India
-
Fire accident: అసోంలో భారీ అగ్ని ప్రమాదం.. 200కు పైగా ఇళ్లు దగ్ధం
అసోంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Published Date - 09:00 PM, Wed - 23 November 22 -
Ratan Tata biopic: తెరపైకి రతన్ టాటా జీవితం.. డైరెక్టర్ ఎవరో తెలుసా..?
ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా జీవిత కథ తెరపైకి తీసుకురానున్నట్లు సమాచారం.
Published Date - 07:21 PM, Wed - 23 November 22 -
G20: సమ్మిట్కు భారత్ అతిథిగా UAE
వచ్చే ఏడాది న్యూ ఢిల్లీలో జరిగే జీ 20 శిఖరాగ్ర సమావేశానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)ని ప్రత్యేక ఆహ్వానితునిగా భారత్ ఆహ్వానించింది.
Published Date - 12:39 PM, Wed - 23 November 22 -
Bengal Governor : బెంగాల్ గవర్నర్ గా బోస్
పశ్చిమ బెంగాల్ కొత్త గవర్నర్గా సీవీ ఆనంద బోస్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.
Published Date - 12:21 PM, Wed - 23 November 22 -
Bharat Jodo Yathra : `భారత్ జోడో యాత్ర`కు రాహులతో ప్రియాంక
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న రాహుల్ గాంధీ `భారత్ జోడో` యాత్రకు ప్రియాంక ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు.
Published Date - 05:18 PM, Tue - 22 November 22 -
Rashtrapati Bhavan: ‘రాష్ట్రపతి భవన్’ ను మనమూ చూడొచ్చు!
డిసెంబరు 1 నుంచి వారానికి అయిదు రోజుల పాటు రాష్ట్రపతి భవన్ సందర్శకులకు అందుబాటులోకి రానుంది.
Published Date - 12:24 PM, Tue - 22 November 22 -
NIA : మోస్ట్ వాంటెడ్ ఖలిస్తానీ టెర్రరిస్ట్ అరెస్ట్..ఢిల్లీ ఎయిర్ పోర్టులో పట్టుకున్న ఎన్ఐఏ..!!
మోస్ట్ వాంటెడ్ ఖలిస్తానీ టెర్రరిస్టును ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదిని సోమవారం ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. ఈ టెర్రరిస్టుపై రూ. 5లక్షల రివార్డు ఉంది. అరెస్టు అయిన ఉగ్రవాది కుల్విందర్ జిత్ ఖాన్ పురియాగా తెలిపింది ఎన్ఐఏ. డేరా సచ్చా సౌదా సంబంధిత సంస్థలతోపాటు పంజాబ్ పోలీసులు, భద్రత, బీబీఏంబీలను లక్ష్యంగా చేసుక
Published Date - 05:49 AM, Tue - 22 November 22 -
MCD Elections : ఆప్ ఎమ్మెల్యేను దారుణంగా కొట్టిన జనం…వీడియో షేర్ చేసిన బీజేపీ..!!
మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు అయిన బీజేపీ, ఆమ్ ఆద్మీపార్టీల మధ్య గట్టి పోటీనెలకొంది. ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ ను జనాలు కొట్టిన వీడియోను బీజేపీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో వైరల్ గా మారింది. ఎన్నికల్లో టిక్కెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలతో ఎమ్మెల్యేను కొట్టినట్లు సమాచారం. అయితే బీజేపీ మాత్రం త
Published Date - 05:22 AM, Tue - 22 November 22 -
Aayushi Murder Case: దారుణం.. కూతురు వేరే కులం అబ్బాయిని పెళ్లి చేసుకుందని..!
ఢిల్లీలో గత శుక్రవారం జరిగిన యువతి పరువు హత్య కేసులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి.
Published Date - 10:46 PM, Mon - 21 November 22 -
Delhi Liquor Scam Update : ఆ ఐదు టీవీ ఛానెల్స్ కు హైకోర్టు నోటీసులు…!!
ఢిల్లీ లిక్కర్ స్కాం పలు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన కొత్త కొత్త అంశాలు వెలుగులోకి వస్తూ ప్రకంపనలు రేపుతున్నాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించిన పలు అంశాలు మీడియాలో లీక్ అవ్వడంతో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. లిక్కర్ స్కాంలో దర్యాప్తు సంస్థల తీరుపై విచారణ చేపట్టింది కోర్టు. అయితే ఈ స్కాం కు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి పత్రికా ప్రకట
Published Date - 07:34 PM, Mon - 21 November 22 -
Chhattisgarh: యువతిని చంపి…కారు ఢిక్కీ లో కుక్కి 4 రోజుల పాటు…!!
ఛత్తీస్ గఢ్ లో దారుణం జరిగింది. బిలాస్ పూర్ లో ఓ యువతిని దారుణంగా హత్య చేశాడో వ్యక్తి. శవాన్నికారు డిక్కీలో కుక్కి నాలుగు రోజులపాటు అలాగే ఉంచాడు. ఆదివారం కారులో నుంచి దుర్వాసన రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనకు కారణమైన వ్యక్తి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…మ్రుతురాలితోపాటు ఆ వ
Published Date - 10:07 AM, Mon - 21 November 22 -
Gujarat : కేజ్రీవాల్ సభలో మోదీ నినాదాలు…అవాక్కయిన ఆప్ చీఫ్..!!
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అన్ని రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తూ బిజీగా ఉన్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆదివారం గుజరాత్ లో కేజ్రివాల్ రోడ్డు షో నిర్వహించారు. అయితే రోడ్డు షోలో కొంతమంది ప్రధాని మోదీకి అనుకూలంగా నినా
Published Date - 06:56 AM, Mon - 21 November 22 -
Bihar : బీహార్ లో ఘోరరోడ్డు ప్రమాదం. ట్రక్కుఢీకొని 12మంది మృతి … మృతుల్లో 8మంది చిన్నారులు..!!
బీహార్ లోని వైశాలిలో ఘోర రోడ్డు ప్రమాదంలో జరిగింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది మృతి చెందారు… మృతుల్లో చిన్నారులు కూడాన్నారు. వైశాలిలోని దేశర పోలీస్ స్టేషన్ పరిధిలో వేగంగా వచ్చిన లారీ ట్రక్కును ఢీ కొనడంతో ఈ ప్రమాదంలో మరణించింది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఓ విందుకు హాజరై తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల
Published Date - 06:06 AM, Mon - 21 November 22 -
MLC Kavitha: విచ్ఛిన్నకారుల పట్ల కవులు కలానికి పదునుపెట్టాలి: ఎమ్మెల్సీ కవిత
సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న వారి పట్ల కలాన్ని పదును పెట్టి సమాజాన్ని ఐక్యంగా ఉంచేలా కృషి చేయాలని కవులకు,
Published Date - 10:00 PM, Sun - 20 November 22 -
Bihar: పాట్నా యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య కాల్పులు..!!
బీహార్ లోని పాట్నా యూనివర్సిటీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. శనివారం విద్యార్థి సంఘాల ఎన్నికలు ముగిసిన తర్వాత క్యాంపస్ లో జరిగిన కాల్పులు కలకలం రేపాయి. రెండు గ్రూపులుగా విడిపోయిన విద్యార్థులు…యూనివర్సిటీ గేటు వద్ద కాల్పులు జరిపారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు యూనివర్సిటీకి చేరుకున్నారు. శాంతి భద్రత పర్యవేక్షణ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించ
Published Date - 06:38 PM, Sun - 20 November 22 -
Gujarat Elections : ఈ ఎన్నికలు 5ఏళ్ల కోసం కాదు..రాబోయే 25ఏళ్ల కోసం: ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా బొటాడ్ లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గుజరాత్ ఎన్నికలు వచ్చే ఐదేళ్లకోసం కాదని 25ఏళ్ల తర్వాత గుజరాత్ ఎలా ఉండబోతుందో నిర్ణయిస్తాయన్నారు. బొటాడ్ తో సంబంధం ఉన్న జససంఘ్ కాలం నాటిదని…బోటాడ్ ప్రజలు ఎప్పుడూ మా వెంటే ఉన్నారన్నారు. నేను గుజరాత్ లో అన్ని ప్రాంతాలకు వెళ్లి ప్రజలను చూస్తున్నారు. నా పర్య
Published Date - 06:25 PM, Sun - 20 November 22 -
RBI Governor : భారత్ లో ఆర్థికమాంద్యం వచ్చే అవకాశం లేదు..!!
ప్రపంచంలోని ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్ పరిస్థితి చాలా భిన్నంగా ఉందన్నారు ఆర్ బిఐ గవర్నర్ శక్తికాంత దాస్. భారత్ లో ఆర్థిక మాంద్యం వచ్చే పరిస్థితి లేదన్నారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేటును పెంచాయని దీనికారణంతో హార్డ్ ల్యాండింగ్ సంభవించిందన్నారు. భారత్ పరిస్థితి చాలా భిన్నంగా ఉన్నప్పటికీ మాంద్యం వచ్చే ఛాన
Published Date - 06:00 PM, Sun - 20 November 22 -
BJP suspends: ఏడుగురు ఎమ్మెల్యేలపై బీజేపీ వేటు.. కారణమిదే..?
గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. 27 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీ పనితీరుపైనే అందరి చూపు పడింది.
Published Date - 03:19 PM, Sun - 20 November 22 -
Mangaluru Auto Explosion: మంగళూరులో ఆటోరిక్షా పేలుడు ఉగ్రవాద చర్యే..!
తీరప్రాంత కర్ణాటకలోని మంగళూరులో శనివారం జరిగిన ఆటో రిక్షా పేలుడు ప్రమాదవశాత్తూ జరిగినది కాదని,
Published Date - 01:05 PM, Sun - 20 November 22 -
KBC 1 Crore Questions : కౌన్ బనేగా కరోడ్ పతిలో అడిగే కోటి ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలరా?
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న కౌన్ బనేగా కరోడ్ పతిలో చాలా మంది తమ లక్ ను పరీక్షించుకునేందుకు పోటీ పడుతుంటారు. ఈ షోలో అడిగే అనేక ప్రశ్నలకు సరైన సమాధాలు చెబుతూ ఒక్కో దశకు దాచుకుంటూ లక్షల నుంచి కోటి రూపాయల వరకు గెలుస్తారు. వెయ్యి రూపాయల ప్రశ్నతో మొదలవుతుంది ఈ గేమ్. 7 కోట్లవరకు చేరకుంటుంది. కొంతమంది కంటెస్టెంట్స్ తక్కువ మొత్తంతో బయటకు వెళ్తారు. అయ
Published Date - 10:39 AM, Sun - 20 November 22