HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄India

India

  • Punjab

    T20 World Cup : టీ 20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఓటమితో… ఓ కళాశాలలో విద్యార్థుల మధ్య రాళ్ల దాడి..!!

    ఆదివారం ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ వేదికగా జరిగిన పాకిస్తాన్, ఇంగ్లండ్ మ్యాచ్ ఉత్కంఠ రేపింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది. పాకిస్తాన్ ఓడిపోయింది. దీంతో పంజాబ్ లోని మోగాలో కళాశాల విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి ఘర్షణకు పాల్పడ్డారు. పాకిస్తాన్ ఓటమి కారణంగా ఈ వివాదం చోటుచేసుకుంది. విద్యార్థులు ఇటుకలు, రాళ్లతో పరస్పరం దాడికి దిగారు.

    Published Date - 05:41 AM, Mon - 14 November 22
  • Children

    MP : మతమార్పిడి…ముగ్గురు హిందూ మైనర్లను బలవంతంగా ముస్లింలుగా మార్చిన వైనం!!

    మధ్యప్రదేశ్ లో మతమార్పిడి కలకలం రేపింది. రైసెన్ జిల్లాలో చైల్డ్ కేర్ ఆపరేటర్ లో నివసిస్తున్న ముగ్గురు హిందూ మైనర్ల పేర్లను ముస్లిం పేర్లతో మార్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను జాతీయబాలల హక్కుల పరిరక్షణ కమిషన్ జాతీయఅధ్యక్షుడు ప్రియాంక్ కనుంగో స్వయంగా చేశారు. శిశు గ్రుహ ఆపరేటర్ ఆధార్ కార్డులో పేర్లను కూడా మార్చారంటూ ఆరోపించారు. దీనికి బాధ్యులైన వారిపై ఎఫ్ఐఆర్ నమో

    Published Date - 10:06 PM, Sun - 13 November 22
  • Cropped (1)

    MCD Polls: టికెట్ ఇవ్వలేదని ఆప్ నేత ఏం చేశాడంటే..?

    ఢిల్లీలోని శాస్త్రి పార్క్ మెట్రో స్టేషన్ సమీపంలో ఆప్ మాజీ కౌన్సిలర్ హ‌సీబుల్ హ‌స‌న్ హల్ చల్ చేశాడు.

    Published Date - 09:18 PM, Sun - 13 November 22
  • Gold

    Mumbai : ముంబై ఎయిర్ పోర్టులో 32కోట్ల విలువైన బంగారం పట్టివేత..!!

    ముంబై ఎయిర్ పోర్టులో 32కోట్ల విలువైన బంగారాన్ని సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. 61కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 32కోట్లు. ఈ కేసులో 7గురుని అరెస్టు చేశారు. అందులో ఇద్దరు మహిళలు ఉన్నారు. ముంబై కస్టమ్స్ డిపార్ట్ మెంట్ చరిత్రలోనే ఎయిర్ పోర్టులో ఒక రోజులో సీజ్ చేసిన అతిపెద్దది ఇదే కావడం గమనార్హం. కస్టమ్స్ డిపార్ట్ మెంట్ తెలిపిన వివరాల ప్రకారం…నలుగురు భార

    Published Date - 06:00 PM, Sun - 13 November 22
  • Dog Bite

    10k fine over mishap: పెంపుడు కుక్కలు, పిల్లులు కరిస్తే రూ.10 వేలు ఫైన్.. ఎక్కడంటే..?

    ఉత్తరప్రదేశ్ లోని నోయిడా అథారిటీ పెంపుడు కుక్కల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

    Published Date - 03:10 PM, Sun - 13 November 22
  • Terrorist Killed

    Pakistani Drones: పాకిస్థాన్ డ్రోన్ క‌ల‌క‌లం.. కూల్చివేసిన భారత సైన్యం..!

    పాకిస్తాన్ సరిహద్దుల నుండి భారత భూభాగంలోకి ప్రవేశించిన డ్రోన్‌ను సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) కూల్చివేసింది.

    Published Date - 12:31 PM, Sun - 13 November 22
  • rape

    Woman Gang Rape: రాజస్థాన్‌ లో దారుణం.. భర్త ముందే మహిళపై గ్యాంగ్ రేప్.!

    రాజస్థాన్‌ సిరోహి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది.

    Published Date - 11:49 AM, Sun - 13 November 22
  • Congress

    Gujarat Assembly Polls : గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నాలుగో జాబితాను విడుద‌ల చేసిన కాంగ్రెస్‌

    వ‌చ్చే నెల‌లో జ‌ర‌గ‌నున్న గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కాంగ్రెస్ సిద్ద‌మైంది. ఇప్ప‌టికే మూడు జాబితాల్లో అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు..

    Published Date - 09:15 AM, Sun - 13 November 22
  • Bjp

    Tripura : త్రిపురలో బీజేపీ ఎస్టీ జాతీయ అధ్య‌క్షుడిపై దాడి

    త్రిపురలోని ఖోవాయి జిల్లాలో భారతీయ జనతా పార్టీ నాయకులపై శనివారం సాయంత్రం దాడి జరిగింది. ఈ ఘటన బరమురాలో....

    Published Date - 08:17 AM, Sun - 13 November 22
  • Earhtquake Imresizer

    Earthquake in Delhi-NCR: డేంజర్ జోన్ లో ఢిల్లీ సహా 13 ప్రాంతాలు. 7.9 తీవ్రతతో భారీ భూకంపం వచ్చే ఛాన్స్..!!

    దేశరాజధాని ఢిల్లీలో శనివారం సాయంత్రం భూకంపం సంభవించింది. రాత్రి 8గంటల ప్రాంతంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత 5.4గా నమోదు అయ్యింది. దీని కేంద్రం నేపాల్లో ఉంది. ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, పాకిస్తాన్ లేదా సమీప ప్రాంతాల్లో భూకంపాలు సంభవించినప్పుడుల్లా ఢిల్లీలో ప్రకంపనలు వస్తున్నాయి. దీని ప్రకంపనలు ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ తోపాటు ఉత్తరాఖండ్ లో కనిపించాయి. వారం రోజుల క్రితం కూడా ఢిల

    Published Date - 05:01 AM, Sun - 13 November 22
  • Nalini

    Rajiv Gandhi Assassination Convicts : జైలు నుంచి విడుదలైన రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులు..!!

    భారతదేశ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నిందితులు రిలీజ్ అయ్యారు. నళిని, ఆమె భర్త మురుగన్ సహా మిగిలిన దోషులు తమిళనాడు జైలు నుంచి రిలీజ్ అయ్యారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వీరిని అధికారులు విడుదల చేశారు. పెరోలో పై ఉన్న నళిని శిక్ష అనుభవించిన వెల్లూరులోని ప్రత్యేక మహిళ జైలుకు వెళ్లి ఆమె విడుదలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశ

    Published Date - 09:01 PM, Sat - 12 November 22
  • Philippines

    Delhi : ఢిల్లీలో మరోసారి బలమైన భూప్రకంపనలు..!!

    ఢిల్లీలో మరోసారి భూమికంపించింది. ఉత్తరఖాండ్ లోనూ భూకంపం సంభవించింది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ లో భూ ప్రకంపనలు వచ్చినట్లు సమచారం. ఉత్తరఖండ్ లో ఇప్పటికే రెండు సార్లు భూమి కంపించింది. వారం రోజుల క్రితం కూడా ఢిల్లీలో భూకంపం వచ్చింది. దీని తీవ్రత 5.4గా నమోదు అయ్యింది. రాత్రి 7.57నిమిషాలకు వచ్చింది. నేపాల్ కేంద్రంగా ఈ భూకంపం సంభవించి

    Published Date - 08:32 PM, Sat - 12 November 22
  • Horse Sixteen Nine

    Bihar : పెళ్లి బరాత్ లో బెదిరిన గుర్రం..జనాలను తొక్కుతూ..ఒకరి పరిస్థితి విషమం..!!

    బీహార్ లో పెళ్లి వేడుకలో గుర్రం బెదిరింది. పెళ్లికి వచ్చిన జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన భాగల్ పూర్ లో చోటుచేసుకుంది. సుల్తాన్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో వివాహానికి హాజరయ్యేందుకు రథాన్ని సిద్ధం చేశారు. ఊరేగింపుగా వధువు ఇంటికి బయలుదేరారు. పెళ్లికి హాజరైన వారంతా…డ్యాన్సులతో ఫుల్ ఖుషీగా ఉన్నార

    Published Date - 08:26 PM, Sat - 12 November 22
  • Himachal 1

    Himachal Pradesh : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ బూత్ లో 100శాతం పోలింగ్..!!

    హిమాచల్ ప్రదేశ్ లోని మొత్తం 68స్థానాలకు గానూ పోలింగ్ ఇవాళ ప్రశాంతంగా ముగిసింది. అయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన లాహౌల్ స్పితి జిల్లాలో వందశాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఇక్కడ నివాసం ఉంటున్న 52మంది ఓటర్ల తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చరిత్ర క్రియేట్ చేసింది. ఎన్నికల సంఘం 15,256 అడుగుల ఎత్తుల అత్యంత ఎత్తైన పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేసింది. తాషిగ్యాంగ్, కాజా గ్రామ ప్రజలు ఈ బ

    Published Date - 07:07 PM, Sat - 12 November 22
  • 89345321

    Indigo Flight: ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం..!

    గోవాలో ఇండిగో విమానానికి త్రుటిలో పెనుప్రమాదం తప్పింది.

    Published Date - 05:24 PM, Sat - 12 November 22
  • Sonia,karghe

    Congress: ఢిల్లీలో కాంగ్రెస్ `టాస్క్ ఫోర్స్`, కోమ‌టిరెడ్డిపై తేల్చుడే.!

    కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్ సోమ‌వారం స‌మావేశం కానుంది. తొలిసారిగా ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే ఆధ్వ‌ర్యంలో ఎంప‌వ‌ర్డ్ యాక్ష‌న్ గ్రూప్ స‌మావేశానికి సిద్ధం అయింది. ఆ రోజున తెలంగాణ‌తో పాటు ప‌లు రాష్ట్రాల్లోని ప‌రిస్థితుల‌ను స‌మీక్షించ‌నున్నారు. ప్ర‌ధానంగా కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి వ్య‌వ‌హారాన్ని తేల్చ‌నుంది. అదే విధంగా క‌ర్నాట‌క రాష్ట్ర ప‌రిస్థితుల‌ను స

    Published Date - 01:54 PM, Sat - 12 November 22
  • Modi Vizag

    Vizag is a Key Center For Trade: వాణిజ్యానికి విశాఖ కీల‌క కేంద్రం – ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ

    విశాఖపట్నం వాణిజ్యానికి కీలక కేంద్రమని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. విశాఖపట్నంలో రూ. 10,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. మ‌రో రూ. 7,619 కోట్ల విలువైన నాలుగు పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన త‌రువాత బ‌హిరంగ స‌భ‌లో దేశం దూసుకెళుతోంద‌ని చెప్పుకొచ్చారు. ప్ర‌పంచ దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు ప‌డుతోన్న ప్ర‌స్తుత స‌మ‌యంలో భ

    Published Date - 12:23 PM, Sat - 12 November 22
  • Parlament

    Parliament: నవంబర్ లో కాదు…డిసెంబర్ లో పార్లమెంట్ సమావేశాలు..ఎందుకంటే.!!

    సాధారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రతిఏటా నవంబర్ మూడవ వారంలో ప్రారంభం అవుతాయి. అయితే ఈ సారి సమావేశాలు డిసెంబర్ నెలలో ప్రారంభం కానున్నాయి. ఈ సారి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7 నుంచి ప్రారంభమై డిసెంబర్ 29 వరకు కొనసాగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలపై పార్లమెంటరీ కేబినెట్ కమిటీ తుది, అధికార నిర్ణయం తీసుకో

    Published Date - 08:06 AM, Sat - 12 November 22
  • AAP

    Delhi : ఢిల్లీ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో అభ్యర్థుల తొలి జాబితా ప్ర‌క‌టించిన ఆప్‌

    డిసెంబరు 4న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ 134 మంది...

    Published Date - 07:35 AM, Sat - 12 November 22
  • Karnataka Election

    Polling: నేడు హిమాచల్ ప్రదేశ్ పోలింగ్. ఏర్పాట్లన్నీ పూర్తి, బరిలో 400మంది అభ్యర్థులు..!!

    ఇవాళ హిమాచల్ ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన ఏర్పాటన్నీ పూర్తయ్యాయి. 68 నియోజవర్గాలకు ఓటింగ్ నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలతో సిబ్బంది చేరుకున్నారు. 400మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 55.92 లక్షల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని ఓటు రూపంలో తేల్చనున్నారు. కాగా గురువారంతో హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల ప

    Published Date - 06:01 AM, Sat - 12 November 22
← 1 … 483 484 485 486 487 … 582 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd