India
-
Pune: రోడ్డు ప్రమాదంలో గర్బిణీ మృతి. భార్య మృతి తట్టుకోలేక భర్త ఆత్మహత్య..!!
పుణేలోని జున్నార్ లో విషాదం నెలకొంది. గర్భవతి అయిన భార్య రోడ్డు ప్రమాదంలో మరణించింది. భార్య మరణాన్ని తట్టుకోలేని భర్త విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…జున్నార్ లో నివసించే రమేశ్ ఆయన భార్య మూడు రోజుల క్రితం బైక్ పై వరుల్ వాడికి వెళ్తున్నాడు. ఎదురుగా వస్తున్న చెరుకు ట్రాక్టర్ వీరి బైక్ ను ఢీకొట్టిం
Published Date - 11:00 AM, Fri - 18 November 22 -
PM Kisan: ఈనెలాఖరుకు రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు..!! జమ కాకుంటే ఇలా ఫిర్యాదు చేయండి..!!
ప్రధానమంత్రి కిసాన్ యోజన నిధి నుంచి కోట్లాది మంది రైతులు లబ్ది పొందుతున్నారు. అయితే దీనికి సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది. 12 వ విడత నిధులు ఇప్పటికే రైతుల అకౌంట్లో జమ అయ్యాయి. అయితే దేశంలోని కొంతమంది రైతులకు ఇప్పటివరకు 12 విడత డబ్బులు అందలేదు. ఈ డబ్బులు అందని రైతులకు నవంబర్ 30వ తేదీలోకి అకౌంట్లో జమ చేస్తామని అధికారులు తెలిపారు. డబ్బులు జమ కానట్లయితే…ఈ విధంగా ఫిర్యాదు చేయ
Published Date - 10:41 AM, Fri - 18 November 22 -
Road Accident : ముంబై -పూణె ఎక్స్ ప్రెస్ వే పై ఘోర ప్రమాదం. 5గురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు..!
ముంబై-పూణె ఎక్స్ ప్రెస్ వే పై ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5గురు మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారు జామున కారు మరో వాహనాన్ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఖోపొలి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులు కమోతేలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మ్రుతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా రోడ్డు ప్రమాదాలు డ్రై
Published Date - 10:00 AM, Fri - 18 November 22 -
Uttarakhand: వరుడి కుటుంబం తెచ్చిన లెహంగా నచ్చలేదని పెళ్లి రద్దు చేసుకున్న వధువు.!!
భారతీయుల వివాహాలు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతాయో అందరికీ తెలిసిందే. పెళ్లి భోజనం నుంచి ఆచారాల వరకు ఏమాత్రం తేడా రాకుండా చూసుకుంటారు. వధువు అయితే తన అలంకరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. పెళ్లిలో దగదగమెరిసిపోవాలనుకుంటుంది. అందుకు తగ్గట్టుగానే పెళ్లి చీర నుంచి చేతులకు పెట్టుకునే మెహందీ వరకు ప్రతిఒక్కటి ప్రత్యేకంగా ఉండాలని కోరకుంటుంది. అయితే ఉత్తరాఖండ్ లో ఓ విచిత్రమై
Published Date - 09:38 AM, Fri - 18 November 22 -
UP: కదులుతున్న రైల్లో నుంచి జవాన్ను తోసేసిన టీటీ..రెండు కాళ్లు కోల్పోయిన జవాన్..!!
ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆర్మీ జవాన్ను కదులుతున్న రైల్లో నుంచి తోసివేశాడు టీటీఈ. దీంతో పట్టాలపై పడ్డ జవాను రెండు కాళ్లు విరిగిపోయాయి. వెస్ట్ బెంగాల్ దిబ్రూగడ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కేందుకు యూపీలోని బరేలీ స్టేషన్ కు చెందిన జవాన్ వచ్చాడు. రైలు ఎక్కుతుండగా..జవాన్ కు టీటీకి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో రైలు కదులుతుండగా రైలు
Published Date - 07:07 AM, Fri - 18 November 22 -
Diabetes : షాకింగ్ సర్వే…ఆ నగరంలో ప్రతి 5గురిలో ఒకరికి డయాబెటిస్..!!
భారత్ లో మధుమేహగ్రస్తులు పెరిగిపోతున్నారు. మధుమేహం ప్రాణాంతకం కాదు కానీ జాగ్రత్తలు తీసుకోకుంటే ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది. కొన్నిసార్లు ప్రాణాలమీదకు వస్తుంది. దీనికి జన్యుపరమైన కారణాలతోపాటు జీవనశైలిలో మార్పులు , ఇతర కారణాలతో డయాబెటిస్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అయితే డయాబెటిస్ పై నిర్వహించిన కొత్త అధ్యయనంలో షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. ముంబైలో నివసిస్
Published Date - 06:47 AM, Fri - 18 November 22 -
Bharat Jodo Yatra: రాహుల్ సభలో బిగ్ మిస్టెక్…జనగణమన బదులుగా…ఆ దేశ జాతీయ గీతం ఆలాపన..!!
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతోంది. ఈ యాత్ర సందర్భంగా వాషిమ్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఓ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో ప్రసంగించారు రాహుల్ గాంధీ. తర్వాత జాతీయ గీతం వస్తుందని రాహుల్ ప్రకటించాడు. అంతా లేచి నిలబడి ఉన్నారు. అయితే పొరపాటున మైక్ లో భారతదేశ జాతీయ గీతం జనగణమన కాకుండా నేపాల్ జాతీయ గీతం రావడం మొదలై
Published Date - 05:50 AM, Fri - 18 November 22 -
Shocking : ఆ జైలులో 140మంది ఖైదీలకు హెచ్ఐవి, 17మందికి టీబీ…!!
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఉన్న దస్నా జైలులో షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. ఆ జైల్లో ఉన్న 140మంది ఖైదీలకు హెచ్ ఐవీ ఉన్నట్లు నిర్దారించారు. మరో 17మంది టీబీ ఉన్నట్లు వైద్యులు నిర్దారించారు. ఈ ఖైదీలందరికీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ చికిత్స అందిస్తోంది. అయితే 140మంది ఖైదీలకు హెచ్ ఐవీ పాజిటివ్ అనే వార్తతో కలకలం రేపింది. సాధారణ ప్రక్రియ ప్రకారం వైద్య పరీక్షలు జరిపామని..అయిత
Published Date - 07:54 PM, Thu - 17 November 22 -
Railway Employees: రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. రూ. 4,000 వరకు అదనపు జీతం
రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు వేతనాలు పెంచడంతో పాటు ప్రమోషన్లు కూడా ఇస్తున్నట్లు రైల్వే శాఖ
Published Date - 04:55 PM, Thu - 17 November 22 -
Mobile Phone Banned: 18 ఏళ్లలోపు వారు మొబైల్ వాడటం నిషేధం.. ఎక్కడంటే..?
యువత మొబైల్ లేకుండా క్షణం కూడా ఉండలేకపోతున్న ఈ కాలంలో మహారాష్ట్రలోని ఓ గ్రామం సంచలన నిర్ణయం తీసుకుంది.
Published Date - 02:26 PM, Thu - 17 November 22 -
Riya Sen With Rahul Gandhi: భారత్ జోడోలో గ్లామర్ షో.. రాహుల్ తో రియాసేన్!
కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అన్ని వర్గాలను ఆకట్టుకుంటోంది. పిల్లల నుంచి పెద్దల వరకు పాల్గొంటూ
Published Date - 12:40 PM, Thu - 17 November 22 -
Amit Shah : రామమందిరం దర్శనానికి జనవరి 2024 నుంచి టికెట్ బుక్ చేసుకోండి..!!
గుజరాత్ ఎన్నికల వేళ కేంద్రహోంమంత్రి అమిత్ షా ఓ జాతీయ న్యూస్ ఛానెల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇందులో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అమిత్ షా. ఈ సందర్భంగా రామమందిరం నిర్మాణం పూర్తయ్యే తేదీని కూడా వెల్లడించారు. 2024 జనవరి నాటికి రామమందిరం దర్శనానికి టికెట్ చేసుకోండి అంటూ అమిత్ షా అన్నారు. మేము హామీ ఇచ్చిన భూమిలోనే రామ మందిరాన్ని నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370
Published Date - 06:37 AM, Wed - 16 November 22 -
Madhya Pradesh: దారుణం.. రిసార్టులో యువతి హత్య..!
మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్ జిల్లాలో దారుణం జరిగింది.
Published Date - 11:08 PM, Tue - 15 November 22 -
Amit Shah : గుజరాత్ లో మళ్లీ అధికారం చేపడతాం..రికార్డు స్థాయిలో సీట్లు గెలుస్తాం..!!
గుజరాత్ లో మరోసారి కాషాయజెండా ఎగురవేస్తామని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. రికార్డు స్థాయిలో సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. గుజరాత్ లో బీజేపీకి ప్రజల ఆశీస్సులు ఎ్పపటికీ ఉంటాయని చెప్పారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ను అన్నివిధాల డెవలప్ చేశామన్నారు.
Published Date - 06:19 AM, Tue - 15 November 22 -
Tejashwi Yadhav : నితిన్ గడ్కరీని పొగడ్తలతో ముంచెత్తిన తేజస్వీ యాదవ్..!!
బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్…కేంద్రమంత్రి, బీజేపీ నేత నితిన్ గడ్కరీని తెగపొగిడేశాడు. కేంద్రంలో నితిన్ గడ్కరీ లాంటి మంత్రులు ఇంకా ఉంటే…మిగతా శాఖల్లో కూడా పనులు పెండింగ్ లో ఉండవన్నారు. నితిన్ గడ్కరీ పార్టీ కోసం కాదు…డెవలప్ మెంట్ కోసం పనిచేస్తున్నారంటూ బహిరంగంగా ప్రశంసించారు. గడ్కరీ ప్రగతిశీల, సానుకూల మంత్రి అన్నారు. బీహార్ లోని రోహతాస్ లోని నేషనల్ హైవే ప్ర
Published Date - 09:37 PM, Mon - 14 November 22 -
Murder : ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి..ఇంట్లో పాతిపెట్టిన భార్య..4ఏళ్ల తర్వాత బయటపడ్డ రహస్యం..!!
ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను అతికిరాతకంగా హతమార్చింది భార్య. గొడ్డలితో ముక్కలుముక్కలుగా నరికి ఇంట్లోనే పాతిపెట్టింది. ఈ ఘటన నాలుగేళ్ల క్రితం జరిగింది. ఈ కేసును ఛేదించిన ఘజియాబాద్ పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు. మృతుడి ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిని విచారించగా అసలు నిజం బయటపడింది. ఇంట్లో పాతిపెట్టిన శవాన్ని
Published Date - 08:53 PM, Mon - 14 November 22 -
School Bus Accident:ఉత్తరాఖండ్ లో స్కూల్ బస్సు బోల్తా…ఇద్దరు విద్యార్థులు మృతి ..!!
ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. సితార్ గంజ్ లో స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మరణించారు. పలువురు విద్యార్థులు గాయపడినట్లు సమాచారం. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 56మంది విద్యార్థులు ఉన్నారు. ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఎలా బోల్తాపడిందన్న విషయంపై ఇంకా పూర్తి సమాచారం తెలియలేదు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద
Published Date - 06:17 PM, Mon - 14 November 22 -
UP: జైపూర్ నుంచి నేపాల్ వెళ్తున్న బస్సులో మంటలు…17 మంది ప్రయాణికులు..!!
జైపూర్ నుంచి నేపాల్ వెళ్తున్న బస్సులో ఒక్కసారి మంటలు చెలరేగాయి. బస్సులో ఉన్న 17 మంది ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకునేందుకు బస్సులో నుంచి బయటకు దూకారు. ఈ ఘటన ఇటావాలోని భారతియా కోఠీ సమీపంలో ఆగ్రా లక్నో ఎక్స్ ప్రెస్ వే పై జరిగింది. బస్సులో నుంచి పొగలు రావడాన్ని గమణించిన ప్రయాణికులు బస్సులోనుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. వీరంతా నేపాల్ నివాసితులుగా గుర్తించారు. బస్సు జ
Published Date - 08:55 AM, Mon - 14 November 22 -
Gujarat Assembly Elections : ఆ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్న గుజరాత్ ఆప్ సీఎం అభ్యర్థి..!
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి ఇసుదాన్ గాధ్వీ నియోజకవర్గాన్ని పార్టీ ప్రకటించింది. ఖంభాలియా...
Published Date - 06:26 AM, Mon - 14 November 22 -
Gujarat : సూరత్ ఎన్నికల సభలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి చేదు అనుభవం…నల్లజెండాలతో..!!
త్వరలోనే గుజరాత్ ఎన్నికలు రానున్నాయి. ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో బిజీబిజీగా ఉన్నాయి. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. పలు ప్రాంతాల్లో ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు చేయడంలో నేతలు బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా గుజరాత్ లో ఎన్నికల సభలు నిర్వహిస్తున్నారు. ఆదివారం క
Published Date - 06:00 AM, Mon - 14 November 22