India
-
Parliament Monsoon Sessions : సభలో ప్రతిపక్షాల హక్కులను కాలరాస్తున్నారు : రాహుల్ గాంధీ
సభ ప్రారంభమైన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ నిష్క్రమించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ సభలో మాట్లాడుతూ..ప్రతిపక్ష నేతగా నాకు మాట్లాడే పూర్తి హక్కు ఉన్నా కూడా, అధికార పార్టీ నాకు అవకాశం ఇవ్వకుండా, మంత్రులకు మాత్రమే మాట్లాడేందుకు అనుమతిస్తోంది. ఇది ప్రతిపక్షాల హక్కులను కాలరాయడమే అని వ్యాఖ్యానించారు.
Date : 21-07-2025 - 3:56 IST -
PM Modi: నాలుగు రోజులపాటు విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఎప్పటినుంచి అంటే?
రెండు పక్షాల కోటా కింద బ్రిటన్ ఆటోమొబైల్స్పై టారిఫ్ 100 శాతం నుంచి 10 శాతానికి తగ్గించబడుతుంది. ఇది టాటా-జెఎల్ఆర్ వంటి కంపెనీలకు గణనీయమైన లాభాన్ని చేకూర్చుతుంది.
Date : 21-07-2025 - 2:50 IST -
Supreme Court : ఈడీకి సుప్రీంకోర్టు మొట్టికాయలు..మిమ్మల్ని రాజకీయాలకు ఎందుకు వాడుతున్నారు?
సుప్రీం ధర్మాసనంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్లు ఈ కేసును విచారించారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ముఖ్య వ్యాఖ్యలు చేశారు. రాజకీయ యుద్ధాలు కోర్టు బయట చేసుకోవాలి. ఇలాంటి రాజకీయ పోరాటాల కోసం ఈడీని వాడడం ఏమిటి? అంటూ ప్రశ్నించారు.
Date : 21-07-2025 - 1:27 IST -
PM Modi : 22 నిమిషాల్లో ఉగ్ర స్థావరాలు నేలమట్టం చేసాం..అది భారత సైన్యం అంటే – మోడీ
PM Modi : పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి స్పందనగా చేపట్టిన "ఆపరేషన్ సిందూర్" (Operation Sindoor) విజయాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు
Date : 21-07-2025 - 1:16 IST -
Parliament : అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై అసత్య ప్రచారం..పార్లమెంట్లో రామ్మోహన్ నాయుడు వివరణ
ప్రమాదంపై విదేశీ మీడియా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై ప్రాథమిక విచారణ నివేదిక అందింది. ప్రస్తుతం మేము ఆ నివేదికను పరిశీలిస్తున్నాం. తుది నివేదిక సిద్ధమయ్యాకే ప్రమాదానికి గల అసలు కారణాలు బయటపడతాయి అని మంత్రి రాజ్యసభలో తెలిపారు.
Date : 21-07-2025 - 12:51 IST -
KTR About Hindi : హిందీ భాష పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
KTR About Hindi : భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని, ప్రతి 250 కిలోమీటర్లకు భాష, సంస్కృతి, ఆహారం మారుతాయని వివరించారు
Date : 21-07-2025 - 12:26 IST -
Parliament : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..విపక్షాల నిరసనలతో మొదటి రోజే ఉద్రిక్తత
విపక్షాలు ‘ఆపరేషన్ సిందూర్’ సహా పలు అంశాలపై చర్చ కోరుతూ సభ మధ్యలో ఆందోళనకు దిగాయి. వారు నినాదాలు చేస్తూ సభలో గందరగోళాన్ని సృష్టించారు. అయినా స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సెషన్ను ప్రారంభించారు. నిరసనలు కొనసాగుతున్నప్పటికీ సభాపతి పలు మార్లు ప్రతిపక్ష సభ్యులను సవినయంగా నిశ్శబ్దంగా ఉండమని విజ్ఞప్తి చేశారు.
Date : 21-07-2025 - 12:15 IST -
Parliament : వర్షాకాల సమావేశాలు ప్రారంభం..ఉగ్రవాదం, నక్సలిజాన్ని తుదముట్టించేందుకు చర్యలు: ప్రధాని మోడీ
ఈ సందర్భంగా మోడీ భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్రను ప్రస్తావిస్తూ, అంతరిక్షంలో భారత త్రివర్ణ పతాకం ఎగరడం దేశ ప్రజలందరికీ గర్వకారణంగా నిలిచిందన్నారు. ఇది ఎంతోమందికి ప్రేరణగా మారుతుందని తెలిపారు. అంతరిక్ష యాత్ర ద్వారా యువతకు నూతన శక్తి, కొత్త ఆశలేర్పడతాయన్నారు.
Date : 21-07-2025 - 11:53 IST -
Mumbai : ముంబయి రైలు పేలుళ్ల కేసులో సంచలన తీర్పు..12 మంది నిర్దోషులుగా హైకోర్టు నిర్ణయం
ప్రాసిక్యూషన్ తమ వాదనలతో నిందితులపై ఆరోపణలను నిర్ధారించడంలో పూర్తిగా విఫలమైందని, ట్రయల్ కోర్టు తగిన ఆధారాలు లేకుండానే శిక్షలు విధించిందని హైకోర్టు అభిప్రాయపడింది. 2006 జులై 11న ముంబయి నగరాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసిన ఈ దాడుల్లో, పశ్చిమ రైల్వే లైన్లో ప్రయాణిస్తున్న సబర్బన్ రైళ్లలో వరుసగా బాంబులు పేలాయి.
Date : 21-07-2025 - 10:46 IST -
Earthquake : అలాస్కాలో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. తజాకిస్తాన్, భారత్లోనూ ప్రకంపనలు
Earthquake : అలాస్కాలో 6.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా, తజాకిస్తాన్తో పాటు భారత్లోని పలు రాష్ట్రాల్లో కూడా భూప్రకంపనలు నమోదయ్యాయి.
Date : 21-07-2025 - 10:00 IST -
Helmet : హెల్మెట్ ధరించి వచ్చి బంగారం గెలుచుకున్న మహిళలు
Helmet : ఇది తమిళనాడు తంజావూరులో జరిగిన ఒక విశేష ఘటన. హెల్మెట్ ధరించి వచ్చిన మహిళలకు బంగారు నాణేలు, చీరలు కానుకగా ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విశేష కార్యక్రమం ఆడిమాసం తొలి శుక్రవారం సందర్భంగా జరిగింది.
Date : 20-07-2025 - 1:33 IST -
IT Refund: ట్యాక్స్ పేయర్లకు ఐటీ శాఖ హెచ్చరికలు..పొరపాటున కూడా ఆ మెసేజ్ లను నమ్మకండి
IT Refund: ఇక తప్పుడు క్లెయిమ్స్ ద్వారా రీఫండ్ పొందిన వారిపై కూడా ఐటీ శాఖ నిఘా పెట్టింది. ఇప్పటికే రూ.1000 కోట్ల మేరకు బోగస్ క్లెయిమ్స్ కేసులు బయటపడగా, అందులో 40 వేల మంది సైబర్ మోసాలకు పాల్పడ్డట్లు గుర్తించారు.
Date : 20-07-2025 - 12:46 IST -
Warren Buffett : పొదుపే సంపదకు మార్గం.. వారెన్ బఫెట్ పొదుపు సూత్రాలు యువతకు మార్గదర్శనం
యువతకు ముఖ్యమైన సందేశం ఇది. అవసరాలకూ, ఆడంబరాలకూ తేడా గుర్తించండి. అవసరానికి మించి ఖర్చు చేయకూడదు. ఎక్కడ డబ్బు వృథా అవుతుందో తెలుసుకునే తెలివి కలవాడే నిజంగా డబ్బును దాచగలడని బఫెట్ అభిప్రాయపడుతున్నారు.
Date : 19-07-2025 - 1:37 IST -
PM Modi : దౌత్య విభేదాల తర్వాత.. తొలిసారి మాల్దీవుల పర్యటనకు ప్రధాని మోడీ
. ఈ పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే కాకుండా, గతంలో ఏర్పడిన వివాదాల నేపథ్యంలో కొత్త దిశలో సంబంధాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఉంది. ప్రధాని మోడీ తన పర్యటనను జులై 23న యూకే నుంచి ప్రారంభించనున్నారు.
Date : 19-07-2025 - 12:50 IST -
AAP : ఇండియా కూటమికి బైబై చెప్పిన కేజ్రీవాల్
అయితే, ఈ సమావేశానికి ముందే కీలక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అనూహ్యంగా కూటమి నుంచి నిష్క్రమించనుందని ప్రకటించగా, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కూడా సమావేశానికి దూరంగా ఉండబోతున్నట్టు స్పష్టం చేసింది.
Date : 19-07-2025 - 12:24 IST -
ED : బెట్టింగ్ యాప్లపై ఈడీ దర్యాప్తు ముమ్మరం..గూగుల్, మెటాకు నోటీసులు
ఈడీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ బెట్టింగ్ యాప్లు మనీలాండరింగ్, హవాలా తరహా అక్రమ లావాదేవీలకు వేదికలుగా మారాయని ఇప్పటికే అనేక సాక్ష్యాధారాలు లభించాయి. అంతేకాదు, ఈ యాప్లు ప్రభుత్వ నియమాలను తుంగలో తొక్కుతూ ఆర్థిక నేరాలకు దారితీస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
Date : 19-07-2025 - 11:25 IST -
Masood Azhar : మసూద్ అజార్ జాడపై నిఘా – పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో కీలక సమాచారం
Masood Azhar : భారతదేశ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కదలికలపై కీలక సమాచారం బయటపడింది.
Date : 18-07-2025 - 6:59 IST -
Changur Baba : ఛంగూర్ బాబా మతమార్పిడి రాకెట్.. బయటపడ్డ రెడ్ డైరీ రహస్యం
Changur Baba : ఉత్తర్ ప్రదేశ్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా ముసుగులో నడిపిన మతమార్పిడి రాకెట్ దేశాన్ని కుదిపేస్తోంది.
Date : 18-07-2025 - 6:43 IST -
Se* : సె** నిరాకరించినా విడాకులివ్వొచ్చు – బాంబే హైకోర్టు సంచలన తీర్పు
Se* : సదరు వివాహిత భర్తతో శృంగారానికి నిరాకరించడం, అతడిపై అవాస్తవ ఆరోపణలు చేయడం వంటి చర్యలు కుటుంబ జీవితాన్ని భగ్నం చేసే క్రూరత్వంగా పరిగణించాల్సిందేనని స్పష్టం చేసింది
Date : 18-07-2025 - 6:18 IST -
Liquor Scam Case : మద్యం కుంభకోణం కేసు.. మాజీ సీఎం కోడుకు అరెస్టు
ఈ ఉదయం ఛత్తీస్గఢ్ దుర్గ్ జిల్లాలోని భిలాయ్లో ఉన్న బఘేల్ నివాసంపై ఈడీ అధికారులు ఆకస్మికంగా దాడులు చేసిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగు గంటల పాటు తనిఖీలు సాగాయి. అనంతరం, చైతన్య బఘేల్ను అదుపులోకి తీసుకొని ఈడీ కార్యాలయానికి తరలించారు.
Date : 18-07-2025 - 2:56 IST