India
-
Justice B.R. Gavai : రాజ్యాంగ విలువలకు న్యాయమూర్తులు సంరక్షకులు: సీజేఐ
Justice B.R. Gavai : పౌరుల హక్కులు, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సూత్రాలను కాపాడే బాధ్యత న్యాయమూర్తులపై ఉందని, తీర్పులు వెలువరించేటప్పుడు వారికి స్వతంత్రంగా ఆలోచించే స్వేచ్ఛ ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని అమరావతిలో జరిగిన సన్మాన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తీర్పులపై ప్రజల అభిప్రాయాలు, విమర్శలు న్యాయ నిర్ణయాలపై ప
Published Date - 01:57 PM, Thu - 26 June 25 -
Heartbreaking Incident : వృద్ధురాలిని చెత్తకుప్పలో వదిలేసిన కుటుంబ సభ్యులు
ముంబైలోని ఆరే కాలనీలో ఓ హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధురాలను ఆమె కుటుంబ సభ్యులే చెత్తకుప్పలో పడేసిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Published Date - 01:40 PM, Thu - 26 June 25 -
Shubhanshu Shukla : నేను ఒంటరి కాను.. కోట్లాది మంది భారతీయులు నాకు తోడు..అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా లైవ్కాల్
ఇక్కడ ఉన్న ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను. నా భుజంపై భారత త్రివర్ణ పతాకం ఉంది. అది చూస్తే, నేను ఒంటరిగా రాలేదన్న భావన కలుగుతోంది. కోట్లాది మంది భారతీయుల ఆశలు నా వెంట ఉన్నాయి. ఈ చిన్న అడుగు నాది కావచ్చు, కానీ ఇది భారత మానవ అంతరిక్ష ప్రయాణాల దిశగా వున్న ఒక గొప్ప ముందడుగు అని భావోద్వేగంగా మాట్లాడారు.
Published Date - 01:29 PM, Thu - 26 June 25 -
Congress : పోలింగ్ వీడియో ఇవ్వండి.. ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ లేఖ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకత లేదంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.
Published Date - 01:22 PM, Thu - 26 June 25 -
Sonia Gandhi : ఇరాన్పై అమెరికా దాడులను తీవ్రంగా ఖండించిన సోనియా గాంధీ
అమెరికా ఇరాన్ భూభాగంపై జరిపిన బాంబు దాడులపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రంగా స్పందించారు.
Published Date - 12:02 PM, Thu - 26 June 25 -
Railway Track: రైలు పట్టాలపై కారు పరుగులు… 7 కిలోమీటర్ల హల్చల్తో రైళ్ల రాకపోకలకు బ్రేక్!
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి వద్ద ఓ యువతి చేసిన నిర్వాకం స్థానికులను, రైల్వే అధికారులను ఒక్కసారిగా షాక్కు గురిచేసింది.
Published Date - 11:33 AM, Thu - 26 June 25 -
Encounter : ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఇద్దరు మహిళా మావోలు మృతి
. ఈ ఆపరేషన్కి సంబంధించి అధికారిక వివరాల ప్రకారం, అబూజ్మడ్ అడవుల్లో మావోయిస్టుల మాడ్ డివిజన్కు చెందిన సీనియర్ కేడర్ సభ్యులు సంచరిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.
Published Date - 11:03 AM, Thu - 26 June 25 -
Uttarakhand : అలకనంద నదిలో పడిన బస్సు.. 10 మంది గల్లంతు
ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఒకరు మృతిచెందగా, ఏడుగురు గాయపడ్డారు. మరో 10 మంది ప్రయాణికులు గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటన ఘోల్తీర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇది రుద్రప్రయాగ్ జిల్లాలో పర్వతాల మధ్య నదీ పరివాహక ప్రాంతంగా ఉంటుంది.
Published Date - 10:30 AM, Thu - 26 June 25 -
Rajnath Singh: చైనా వేదికగా పాక్కు వార్నింగ్ ఇచ్చిన భారత్!
రాజ్నాథ్ సింగ్ ఈ పర్యటన సందర్భంగా చైనా, రష్యా రక్షణ మంత్రులతో ప్రత్యేక ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Published Date - 10:06 AM, Thu - 26 June 25 -
Jan Suraj : పీకే ఎన్నికల గుర్తు ఇదే !!
Jan Suraj : ప్రశాంత్ కిషోర్ (Prashanth Kishor) స్థాపించిన ‘జన్ సురాజ్’ (Jan Suraj) పార్టీకి అధికారికంగా ఎన్నికల గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది
Published Date - 10:27 PM, Wed - 25 June 25 -
CBSE : ఇక పై ఏడాదిలో రెండు సార్లు సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు..
ఈ నూతన విధానం విద్యార్థులకు మరింత అనుకూలంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. CBSE పరీక్షల కంట్రోలర్ సంయమ్ భరద్వాజ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ సంవత్సరం మొదటి విడత పరీక్షలు ఫిబ్రవరిలో, రెండవ విడత పరీక్షలు మే నెలలో నిర్వహించనున్నారు.
Published Date - 05:39 PM, Wed - 25 June 25 -
Pakistan : భారత్తో చర్చలకు సిద్ధం: పాకిస్థాన్ ప్రధాని
ఇటీవలి కాలంలో, సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్)తో ఫోన్ ద్వారా జరిగిన సంభాషణలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ అంశాన్ని చర్చించినట్టు రేడియో పాకిస్థాన్ నివేదించింది.
Published Date - 05:01 PM, Wed - 25 June 25 -
Shubhanshu Shukla : మీ ప్రయాణంపై దేశం మొత్తం సంతోషంగా, గర్వంగా ఉంది: ప్రధాని మోడీ
భారత వ్యోమగామిగా, గ్రూప్ కెప్టెన్గా అంతరిక్షానికి పయనమైన శుభాంశు శుక్లా, భారత అంతరిక్ష చరిత్రలో కొత్త మైలురాయిగా నిలిచారు. ఇది దేశానికి గర్వకారణమైన ఘట్టం. ఆయన భాగంగా ఉన్న యాక్సియం-4 మిషన్ ప్రపంచానికి ఒకటే కుటుంబమని తెలియజేస్తోంది.
Published Date - 04:40 PM, Wed - 25 June 25 -
Shocking: ఇదేం పోయేకాలం..రా.. నాయనా.. నన్ను ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తా.. శోభనం రోజు భర్తకు భార్య వార్నింగ్
వివాహం జరిగిన తొలి రోజే భర్తను కత్తితో బెదిరించి, కొద్ది రోజుల్లోనే మేనల్లుడితో పారిపోయిన యువతికి సంబంధించిన ఘటన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ ప్రాంతంలో కలకలం రేపుతోంది.
Published Date - 03:11 PM, Wed - 25 June 25 -
Shubhanshu Shukla : అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా సందేశం..మీరంతా నా వెంటే
నా ప్రియమైన దేశవాసులకు నమస్కారం. 41 ఏళ్ల తర్వాత భారతదేశం మళ్లీ అంతరిక్షాన్ని తాకింది. ఇది కేవలం నా ప్రయాణం కాదు భారత మానవ సహిత రోదసి యాత్రకు ఇది ప్రారంభ ఘట్టం. నా భుజాలపై ఉన్న త్రివర్ణ పతాకం చూస్తుంటే, మీ అందరి ఆశీస్సులు నాతో ఉన్నాయనే గర్వం కలుగుతోంది.
Published Date - 01:35 PM, Wed - 25 June 25 -
Shubhanshu Shukla : శుభాంశు శుక్లా రోదసి యాత్ర ప్రారంభం..నింగిలోకి ఫాల్కన్ -9 రాకెట్
ఈ మిషన్ను అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం మధ్యాహ్నం 12:01 (భారత కాలమానం ప్రకారం) ప్రారంభించారు. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించిన ఈ వ్యోమనౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.
Published Date - 12:38 PM, Wed - 25 June 25 -
PM Modi : నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది: ప్రధాని మోడీ
.ఈ రోజును మేము ‘సంవిధాన్ హత్యా దినంగా’ గుర్తుచేసుకుంటున్నాం. ప్రజాస్వామ్యాన్ని పక్కనపెట్టి, ప్రజల స్వేచ్ఛలను హరిస్తూ, మూగబెట్టే ప్రయత్నం చేసిన దురంత ఘటన ఇది. దేశ రాజ్యాంగ విలువలను తునాతునకలు చేసిన శాసనాన్ని తలుచుకుంటే బాధ కలుగుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు.
Published Date - 12:18 PM, Wed - 25 June 25 -
Narendra Modi : కాంగ్రెస్ పార్టీ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని తాకట్టు పెట్టింది
భారతదేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా గుర్తించబడే ఎమర్జెన్సీ విధింపుకు నేటితో సరిగ్గా 50 సంవత్సరాలు పూర్తయ్యాయి
Published Date - 11:08 AM, Wed - 25 June 25 -
Zohran Mamdani : న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా భారత సంతతి వ్యక్తి
ఇప్పటికే న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ సభ్యుడిగా సేవలందిస్తున్న మమదానీ, ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్న యువ నేతగా మంచి గుర్తింపు పొందారు. మమదానీ తన అభ్యర్థిత్వం కోసం డెమోక్రటిక్ పార్టీలో నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో విజయశ్రీ సాధించారు.
Published Date - 11:03 AM, Wed - 25 June 25 -
Delhi : మెట్రోస్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురి మృతి
ఈ రోజు ఉదయం 9 గంటల సమయంలో అగ్నిప్రమాదం కారణంగా తారుమారు అయింది. ఆ ప్రాంతం పొగతో నిండిపోవడంతో స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకెళ్లే పరిస్థితి కాలేదు. మంటలు మొదట కార్మికుల క్వార్టర్లకు అగ్ని తగిలినట్టు సమాచారం.
Published Date - 10:47 AM, Wed - 25 June 25