HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄India

India

  • Rahul Gandi

    Rahul Gandhi: రాహుల్ వద్దకు దూసుకొచ్చిన వ్యక్తి!

    Rahul Gandhi: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొంటుండగా తెలంగాణలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ పోలీస్ మరియు CISF ప్రొటెక్షన్ సర్కిల్

    Published Date - 10:20 PM, Mon - 31 October 22
  • 7th Pay Commision

    7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్… పెనాల్టీలు, పెన్షన్ నిలివేత ఆర్డర్లు!?

    7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగం అంటే హాయిగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా చేసే ఉద్యోగం అని అందరికీ తెలుసు. అయితే ఏ తప్పు చేసినా ఏమీ కాదు అనే భావన ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉండగా..

    Published Date - 09:46 PM, Mon - 31 October 22
  • Gujarat

    Gujarat Cable Bridge: గుజరాత్ ఘటనకు బాధ్యులు ఎవరు ?

    Gujarat Cable Bridge: మోర్బీ దుర్ఘటన అనేక కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. వినోదం కోసం విహారానికి వెళ్లినవారు.. జలసమాధి అయిపోయారు. ఇంతకూ తప్పెక్కడ జరిగింది.. ? ఈ ఘోరకలికి బాధ్యులెవరు..? వంతెనపైకి ఒకేసారి అంతమందిని ఎలా అనుమతించారు..?

    Published Date - 09:30 PM, Mon - 31 October 22
  • Supreme Court

    Supreme Court: అత్యాచార నిర్థారణకు ఆ టెస్టులు చేయొద్దు.. సుప్రీం కీలక తీర్పు!

    Supreme Court: అత్యాచార బాధితులకు నిర్వహించే టూ ఫింగర్ టెస్ట్‌లపై సుప్రీం కోర్టు సీరియస్‌ అయ్యింది.సమాజంలో ఇప్పటికీ ఇవి కొనసాగుతుండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది.

    Published Date - 08:52 PM, Mon - 31 October 22
  • Jp Nadda

    Himachal Pradesh: తనకు టికెట్ ఇవ్వలేదని వేదికపై విలపించిన మాజీ ఎంపీ… ఓదార్చిన జేపీ నడ్డా..!!

    హిమచల్ ప్రదేశ్ లో నవంబర్ 12 అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు అయిన బీజేపీ కాంగ్రెస్ లు ప్రచారం మొదలు పెట్టాయి. అయితే ఈసారి ఎన్నికల్లో టికెట్లు ఆశించిన అగ్రనేతలను పక్కన పెట్టారు. టికెట్ ఆశించి భంగపడిన నేతలంతా భావోద్వేగానికి లోనవుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ కులు అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ మాజీ అభ్యర్థి మహేశ్వర్ సింగ్ శనివారం జరిగిన బహిరంగస

    Published Date - 11:18 AM, Mon - 31 October 22
  • Robert Vadra

    Bharat Jodo Yatra : రాహుల్ గాంధీని సాయిబాబాతో పోల్చిన రాబర్ట్ వాద్రా…!!

    కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా ముందుకు సాగుతుంది. ఈ యాత్రలో వేలాది మంది ప్రజలు పాల్గొంటున్నారు. అయితే రాహుల్ చేపట్టిన యాత్రపై ఆయన బావ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’లో వేలాది మంది ప్రజలు చేరడం వల్ల దేశంలో మార్పు వస్తుందని వాద్రా అన్నారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా

    Published Date - 10:38 AM, Mon - 31 October 22
  • Modi Emotional (1)

    MODI Emotional: మోర్బీ ప్రమాదంపై మోదీ ఉద్వేగ ప్రసంగం.. నా జీవితంలో ఇలాంటి బాధను ఎదుర్కోలేదు..!!

    గుజరాత్‌లోని కెవాడియాలో సోమవారం జరిగిన జాతీయ ఐక్యతా దినోత్సవ పరేడ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోర్బీ బ్రిడ్జి ప్రమాదంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ఉద్వేగానికి లోనైన ప్రధాని మోదీ నా జీవితంలో ఇంతటి విషాద ఘటనను ఎప్పుడూ ఎదుర్కోలేదన్నారు. గుజరాత్‌లోని కెవాడియాలో.. నేను ఏక్తా నగర్‌లో ఉన్నప్పటికీ నా నా హృదయం మోర్బీ బాధితుల దగ్గర ఉందన్నారు. న

    Published Date - 10:01 AM, Mon - 31 October 22
  • Patel (1)

    Sardar Patel Jayanti: నేడు సర్దార్ పటేల్ 147వ జయంతి…నివాళులర్పించిన ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, హోంమంత్రి..!!

    నేడు స్వాతంత్ర్య సమరయోధుడు, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 147వ జయంతి. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా దేశం ఆయనను స్మరించుకుంటుంది. ఈ సందర్భగా ఢిల్లీలోని పటేల్ చౌక్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సర్దార్ వల్లభాయ్ పటేల్ కు నివాళులర్పించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ తోపాటు కేంద్ర హోమంత్రి అమిత్ షా పటేల్ చౌక్ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళులర్పిం

    Published Date - 08:29 AM, Mon - 31 October 22
  • Pm Modi

    PM MODI: జమ్మూకశ్మీర్ ప్రజలు అవినీతిని ద్వేషిస్తున్నారు.!!

    ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆదివారం జమ్మూ కశ్మీర్ లోని రోజ్ గర్ మేళాను ఉద్దేశించి వర్చువల్ గా ప్రసంగించారు. అవినీతి వ్యవస్థను దేశం నుంచి తరిమికొట్టేందుకు యువత పెద్ద సంఖ్యలో ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. జమ్మూ కశ్మీర్ ప్రజలు అవినీతిని ద్వేషిస్తున్నారని ప్రధాని అన్నారు. నియామక పత్రాలు పొందిన యువత పారదర్శకతను ప్రాధాన్యత ఇవ్వాలన్నార

    Published Date - 07:36 AM, Mon - 31 October 22
  • Morbi

    Gujarat: మోర్బీ ప్రమాదంలో 141 చేరిన మృతుల సంఖ్య,177మంది రక్షించిన NDRF..!

    గుజరాత్ లోని మోర్బీలో ఆదివారం సాయంత్రం పెను ప్రమాదం జరిగింది. మచ్చు నదిలో నిర్మించిన కేబుల్ వంతెన తెలిగిపోవడంతో వందల మంది నదిలో పడిపోయారు. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో 141 మరణించారు. 70మందికి గాయాలయ్యాయి. 177మందిని రక్షించారు. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మిగిలినవారిని నదిలో నుంచి బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా 50మంది ఆచూకీ లభ్యం కాలేదు.

    Published Date - 07:17 AM, Mon - 31 October 22
  • Pmmodiji

    Morbi bridge collapse : అహ్మదాబాద్ లో ఇవాళ జరగాల్సిన మోదీ రోడ్ షో రద్దు..మోర్బీ ఘటనాస్థలానికి మోదీ..?

    ప్రధానమంత్రి నరేంద్రమోదీ, గుజరాత్, రాజస్థాన్ లో పర్యటనలో ఉన్నారు. మూడు రోజుల పాటు ఈ ప్రాంతాల్లో మోదీ పర్యటించనున్నారు. అయితే ఆదివారం గుజరాత్ లో మోర్బీ నదిపై కేబుల్ వంతెన కూలిపోయిన ఘటనలో వంద మందికి పైగానే మరణించారు. మోర్బీ వంతెన ప్రమాదం ద్రుష్ట్యా సోమవారం అహ్మదాబాద్ లో జరగాల్సిన రోడ్ షోను రద్దు చేయాలని మోదీ నిర్ణయించారు. రోడ్ షో పాటు మిగతా కార్యక్రమాలను కూడా రద్దు చేసి

    Published Date - 06:31 AM, Mon - 31 October 22
  • Gujarat Tragedy

    Gujarat : 100 దాటిన మృతుల సంఖ్య, 70మందికి గాయాలు, 50మందికిపైగా గల్లంతు..!!

    గుజరాత్ లోని మోర్బీలో ఆదివారం సాయంత్రం పెను ప్రమాదం జరిగింది. మచ్చు నదిలో నిర్మించిన కేబుల్ వంతెన తెలిగిపోవడంతో వందల మంది నదిలో పడిపోయారు. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో వందమంది మరణించారు. 70మందికి గాయాలయ్యాయి. వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మిగిలినవారిని నదిలో నుంచి బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా 50మంది ఆచూకీ లభ్యం కాలేదు. ఈ వంతెనను మరమ్మతుల అన

    Published Date - 04:24 AM, Mon - 31 October 22
  • Gujarat Tragedy

    Gujarat Accident: మోర్బీలో తీగల వంతెన కూలి 91 మంది చనిపోయారు

    గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం మోర్బీ పట్టణంలో కేబుల్‌ స్టేడ్‌ వంతెన కూలి 91 మంది చనిపోయారు. 100 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం.

    Published Date - 01:50 AM, Mon - 31 October 22
  • Mumbai (1)

    Maharastra : అమరావతిలో ఘోరప్రమాదం…భవనం కూలి ఐదుగురు కార్మికులు దుర్మరణం..!!

    మహారాష్ట్రలోని అమరావతిలో ఘోర ప్రమాదం జరిగింది. పాత భవనం కూలడంతో 5గురు కూలీలు మరణించారు. ఇద్దర గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై డీఎం విచారణకు ఆదేశించారు. ప్రభాత్ చౌక్ లోని శిథిలావస్థకు చేరిన భవానికి మరమ్మత్తులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భవనం కుప్పకూలడంతో అందులో పనిచేస్తున్న ఐదుగురు కూలీల

    Published Date - 09:24 PM, Sun - 30 October 22
  • Cropped (3)

    Gujarat: గుజరాత్‌లో ఘోర ప్రమాదం.. 500 మంది గల్లంతు..!

    గుజరాత్‌లో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది.

    Published Date - 07:43 PM, Sun - 30 October 22
  • Modi Tour

    C-295 Aircraft Manufacturing: వడోదరలో ఎయిర్‌బస్‌ల తయారీ.. శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ..!

    గుజరాత్‌లోని వడోదరలో తయారుకానున్న సీ-295 విమానాల తయారీ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.

    Published Date - 07:14 PM, Sun - 30 October 22
  • Cropped (1)

    Kangana Ranaut: కంగనాను పార్టీలోకి స్వాగతిస్తాం.. కానీ..!

    బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నానని బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ చేసిన ప్రకటనపై ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు.

    Published Date - 03:17 PM, Sun - 30 October 22
  • Whatsapp Image 2022 10 29 At 5.44.14 Pm

    Allu Arjun Juices: క్రేజ్ తగ్గని పుష్ప.. ముంబైలో ఓ అభిమాని ఏం చేశాడంటే..?

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు.

    Published Date - 11:51 AM, Sun - 30 October 22
  • Pmmodiji

    PM Modi Gujarat Tour : నేటి నుంచి మూడు రోజుల పాటు గుజ‌రాత్‌లో ప‌ర్య‌టించ‌నున్న‌ ప్ర‌ధాని మోడీ

    గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజుల పాటు అక్కడ ప‌ర్య‌టించ‌నున్నారు....

    Published Date - 09:08 AM, Sun - 30 October 22
  • Air India Crew

    Air India: ఎయిర్ ఇండియా కోసం రూ. 15 వేల కోట్ల రుణం..!

    ఎయిర్‌ ఇండియాకు పూర్వవైభవం తెచ్చేందుకు టాటా గ్రూప్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

    Published Date - 06:55 PM, Sat - 29 October 22
← 1 … 487 488 489 490 491 … 582 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd