India
-
Karnataka Polls: కర్ణాటక రిజల్ట్ పై రాహుల్ భవిష్యత్తు?
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. మే 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు కాంగ్రెస్ పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తోంది
Date : 23-04-2023 - 3:58 IST -
Modi Kerala Tour: కేరళలో ప్రధాని రెండ్రోజుల పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు కేరళలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 24,25 తేదీలలో మోదీ కేరళలో ఉంటారు పర్యటిస్తారు
Date : 23-04-2023 - 3:35 IST -
Karnataka Polls: కర్ణాటకలో కాంగ్రెస్-సీపీఐ సీట్ల కేటాయింపులు
కర్ణాటకలో రాజకీయం బుసలు కొడుతోంది. కాంగ్రెస్, బీజేపీ అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఇక సీట్ల కేటాయింపుల అంశంపై ఈ రెండు పార్టీలు
Date : 23-04-2023 - 3:20 IST -
Yediyurappa: లక్కీ నంబర్ కారు అసెంబ్లీకి పంపగలదా ?
కర్ణాటకలోని షికారిపుర నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నాడు బీజేపీ సీనియర్ లీడర్ బి.ఎస్. యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర
Date : 23-04-2023 - 12:00 IST -
Amritpal Singh Arrested: ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన అమృత్ పాల్ సింగ్.. నెల రోజుల తర్వాత అరెస్ట్
ఖలిస్తాన్ మద్దతుదారు, పరారీలో ఉన్న అమృతపాల్ సింగ్ (Amritpal Singh)ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ (Arrested) చేశారు. ఆదివారం (ఏప్రిల్ 23) మోగాలోని గురుద్వారా నుంచి అతడిని అరెస్టు చేశారు.
Date : 23-04-2023 - 10:13 IST -
Mumbai-Bangalore Highway: ముంబై-బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ముంబై-బెంగళూరు హైవే (Mumbai-Bangalore Highway)పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident)లో నలుగురు మృతి చెందగా, 22 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Date : 23-04-2023 - 9:10 IST -
Bank FD: ఈ బ్యాంక్ FDపై వడ్డీని పెంచింది, మునుపటి కంటే ఎక్కువ మొత్తాన్ని పొందవచ్చు.
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్లపై (Bank FD) వడ్డీ రేటును మార్చింది. బ్యాంక్ కొన్ని ఎఫ్డిలపై వడ్డీ రేటును తగ్గించింది. కొన్ని ఎఫ్డిలపై రేట్లను 5 బేసిస్ పాయింట్లు పెంచింది. FD రేటులో మార్పు తర్వాత, Axis బ్యాంక్ ఇప్పుడు 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు డిపాజిట్ చేసిన FDలపై 3.5 శాతం నుండి 7.15 శాతం మధ్య వడ్డీని చెల్లిస్తోంది. ఎంత వడ్డీ చెల్ల
Date : 22-04-2023 - 9:13 IST -
Prashant Kishor: బీహార్ లో ప్రశాంత్ కిషోర్ రాజకీయం
బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్పై ప్రశాంత్ కిషోర్ రాజకీయ దాడి చేశారు. హాజీపూర్. జర్నలిస్టుల సమావేశంలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ
Date : 22-04-2023 - 8:09 IST -
Business Idea: రూ. 5000ల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించండి, మీరు ప్రతిరోజూ రూ. 3000 సంపాదించడం గ్యారెంటీ.
ఉద్యోగాలకోసం వెతికి వేసారిపోయారా? (Business Idea)ఏమాత్రం బాధపడాల్సిన పనిలేదు. మీకు అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. కేవలం ఐదు వేల రూపాయలతో మీరు వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. రోజూ మూడు వేల రూపాయలు సంపాదించుకోవచ్చు. అంటే ప్రతినెలా లక్షల రూపాయలు సంపాదించవచ్చు. ఇది గొప్ప వ్యాపార ఆలోచన. ఆ వ్యాపారమేంటో చూద్దాం. అసలే నేటి కాలంలో చాలా మంది యువత ప్రైవేట్ ఉద్యోగాలు వదిలేసి సొంతంగా వ్యా
Date : 22-04-2023 - 8:06 IST -
Threat to Modi : మోడీపై ఆత్మాహుతి దాడి హెచ్చరిక
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ఆత్మాహుతి దాడి(Threat to Modi) చేస్తామని హెచ్చరిస్తూ
Date : 22-04-2023 - 6:15 IST -
Modi Tour : ప్రధాని మోడీ రికార్డ్, 36గంటల్లో 5000km జర్నీ
ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ(Modi Tour) రికార్డ్ లను క్రియేట్ చేస్తుంటారు.
Date : 22-04-2023 - 5:42 IST -
Delhi Court Firing: ఢిల్లీ కోర్టు ఆవరణలో ఇప్పటివరకు జరిగిన కాల్పుల వివరాలు
నిన్న శనివారం ఢిల్లీ కోర్టు ఆవరణలో సస్పెండ్ కు గురైన ఓ న్యాయవాది మహిళపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఆ మహిళ శరీరంలోకి నాలుగు బుల్లెట్లు చొచ్చుకుపోయాయి
Date : 22-04-2023 - 3:33 IST -
Rahul Gandhi: ప్రభుత్వ నివాసాన్ని పూర్తిగా ఖాళీ చేసిన రాహుల్ గాంధీ.. నేడు అధికారులకు బంగ్లాను అప్పగించనున్న రాహుల్..!
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) శుక్రవారం (ఏప్రిల్ 21) తన అధికారిక నివాసం (Official Bungalow) 12 తుగ్లక్ లేన్ను పూర్తిగా ఖాళీ చేశారు. దాదాపు రెండు దశాబ్దాలుగా రాహుల్ ఈ ఇంట్లోనే ఉంటున్నారు.
Date : 22-04-2023 - 11:00 IST -
Former Governor Satya Pal Malik: జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్కు సీబీఐ సమన్లు
బీమా కుంభకోణం (Insurance Scam)లో జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (Former Governor Satya Pal Malik)కు సీబీఐ సమన్లు జారీ చేసింది.
Date : 22-04-2023 - 10:44 IST -
Bus Collides With Truck: అయోధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం
ఉత్తరప్రదేశ్లోని అయోధ్య (Ayodhya)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. యూపీలోని అయోధ్య నుంచి అంబేద్కర్ నగర్ వైపు వెళ్తున్న బస్సు, ట్రక్కును ఢీకొని (Bus Collides With Truck) బోల్తా పడింది.
Date : 22-04-2023 - 7:24 IST -
CBSE Board Result 2023: సీబీఎస్ఈ విద్యార్థులకు అలర్ట్.. ఫలితాల విడుదల ఎప్పుడంటే..?
సీబీఎస్ఈ (CBSE) 10th, 12th బోర్డుల లక్షల మంది విద్యార్థులు తమ ఫలితాల (Result) కోసం ఎదురు చూస్తున్నారు. సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి పరీక్షలు పూర్తయ్యాయి.
Date : 22-04-2023 - 6:34 IST -
Business Idea : చదువుతో సంబంధం లేదు, 35వేలతో ఈ బిజినెస్ ప్రారంభిస్తే, నెలకు మూడు లక్షలు సంపాదించడం పక్కా
ఏదైనా వ్యాపారం (Business Idea) ప్రారంభించాలని చెబితే, ప్రతి ఒక్కరూ దానిలో తక్కువ పెట్టుబడి పెట్టడం ద్వారా ఎక్కువ లాభాలను ఆర్జించవచ్చా అని అడుగుతుంటారు. తక్కువ పెట్టుబడితో అధిక రాబడిని అందించే అనేక వ్యాపారాలు ఉన్నాయి. మనం దాని గురించి తెలుసుకోవాలి. ముత్యాల పెంపకానికి ఇది మంచి ఎంపిక. ఈ వ్యాపారంలో కేవలం 35 వేల రూపాయల పెట్టుబడితో మూడు నుంచి మూడున్నర లక్షల రూపాయలు సంపాదించే అవకాశం ఉ
Date : 21-04-2023 - 8:00 IST -
Delhi Saket Court firing: ఢిల్లీలో దారుణం, పట్టపగలే సాకేత్ కోర్టులో కాల్పులు. మహిళ పరిస్థితి విషమం
ఢిల్లీలో దారుణం జరిగింది. సాకేత్ కోర్టులో (Delhi Saket Court firing) న్యాయవాది వేషంలో ఉన్న ఓ వ్యక్తి శుక్రవారం ఉదయం ఓ మహిళపై కాల్పులు జరిపాడు. నిందితుడు మహిళపై 4 బుల్లెట్లు కాల్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సస్పెండ్ అయిన లాయర్, తన భార్యపై అతి కిరాతకంగా కాల్పులు జరిపాడు. అప్పటికే వారిద్దరి మధ్య వాగ్వా
Date : 21-04-2023 - 11:58 IST -
Twitter Blue Tick: అన్నంత పని చేసిన ఎలాన్ మస్క్.. ట్విట్టర్ బ్లూ టిక్ ను కోల్పోయిన సినీ, రాజకీయ ప్రముఖులు..!
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో సహా ప్రభుత్వంలోని చాలా మంది మంత్రుల బ్లూ టిక్ (Twitter Blue Tick)ను ట్విట్టర్ తొలగించింది.
Date : 21-04-2023 - 11:19 IST -
Poonch Terrorist Attack: జమ్మూకాశ్మీర్ పూంచ్ లో భారీ ఉగ్రదాడి.. ఎన్ఐఏ విచారణ.. మృతిచెందిన జవాన్లు వీరే..!
జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ (Poonch) జిల్లాలో గురువారం (ఏప్రిల్ 20) ఉగ్రవాదుల దాడి (Terrorist Attack)లో మరణించిన ఐదుగురు సైనికుల పేర్లను భారత సైన్యం విడుదల చేసింది.
Date : 21-04-2023 - 9:04 IST