India
-
Ghaziabad: లిఫ్ట్లో ఇరుక్కున్న బాలికలు.. ప్రాణ భయంతో కేకలు
ఘజియాబాద్లో మరో నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది.
Published Date - 01:01 PM, Thu - 1 December 22 -
Gujarat: ఓటేయడానికి సైకిల్ పై సిలిండర్ తో వచ్చిన ఎమ్మెల్యే
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా గురువారం తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది.
Published Date - 12:33 PM, Thu - 1 December 22 -
Gujarat Poll : గుజరాత్లో ప్రారంభమైన తొలిదశ పోలింగ్
గుజరాత్లో ఎన్నికల పోరుకు తొలి దశ పోలింగ్ నేడు (గురువారం) ప్రారంభమైంది. అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్...
Published Date - 08:53 AM, Thu - 1 December 22 -
Indian Navy: ఇండియన్ నేవీకి హెచ్చరిక.. కారణమిదే..?
జిబౌటిలోని తన మొదటి విదేశీ సైనిక స్థావరం వద్ద చైనా విమాన వాహక నౌకలు, పెద్ద యుద్ధనౌకలు, జలాంతర్గాములను మోహరిస్తుంది.
Published Date - 10:18 PM, Wed - 30 November 22 -
YouTube: 17లక్షల వీడియొలను తొలగించిన యూట్యూబ్
జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు భారతదేశంలో 17 లక్షల వీడియోలను యూట్యూబ్ తొలగించింది.
Published Date - 02:57 PM, Wed - 30 November 22 -
AIIMS Server Hack : ఎయిమ్స్ సర్వర్లు హైజాక్, రంగంలోకి యాంటీ టెర్రర్ ఏజెన్సీ, ఎన్ఐఏ!!
ప్రతిష్టాత్మక ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) సర్వర్ల మీద భారీ సైబర్ నేరగాళ్లు హైజాక్ చేశారు.
Published Date - 12:42 PM, Wed - 30 November 22 -
Tata Group: చక్రం తిప్పుతున్న టాటాలు..!
ఇప్పటికే మలేసియా ఎయిర్లైన్స్ వాటాలున్న ఎయిర్ ఏషియా ఇండియాను దక్కించుకున్న టాటా గ్రూప్ మరో బిగ్ డీల్ కుదుర్చుకుంది. సింగపూర్ ఎయిర్లైన్స్ పెట్టుబడులు ఉన్న విస్తారా టాటా గ్రూప్కు చెందిన ఎయిర్ ఇండియాలో విలీనం కానున్నట్లు సంయుక్తంగా ప్రకటించాయి.
Published Date - 11:56 AM, Wed - 30 November 22 -
Toyota Chairperson: గుండెపోటుతో టయోటా కిర్లోస్కర్ వైస్ పర్సన్ విక్రమ్ కిర్లోస్కర్ మృతి..!!
టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్ పర్సన్ విక్రమ్ కిర్లోస్కర్ మంగళవారం అర్థరాత్రి గుండెపోటుతో మరణించారు. ఆయన వయస్సు 64ఏళ్లు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. అర్థరాత్రి చాతీలో మంటలు వస్తున్నాయనడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆ లోపే ఆయనకు బ్రెయిన్ డెట్ అయినట్లు వైద్యులు తెలిపారు. అంతలోనే గుండెపోటుతో మరణించినట్లు ద్రువీకరించారు. విక్రమ్ కిర్లోస్కర్ మరణంపట్లు
Published Date - 06:14 AM, Wed - 30 November 22 -
Earthquake: ఢిల్లీ -ఎన్సీఆర్ లో మళ్లీ భూప్రకంపనలు…ఒక నెలలో మూడోసారి..!!
దేశరాజధానిలో ఢిల్లీలో మంగళవారం అర్థరాత్రి మరోసారి భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం…తేలికపాటి భూకంపం సంభవించింది. దీని తీవ్రత 2.5గా నమోదైంది. దీని కేంద్రం న్యూఢిల్లీకి పశ్చిమాన 8కిలోమీటర్ల దూరంలో ఉంది. భయాందోళనతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఒకే నెలలో ఇది మూడోసారి కావడంతో ఎప్పుడు ఏం జరగుతుందో తెలియక ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున
Published Date - 05:31 AM, Wed - 30 November 22 -
UP: ఫిరోజాబాద్ లో ఘోర ప్రమాదం…ఒకే కుటుంబానికి చెందిన 6గురు సజీవదహనం..!!
ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో మంగళవారం అర్థరాత్రి ఘోరప్రమాదం జరిగింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నీచర్ దుకాణంలో మంటలు అంటుకుని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనం అయ్యారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన జస్రానాలో జరిగింది. వార్తా సంస్థ ANI ప్రకారం…అగ్నిప్రమాదానికి షార్ట్ సర్య్కూట్ కారణమని తేలింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసు
Published Date - 05:20 AM, Wed - 30 November 22 -
1st Phase Of Gujarat: గుజరాత్లో ఫస్ట్ ఫేజ్ పోలింగ్కు అంతా రెడీ
గుజరాత్లో తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. 89 స్థానాలకు మొత్తం 788మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Published Date - 09:23 PM, Tue - 29 November 22 -
Woman raped: దారుణం.. మద్యం మత్తులో ఉన్న యువతిని రేప్ చేసిన ట్యాక్సీ డ్రైవర్
బెంగళూరులో దారుణం జరిగింది.
Published Date - 07:38 PM, Tue - 29 November 22 -
Girl’s Education in India: భారతదేశంలో బాలికా విద్య..!
ప్రాచీన భారతదేశంలో స్త్రీలు జీవితంలోని అన్ని రంగాలలో పురుషులతో సమాన హోదాను పొందారు.
Published Date - 01:23 PM, Tue - 29 November 22 -
Prashant Kishor: బీహార్ పై పీకే గురి.. అసలు రీజన్ ఇదే!
తెలంగాణ చాణక్యుడినని ఫీలయ్యే కేసీఆర్ సైతం.. ప్రశాంత్ కిశోర్ శరణు జొచ్చారంటే అర్థం చేసుకోండి ఆయన ఐడియాలు ఎలా ఉంటాయో.
Published Date - 12:42 PM, Tue - 29 November 22 -
Bihar : భార్య జుట్టు తెల్లబడిందని…రెండో పెళ్లికి యత్నించిన ప్రబుద్ధుడు…!!
భార్య భర్తల మధ్య గొడవలు సర్వ సాధారణం. చిన్న చిన్న గొడవలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతునే ఆ సంసారం చక్కగా సాగుతుంది. కానీ నేటి కాలంలో టూత్ పేస్టు నచ్చలేదని విడాకులు తీసుకున్న దంపతులను చూస్తున్నాం. చిన్న విషయానికే అలిగి పుట్టింటికి వెళ్లే భార్యను చూస్తున్నాం. కానీ ఓ వ్యక్తి తన భార్యకు జుట్టు తెల్లబడిందని …గుట్టుచప్పుడు కాకుండా రెండో పెళ్లి చేసుకునేందుకు యత్నించిన
Published Date - 11:05 AM, Tue - 29 November 22 -
Gujarat Assembly Elections : ఆప్ అధినేత కేజ్రీవాల్ కాన్వాయ్ పై రాళ్ల దాడి…సూరత్ రోడ్ షోలో ఘటన..!!
గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలకు కొన్నిరోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు భారీ బహిరంగసభలు, రోడ్ షోలో నిర్వహిస్తూ ముఖ్యనేతలంతా బిజీగా ఉన్నారు. ఈ తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సూరత్ లో రోడ్డు షోలో పాల్గొన్నారు. కేజ్రీవాల్ కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బ
Published Date - 05:58 PM, Mon - 28 November 22 -
Supreme Court: ఉచిత శానిటరీ ప్యాడ్ ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు..!!
దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందించాలని కోరుతూ దాఖలైన పిల్ పై సుప్రీంకోర్టులు కేంద్ర,రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై సమాధానం చెప్పాలని కోరింది. మధ్యప్రదేశ్ కు చెందిన వైద్యురాలు, సామాజిక కార్యకర్త జయఠాకూర్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ న
Published Date - 05:46 PM, Mon - 28 November 22 -
Rahul Gandhi : ఇద్దరూ ఇద్దరే: రాజస్తాన్ ఎపిసోడ్ పై రాహుల్
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ ఇద్దరూ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమని రాహుల్ గాంధీ అన్నారు.
Published Date - 04:19 PM, Mon - 28 November 22 -
Delhi Murder Case: ఢిల్లీలో మరో దారుణం.. భర్తను 22 ముక్కలుగా నరికి, ఫ్రిజ్ లో దాచి!
దేశ రాజధానిలో రోజురోజుకూ దారుణాలు పెరిగిపోతున్నాయి. అత్యాచారాలు, చోరీలు, రేప్ కేసులు ఢిల్లీని వణికిస్తున్నాయి.
Published Date - 01:20 PM, Mon - 28 November 22 -
Gujarat Assembly Elections: ఉగ్రవాదులను ప్రోత్సహించింది కాంగ్రెస్సే…ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు..!!
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడింది. తొలిదశకు ఇంకా కొన్నిరోజుల సమయమే మిగిలింది. ఈ తరుణంలో ప్రధానపార్టీలన్నీ కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. అగ్రనేతలంతా గుజరాత్ ప్రచారంలో బిజీగా ఉన్నారు. 7వ సారి అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం సూరత్ లో పర
Published Date - 08:06 AM, Mon - 28 November 22