India
-
Kishan Reddy : షర్మిలకు కౌంటర్ ఇచ్చిన కిషన్ రెడ్డి
YSRTP అధినేత్రి వైస్ షర్మిల (Sharmila) నేడు తన పార్టీ (YSRTP) ని కాంగ్రెస్ (Congress) లో విలీనం చేసి..కాంగ్రెస్ గూటికి చేరారు. ఢిల్లీ వేదికగా జరిగిన కార్యక్రమంలో రాహుల్ , మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..వైఎస్సార్ బిడ్డగా వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని వైఎస్ షర్మిల తెలిపారు. వైఎస్సార్టీపీ నేతలు, క
Date : 04-01-2024 - 3:17 IST -
Lord Ram Non-vegetarian: 14 ఏళ్లు అడవిలో నివసించిన రాముడు శాఖాహారి ఎలా అవుతాడు
రాముడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఎన్సీపీ-శరద్ పవార్ వర్గం నేత జితేంద్ర అవద్ క్షమాపణలు చెప్పారు. రాముడు శాకాహారిని కాదని చేసిన ప్రకటనపై జితేంద్ర మాట్లాడుతూ నేను విచారం వ్యక్తం చేస్తున్నానని ప్రాధేయపడ్డాడు
Date : 04-01-2024 - 3:11 IST -
Missile System: MR-SAM.. ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణి..!
భారత నౌకాదళం తొలి స్వదేశీ విమాన వాహక నౌక (Missile System) ఐఎన్ఎస్ విక్రాంత్పై సముద్రంలో ప్రమాదకరమైన క్షిపణులను అమర్చడం ద్వారా శత్రువుల గుండె చప్పుడును పెంచుతోంది.
Date : 04-01-2024 - 12:00 IST -
Bengaluru : జేబులో ఫోన్ పెట్టుకుంటున్నారా..? అయితే జాగ్రత్త ఎందుకంటే…!!
ప్రస్తుతం ఫోన్ (Phone) వాడని మనిషే లేడు..చిన్న వారి దగ్గరి నుండి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ కామన్ అయిపోయింది. నిద్ర లేచినదగ్గరి నుండి పడుకునే వరకు అంత ఫోన్లతోనే గడిపేస్తున్నారు. ఈ క్రమంలో మార్కెట్ లోకి చాల సంస్థలు రకరకాల స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరలకే అందిస్తుండడంతో ఫోన్ల వాడకం బాగా పెరిగింది. అయితే కొంతమంది ఎక్కువ సేపు ఛార్జింగ్ పెట్టడం..ఆన్లైన్ గేమ్స్ ఆడడం వంట
Date : 04-01-2024 - 11:56 IST -
YS Sharmila Joins Congress : రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన వైస్ షర్మిల
అంత భావించినట్లే వైస్ షర్మిల (YSRTP Chief YS Sharmila Reddy)..కాంగ్రెస్ గూటికి చేరింది. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంది. బుధువారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న షర్మిల..ఈరోజు గువారం ఉదయం 10.55 గంటల సమయంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే (AICC Chief Mallikarjuna Kharge), రాహుల్ గాంధీ(Rahul Gandhi)లు ఆమెకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. వైఎస్ షర్మిలతో
Date : 04-01-2024 - 11:25 IST -
Petrol Price Reduction : వాహనదారుల ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం
గత కొద్దీ నెలలుగా పెట్రోల్ , డీజిల్ ధరల్లో (Petrol and Diesel Prices) ఎలాంటి మార్పు రావడం లేదనే సంగతి తెలిసిందే. త్వరలో లోక్ సభ (Lok Sabha Elections) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పెట్రోల్ ధరలను కేంద్రం (Central Govt) తగ్గించబోతుందనే ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రచారం చూసి చాలామంది నిజమే కావొచ్చని అభిప్రాయానికి వచ్చారు. ఎందుకంటే సాధారణంగా కేంద్రం అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయన్న..లోక్ సభ ఎన్నికలు వస్తున్నాయన్న వె
Date : 04-01-2024 - 10:46 IST -
Arvind Kejriwal: సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అవుతారా..? ఢిల్లీలో ఏం జరగబోతుంది..?
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మూడవ సమన్లకు కూడా హాజరుకాకపోవడంతో అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఈడీ నోటీసును చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. అదే సమయంలో ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది.
Date : 04-01-2024 - 8:27 IST -
Ayodhya: అయోధ్యలో AI నిఘా.. భారీ భద్రతా ఏర్పాట్లు
జనవరి 22న అయోధ్య (Ayodhya)లో రామమందిర శంకుస్థాపన జరగనుంది.
Date : 04-01-2024 - 8:11 IST -
ISRO – SpaceX : తొలిసారిగా ఇస్రో ప్రయోగానికి ‘స్పేస్ ఎక్స్’ రాకెట్.. ఎందుకు ?
ISRO - SpaceX : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తొలిసారిగా ఒక ప్రయోగం కోసం అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కంపెనీ SpaceXపై ఆధారపడబోతోంది.
Date : 03-01-2024 - 4:15 IST -
Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం ఆస్తులు వేలం.. ఎప్పుడంటే..?
ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim) చిన్ననాటి ఇంటిని జనవరి 5 శుక్రవారం వేలం వేయనున్నారు.
Date : 03-01-2024 - 3:58 IST -
Nitish Kumar : ఇండియా కూటమి కన్వీనర్ పోస్టు ఆ ముఖ్యమంత్రికే!
Nitish Kumar : అందరి అంచనాలు నిజమయ్యేలా ఉన్నాయి. విపక్ష కూటమి ‘ఇండియా’ కన్వీనర్గా బిహార్ సీఎం నితీష్ కుమార్ నియమితులయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.
Date : 03-01-2024 - 3:40 IST -
Ayodhya – BJP : బీజేపీ 15 రోజుల ప్లాన్.. రామభక్తులకు అండగా పార్టీ క్యాడర్
Ayodhya - BJP Strategy : అయోధ్య రామమందిరం జనవరి 22న ప్రారంభం కాబోతోంది.
Date : 03-01-2024 - 3:05 IST -
Ram Leela : అయోధ్యలో ‘రామ్లీలా’ సందడి.. అన్ని పాత్రల్లోనూ మహిళా కళాకారులే
Ram Leela : అయోధ్య రామమందిరం జనవరి 22న ప్రారంభం కానుంది.
Date : 03-01-2024 - 2:05 IST -
PM Modi: సావిత్రీబాయి ఫూలే సమాజంలో కొత్త స్ఫూర్తిని నింపారు: మోడీ
PM Modi: సావిత్రీబాయి ఫూలే, రాణి వేలు నాచియార్ల జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘన నివాళులు అర్పించారు. వారి కరుణ, ధైర్యం సమాజానికి స్ఫూర్తినిచ్చాయని, మన దేశం పట్ల వారి సహకారం అమూల్యమైనదని మోదీ అన్నారు. 1831 జనవరి 3 వ తేదీన మహారాష్ట్ర లోని సతారా లో ఒక దళిత కుటుంబంలో జన్మించిన సావిత్రి భాయి తన భర్త తో కలిసి పూణే లో తొలి సారిగా బాలికల కోసం విద్యాలయాన్ని ప్రారంభించారు
Date : 03-01-2024 - 1:48 IST -
Arvind Kejriwal Vs ED : మూడోసారీ ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా.. ఆప్ వాదన ఇదీ
Arvind Kejriwal Vs ED : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇవాళ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరుకారని ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించింది.
Date : 03-01-2024 - 10:08 IST -
Hit and Run Case : ట్రక్కు డ్రైవర్ల సమ్మె.. హిట్ అండ్ రన్ కేసుల్లో శిక్షలపై కేంద్రం ప్రకటన
Hit and Run Case : ట్రక్కు డ్రైవర్లు, ట్యాంకర్ల డ్రైవర్ల నిరసనలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
Date : 03-01-2024 - 8:36 IST -
PM Modi: శక్తివంతమైన ప్రపంచాన్ని నిర్మించేలా యువతను తయారుచేయాలి : ప్రధాని మోడీ
PM Modi: భవిష్యత్ లో శక్తివంతమైన ప్రపంచాన్ని నిర్మించే లక్ష్యంతో విశ్వవిద్యాలయాలు యువతను తయారు చేయాలనీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో భారతిదాసన్ విశ్వవిద్యాలయం 38వ స్నాతకోత్సవంలో ప్రధానమంత్రి ప్రతిభావంతులైన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ పాల్గొన్నార
Date : 02-01-2024 - 1:45 IST -
Billionaires 2023: దేశంలో గతేడాది అత్యధికంగా సంపాదించింది వీరే.. మొదటి స్థానంలో ఎవరంటే..?
దేశంలో అత్యంత సంపన్న (Billionaires 2023) మహిళ ఎవరో తెలుసా..? సావిత్రి జిందాల్ భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళ. కాగా ముఖేష్ అంబానీ భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు.
Date : 02-01-2024 - 12:40 IST -
Corona: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు, తాజా కేసులు ఎన్నంటే!
Corona: తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 573 కరోనా కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులో దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4,565కి పెరిగాయి. ఇక నిన్న ఒక్కరోజే దేశంలో కరోనా వేరియంట్ల కారణంగా ఇద్దరు చనిపోయారు. హర్యానాలో ఒకరు చనిపోగా.. కర్ణాటకలో మరొకరు మృతిచెందారు. దాంతో.. ఇప్పటి వరకు కరో
Date : 02-01-2024 - 12:18 IST -
CBI Notice : డీకే శివకుమార్కు సీబీఐ నోటీసులు
కర్ణాటక డిప్యూటీ సీఎం, కన్నడ పీసీసీ చీఫ్ డీకే శివ కుమార్ (DK Shivakumar) కు సీబీఐ (CBI) మరోసారి నోటీసులు (Notice) జారీ చేసింది. ఈనెల 11వ తేదీ విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. డీకే శివకుమార్ ఆదాయానికి మించిన ఆస్తుల అంశంపై సీబీఐ అధికారులు ఫోకస్ పెట్టారు. శివకుమార్ అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని నమోదైన కేసును 2020లో సీబీఐ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కేరళకు చెందిన జైహింద్ చానల్ (Jaihind Channel)లో […
Date : 02-01-2024 - 11:33 IST