India
-
Costly Buffalo : రూ.14 లక్షలు పలికిన గేదె.. బన్నీ జాతి గేదెల స్పెషల్ స్టోరీ
Costly Buffalo : గేదె ధర సాధారణంగా ఎంత ఉంటుందో మనందరికీ తెలుసు. ఎక్కువలో ఎక్కువ ముర్రా జాతికి చెందిన గేదెల ధర రూ.1 నుంచి 2 లక్షల మధ్య ఉంటే, అది చాలని భావిస్తాం.
Published Date - 01:45 PM, Tue - 1 July 25 -
INS Tamal : భారతీయ నేవీలోకి కొత్త యుద్ధ నౌక..నేడు జలప్రవేశం
ఈ యుద్ధనౌక దాదాపు 125 మీటర్ల పొడవు మరియు 3,900 టన్నుల బరువు కలిగి ఉంది. దీనిని భారత నౌకాదళం యొక్క వెస్ట్రన్ నావల్ కమాండ్ పరిధిలో మోహరించనున్నారు. ముఖ్యంగా అరేబియా సముద్రం మరియు పశ్చిమ హిందూ మహాసముద్రాల్లో ఇది తన శక్తిని ప్రదర్శించనుంది.
Published Date - 12:13 PM, Tue - 1 July 25 -
Tamil Nadu : శివకాశిలో పేలుడు.. ఐదుగురి మృతి
తీవ్రంగా గాయపడిన మరికొందరిని ఆసుపత్రికి తరలించగా, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శివకాశి దేశవ్యాప్తంగా బాణాసంచా తయారీకి ప్రసిద్ధి చెందిన నగరం. ఇక్కడ డజన్ల సంఖ్యలో చిన్న, పెద్ద ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి.
Published Date - 11:15 AM, Tue - 1 July 25 -
No Fuel : ఢిల్లీలో నేటి నుంచి ఆ వాహనాలకు పెట్రోల్, డీజిల్ బంద్.. ఎందుకంటే?
దీని ప్రకారం, 10 సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలు మరియు 15 సంవత్సరాల కంటే పాత పెట్రోల్ వాహనాలకు ఇకపై ఢిల్లీలోని పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపడం కుదరదు. చాలా ముందుగానే దీని గురించి ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పుడు, ఈ నిబంధనను అమలుచేయడానికి ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (DTIDC) ప్రముఖ పాత్ర పోషిస్తోంది.
Published Date - 10:48 AM, Tue - 1 July 25 -
Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వర్షాలు
Weather Updates : గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తుండగా, తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాల తీవ్రత పెరుగుతోంది.
Published Date - 10:29 AM, Tue - 1 July 25 -
Commercial Gas : కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్
Commercial Gas : ఢిల్లీలో 19 కేజీల సిలిండర్ ధర రూ.1,723 నుండి రూ.1,665కు పడిపోయింది. ఇదే తరహాలో ఇతర రాష్ట్రాల్లోనూ తగ్గించిన ధరలు వర్తించనున్నాయి
Published Date - 09:16 AM, Tue - 1 July 25 -
PM Modi : ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. 8 రోజులు, 5 దేశాల్లో పర్యటన ఇలా!
ఈ వివరాలను కేంద్ర విదేశాంగ శాఖ ఆర్థిక సంబంధాల కార్యదర్శి దమ్ము రవి వెల్లడించారు. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకేసారి ఐదు దేశాలను సందర్శించనున్నది ఇది రెండోసారి కావడం విశేషం. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మొదట జులై 2, 3 తేదీల్లో పశ్చిమ ఆఫ్రికా దేశమైన ఘనాలో పర్యటిస్తారు.
Published Date - 09:29 PM, Mon - 30 June 25 -
Indian Railways : దేశవ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి పెరగనున్న రైల్వే ప్రయాణ ఛార్జీలు..!
పెరిగిన ఛార్జీలు, కొత్త టికెట్ బుకింగ్ నిబంధనలను జూన్ 30 అర్ధరాత్రి నుంచి అమలు చేయనుంది. రైల్వే బోర్డు వెల్లడించిన వివరాల ప్రకారం, మెయిల్ మరియు ఎక్స్ప్రెస్ రైళ్లలో సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ లాంటి నాన్-ఏసీ తరగతుల్లో ప్రయాణించేవారి టికెట్ ఛార్జీ కిలోమీటరుకు ఒక పైసా చొప్పున పెంచబడింది.
Published Date - 07:56 PM, Mon - 30 June 25 -
Lalit Modi: లలిత్ మోదీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు
Lalit Modi: ఫెమా (విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం) ఉల్లంఘన కేసులో తనపై విధించిన రూ.10.65 కోట్ల జరిమానా మొత్తాన్ని బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) చెల్లించాలని లలిత్ మోదీ కోరిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం సోమవారం తోసిపుచ్చింది.
Published Date - 02:07 PM, Mon - 30 June 25 -
Karnataka: సీఎం, డిప్యూటీ సీఎం మధ్య విభేదాల ప్రచారానికి చెక్
Karnataka: కర్ణాటకలో సీఎం మార్పు జరుగుతుందన్న ఊహాగానాలకు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్వీ దేశ్పాండే ముగింపు పలికారు.
Published Date - 01:55 PM, Mon - 30 June 25 -
Weather Alert: ఉత్తరాది రాష్ట్రాల్లో వర్ష బీభత్సం.. రెడ్ అలర్ట్ జారీ
Weather Alert: దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్న కుండపోత వర్షాల ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Published Date - 01:22 PM, Mon - 30 June 25 -
Bangladesh : బంగ్లాదేశ్లో 21 ఏళ్ల హిందూ మహిళపై అత్యాచారం
Bangladesh : బంగ్లాదేశ్లో 21ఏళ్ల హిందూ మహిళపై జరిగిన అమానవీయ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.
Published Date - 12:45 PM, Mon - 30 June 25 -
Char Dham Yatra : చార్ధామ్ యాత్ర పునఃప్రారంభం.. కొనసాగుతున్న సహాయక చర్యలు
గర్హ్వాల్ డివిజనల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే మీడియాతో మాట్లాడుతూ..ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితి కొంత మెరుగుపడింది. అందువల్ల యాత్రపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నాం. అని తెలిపారు. అయితే, అన్ని జిల్లాల కలెక్టర్లు తమ తమ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులను పర్యవేక్షిస్తూ, అవసరమైతే వాహనాలను సురక్షిత ప్రాంతాల్లో నిలిపివేయాలని సూచించినట్లు కమిషనర్ పేర్కొన్నారు.
Published Date - 11:35 AM, Mon - 30 June 25 -
Delhi : ఢిల్లీలో వాయు కాలుష్య నివారణకు ప్రభుత్వం కీలక నిర్ణయం
ఈ ప్రయోగానికి సంబంధించిన విమాన ప్రణాళికను ఐఐటీ కాన్పూర్ రూపొందించింది. సాంకేతిక సమన్వయం కోసం పూణేలోని భారత వాతావరణ విభాగానికి (IMD) దానిని సమర్పించినట్టు మంత్రి తెలిపారు. జూలై 3 వరకు క్లౌడ్ సీడింగ్కు అవసరమైన వాతావరణ పరిస్థితులు లేకపోవడంతో, జూలై 4 నుంచి 11 వరకు ప్రయోగానికి విండోగా నిర్ణయించాం అని ఆయన వివరించారు.
Published Date - 11:22 AM, Mon - 30 June 25 -
Suicide : కారులో పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్న నవ వధువు
Suicide : తాజాగా తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో కట్న వేధింపుల కారణంగా ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది.
Published Date - 10:54 AM, Mon - 30 June 25 -
Amit Shah : పసుపు రైతులకు ప్రధాని ఇచ్చిన హామీ నెరవేరింది
Amit Shah : పసుపు రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీకి కట్టుబడి, దేశంలోనే ప్రథమ జాతీయ పసుపు బోర్డును కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్లో ప్రారంభించారు.
Published Date - 03:47 PM, Sun - 29 June 25 -
‘Mann ki Baat’ : తెలంగాణ మహిళలపై ప్రధాని మోడీ ప్రశంసలు
'Mann ki Baat' : ఈ కార్యక్రమంలో ప్రధాని దేశంలో సామాజిక భద్రత పెరుగుతున్న దిశగా ప్రగతిని హైలైట్ చేశారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకారం 95 కోట్ల మందికి పైగా ప్రజలు ఏదో ఒక సామాజిక భద్రతా పథకం ద్వారా లబ్ధిపొందుతున్నారని పేర్కొన్నారు
Published Date - 03:34 PM, Sun - 29 June 25 -
Stampede: మరో తొక్కిసలాట.. ముగ్గురు భక్తులు మృతి, 50 మందికి గాయాలు.. వీడియో ఇదే!
ఆదివారం ఉదయం సుమారు 4:30 గంటల సమయంలో పవిత్ర రథాలు శ్రీ గుండిచా ఆలయం గుండా వెళుతున్నాయి. దర్శనం కోసం భారీ జనసమూహం గుమిగూడింది.
Published Date - 10:16 AM, Sun - 29 June 25 -
PM Modi: ప్రధాని మోదీతో తొలి భారతీయ అంతరిక్షయాత్రికుడు శుభాన్షు శుక్లా సంభాషణ
ఈ సంభాషణను ప్రధాని మోదీ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పంచుకుంటూ – “ఇది ఒక అద్భుతమైన సంభాషణ” అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మోదీ మరియు శుభాన్షు మధ్య జరిగిన చర్చ వీడియో రూపంలో కూడా షేర్ చేశారు.
Published Date - 11:30 PM, Sat - 28 June 25 -
Jagannath Rath Yatra : పూరీలో వైభవంగా జగన్నాథుడి రథయాత్ర
12వ శతాబ్దానికి చెందిన జగన్నాథ ఆలయం నుంచి సుమారు 2.6 కి.మీ దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి వైభవంగా జరుపుతున్న ఈ రథయాత్రలో, భక్తులు స్వయంగా రథాలను లాగేందుకు పోటీ పడ్డారు.
Published Date - 05:13 PM, Sat - 28 June 25