India
-
Jammu and Kashmir : మరో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
పూంచ్ జిల్లాలోని జెన్ ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అనుమానాస్పదంగా కదులుతున్న ఇద్దరు వ్యక్తులను బలగాలు గుర్తించాయి. వెంటనే వారిని నిలిపివేయడానికి ప్రయత్నించగా, కాల్పులు ప్రారంభమయ్యాయి. భద్రతా బలగాలు తక్షణమే ఎదురుతిరిగి కాల్పులకు దిగడంతో తీవ్రమైన ఎన్కౌంటర్ చోటుచేసుకుంది.
Date : 30-07-2025 - 10:28 IST -
One Country..One Election : ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’పై ఈరోజు JPC మీటింగ్
One Country..One Election : ' ఈ జమిలి ఎన్నికలపై JPC కమిటీ సమావేశాలు ఇంకా కొన్ని వారాలు కొనసాగనున్నాయి. తర్వాత రాజకీయ పార్టీల నేతలతో, ఎన్నికల కమిషన్ అధికారులతో సమావేశాలు జరపనున్నట్లు సమాచారం
Date : 30-07-2025 - 7:45 IST -
Parliament Monsoon Session : యుద్ధం ఆపాలని పాకిస్థాన్ అడుక్కుంది – మోడీ
Parliament Monsoon Session : విపక్షాల విమర్శలకు ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా ప్రతిస్పందించారు. పాక్ ఉగ్రవాదుల దాడులకు ఘాటుగా బదులిచ్చిన భారత్కు ప్రపంచం మద్దతుగా నిలిచినప్పటికీ, కాంగ్రెస్ మాత్రం రాజకీయ లాభం కోసం విమర్శలు చేస్తోందని ఆరోపించారు
Date : 29-07-2025 - 8:03 IST -
Operation Sindoor : ఆ ఒక్క ఫోన్ కాలే..పాక్ తో యుద్ధం ఆపేలా చేసింది – అమిత్ షా
Operation Sindoor : రెండు రోజుల్లోనే ఆపరేషన్ సింధూర్ నిలిపివేయడానికి గల కారణంగా మే 10న DGMO స్థాయిలో భారత్-పాక్ మధ్య జరిగిన టెలిఫోన్ కాల్ ను పేర్కొన్నారు
Date : 29-07-2025 - 3:55 IST -
Lok Sabha : లోక్ సభ తీరుపై సంతోషం వ్యక్తం చేసిన విజయసాయి రెడ్డి
Lok Sabha : లోక్సభ చురుకైన విధంగా పనిచేయడం, వ్యవహార నిర్వహణ శైలిలో మార్పు రావడం, సభను ప్రజలకు సానుకూలంగా చాటే ప్రయత్నంగా పరిగణించవచ్చు
Date : 29-07-2025 - 3:25 IST -
Rahul Gandhi : రాహుల్ గాంధీ గొప్ప మనసు..22 మంది చిన్నారులను దత్తత తీసుకున్న కాంగ్రెస్ నేత
ఇటీవల సరిహద్దు గ్రామాల పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ పూంఛ్ చేరుకున్నారు. అక్కడ బాధిత కుటుంబాల కష్టాలు స్వయంగా తెలుసుకున్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను చూసి ఆవేదనకు లోనైన రాహుల్, వెంటనే సహాయ చర్యలు ప్రారంభించాలని పార్టీ నేతలకు ఆదేశాలు ఇచ్చారు.
Date : 29-07-2025 - 2:23 IST -
Tragedy : యూపీలో భర్తపై భార్య దారుణం.. భర్త సజీవదహనం
Tragedy : ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహ బంధం లోపలే మోసం, ప్రతీకారం, దారుణ హత్యకు దారి తీసిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.
Date : 29-07-2025 - 2:19 IST -
Parliament Session : తనకు అడ్డుపడుతున్న ప్రతిపక్ష సభ్యులకు కౌంటర్ ఇచ్చిన షా
Parliament Session : జమ్మూ-కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు పర్యాటకులను మతం అడిగి మరీ కాల్చిచంపిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.
Date : 29-07-2025 - 1:58 IST -
Lok Sabha : ఆపరేషన్ మహాదేవ్లో ముగ్గురు పహల్గాం ఉగ్రవాదులు హతం..అమిత్ షా ప్రకటన
హతమైన వారిలో ప్రధాన నిందితుడు సులేమాన్ ఉన్నట్టు వెల్లడించారు. ఇతడు పహల్గాం దాడికి సూత్రధారి అని, అతడి ఇద్దరు అనుచరులు అఫ్గాన్, జిబ్రాన్ కూడా ఈ దాడిలో పాల్గొన్నట్టు స్పష్టం చేశారు. పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా (Lashkar-e-Taiba)కు ఈ ముగ్గురు ఉగ్రవాదులు చెందినవారని షా పేర్కొన్నారు.
Date : 29-07-2025 - 1:42 IST -
Madhya Pradesh : మంచంపై ప్రసవం కోసం పోరాటం.. మధ్యప్రదేశ్లో మహిళ చిగురొదలిన బాధ
చంచల్ భర్త అంగద్ వాల్మీకి తన భార్యకు సహాయం అందించేందుకు అంబులెన్స్కు సమాచారం ఇచ్చినా, భారీ వర్షాల వలన గ్రామానికి వెళ్లే ఏకైక అప్రోచ్ రోడ్డులో నీరు నిలిచిపోవడంతో, అంబులెన్స్ అక్కడే నిలిచిపోయింది. చంచల్ ఇంటికి వెళ్లేందుకు మోతాదైన వాహన మార్గం లేకపోవడంతో, ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి ఆమెను ఒక మంచంపై ఉంచి, బురదతో నిండిన మార్గం గుండా చేతులతో మోసుకెళ్లారు.
Date : 29-07-2025 - 12:43 IST -
Congress : ఆపరేషన్ సిందూర్ .. శశిథరూర్ బాటలోనే మరో కాంగ్రెస్ ఎంపీ
ఆపరేషన్ సిందూర్ లో దేశానికి జరిగిన నష్టం గురించి పూర్తిస్థాయిలో పారదర్శకత చూపించాలని ఆయన పట్టుబట్టారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందని వ్యాఖ్యానించారు. ఆయనతో పాటుగా మరికొందరు కాంగ్రెస్ ఎంపీలు కూడా ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. అయితే, ఇదే సభలో ప్రముఖ పార్లమెంటేరియన్, కాంగ్రెస్ నేత శశిథరూర్ మాత్రం పూర్తిగా మౌనాన్ని ఆశ్రయించారు.
Date : 29-07-2025 - 11:58 IST -
Unclaimed Deposits : భారత బ్యాంకుల్లో రూ.67,000 కోట్ల అన్-క్లెయిమ్డ్ డిపాజిట్లు
Unclaimed Deposits : భారతదేశంలోని వివిధ బ్యాంకుల్లో యజమానులు క్లెయిమ్ చేయని డిపాజిట్ల మొత్తం రూ.67,000 కోట్లకు చేరిందని కేంద్ర ఆర్థిక మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటులో వెల్లడించారు.
Date : 29-07-2025 - 11:44 IST -
Kanwariyas : యాత్రికులతో వెళ్తున్న బస్సును ఢీకొన్న ట్రక్కు.. 18 మంది మృతి!
ఈ దుర్ఘటన మోహన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమునియా అటవీ ప్రాంతం సమీపంలో ఉదయం 4:30 ప్రాంతంలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, బస్సు వేగంగా వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న ట్రక్కును డ్రైవర్ గమనించలేకపోయాడు. ఢీ కొనడంతో రెండు వాహనాలూ బాగా దెబ్బతిన్నాయి.
Date : 29-07-2025 - 10:27 IST -
Supreme Court : కల్నల్ సోఫియా ఖురేషిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసు.. మంత్రి విజయ్ షాకు ఊరట
Supreme Court : మధ్యప్రదేశ్లో రాజకీయ వాతావరణాన్ని కుదిపేసిన మంత్రి కున్వర్ విజయ్ షా వ్యాఖ్యల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
Date : 28-07-2025 - 8:06 IST -
Cryptocurrency: దేశంలో క్రిప్టోకరెన్సీ వాడకం, నియంత్రణపై కేంద్రం చర్యలు
క్రిప్టోకరెన్సీ అనేది డిజిటల్ లేదా వర్చువల్ కరెన్సీ. ఇది భద్రత కోసం క్రిప్టోగ్రఫీని ఉపయోగిస్తుంది. ఇది వికేంద్రీకృత వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది.
Date : 28-07-2025 - 7:04 IST -
Divya Deshmukh : ఫిడే మహిళల ప్రపంచ చెస్ ఛాంపియన్గా దివ్య దేశ్ముఖ్
Divya Deshmukh : ఫిడే (FIDE) మహిళల వరల్డ్ కప్ 2025 ఫైనల్లో అనుభవజ్ఞ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపీ (Koneru Humpy)పై అద్భుత విజయం సాధించి ఛాంపియన్గా నిలిచారు.
Date : 28-07-2025 - 6:03 IST -
Insurance : రైతుల కోసం అద్భుతమైన పథకం..ఎరువులు కొంటె రూ.2 లక్షల భీమా
Insurance : ఎరువులు కొనుగోలు చేసే సమయంలో చిన్న తప్పు చేస్తున్నారు. అదే రసీదు తీసుకోవడం చేయకపోవడం. దీని వల్ల వారు అనేక ప్రయోజనాలను కోల్పోతున్నారు
Date : 28-07-2025 - 4:21 IST -
Shocking : గబ్బిలాలతో చిల్లి చికెన్.. తమిళనాడులో కలకలం
Shocking : మానవుల ఆరోగ్యానికి కీలకమైన పర్యావరణ సమతౌల్యం కోసం ఉపయోగపడే గబ్బిలాలను చంపి, వాటి మాంసాన్ని ‘చిల్లీ చికెన్’ లేదా చికెన్ పకోడీ రూపంలో హోటళ్లలో విక్రయిస్తున్న ముఠా పట్టుబడింది.
Date : 28-07-2025 - 3:48 IST -
Rajnath Singh in Lok Sabha : తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసాం – రాజనాథ్ సింగ్
Rajnath Singh in Lok Sabha : మే 6, 7 తేదీలలో జరిగిన ఈ ఆపరేషన్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు, వారి ట్రైనర్లు, హ్యాండ్లర్లు మృతిచెందినట్లు వెల్లడించారు
Date : 28-07-2025 - 3:42 IST -
Operation sindoor Speech : దేశ ప్రజలను రక్షించడం మా ప్రభుత్వ బాధ్యత : రాజ్నాథ్ సింగ్
ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశాం. 100 మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాం. మే 7 రాత్రి భారత బలగాలు తమ సాహసాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయి. పీవోకే సహా పాకిస్థాన్ హద్దులోని ఏడుచోట్ల ఉగ్రశిబిరాలపై సమన్విత దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్ కేవలం 22 నిమిషాల్లో ముగిసింది. ఇది భారత సైనికుల శౌర్యానికి జీవంత సాక్ష్యం అని వివరించారు.
Date : 28-07-2025 - 3:12 IST