Threaten To Murder PM Modi : ప్రధాని మోడీని చంపేస్తానని కాల్.. చేసింది ఎవరంటే ?
అతడి పేరు హేమంత్.. వయసు 48 సంవత్సరాలు.. ఢిల్లీలోని రాయ్గర్ పురా వాస్తవ్యుడు.. మద్యం మత్తులో గురువారం రాత్రి పోలీస్ కంట్రోల్ రూమ్ కు (PCR) ఫోన్ చేశాడు. ప్రధాని మోడీని చంపుతానని (Threaten To Murder PM Modi) వార్నింగ్ ఇచ్చాడు.
- By Pasha Published Date - 10:33 AM, Fri - 26 May 23
![Threaten To Murder PM Modi : ప్రధాని మోడీని చంపేస్తానని కాల్.. చేసింది ఎవరంటే ?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/05/Stop-War.jpg)
అతడి పేరు హేమంత్.. వయసు 48 సంవత్సరాలు.. ఢిల్లీలోని రాయ్గర్ పురా వాస్తవ్యుడు.. మద్యం మత్తులో గురువారం రాత్రి పోలీస్ కంట్రోల్ రూమ్ కు (PCR) ఫోన్ చేశాడు. ప్రధాని మోడీని చంపుతానని (Threaten To Murder PM Modi) వార్నింగ్ ఇచ్చాడు. దీంతో పోలీసులు ఆ కాల్ ను ట్రేస్ చేసి.. కరోల్ బాగ్లో హేమంత్ ను అరెస్టు చేసింది.
Also read : Modi Award : ప్రధాని మోడీకి 2 దేశాల అత్యున్నత పురస్కారాలు
నిందితుడు గత 6 సంవత్సరాలుగా నిరుద్యోగి అని, అతనికి మద్యపానం అలవాటు ఉందని పోలీసులు వెల్లడించారు. ఉద్యోగం లేకపోవడం వల్లే మద్యానికి బానిసగా మారాడని చెప్పారు.జాబ్ లేదనే కోపంలో ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తానంటూ(Threaten To Murder PM Modi) కాల్ చేశాడని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Tags
Related News
![NITI Aayog Meeting: నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవుతా: సీఎం మమతా బెనర్జీ](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/07/NITI-Aayog-meeting_11zon.jpg)
NITI Aayog Meeting: నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవుతా: సీఎం మమతా బెనర్జీ
నీతి ఆయోగ్ సమావేశానికి తాను హాజరవుతానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలన్నీ దూరమయ్యాయి. దీన్ని నేను అంగీకరించలేను. కాబట్టి మీటింగ్లో అందరి తరుపున నేనే గళం విప్పుతాను అని అన్నారు.