India
-
Woman Gang Raped: యూపీలో దారుణం.. ఇంటికి వెళ్తున్న యువతిపై గ్యాంప్ రేప్
యమునా ఎక్స్ప్రెస్ వేపై 23 ఏళ్ల యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి (gang-raped) పాల్పడ్డారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న గంటలోపే జైవీర్, టిటు, చాచా అనే టాక్సీ డ్రైవర్తో సహా ముగ్గురు నిందితులను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగ్రాలోని యమునా ఎక్స్ప్రెస్ హైవేపై ఆమె ప్రయాణిస్తున్న షేర్ టాక్సీలో ముగ్గురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసు
Date : 29-12-2022 - 12:55 IST -
PM Modi Condoles: ఏపీ ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి.. ఎక్స్గ్రేషియా ప్రకటించిన మోదీ
నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 8 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
Date : 29-12-2022 - 9:29 IST -
Rahul Gandhi: పెళ్లిపై స్పందించిన రాహుల్ గాంధీ.. అలాంటి అమ్మాయి అయితే ఓకే..!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన వివాహం విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు కాబోయే భార్యకు ఉండాల్సిన లక్షణాల గురించి వెల్లడించారు.
Date : 29-12-2022 - 8:15 IST -
Delhi : ఢిల్లీలో న్యాయవాది ఇంట్లో చోరికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్.. భారీగా బంగారం స్వాధీనం
ఢిల్లీలోని న్యాయవాది ఇంట్లో చోరీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ. 2 కోట్ల విలువైన
Date : 29-12-2022 - 7:20 IST -
Actress Dead: నటి దారుణ హత్య.. పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చిన దుండగులు
జార్ఖండ్ (Jharkhand)కు చెందిన నటి (Actress) రియా కుమారి (Riya Kumari) దారుణ హత్యకు గురైంది. రియా తన భర్తతో కలిసి రాంచీ నుండి కోత్కత్తాకు వెళ్తుండగా దుండగులు వారిని అడ్డుకొని పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Date : 29-12-2022 - 7:01 IST -
కరోనా పెరుగుతున్న వేళ నాలుగో డోసుపై కీలక సూచనలు
తగ్గిపోయిందనుకున్న కరోనా మళ్లీ పడగవిప్పుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా అలజడి మళ్లీ మొదలైంది.
Date : 28-12-2022 - 9:40 IST -
ఈ ఈజీ ట్రిక్ తో మీ పాన్ నంబర్ గుర్తుండిపోతుంది.. ఎలా అంటే?
ఆదాయం పొందే ప్రతి ఒక్కరికీ కూడా పాన్ కార్డ్ ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఇది వరకే చాలా సార్లు తెలియజేసింది.
Date : 28-12-2022 - 8:37 IST -
Siddharth: హీరో సిద్దార్థ్కు ఎయిర్పోర్టులో అవమానం.. ఏం జరిగిందంటే..?
బొమ్మరిల్లు ఫేం సిద్దార్థ్ (Siddharth)కు మధురై ఎయిర్పోర్టులో అవమానం జరిగింది. ప్రముఖ సౌత్ నటుడు సిద్ధార్థ్ (Siddharth) విమానాశ్రయ సిబ్బంది, సీఐఎస్ఎఫ్పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎయిర్పోర్ట్లో తన తల్లిదండ్రులను అనవసరంగా వేధించారంటూ సిద్ధార్థ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ను షేర్ చేశాడు.
Date : 28-12-2022 - 12:10 IST -
100 Flights Delayed: ఢిల్లీలో పొగమంచు ఎఫెక్ట్.. 100 విమానాలు ఆలస్యం
ఢిల్లీలో పొగమంచు నిరంతరం పెరుగుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకి వెళ్లాలంటే ప్రజలకు ఇబ్బందిగా మారింది. అదే సమయంలో ఇప్పుడు ఇది విమానాలపై కూడా ప్రభావం చూపడం ప్రారంభించింది. మంగళవారం (డిసెంబర్ 27) ఉదయం దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGIA)లో కనీసం 100 విమానాలు (100 Flights) ఆలస్యం అయ్యాయి.
Date : 28-12-2022 - 10:53 IST -
Nasal Vaccine: బూస్టర్ డోస్ తీసుకున్న వారు నాసల్ వ్యాక్సిన్ తీసుకోలేరు: ఎన్కె అరోరా
'భారత్ బయోటెక్' నాసల్ వ్యాక్సిన్ (Nasal Vaccine) భారతదేశంలో గత వారం మాత్రమే ఆమోదించారు. అదే సమయంలో మంగళవారం కంపెనీ దాని ధర గురించి కూడా సమాచారం ఇచ్చింది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం తెరపైకి వచ్చింది. ముందుజాగ్రత్తగా లేదా బూస్టర్ మోతాదు తీసుకున్న వారికి నాసల్ వ్యాక్సిన్ ఇవ్వకూడదు అని వ్యాక్సిన్ టాస్క్ఫోర్స్ అధిపతి పేర్కొన్నారు.
Date : 28-12-2022 - 10:19 IST -
5 Killed : ఉత్తరప్రదేశ్లో విషాదం.. ఇంటికి నిప్పంటుకుని ఐదుగురు సజీవ దహనం
ఉత్తరప్రదేశ్లోని మౌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది.
Date : 28-12-2022 - 8:49 IST -
Nawazuddin Siddiqui: బీజేపీ ఆకర్ష్.. అమిత్ షా తో నవాజుద్దీన్ సిద్దిఖీ భేటీ
ప్రముఖ బాలీవుడ్ నటుడు Nawazuddin Siddiqui కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
Date : 27-12-2022 - 12:27 IST -
20 Cars Gutted: పార్కింగ్లో 20 కార్లు దగ్ధం.. కారణమిదే..?
ఒకరి మీద కోపంతో ఓ యువకుడు చేసిన పనికి 20 కార్లు (Cars) అగ్నికి ఆహుతయ్యాయి. ఢిల్లీలోని సుభాష్ నగర్లో 4 అంతస్తుల పార్కింగ్ భవనాన్ని మంటలు చుట్టుముట్టాయి. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. అయితే ఓ వ్యక్తి కావాలనే కారుకు నిప్పు పెట్టడాన్ని సీసీటీవీ ఫుటేజ్ల్లో గమనించారు పోలీసులు. అనంతరం ఆ మంటలు మిగిలిన కార్లను చుట్టుముట్టాయని తెలుసుకున్నారు.
Date : 27-12-2022 - 10:53 IST -
Petrol-Diesel Price: చమురు ధరల తాజా అప్ డేట్.. ఇక మీరు మీ ఫోన్ కే పొందొచ్చు
చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను ఇవాళ (డిసెంబర్ 27న) కూడా అప్డేట్ చేశాయి. అయితే రేట్లలో ఎలాంటి మార్పు కనిపించలేదు.
Date : 27-12-2022 - 9:50 IST -
Chopped Body Into Pieces: యువకుడిని ముక్కలుగా నరికి.. కుక్కలకు ఆహారం
దేశంలో శ్రద్దా వాకర్ తరహా హత్యా ఘటన (Murders)లు ఆగడం లేదు. తాజాగా బీహార్లోనూ అలాంటి ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. బిట్టు కుమార్ అనే వ్యక్తి తన చెల్లిని ప్రేమిస్తున్నాడనే కోపంతో రాహుల్ దారుణంగా హత్య (Murder) చేశాడు. అతన్ని ముక్కలుగా నరికి కుక్కలకు ఆహారంగా వేశాడు.
Date : 27-12-2022 - 8:35 IST -
Pakistani Boat: భారత జలాల్లో పాక్ బోట్.. డ్రగ్స్, ఆయుధాలు స్వాధీనం
భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ ఫిషింగ్ బోటు (Pakistani Boat)ను కోస్ట్గార్డ్స్ అదుపులోకి తీసుకున్నారు. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు అధికారులు బోటును పట్టుకున్నారు. ఇందులో 10 మంది క్రూ మెంబర్లతో పాటు సుమారు రూ.300 కోట్ల విలువైన ఆయుధాలు (Arms) దాదాపు 40కేజీల డ్రగ్స్ (Drugs)ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Date : 27-12-2022 - 7:55 IST -
Drone Sighting: సరిహద్దులో పెరిగిన పాక్ డ్రోన్ చొరబాట్లు
ఆయుధాలు, కాట్రిడ్జ్లు, డ్రగ్స్ను ఇతర వైపు నుండి స్మగ్లింగ్ చేసిన తర్వాత పాకిస్తాన్ సరిహద్దు (Border) వెంబడి భారత ప్రాంతాలకు వస్తున్న డ్రోన్ (Drones)ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. రెండు దేశాల సరిహద్దుల్లో పాకిస్థాన్ చేస్తున్న ఈ దుర్మార్గపు ప్రయత్నాలు దాదాపు ప్రతిరోజూ కనిపిస్తున్నాయి. గ
Date : 27-12-2022 - 7:35 IST -
Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీ రాముడిలా కనిపిస్తున్నాడు..!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని రాముడి (Lord Ram)తో పోల్చారు ఆ పార్టీ సీనియర్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ (Salman Khurshid). జోడో యాత్రను రామాయణంతో, కాంగ్రెస్ను భరతుడితో పోల్చారు. “రాముడు వెళ్లేందుకు వీలుకాని చోట్లకు పాదుకలను భరతుడు తీసుకువెళ్తాడు. అలానే మేం పాదుకలను ఉత్తరప్రదేశ్కు తీసుకెళ్లాం. రామ్జీ(రాహుల్గాంధీ) కూడా వస్తారు” అని ఖుర్షీద్ అన్నారు.
Date : 27-12-2022 - 6:55 IST -
5G Services : విమానాశ్రయానికి సమీపంలో ఉండే వారికి 5జీ సేవలు ఇప్పట్లో లేనట్టే!
ఎయిర్ పోర్ట్ లకు సమీపంలో 5జీ బేస్ స్టేషన్లను ఏర్పాటు చేయవద్దంటూ టెలికం (Telecom)
Date : 26-12-2022 - 2:38 IST -
BJP : రాహుల్ గాంధీ వాజ్ పేయి సమాధి సందర్శన పై బీజేపీ విమర్శలు
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ‘సదైవ్ అటల్’ సందర్శన విమర్శలకు దారితీసింది.
Date : 26-12-2022 - 2:21 IST