India
-
Ashok Gehlot : మోడీతో రాజస్థాన్ కాంగ్రెస్ సీఎం చెట్టాపట్టాల్
కాంగ్రెస్, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయం నడుస్తోంది. రాజస్థాన్ లో (Ashok Gehlot)
Published Date - 03:59 PM, Wed - 12 April 23 -
Unite Opposition : విపక్ష కూటమికి నితీష్ జై, ఢిల్లీలో భేటీ
కాంగ్రెస్ పార్టీకి అండగా జనతాపరివార్ ఏకం (Unite Opposition) అయింది.
Published Date - 03:28 PM, Wed - 12 April 23 -
Loans: ఈ సంవత్సరం నుంచి లోన్స్ చౌక.. ద్రవ్యోల్బణం డౌన్.. ఎలా.. ఏమిటి?
ఈ సంవత్సరం నుంచే మీరు అధిక వడ్డీ రేట్ల నుంచి ఉపశమనం పొందొచ్చు. భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 6% దిగువకు తగ్గుతుందని బ్యాంకింగ్ నిపుణులు , ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి.
Published Date - 02:51 PM, Wed - 12 April 23 -
TOEFL Test Duration Reduced: ETS ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రావీణ్యత పరీక్ష రాసేవారి కోసం మార్పులను ప్రకటించింది
ఇంగ్లిష్ని ఫారిన్ లాంగ్వేజ్గా పరీక్ష ఇప్పుడు మూడు గంటలకు బదులుగా రెండు గంటల కంటే తక్కువ సమయం పడుతుంది మరియు పరీక్ష పూర్తయిన తర్వాత అభ్యర్థులు తమ అధికారిక స్కోర్ విడుదల
Published Date - 01:30 PM, Wed - 12 April 23 -
Coal India Jobs 2023: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, కోల్ ఇండియాలో 330 ఉద్యోగాలు, పది పాసైతే చాలు
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్.భారత ప్రభుత్వ బొగ్గు గనుల (Coal India Jobs 2023) మంత్రిత్వశాఖకు చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ కుచెందిన కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ లో 330 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇందులో మైనింగ్ సర్దార్, ఎలక్ట్రీషియన్, టెక్నిషియన్, డిప్యూటీ సర్వేయర్, అసిస్టెంట్ ఫోర్ మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున
Published Date - 10:26 AM, Wed - 12 April 23 -
Punjab Firing: భటిండా మిలిటరీ స్టేషన్లో విచక్షరహితంగా కాల్పులు, నలుగురు జవాన్లు మృతి
పంజాబ్లోని భటిండాలోని (Punjab Firing) మిలటరీ స్టేషన్పై విచక్షణారహితంగా కాల్పులు జరిగాయి. కాల్పుల్లో నలుగురు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు కాల్పుల ఘటన జరిగినట్లు చెబుతున్నారు. కాల్పులకు గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనకు పాల్పడింది ఎవరో కూడా తెలియరాలేదు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెల్లవారుజామున 4.35 గ
Published Date - 10:08 AM, Wed - 12 April 23 -
Fake Currency Note: కరెన్సీ నోటు ఒరిజినలా? నకిలీదా? తెలుసుకోవడం ఎలా?
సైబర్ నేరాలు ఓ వైపు, ఆన్ లైన్ మోసాలు మరోవైపు…మధ్య డబ్బులకు టొకరాలు. ఇలా రోజుకో కొత్త మోసం వెలుగు చూస్తున్నాయి. మొన్నటికి మొన్న ఏపీలో గ్రామ వాలంటీర్ల ఫించన్ల డబ్బుల్లో నకిలీ కరెన్సీ (Fake Currency Note) నోట్లు కలకలం రేపాయి. ఈ తరుణంలో మీ వద్ద ఉన్న 100, 500 లేదా 2000 రూపాయల నోట్లు అసలైనవో కాదో తెలుసుకోవడం ఎలా. అసలు, నకిలీ కనిపెట్టేందుకు ఆర్బీఐ ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేసిందో తెలుసుకుందాం. [&hel
Published Date - 09:16 AM, Wed - 12 April 23 -
Vande Bharat Trains: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ చేతికి వందేభారత్ రైళ్ల ఆర్డర్.. వచ్చే ఆరేళ్లలో 80 రైళ్లు..!
దేశంలోని మొట్టమొదటి సెమీ హైస్పీడ్ వందే భారత్ (Vande Bharat) ఎక్స్ప్రెస్ ప్రయాణికులలో ఉత్సుకతతో ఉంది. ఢిల్లీ-బనారస్ మధ్య మొదలైన వందే భారత్ ఇప్పుడు దాదాపు డజను రూట్లలో నడుస్తోంది.
Published Date - 08:46 AM, Wed - 12 April 23 -
Bihar : ఆర్జేడీ అధినేత లాలూతో బీహార్ సీఎం నితీష్ భేటీ.. వచ్చే లోక్సభ ఎన్నికలపై చర్చ..?
బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఢిల్లీలో ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్ యాదవ్ని కలిశారు.ఈ సందర్భంగా 2024లో జరగనున్న
Published Date - 08:24 AM, Wed - 12 April 23 -
Earthquake : బీహార్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్పై 4.3గా నమోదు
బీహార్లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున బీహార్లోని అరారియాలో భూమి కంపించింది. రిక్టర్
Published Date - 07:39 AM, Wed - 12 April 23 -
Karnataka Manifesto: మేనిఫెస్టోలో పెళ్లిళ్ల హామీ, కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ వినూత్నం
రైతే రాజు. ఆ రాజు బిడ్డలకు పెళ్లి కావడం కష్టం. వ్యవసాయం చేసే వాళ్లకు పెళ్లి కావడంలేదు. అందుకే కర్ణాటక ఎన్నికల్లో మేనిఫెస్టో గా మారింది. అందరికి తిండిపెట్టే రైతన్న కుటుంబం అంటే అలుసు.
Published Date - 07:44 PM, Tue - 11 April 23 -
Sonia Gandhi: పొత్తులతోనే వచ్చే ఎన్నికలకు..సోనియా
జాస్వామ్య వ్యవస్థల్ని నాశనం చేస్తున్న మోడీని దింపడానికి అందరితో కలిసి పనిచేయడానికి కాంగ్రెస్ సిద్ధం అయింది. ఆ మేరకు ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా సంచలన ప్రకటన చేశారు. దేశంలోని ఏ పార్టీతో నైనా కలిసి ఈ సారి ఎన్నికలకు వెళ్ళడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని అన్నారు.
Published Date - 04:40 PM, Tue - 11 April 23 -
Sachin Pilot Protest: పైలట్ ఫైర్.. సొంత ప్రభుత్వంపై నిరసన జ్వాలలు!
కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ మంగళవారం రాజస్థాన్లోని జైపూర్లోని అమరవీరుల స్మారక చిహ్నం వద్ద తన ఒక్కరోజు నిరాహార దీక్షను ప్రారంభించారు.
Published Date - 04:34 PM, Tue - 11 April 23 -
Nirmala Sitharaman: పాకిస్తాన్లో కంటే ఇండియాలోనే ముస్లింల పరిస్థితి మెరుగ్గా ఉంది
భారత్ పట్ల పాశ్చాత్య దేశాల ప్రతికూల అవగాహనపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే ముస్లిం జనాభాలో భారత్ రెండో స్థానంలో ఉందని, ఈ జనాభా సంఖ్య మాత్రమే పెరుగుతోందని సీతారామన్ అన్నారు. పాకిస్తాన్ లో కంటే భారత్ లోనే ముస్లింల పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని చెప్పారు.అంతర్జాతీవ్ర ద్రవ్యనిధి ప్రపంచబ్యాంకు సమావేశంలో పాల్గొనే
Published Date - 10:42 AM, Tue - 11 April 23 -
Coronavirus: దేశంలో కోవిడ్ డేంజర్ బెల్, 79శాతం పెరిగిన ఇన్ఫెక్షన్లు
భారతదేశంలో కరోనా వైరస్ ( Coronavirus)కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలో ప్రతిరోజూ 5 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దీనితో పాటు, కరోనా పాజిటివిటీ రేటులో పెరుగుదల నమోదైంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, దేశంలో కరోనా కేసులు 79 శాతం పెరిగాయి. ఈ కరోనా సంఖ్య గత ఏడు నెలల్లో అత్యధికం. కరోనా కారణంగా మరణాల సంఖ్య ఇంకా తక్కువగా ఉండటం ఉపశమనం కలిగ
Published Date - 10:28 AM, Tue - 11 April 23 -
TMC : జాతీయ పార్టీ హోదా కోల్పోయిన టీఎంసీ.. న్యాయపరమైన అంశాలు పరిశీలిస్తున్న తృణమూల్
పశ్చిమ బెంగాల్లోని అధికార పార్టీ జాతీయ పార్టీ హోదాని కోల్పోయింది. ఈ నేపథ్యంలో న్యాయపరమైన అంశాలను తృణమూల్
Published Date - 08:05 AM, Tue - 11 April 23 -
Central Govt. Shocked Jagan: జగన్ కు కేంద్రం జలక్! ఇంగ్లీష్ మీడియం లేని విద్యావిధానం కు మోడీ ఆమోదం
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కి జలక్ ఇచ్చేలా నూతన విద్యావిధానం ఉంది. కేంద్ర క్యాబినెట్ ఆమోదం మేరకు 5వ తరగతి వరకు మాతృ భాషలోనే విద్యాభ్యాసం ఉంటుంది. ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ గా మాత్రమే కొత్త విధానం ప్రకారం ఉంది.
Published Date - 06:12 PM, Mon - 10 April 23 -
Zojila tunnel: ఆసియాలోనే అతి పొడవైన టన్నెల్ జోజిలా.. 2026 నాటికి అందుబాటులోకి.. ఎన్నో ప్రత్యేకతలు..!
సోనామార్గ్లో 6.5 కి.మీ పొడవైన జెడ్-మోడ్ టన్నెల్ సిద్ధంగా ఉండగా, 14.2 కి.మీ పొడవైన జోజిలా టన్నెల్ (Zojila tunnel)లో 50 శాతం పనులు పూర్తయ్యాయి.
Published Date - 03:06 PM, Mon - 10 April 23 -
Sachin Pilot Against Gehlot: రాజస్థాన్ కాంగ్రెస్లో మరోసారి అసమ్మతి సెగ.. నిరాహార దీక్షకు మాజీ డిప్యూటీ సీఎం
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్లో మరోసారి అసమ్మతి కనిపిస్తోంది. అవినీతి వ్యవహారంలో చర్యలు తీసుకోకుంటే గెహ్లాట్ (Ashok Gehlot) ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తానని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ (Sachin Pilot) ప్రకటించారు.
Published Date - 12:52 PM, Mon - 10 April 23 -
Air India Flight: ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికుడి రచ్చ.. ఢిల్లీ నుంచి లండన్ వెళ్తున్న విమానంలో ఘటన..!
ఢిల్లీ నుంచి లండన్ (Delhi- London) వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం (Air India Flight) లో ఓ ప్రయాణికుడు (Passenger) బీభత్సం సృష్టించాడు. ఈ గొడవ ఎంతగా పెరిగిందంటే విమానం తిరిగి ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది.
Published Date - 12:25 PM, Mon - 10 April 23