India
-
BSF HC Recruitment 2023: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో 247 హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు రిక్రూట్మెంట్, మహిళలూ దరఖాస్తు చేసుకోవచ్చు.
BSF హెడ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ (BSF HC Recruitment 2023)అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్), హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) మొత్తం 247 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. డైరెక్టరేట్ ఆఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ విడుదల
Published Date - 06:56 AM, Mon - 17 April 23 -
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నో అరెస్ట్, ముగిసిన సీబీఐ విచారణ
ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ సుదీర్ఘ విచారణ తరువాత ఆప్ అధినేత కేజ్రీవాల్ బయటకు వచ్చారు. ఉదయం నుంచి ఆయన్ను సీబీఐ అరెస్ట్ చేస్తుందని ఆ పార్టీ వర్గాల్లో ఉత్కంఠ రేగింది.
Published Date - 10:24 PM, Sun - 16 April 23 -
Atiq Murder Case: ఇది ముమ్మాటికి బీజేపీ హత్యే: అసదుద్దీన్ ఒవైసీ
ప్రయాగ్రాజ్లో గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ మరియు అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్లు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. Atiq Murder Case
Published Date - 05:10 PM, Sun - 16 April 23 -
Rajasthan: బాలనేరస్థుడికి మరణశిక్ష.. 25 ఏళ్ల తర్వాత పొరపాటు గుర్తించి విడుదల
బాలనేరస్థులకు మరణశిక్ష విధించరు. వారికి గరిష్టంగా మూడేళ్ల శిక్ష మాత్రమే ఉంటుంది. కానీ పోలీసులు పేరు, వయస్సుకు సంబంధించిన వివరాలను రాంగ్ గా ఎంటర్
Published Date - 04:35 PM, Sun - 16 April 23 -
Ex-CM Jagadish Shettar: కర్ణాటకలో బీజేపీకి షాక్.. రాజీనామా చేసిన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్
టికెట్ రాకపోవడానికి గల కారణాలేమిటో తనకు తెలియదని టికెట్ పై ఆగ్రహంతో ఉన్న కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే, మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ (Ex-CM Jagadish Shettar) ఆదివారం అన్నారు.
Published Date - 01:48 PM, Sun - 16 April 23 -
CM Kejriwal: సీబీఐ ఎదుట కేజ్రీవాల్… అరెస్ట్?
మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు సీబీఐ ఎదుట హాజరయ్యారు
Published Date - 11:57 AM, Sun - 16 April 23 -
Karnataka CM Basavaraj Bommai: సొంత కారు కూడా లేని సీఎం బసవరాజ్ బొమ్మై.. సుమారు రూ. 6 కోట్లు అప్పులు కూడా..!
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (Karnataka CM Basavaraj Bommai) షిగ్గావ్ అసెంబ్లీ స్థానం నుంచి శనివారం (ఏప్రిల్ 15) నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మరోసారి అత్యధిక ఓట్లు సాధించి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
Published Date - 11:42 AM, Sun - 16 April 23 -
Atiq Ahmad: సీఎం యోగి ఇంటి వద్ద భారీగా పోలీసులు
ఉత్తరప్రదేశ్ కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీఖ్ అహ్మద్ పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపగా అతీఖ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు
Published Date - 11:01 AM, Sun - 16 April 23 -
Mobile Tower Stolen: బీహార్లో సెల్ టవర్ చోరీ.. పట్టపగలే దొంగతనం.. చోరీ ఎలా చేశారో తెలుసా..?
బీహార్ (Bihar)లో రైలు ఇంజిన్, రైల్వే ట్రాక్ చోరీ తర్వాత, ఇప్పుడు మొబైల్ టవర్ చోరీ (Mobile Tower Stolen) ఘటన ముజఫర్పూర్ జిల్లా సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రమజీవి నగర్లో వెలుగులోకి వచ్చింది.
Published Date - 08:55 AM, Sun - 16 April 23 -
Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) ఆదివారం భారీగా తగ్గాయి. ఆదివారం ఉదయం 8 గంటల వరకు హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,950గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,040గా నమోదైంది.
Published Date - 08:30 AM, Sun - 16 April 23 -
Nandini Gupta: ఫెమినా మిస్ ఇండియాగా 19 ఏళ్ల నందిని గుప్తా..!
రాజస్థాన్కు చెందిన 19 ఏళ్ల నందిని గుప్తా (Nandini Gupta) ఫెమినా మిస్ ఇండియా 2023 (Femina Miss India World 2023) టైటిల్ను గెలుచుకుంది. అదే సమయంలో శ్రేయా పూంజా మొదటి రన్నరప్గా ప్రకటించగా, రెండవ స్టార్ తోనా ఓజుమ్ లువాంగ్ను రెండో రన్నరప్గా ప్రకటించారు.
Published Date - 07:56 AM, Sun - 16 April 23 -
UP Gangster: యూపీ గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ హతం.. అతని సోదరుడు కూడా…
ఊహించిందే జరిగింది... యూపీ గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ , అతని సోదరుడు అష్రాఫ్ అహ్మద్ హతమయ్యారు. ప్రయాగ్ రాజ్ లో మెడికల్ చెకప్ కోసం హాస్పిటల్ కు తీసుకెళుతుండగా కాల్పుల్లో మృతి చెందాడు.
Published Date - 11:52 PM, Sat - 15 April 23 -
Jio Cinema : జియో సినిమా సరికొత్త ప్లాన్.. IPL ఫ్రీ.. కానీ సినిమాలకు డబ్బులు కట్టాలి..
జియో స్టూడియోస్ తరపున ముంబైలో ఓ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ లో త్వరలో జియో సినిమా నుంచి బోలెడంత కంటెంట్ ని ప్రేక్షకులకు అందించడానికి సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు.
Published Date - 05:53 PM, Sat - 15 April 23 -
Delhi Liquor Scam: మోడీకి రూ.1000 కోట్లు ఇచ్చానని చెబితే అరెస్ట్ చేస్తారా?
నేను మోడీకి 1000 కోట్లు ఇచ్చానని చెబితే అరెస్ట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో భాగంగా సీబీఐ కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది
Published Date - 02:29 PM, Sat - 15 April 23 -
Pulwama Truth :పూల్వామా ప్రకంపనలు, మోడీపై దుమారం
పూల్వామా ఉగ్రదాడిపై(Pulwama Truth) అనుమానాలు వ్యక్తం చేస్తూ
Published Date - 01:50 PM, Sat - 15 April 23 -
Covid Cases: డేంజర్ బెల్స్.. మేలో రోజు 50 నుంచి 60 వేల కరోనా కేసులు..?
పెరుగుతున్న కరోనా కేసులు (Covid Cases) మరోసారి భయపెట్టడం ప్రారంభించాయి. భారతదేశంలో ప్రతిరోజూ 10,000 కంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.
Published Date - 11:12 AM, Sat - 15 April 23 -
Former Deputy CM: కర్ణాటకలో ఎన్నికలకు ముందు బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన మాజీ డిప్యూటీ సీఎం
మే 10న జరగనున్న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ మారే ప్రక్రియ సాగుతోంది. ఈ క్రమంలో బీజేపీ మాజీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి (Former Deputy CM) లక్ష్మణ్ సవాది (Laxman Savadi) కాంగ్రెస్లో చేరారు.
Published Date - 09:38 AM, Sat - 15 April 23 -
Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. ఏడుగురు దుర్మరణం
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. రాయ్గఢ్లోని ఖోపోలీ ప్రాంతంలో ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడిపోయింది.
Published Date - 07:49 AM, Sat - 15 April 23 -
AIIMS NORCET (4) 2023: AIIMSలో 3055 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్, ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోండి.
AIIMS నర్సింగ్ ఆఫీసర్(AIIMS NORCET (4) 2023) రిక్రూట్మెంట్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కంబైన్డ్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NORCET 4) కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 12, 2023న ఇన్స్టిట్యూట్ జారీ చేసిన నోటిఫికేషన్ (నం.76/2023) ప్రకారం, ఢిల్లీలోని AIIMS, NITRD ఢిల్లీలో మొత్తం 3055 నర్సింగ్ ఆఫీసర్
Published Date - 07:32 AM, Sat - 15 April 23 -
JammuKashmir: జమ్మూకశ్మీర్లో ఘోర ప్రమాదం.. ఒక్కసారిగా కుప్పకూలిన వంతెన.. 80 మందికి గాయాలు
జమ్మూకశ్మీర్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పాదచారుల వంతెన కూలిపోవడంతో 80 మంది గాయపడ్డారు. ఉదయ్పూర్ జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఉధంపూర్లోని చెనాని బ్లాక్లోని బైన్ గ్రామంలో బేని సంగమ్లో బైసాఖి వేడుకల సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది.
Published Date - 07:24 PM, Fri - 14 April 23