India
-
PM Modi : నేను సభకు ఆలస్యంగా రావడానికి కారణం ఆ చిన్నారులే.. మోదీ వైరల్ వీడియో..!!
కొన్నాళ్లుగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలన్నీ కూడా జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ప్రధానమంత్రి మోదీ కూడా పలు ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థలు కోసం ర్యాలీలు, భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఆదివారం కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇద్దరు చిన్నారులత
Published Date - 07:52 AM, Mon - 28 November 22 -
Kerala : విజింజం పోలీస్ స్టేషన్ పై నిరసనకారుల దాడి. పోలీసులకు తీవ్ర గాయాలు. పోలీస్ స్టేషన్ ధ్వంసం..!!
కేరళలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదాని ఓడరేవు నిర్మాణానికి వ్యతిరేకంగా జరిగిన హింసాకాండలో ఐదుగురిని అరెస్టు చేశారు పోలీసులు. వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అర్థరాత్రి విటింజం పోలీస్ స్టేషన్ను ముట్టడించారు ఆందోళనకారులు. అనేకమంది పోర్ట్ వ్యతిరేక నిరసనకారులు పోలీస్ స్టేషన్ను ధ్వంసం చేశారు. పోలీసులపై దాడిచేయడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. 12 మంది పోలీసు
Published Date - 06:06 AM, Mon - 28 November 22 -
Duronto Express Fire: దురంతో ఎక్స్ప్రెస్లో మంటలు.. ప్రయాణికులు పరుగులు
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం దురంతో ఎక్స్ప్రెస్ కోచ్లలో ఒకదానిలో పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
Published Date - 08:13 PM, Sun - 27 November 22 -
Footbridge Collapses: కుప్పకూలిన రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి.. 8 మంది పరిస్థితి విషమం
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో బల్లార్షా రైల్వే స్టేషన్లోని ఫుట్ఓవర్ బ్రిడ్జి చాలా భాగం కూలిపోవడంతో పెను ప్రమాదం జరిగింది.
Published Date - 07:18 PM, Sun - 27 November 22 -
Republic Day Celebration: ఈసారి రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా..?
వచ్చే ఏడాది జనవరి 26న జరగనున్న భారత గణతంత్ర వేడుకలకు అరబ్ రిపబ్లిక్ దేశమైన ఈజిప్టు అధ్యక్షుడు
Published Date - 04:07 PM, Sun - 27 November 22 -
PM Modi Mann Ki Baat: తెలంగాణ నేత కార్మికుడిపై ప్రధాని మోదీ ప్రశంసలు
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
Published Date - 12:33 PM, Sun - 27 November 22 -
Bank Robbery : మణప్పురం బ్యాంకులో భారీ దోపిడి…సిబ్బందిని కొట్టి 16కిలోల బంగారం లూటీ.!!
మధ్యప్రదేశ్ లోని కత్తిని రంగానాథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మణప్పురం గోల్డ్ ఫైనాన్స్ బ్యాంకులో భారీ దోపిడి జరిగింది. పట్టపగలు ఆరుగురు దుండగులు బ్యాంకులో ఉన్న సిబ్బందిని తీవ్రంగా కొట్టి 16కిలోల బంగారం, 3.5లక్షల కు పైగా నగదుతో ఉడాయించారు. ముఖానికి మాస్క్ లతోపాటు హెల్మెట్లు ధరించిన దుండగులు బ్యాంకులో వచ్చిన దుండగులు తుపాకులతో సిబ్బందిని బెదిరించారు. సిబ్బందిని తీవ్ర
Published Date - 11:38 AM, Sun - 27 November 22 -
Amazon : వచ్చేనెల నుంచి భారత్ లో ఆ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన అమెజాన్ ..!!
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన సర్వీసులలో ఒకటైన ఫుడ్ సర్వీసును మూసివేయనుంది. సంస్థ తీసుకున్న ఈ నిర్ణయంతో చాలామంది కస్టమర్లు ప్రభావితం కానున్నారు. ఈ విషయాన్ని అమెజాన్ ఇండియా ప్రకటించింది. వచ్చేనెల డిసెంబర్ నుంచి భారత్ లో అమెజాన్ ఫుడ్ సర్వీసును నిలివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సర్వీసు డిసెంబర్ 29 నుంచి పూర్తిగా మూసివేయనున్నట్లు వెల్లడించింది. Amazon is shutting down its food delivery business in I
Published Date - 10:22 AM, Sun - 27 November 22 -
Ramdev Baba controversy : దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న రాందేవ్ బాబా వ్యాఖ్యలు..!!
మహిళలపై యోగా గురువు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్, టీఎంసీ సహా పలు పార్టీలు రాందేవ్ బాబాను టార్గెట్ చేస్తూ తీవ్రవిమర్శలు చేస్తున్నాయి. దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. మహారాష్ట్రలోని థానేలో జరిగిన యోగా శిబిరంలో రాం దేవ్ బాబా మహిళలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సతీమని కూడ
Published Date - 10:07 AM, Sun - 27 November 22 -
Honey Trapping : ఢిల్లీలో దంపతుల హనీ ట్రాప్… వ్యాపారవేత్తను బెదిరించి రూ.80లక్షలు దోపిడీ
హనీట్రాప్ చేసి ఓ వ్యాపారవేత్త దగ్గర దంపతులు డబ్బు దోచుకున్న ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది. తప్పుడు అత్యాచారం కేసులో ఇరికిస్తానని బెదిరించి వ్యాపారవేత్త నుంచి రూ.80 లక్షలకు పైగా దోపిడీ చేసినందుకు ఢిల్లీలోని యూట్యూబర్ జంటపై కేసు నమోదైంది. గురుగ్రామ్ జిల్లాలోని బాద్షాపూర్లో అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీని నడుపుతున్న ఓ వ్యక్తిని యూట్యూబర్ జంట హనీట్రాప్ చేశారు. స
Published Date - 08:55 AM, Sun - 27 November 22 -
Bihar : బీహార్ లో ఘోరప్రమాదం…జనంపైకి దూసుకెళ్లిన కారు..18మందికి తీవ్రగాయాలు..!!
బీహార్ లోని సరన్ లో ఘోరప్రమాదం జరిగింది. వేగం వచ్చిన కారు అదుపు తప్పి జనాలపై కి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 18మందితీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శరణ్ లో ఏర్పాటు చేసిన ఓ విందుకు భారీగా జనాలు హాజరయ్యారు. అంతా భోజనం చేస్తున్న సమయంలో ఒక్కసారి కారు దూసుకొచ్చింది. ఆకస్మాత్తుగా కారు దూసుకురావడంతో జనాలు కేకలు వేశారు. జనాలపైకి దూసుకెళ్లి బో
Published Date - 08:28 AM, Sun - 27 November 22 -
Gujarat Elections : సహోద్యోగులపై కాల్పులు..ఇద్దరు CRPFజవాన్లు మృతి, మరో ఇద్దరికి గాయాలు..!!
త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించగా…మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన పోరు బందరులో జరిగింది. ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు జవాన్లు మణిపూర్ కు చెందినవారుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం…ఎన్నికల విధుల్లో ఉన్న ఒక ఉద్యోగి కాల్పులు జరపడంతో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు
Published Date - 06:10 AM, Sun - 27 November 22 -
Haryana accident: హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం
హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Published Date - 10:24 PM, Sat - 26 November 22 -
Chhattisgarh : ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్…నలుగురు నక్సల్స్ మృతి..!!
ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ నలుగురు నక్సల్స్ మృతి చెందారు. నక్సల్స్ కు భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఈ కాల్పుల్లో నలుగురిని కాల్చి చంపాయి భద్రతా దళాలు. 50 మంది నక్సల్స్ ఓ ప్రాంతంలో సమావేశం అయ్యారన్న పక్కా సమచారంతోనే కూంబింగ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలపై నక్సల్స్ దాడికి పాల్పడినట్లు బస్తర్
Published Date - 08:22 PM, Sat - 26 November 22 -
OWAISI : 2002లో ఏం పాఠం నేర్పించారు? అమిత్ షా వ్యాఖ్యలకు ఓవైసీ ఎదురుదాడి..!!
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీలన్నీ విమర్శలు, ప్రతివిమర్శలు చేయడంలో బిజీగా మారాయి. ఇందులో భాగంగానే 2002లో గుజరాత్ లో జరిగిన అల్లర్లకు బీజేపీ గుణపాఠం చెప్పిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్లయపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. గుజరాత్ లోని జుహాపురాలో ఎన్నికల ప్రచారం పాల్గొన్న ఓవైసీ అమిత్ షా పై తీవ్ర స్థాయిలో ఎదురుదాడికి దిగారు. ఓవైసీ మ
Published Date - 08:11 PM, Sat - 26 November 22 -
Sex Reassignment: ఢిల్లీలో ఉచిత లింగమార్పిడి ఆపరేషన్లు
లింగమార్పిడి శస్త్ర చికిత్సలను ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా అందించే సంచలన నిర్ణయాన్ని ఢిల్లీ ప్రభుత్వం తీసుకుంది. ఆ మేరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోని బర్న్ అండ్ ప్లాస్టిక్ వార్డ్ లను సిద్ధం చేయాలని కేజ్రీవాల్ సర్కార్ ఆదేశించింది.
Published Date - 04:21 PM, Sat - 26 November 22 -
Gujarat BJP Manifesto: భారత వ్యతిరేకశక్తులపై బీజేపీ గుజరాత్ మేనిఫెస్టో
గుజరాత్ ఎన్నికల కోసం బీజేపీ మానిఫెస్టోను విడుదల చేసింది. భారత వ్యతిరేకశక్తులను అణచివేయడానికి `యాంటీ రాడికలైజేషన్ సెల్` ప్రారంభిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయడం ద్వారా 20లక్షల ఉద్యోగాలను అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
Published Date - 03:40 PM, Sat - 26 November 22 -
Pak Drone: పాక్ కవ్వింపు చర్యలు.. భారత భూభాగంలోకి డ్రోన్..!
సరిహద్దుల్లో పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. డ్రోన్ల ద్వారా సరిహద్దు రహస్యాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది.
Published Date - 03:13 PM, Sat - 26 November 22 -
President Tour to AP: రాష్ట్రపతి ఏపీ పర్యటన! టూర్ పై రాజకీయ పదనిస!
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల ఏపీ పర్యటన ఖరారు కావడంతో ఆ సందర్భంగా సంతరించుకునే రాజకీయ అంశాల ఆసక్తి పెరిగింది. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోసం ఏపీకి వచ్చిన సమయంలో జగన్ మోహన్ రెడ్డి తేనేటి విందు ఇచ్చారు.
Published Date - 01:43 PM, Sat - 26 November 22 -
ISRO : పీఎస్ఎల్వీ సీ 54 ప్రయోగం సక్సెస్…!!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శ్రీహరి కోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి నింగిలోకి ప్రవేశపెట్టిన PSLV C54 విజయవంతమైంది. ఈఓఎస్ 06, 8 చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకెళ్లుందుకు దీనిని ప్రయోగించారు. సముద్రాలపై వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు ఉపయోగపడుతుంది. ఈ ప్రయోగం ద్వారా భారత్ కు చెంది 1117 కిలోల బరువు ఉన్న ఈఓఎస్ 06, అలాగే 18.28 కిలోల బరువున్న ఐఎన్ఎస్ 2బీ , 16.15 కీలలో బరువున్న ఆనంద్, 1.45 కిలోల
Published Date - 01:09 PM, Sat - 26 November 22