India
-
PM Modi : ఘనా అత్యున్నత పురస్కారంతో మోడీ సత్కారం: భారత-ఘనా బంధానికి కొత్త అధ్యాయం
ఘనా అధ్యక్షుడు జాన్ ద్రమాని మహామా స్వయంగా ఈ అవార్డును ప్రధానికి ప్రదానం చేయడం విశేషం. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ..ఈ అవార్డును పొందడం నా జీవితంలో గౌరవకరమైన క్షణం. ఇది భారత్ మరియు ఘనా మధ్య ఉన్న బలమైన సంబంధాలకు సూచిక. ఈ గౌరవం 140 కోట్ల మంది భారతీయుల తరఫున నేను అంకితంగా స్వీకరిస్తున్నాను.
Published Date - 11:05 AM, Thu - 3 July 25 -
Amarnath Yatra 2025 : ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర..కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాత్రను అధికారికంగా ప్రారంభించగా, గురువారం ఉదయం జమ్మూ నగరంలోని భగవతి నగర్ యాత్రి నివాసం నుంచి రెండో బృందంగా 5,246 మంది భక్తులు ప్రత్యేక భద్రతా కాన్వాయ్ల మధ్య కశ్మీర్ లోయకు బయలుదేరారు.
Published Date - 10:51 AM, Thu - 3 July 25 -
Apache Helicopters : అపాచీ అటాక్ హెలికాప్టర్లు వస్తున్నాయోచ్ ..!
Apache Helicopters : AH-64E అపాచీ హెలికాప్టర్లు నైట్ విజన్, మిసైల్ టార్గెటింగ్, హెవీ ఫైరింగ్ సామర్థ్యం కలిగి ఉండటంతో శత్రు దేశ చొరబాట్లకు గట్టి చెక్ పడనుంది
Published Date - 08:46 PM, Wed - 2 July 25 -
Rail one APP : రైల్ వన్.. ఇకపై టికెటింగ్, రిజర్వేషన్ వంటి సేవలన్నీ ఓకే యాప్లో పొందవచ్చు
Rail one APP : రైల్వే ప్యాసింజర్ కోసం భారతీయ రైల్వే సరికొత్త ఆవిష్కరణను ముందుకు తీసుకొచ్చింది.రైల్వే ప్రయాణికుల సౌలభ్యం కోసం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ జులై 1, 2025న న్యూఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్లో రైల్వన్ మొబైల్ యాప్ను ఆవిష్కరించారు.
Published Date - 07:50 PM, Wed - 2 July 25 -
PM Modi Countries Visit: ప్రధాని 5 దేశాల పర్యటన ప్రాముఖ్యత ఏమిటి? ఈ టూర్ ఎందుకు ముఖ్యం?
ట్రినిడాడ్ టొబాగోలో 1999 తర్వాత భారత ప్రధానమంత్రి చేస్తున్న మొదటి యాత్ర. అర్జెంటీనాలో 57 సంవత్సరాల తర్వాత మొదటి ప్రధానమంత్రి స్థాయి యాత్ర, నమీబియాలో మోదీ మొదటి, మూడవ ప్రధానమంత్రి స్థాయి యాత్ర, బ్రెజిల్లో ప్రధానమంత్రి మోదీ బ్రిక్స్ శిఖర సమ్మేళనంలో పాల్గొంటారు.
Published Date - 07:35 PM, Wed - 2 July 25 -
House Prices Hike : సొంతింటి కోసం ఎదురుచూసే వారికి షాక్.. దేశవ్యాప్తంగా భారీగా ఇండ్ల పెరగనున్న ధరలు!
House Prices Hike : రియల్ ఎస్టేట్ రంగం మధ్య కాలంలో సానుకూల వృద్ధిని సాధించే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. దేశవ్యాప్తంగా ఇళ్లు, ఫ్లాట్ల ధరలు సగటున 4-6% మేర పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ తన నివేదికలో పేర్కొంది.
Published Date - 06:17 PM, Wed - 2 July 25 -
Heavy rains : హిమాచల్ ప్రదేశ్ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదలు..51 మంది మృతి.. రెడ్ అలర్ట్ జారీ!
ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం, పిడుగులు పడటం వంటి ప్రమాదకర పరిస్థితులు రాష్ట్రాన్ని తాకినాయి. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు 51 మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 22 మంది ఇప్పటికీ గల్లంతయ్యారు. ఈ విషయాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖకు చెందిన స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
Published Date - 02:44 PM, Wed - 2 July 25 -
Rekha Gupta : ఢిల్లీ సీఎం ఇంటికి రూ. 60 లక్షలతో ఆధునికీకరణ పనులు
రాజ్ నివాస్ మార్గ్లోని ఒకటో నంబర్ బంగ్లా ఆమె అధికారిక నివాసంగా ఉండనుంది. దీనికి సంబంధించిన అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వ పనుల విభాగం (పీడబ్ల్యూడీ) రూ. 60 లక్షలు కేటాయించింది. జూన్ 28న జారీ చేసిన టెండర్ ప్రకారం, ఈ మొత్తం ప్రధానంగా ఎలక్ట్రికల్ ఆధునికీకరణ పనుల కోసం వినియోగించనున్నారు.
Published Date - 02:29 PM, Wed - 2 July 25 -
GST : మధ్యతరగతి ప్రజలకు ఊరట..జీఎస్టీ తగ్గింపు యోచనలో కేంద్రం..రేట్లు తగ్గే వస్తువుల లిస్ట్ ఇదే..!
దీంతో సామాన్య ప్రజానికానికి రోజువారీ ఖర్చుల్లో కొంత తలనొప్పి తగ్గే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న 12 శాతం జీఎస్టీ శ్లాబును పూర్తిగా తొలగించడం, లేదా ఈ శ్లాబులో ఉన్న కొన్ని కీలక నిత్యావసర వస్తువులను 5 శాతం పన్ను శ్లాబులోకి తరలించడం వంటి ప్రతిపాదనలను కేంద్రం సీరియస్గా పరిశీలిస్తోంది.
Published Date - 01:02 PM, Wed - 2 July 25 -
Delhi : పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసు.. నిందితులకు బెయిల్
. వారు పసుపు రంగు పొగ వదులుతూ సభలోని సభ్యులను, భద్రతా సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారు. ఇదే సమయంలో పార్లమెంట్ భవనం బయట నీలమ్ ఆజాద్, అమోల్ శిందేలు ఆందోళన చేపట్టారు. ఈ సంఘటనతో దేశవ్యాప్తంగా భద్రతపై తీవ్రమైన చర్చలు ప్రారంభమయ్యాయి.
Published Date - 12:42 PM, Wed - 2 July 25 -
Vinesh Phogat : తల్లైన వినేశ్ ఫోగట్.. ఎవరు పుట్టరో తెలుసా..?
Vinesh Phogat : భారత స్టార్ రెజ్లర్గాను, హర్యానా ఎమ్మెల్యేగా కూడా సేవలందిస్తున్న వినేశ్ ఫోగట్ జీవితంలో ఆనందదాయక ఘట్టం చోటు చేసుకుంది.
Published Date - 12:23 PM, Wed - 2 July 25 -
Kolkata : లా విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ ఘటన..ముగ్గురు నిందితుల కస్టడీ పొడిగింపు
ఈ గాయాలు బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో ఏర్పడ్డవని పోలీసులు వెల్లడించారు. ఇదే సమయంలో, ప్రధాన నిందితులైన ముగ్గురి పోలీస్ కస్టడీని జులై 8 వరకు పొడిగిస్తూ స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Published Date - 11:51 AM, Wed - 2 July 25 -
Ola-Uber : ఉబర్ , ఓలా వంటి సంస్థలకు కేంద్రం గుడ్న్యూస్
ఈ మార్పులతో యాప్ ఆధారిత క్యాబ్ కంపెనీలు తమ సర్వీసులు మరింత వాణిజ్యపరంగా నిర్వహించుకునే అవకాశం పొందినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మార్పుల ప్రకారం, రద్దీగల సమయాల్లో క్యాబ్ సంస్థలు తాము వసూలు చేసే బేస్ ఛార్జీలపై అదనంగా సర్ఛార్జీ వసూలు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Published Date - 11:18 AM, Wed - 2 July 25 -
Rains : హిమాచల్ ప్రదేశ్లో 10 మంది మృతి, 20 మందికి పైగా గల్లంతు
Rains : హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్షాలు ఆగడంలేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల నదులు పొంగిపొర్లుతున్నాయి, కొండచరియలు విరిగిపడుతున్నాయి.
Published Date - 10:53 AM, Wed - 2 July 25 -
Quad Countries : ఉగ్రవాదంపై భారత్కు అండగా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా
Quad Countries : జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్ దేశాల కూటమి అయిన క్వాడ్ తీవ్రంగా ఖండించింది.
Published Date - 10:13 AM, Wed - 2 July 25 -
Karnataka : కాంగ్రెస్లో ముదురుతున్న విభేదాలు.. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలతో కలకలం..
Karnataka : కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు మరో మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి మార్పు వార్తలతో పాటు, మంత్రి-ఎమ్మెల్యేల మధ్య విమర్శలు తీవ్రంగా మారడంతో రాజకీయ వేడి పెరుగుతోంది.
Published Date - 06:46 PM, Tue - 1 July 25 -
Indian Railway : రైల్వే చార్జీలు పెంపు.. సామాన్యులపై ప్రభావం ఎంత మేర పడనుంది?
Indian Railway : భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులపై స్వల్పంగా చార్జీల భారాన్ని మోపుతూ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే సేవలను మెరుగుపరచడం, నిర్వహణ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్ల టికెట్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
Published Date - 05:10 PM, Tue - 1 July 25 -
Union Cabinet : పలు కీలక నిర్ణయాలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
ఈ పథకానికి రూ.1 లక్ష కోట్ల నిధులు కేటాయించనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం ద్వారా ప్రైవేటు రంగ సంస్థలు తమ పరిశోధన, ఆవిష్కరణ కార్యకలాపాలకు తక్కువ వడ్డీతో లేదా వడ్డీరహిత రుణాలను పొందే వీలుంటుంది. దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ లేదా రీఫైనాన్సింగ్ రూపంలో నిధుల సౌలభ్యం కల్పించనుంది.
Published Date - 04:27 PM, Tue - 1 July 25 -
Baba Ramdev : సహజంగానే మనిషి ఆయుష్షు 150 నుంచి 200 ఏళ్లు: బాబా రాందేవ్ కీలక వ్యాఖ్యలు
సహజ జీవనశైలిని అనుసరించగలిగితే మనిషి జీవిత కాలం వందేళ్లకే పరిమితం కాదు. సరైన ఆహారం, వ్యాయామం, మానసిక సమతౌల్యం ఉంటే 150 నుంచి 200 ఏళ్ల వరకు కూడా జీవించవచ్చు అని ఆయన అన్నారు. ఆధునిక జీవనశైలిపై ఆందోళన వ్యక్తం చేశారు. మనిషి శరీరం ఓ అద్భుతమైన యంత్రం లాంటిది.
Published Date - 03:56 PM, Tue - 1 July 25 -
Tragedy : ప్రేమ పేరుతో సహజీవనం.. చివరకు గొంతు కోసిన ఘాతుకం..ఆపై దావత్!
Tragedy : భారతదేశంలో మహిళలపై హత్యలు, హింసాకాండలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా భోపాల్ నగరంలో జరిగిన దారుణం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
Published Date - 02:05 PM, Tue - 1 July 25