రోజురోజుకూ దారుణాలు పెరిగిపోతున్నాయి. అత్యాచారాలు, చోరీలు, రేప్ కేసులు ఢిల్లీని వణికిస్తున్నాయి.
Date : 28-11-2022 - 1:20 IST -
Gujarat Assembly Elections: ఉగ్రవాదులను ప్రోత్సహించింది కాంగ్రెస్సే…ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు..!!
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడింది. తొలిదశకు ఇంకా కొన్నిరోజుల సమయమే మిగిలింది. ఈ తరుణంలో ప్రధానపార్టీలన్నీ కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. అగ్రనేతలంతా గుజరాత్ ప్రచారంలో బిజీగా ఉన్నారు. 7వ సారి అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం సూరత్ లో పర
Date : 28-11-2022 - 8:06 IST -
PM Modi : నేను సభకు ఆలస్యంగా రావడానికి కారణం ఆ చిన్నారులే.. మోదీ వైరల్ వీడియో..!!
కొన్నాళ్లుగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలన్నీ కూడా జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ప్రధానమంత్రి మోదీ కూడా పలు ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థలు కోసం ర్యాలీలు, భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఆదివారం కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇద్దరు చిన్నారులత
Date : 28-11-2022 - 7:52 IST -
Kerala : విజింజం పోలీస్ స్టేషన్ పై నిరసనకారుల దాడి. పోలీసులకు తీవ్ర గాయాలు. పోలీస్ స్టేషన్ ధ్వంసం..!!
కేరళలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదాని ఓడరేవు నిర్మాణానికి వ్యతిరేకంగా జరిగిన హింసాకాండలో ఐదుగురిని అరెస్టు చేశారు పోలీసులు. వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అర్థరాత్రి విటింజం పోలీస్ స్టేషన్ను ముట్టడించారు ఆందోళనకారులు. అనేకమంది పోర్ట్ వ్యతిరేక నిరసనకారులు పోలీస్ స్టేషన్ను ధ్వంసం చేశారు. పోలీసులపై దాడిచేయడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. 12 మంది పోలీసు
Date : 28-11-2022 - 6:06 IST -
Duronto Express Fire: దురంతో ఎక్స్ప్రెస్లో మంటలు.. ప్రయాణికులు పరుగులు
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం దురంతో ఎక్స్ప్రెస్ కోచ్లలో ఒకదానిలో పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
Date : 27-11-2022 - 8:13 IST -
Footbridge Collapses: కుప్పకూలిన రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి.. 8 మంది పరిస్థితి విషమం
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో బల్లార్షా రైల్వే స్టేషన్లోని ఫుట్ఓవర్ బ్రిడ్జి చాలా భాగం కూలిపోవడంతో పెను ప్రమాదం జరిగింది.
Date : 27-11-2022 - 7:18 IST -
Republic Day Celebration: ఈసారి రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా..?
వచ్చే ఏడాది జనవరి 26న జరగనున్న భారత గణతంత్ర వేడుకలకు అరబ్ రిపబ్లిక్ దేశమైన ఈజిప్టు అధ్యక్షుడు
Date : 27-11-2022 - 4:07 IST -
PM Modi Mann Ki Baat: తెలంగాణ నేత కార్మికుడిపై ప్రధాని మోదీ ప్రశంసలు
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
Date : 27-11-2022 - 12:33 IST -
Bank Robbery : మణప్పురం బ్యాంకులో భారీ దోపిడి…సిబ్బందిని కొట్టి 16కిలోల బంగారం లూటీ.!!
మధ్యప్రదేశ్ లోని కత్తిని రంగానాథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మణప్పురం గోల్డ్ ఫైనాన్స్ బ్యాంకులో భారీ దోపిడి జరిగింది. పట్టపగలు ఆరుగురు దుండగులు బ్యాంకులో ఉన్న సిబ్బందిని తీవ్రంగా కొట్టి 16కిలోల బంగారం, 3.5లక్షల కు పైగా నగదుతో ఉడాయించారు. ముఖానికి మాస్క్ లతోపాటు హెల్మెట్లు ధరించిన దుండగులు బ్యాంకులో వచ్చిన దుండగులు తుపాకులతో సిబ్బందిని బెదిరించారు. సిబ్బందిని తీవ్ర
Date : 27-11-2022 - 11:38 IST