India
-
Uddhav Thackeray: రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందని ఠాక్రే
అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమానికి శివసేన అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు ఆహ్వానం అందలేదు.
Date : 06-01-2024 - 5:39 IST -
Arvind Kejriwal: అరెస్ట్ వార్తల నేపథ్యంలో కేజ్రీవాల్ గుజరాత్లో పర్యటన
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అరెస్ట్ చేయవచ్చని ఆప్ భావిస్తుంది.
Date : 06-01-2024 - 5:11 IST -
Aditya L1: చరిత్ర సృష్టించిన ఇస్రో .. హాలో ఆర్బిట్లోకి ఆదిత్య ఎల్-1
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో చరిత్ర సృష్టించింది. భారతదేశ తొలి సోలార్ మిషన్ విజయవంతమైంది. తొలి ప్రయతంలోనే సోలార్ మిషన్ విజయవంతంగా నిర్వహించిన రెండో దేశంగా నిలిచింది
Date : 06-01-2024 - 4:44 IST -
One Nation One Election : ప్రజలారా జనవరి 15లోగా సూచనలు పంపండి : జమిలి ఎన్నికల కమిటీ
One Nation One Election : దేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ కీలక ప్రకటన చేసింది.
Date : 06-01-2024 - 4:19 IST -
Sanjeev Kapoor : వంటలు చేస్తూ రూ.750 కోట్లు సంపాదించిన వంటగాడు
వంటమనిషే అంటే ఇప్పటికి చాలామంది చిన్నచూపు చూస్తారు..కానీ అదే వంట తో ఏకంగా రూ.750 కోట్లు (Rs 750 Cr) సంపాదించి అందరికి ఆదర్శం అయ్యారు ఓ వంటమనిషి (India’s Richest Chef). ఈ మధ్య చాలామంది ఫుడ్ బిజినెస్ లోకి వెళ్తున్నారు..ఫుడ్ ద్వారా లక్షల్లో సంపాదించవచ్చని..మంచి ఫుడ్ అందించాలనే తపనతో చాలామంది ఫుడ్ రంగంలోకి దిగుతున్నారు. ఇదే క్రమంలో వంట చేసేవారికి రోజు రోజుకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. రోడ్
Date : 06-01-2024 - 4:15 IST -
300 Years Life : మనిషికి 300 ఏళ్ల ఆయుష్షు.. అలా సాధ్యమవుతుంది : ఇస్రో చీఫ్
300 Years Life : ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 06-01-2024 - 4:02 IST -
Bharat Jodo Nyay Yatra : ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ లోగో, ట్యాగ్లైన్ ఆవిష్కరణ
Bharat Jodo Nyay Yatra : జనవరి 14న మణిపూర్లోని ఇంఫాల్ నుంచి రాహుల్ గాంధీ ప్రారంభించనున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ లోగో, ట్యాగ్ లైన్లను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆవిష్కరించారు.
Date : 06-01-2024 - 2:21 IST -
Ayodhya – January 22 : జనవరి 22నే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం.. ఎందుకు ?
Ayodhya - January 22 : జనవరి 22.. ఇప్పుడు ఈ తేదీపైనే దేశమంతటా చర్చ జరుగుతోంది.
Date : 06-01-2024 - 12:42 IST -
Marriage Expense: మీకు తెలుసా..? రూ.800తో పెళ్లి చేసుకున్న దేశంలోని ధనిక జంట..!
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఆయన భార్య సుధా మూర్తి దేశంలోని అత్యంత ధనిక జంటలలో ఒకరు. అయితే వారు వారి సాధారణ జీవనశైలితో ప్రసిద్ధి చెందారు. తమ పెళ్లికి కేవలం రూ.800 మాత్రమే ఖర్చు చేశామని (Marriage Expense) దంపతులు చెప్పారు.
Date : 06-01-2024 - 11:49 IST -
Sun Mission Aditya L1: భారత తొలి సన్ మిషన్లో నేడు కీలక పరిణామం..!
చంద్రుడి తర్వాత ఈరోజు భారతదేశం సూర్యుడిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనుంది. మరికొద్ది గంటల్లో ఇస్రో సన్ మిషన్ ఆదిత్య-ఎల్ 1 (Sun Mission Aditya L1) సూర్యుడిని చేరుకుంటుంది.
Date : 06-01-2024 - 8:24 IST -
Ship Hijack : సముద్ర దొంగలు పరార్.. హైజాక్ అయిన నౌకను రక్షించిన నేవీ
Ship Hijack : సోమాలియా సముద్ర తీరం సమీపంలో సముద్ర దొంగలు హైజాక్ చేసిన నౌక ‘ఎంవీ లీలా నార్ఫోల్క్’లోని 15 మంది భారతీయులను భారత నేవీ రక్షించి దేశానికి తీసుకొచ్చింది.
Date : 06-01-2024 - 7:31 IST -
Attack On ED Team : ఈడీ టీమ్పై 200 మంది దాడి.. ఇద్దరు ఆఫీసర్లకు గాయాలు
Attack On ED Team : పశ్చిమ బెంగాల్లో కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందాలకు చెందిన రెండు వాహనాలపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.
Date : 05-01-2024 - 1:48 IST -
Modi Snorkelling: లక్షద్వీప్ దీవుల్లో మోడీ సాహసం, ఫొటోలు వైరల్
Modi Snorkelling: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్ లో దీవులను సందర్శించారు. ఈ సందర్భంగా సముద్రగర్భంలో ఉన్న జీవాలను అన్వేషించేందుకు స్నార్కెలింగ్కు వెళ్లారు. మోదీ తన సముద్రగర్భ అన్వేషణకు సంబంధించిన చిత్రాలను ఎక్స్లో పోస్ట్ చేశారు. అరేబియా సముద్రంలో ఉన్న ద్వీపాలలో తన “ఉల్లాసకరమైన అనుభవాన్ని” పంచుకున్నారు. “తమలోని సాహసికుడిని ఆలింగనం చేసుకోవాలనుకునే వారికి,
Date : 05-01-2024 - 12:55 IST -
Cargo Ship Hijack : 15 మంది భారతీయులతో కూడిన నౌక హైజాక్.. రంగంలోకి నేవీ
Cargo Ship Hijack : సముద్ర జలాల్లో ఎక్కడ చూసినా హైటెన్షన్ కనిపిస్తోంది. ఓడల హైజాకింగ్ ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. తాజాగా సోమాలియా దేశ సముద్ర తీరం సమీపంలో ‘MV LILA NORFOLK’ అనే కార్గో షిప్ గురువారం సాయంత్రం హైజాక్కు గురైంది. ఈ ఓడలో దాదాపు 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు గుర్తించారు. దీంతో భారత నౌకాదళానికి చెందిన ఒక విమానం ఈ ఓడపై నిఘా ఉంచింది. అత్యవసర పరిస్థితుల్లో ఓడ నుంచి […]
Date : 05-01-2024 - 12:33 IST -
Gautam Adani: ముఖేష్ అంబానీకి షాక్ ఇచ్చిన గౌతమ్ అదానీ..!
అదానీ గ్రూప్ యజమాని గౌతమ్ అదానీ (Gautam Adani) మరోసారి భారతదేశం, ఆసియాలో అత్యంత సంపన్న వ్యక్తిగా కిరీటం పొందారు.
Date : 05-01-2024 - 12:18 IST -
Anti India Graffiti : మరో హిందూ ఆలయంపై ఖలిస్తానీ మూకల పిచ్చిరాతలు
Anti India Graffiti : ఖలిస్తానీ తీవ్రవాద మూకలు మరోసారి అమెరికాలో బరితెగించారు.
Date : 05-01-2024 - 11:23 IST -
Medical Students: వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్.. సంవత్సరానికి 20 వీక్లీ ఆఫ్లు..!
దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులకు (Medical Students) ఉద్యోగ వార్తలు వస్తున్నాయి. వైద్య విద్యార్థుల పని, సెలవులకు సంబంధించి కొత్త నిబంధనలు రూపొందించబడ్డాయి.
Date : 05-01-2024 - 9:35 IST -
DGPs Meet : ఒకే వేదికపైకి 450 మంది డీజీపీలు, ఐజీపీలు.. నేటి నుంచి కీలక భేటీ
DGPs Meet : డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ), ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ)ల మూడు రోజుల సదస్సు ఈరోజు (జనవరి 5) నుంచి రాజస్థాన్లోని జైపూర్ వేదికగా స్టార్ట్ కాబోతోంది.
Date : 05-01-2024 - 7:04 IST -
Lok Sabha Polls: లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోపై కాంగ్రెస్ కసరత్తు
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. ఆ దిశగా చకచకా నిర్ణయాలు తీసుకుంటుంది హైకమాండ్. ఈ మేరకు వచ్చే లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
Date : 04-01-2024 - 8:45 IST -
Excise Policy Case: రామచంద్ర పిళ్లై మధ్యంతర బెయిల్ పొడిగింపు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాద్కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై మధ్యంతర బెయిల్ను జనవరి 8వ తేదీ వరకు ఢిల్లీ హైకోర్టు పొడిగించింది.
Date : 04-01-2024 - 5:31 IST