India
-
Kolkata : లా విద్యార్థినిపై అత్యాచార ఘటన.. సెక్యూరిటీగార్డు అరెస్ట్
ఈ దారుణం వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి మధ్య ఓ ముఖ్య నిందితుడు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నాయకుడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
Published Date - 12:18 PM, Sat - 28 June 25 -
Kolkata gang Rape Case : పెళ్లికి నిరాకరించడమే ఆమె చేసిన తప్పా..?
Kolkata gang Rape Case : బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు మూడు గంటల పాటు నరకయాతనకు గురిచేసినట్లు గుర్తించారు. నిందితుల్లో ఇద్దరు విద్యార్థులు, ఒకరు కాలేజీ పూర్వ విద్యార్థి కాగా, ప్రధాన నిందితుడు మనోజిత్ మిశ్రా, తృణమూల్ కాంగ్రెస్కి చెందిన విద్యార్థి విభాగం (TMCP) నేతగా ఉన్నాడు
Published Date - 09:35 AM, Sat - 28 June 25 -
Kolkata : కోల్కతాలో మరో దారుణం.. న్యాయ విద్యార్థినిపై అత్యాచారం
పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందన్న కక్షతో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) విద్యార్థి విభాగానికి చెందిన నేత ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. బాధితురాలి పోలీసులకు అందించిన ఫిర్యాదు ప్రకారం, టీఎంసీపీ (టీఎంసీ విద్యార్థి విభాగం) జనరల్ సెక్రటరీగా పనిచేసిన మనోజిత్ మిశ్రా (31) ఆమెపై పెళ్లి ఒత్తిడి తెచ్చాడు.
Published Date - 07:41 PM, Fri - 27 June 25 -
Wife Kills Husband : “ప్రేమ ఉంటేనే పెళ్లి చేసుకోండి… కానీ భర్తలను చంపకండి” – వీహెచ్
Wife Kills Husband : ఇటీవల పెళ్లైన కొందరు మహిళలు భర్తలను హత్య చేయడం వంటి సంఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు
Published Date - 07:31 PM, Fri - 27 June 25 -
Jagannath Rath Yatra : జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి
ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే, శుక్రవారం ఉదయం 10:15 గంటల సమయంలో రథయాత్ర అహ్మదాబాద్ నగరంలోని ఖాదియా ప్రాంతానికి చేరుకుంది. ఈ సందర్భంలో ఊరేగింపు ముందు భాగంలో నడుస్తున్న మూడు ఏనుగులు హఠాత్తుగా భయభ్రాంతులకు లోనై నియంత్రణ తప్పాయి.
Published Date - 03:15 PM, Fri - 27 June 25 -
S Jaishankar : ఒక కుటుంబం కోసమే దేశంలో ఎమర్జెన్సీ విధించారు: జైశంకర్
ఏకపక్షంగా, స్వార్ధ ప్రయోజనాల కోసం ఎమర్జెన్సీని విధించిన పార్టీకి ఇది రాజ్యాంగం మీద ప్రేమ ఉంటుందని ఎలా నమ్మగలం? అని జైశంకర్ ప్రశ్నించారు. అధికారాన్ని కాపాడుకోవడమే వారి అసలు లక్ష్యం. ఆ సమయంలో దేశ ప్రజల అభిప్రాయాలు, హక్కులు అన్నీ పక్కన పెట్టి, తమ పదవిని నిలబెట్టుకోవడం కోసమే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది అని అన్నారు.
Published Date - 02:59 PM, Fri - 27 June 25 -
Prashant Kishor : బీహార్ పాలిటిక్స్.. రాహుల్గాంధీకి ప్రశాంత్ కిషోర్ సవాల్
తాజాగా కేంద్రం బీహార్లో అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఇది రాష్ట్ర అభివృద్ధికి కీలకమైనదిగా చెబుతున్నారు. ఇటువంటి కీలక సమయంలో ప్రజలకు నిజాలు చెప్పాలంటూ జనసురాజ్ ఉద్యమ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్లో జోరందిస్తున్నారు.
Published Date - 02:08 PM, Fri - 27 June 25 -
Tata Group: విమాన ప్రమాద బాధితులకు రూ.500 కోట్లతో ప్రత్యేక ట్రస్ట్
ఎయిరిండియా విమానం ఏఐ 171 ప్రమాదానికి సంబంధించి బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు టాటా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది.
Published Date - 01:26 PM, Fri - 27 June 25 -
Tigers : కర్ణాటకలో దారుణం.. వన్యప్రాణులపై విషప్రయోగం
వన్యప్రాణులపై హింసాత్మకంగా ప్రవర్తించిన గుర్తు తెలియని వ్యక్తులు, పులులు ఓ ఆవు మృతదేహంలో విషం కలిపినట్లు అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు.
Published Date - 12:56 PM, Fri - 27 June 25 -
Maoists : ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు హతం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణ్పూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య గురువారం జరిగిన ఎన్కౌంటర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Published Date - 11:44 AM, Fri - 27 June 25 -
Honeymoon Murder: హనీమూన్ మర్డర్ కేసులో మరో ట్విస్ట్..!
ఇటీవల మేఘాలయలో జరిగిన ఈ హనీమూన్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో నిందితుల ప్లేట్ ఫిరాయించడంతో విచారణ తలకిందులైంది.
Published Date - 11:24 AM, Fri - 27 June 25 -
Donald Trump: భారత్- అమెరికా మధ్య బిగ్ డీల్.. జూలై 9 తర్వాత క్లారిటీ?
అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుండి డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయంలో భారత్పై విమర్శలు చేస్తున్నారు. ఆయన ఏప్రిల్ 2న భారత్ నుండి అమెరికాకు వెళ్లే ఉత్పత్తులపై 26 శాతం సుంకం విధించినట్లు ప్రకటించారు.
Published Date - 10:29 AM, Fri - 27 June 25 -
Puri Jagannath : వైభవంగా ప్రారంభమైన పూరీలో జగన్నాథ రథయాత్ర
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పూరీ జగన్నాథ రథయాత్ర ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా శుక్రవారం ప్రారంభమైంది.
Published Date - 10:17 AM, Fri - 27 June 25 -
Ban : భారత్ కు చైనా ఉత్పత్తులు బ్యాన్..రైతులకు కష్టాలు తప్పవా..?
Ban : దేశవ్యాప్తంగా పంటల సీజన్ కొనసాగుతున్న తరుణంలో, ఈ ఎరువుల సరఫరా ఆగిపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
Published Date - 08:01 AM, Fri - 27 June 25 -
EC : దేశవ్యాప్తంగా గుర్తింపు లేని రాజకీయ పార్టీలపై చర్యలు
EC : దేశవ్యాప్తంగా గుర్తింపు లేని, ఎన్నడూ ఎన్నికల్లో పోటీ చేయని అనేక పార్టీలు (Party) నామమాత్రంగా కేవలం పేరుకే నమోదై ఉన్నాయని గుర్తించిన ఈసీ
Published Date - 07:39 AM, Fri - 27 June 25 -
Shubhanshu Shukla: తల కొంచెం బరువుగా ఉంది.. ISSలో శుభాంశు శుక్లా తొలి స్పందన ఇదే!
యాక్సియం మిషన్ 4 కింద (జూన్ 25) మధ్యాహ్నం 12 గంటల సమయంలో అందరూ ఆస్ట్రోనాట్లు ISS కోసం బయలుదేరారు. స్పేస్ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్కు అనుసంధానించబడిన డ్రాగన్ క్యాప్సూల్లో వారు కెనడీ స్పేస్ సెంటర్ నుండి ఎగిరారు.
Published Date - 10:53 PM, Thu - 26 June 25 -
Election commission : ఎన్నికల్లో పోటీ చేయని పార్టీలపై ఎన్నికల సంఘం కొరడా..345 పార్టీల డీలిస్ట్కు సిద్ధం
ఈ పార్టీల కార్యాలయాలు ఏ రాష్ట్రంలోనూ కనిపించకపోవడం, కార్యకలాపాల లేమి, ఎటువంటి ప్రజాప్రాతినిధ్యం లేకపోవడం వంటి కారణాలతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఈసీ ప్రకటించింది.
Published Date - 06:52 PM, Thu - 26 June 25 -
Tulbul project : పాక్కు అడ్డుకట్ట..తుల్బుల్ ప్రాజెక్టు పునరుద్ధరణపై కేంద్రం యోచన..!
ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే పాకిస్థాన్లో నీటి కొరత మొదలైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ పశ్చిమ నదుల నీటిని మరింతగా సద్వినియోగం చేసుకోవాలని తలంపుతో కొన్ని ప్రాజెక్టులను తిరిగి ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతోంది.
Published Date - 05:40 PM, Thu - 26 June 25 -
Warning : ఉగ్రవాదులకు భారత్ హెచ్చరిక
Warning : రాజ్నాథ్ వ్యాఖ్యలు SCO వేదికపై భారత్ ఘనంగా తన వైఖరిని ఉద్ఘాటించిన ఉదాహరణగా నిలిచాయి. ఉగ్రవాదాన్ని సహించే, ప్రోత్సహించే యాజమాన్యాలపై అంతర్జాతీయంగా
Published Date - 02:47 PM, Thu - 26 June 25 -
Toll Fee : నేషనల్ హైవేలపై ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు..?
Toll Fee : ఇప్పటివరకు టోల్ ఛార్జీలు కేవలం కార్లు, జీపులు, లారీలు, బస్సులు వంటి నాలుగు చక్రాల లేదా పెద్ద వాహనాలపై మాత్రమే ఉండగా, ఇప్పుడు బైకులకూ ఈ నియమాన్ని వర్తింపజేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.
Published Date - 02:30 PM, Thu - 26 June 25