India
-
Kaushambi Blast: బాణసంచా ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో ఆరుగురు మృతి
ఉత్తరప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. కాన్పూర్ హైవేపై కోఖ్రాజ్ సమీపంలోని బాణాసంచా ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మధ్యాహ్నం మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది.
Date : 25-02-2024 - 4:00 IST -
Lok Sabha Polls 2024: మాయావతికి షాకిస్తూ బీజేపీలోకి జంప్ అయిన ఎంపీ
రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు బీఎస్పీ లోక్సభ ఎంపీ రితేష్ పాండే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ రోజు ఆదివారం న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్
Date : 25-02-2024 - 3:09 IST -
Train Moves Without Drivers: కథువా రైల్వే స్టేషన్లో భారీ నిర్లక్ష్యం.. డ్రైవర్ లేకుండా కదిలిన రైలు..!
కథువా రైల్వే స్టేషన్లో భారీ నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఆగిన గూడ్స్ రైలు అకస్మాత్తుగా వాలు కారణంగా డ్రైవర్ లేకుండా (Train Moves Without Drivers) పఠాన్కోట్ వైపు వెళ్లడం ప్రారంభించింది.
Date : 25-02-2024 - 11:59 IST -
254 Jobs : నేవీలో 254 ఎస్ఎస్సీ ఆఫీసర్ల జాబ్స్ .. జీతం రూ.56వేలు
254 Jobs : ఇండియన్ నేవీలో 254 షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్సీ) ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
Date : 25-02-2024 - 11:14 IST -
Sudarshan Setu: సుదర్శన్ సేతును జాతికి అంకితం చేసిన మోదీ
దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతును ఫిబ్రవరి 25న ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ప్రధాని మోడీ తన రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా సుదర్శన్ సేతును ప్రారంభించారు.
Date : 25-02-2024 - 10:47 IST -
Ayodhya Ram Mandir : అయోధ్యలోని బాలక్ రామ్ మందిరం కొత్త రికార్డులు
Ayodhya Ram Mandir : అయోధ్యలోని బాలక్ రామ్ మందిరం భక్తుల దర్శనం, విరాళాల విషయంలో కొత్తకొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.
Date : 25-02-2024 - 10:32 IST -
Inflation In India: సామాన్యులకు షాక్.. రాబోయే రోజుల్లో ధరలు పెంపు..?
ద్రవ్యోల్బణం (Inflation In India) నుండి ఉపశమనం కోసం ఎదురుచూస్తున్న సామాన్య ప్రజలు నిరాశ చెందవచ్చు.
Date : 25-02-2024 - 10:27 IST -
Seat Belt : బస్సులు, భారీ వాహనాల్లోనూ సీట్ బెల్ట్ మస్ట్.. ఎందుకు ?
Seat Belt : మనదేశంలో కార్లలో ప్రయాణించే వారి భద్రత కోసం సీట్ బెల్టులు ధరించడాన్ని తప్పనిసరి చేశారు.
Date : 25-02-2024 - 8:33 IST -
Sudarshan Setu: నేడు సుదర్శన్ సేతును ప్రారంభించనున్న ప్రధాని మోదీ..!
ద్వారకా, భేట్ ద్వారక దీవులను కలుపుతూ నిర్మించిన అత్యాధునిక సుదర్శన్ సేతు (Sudarshan Setu)ను ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
Date : 25-02-2024 - 7:50 IST -
BJP 100 Candidates: వచ్చే వారం 100 మందితో బీజేపీ తొలి జాబితా..!
ఫిబ్రవరి నెలాఖరులోగా లోక్సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ (BJP 100 Candidates) విడుదల చేసే అవకాశం ఉంది. ఈ లిస్ట్లో దాదాపు 100 మంది అభ్యర్థుల పేర్లు ఉంటాయని వర్గాల సమాచారం.
Date : 24-02-2024 - 9:55 IST -
PM Modi: ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ పథకం ప్రారంభించిన ప్రధాని మోదీ.!
సహకార రంగానికి సంబంధించిన పలు కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శనివారం హాజరయ్యారు.
Date : 24-02-2024 - 8:55 IST -
Influenza : సీజనల్ వ్యాధులు విజృంభన..ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ సూచన
nfluenza: ప్రస్తుతం వాతావరణం వేగంగా మారుతున్నది. పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు, ఉదయం, సాయంత్రాల్లో చలిగా ఉంటున్నది. వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలో సీజనల్ ఫ్లూ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని.. ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ సూచించింది. స
Date : 24-02-2024 - 7:34 IST -
Lasya Nanditha: లాస్య నందిత ఘటన..తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Ponnam Prabhakar: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ యువ నేత లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఈ ఘటన దిగ్భ్రాంతి కలిగించింది. ఈ నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీల డ్రైవర్లందరికీ ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రజాప్
Date : 24-02-2024 - 7:01 IST -
Indian Navy: వ్యాపార నౌక పై డ్రోన్ దాడి.. భారత నౌకాదళం సహాయం
Indian Navy: గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో వాణిజ్య నౌకలపై దాడులు కొనసాగుతున్నాయి. పైరేట్స్ తరచుగా ఈ నౌకలను లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. సముద్రంలో నౌకలపై దాడులు పెరిగిపోతుండడం ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగించే అంశంగా మారింది. గత కొన్ని రోజులుగా భారతీయ నావికాదళం(Indian Navy)అనేక కార్యకలాపాలలో సముద్రపు దొంగల నుంచి వ్యాపార నౌకలను రక్షించింది. గల్ఫ్ ఆఫ్ అడెన్లో మరోసారి ఒక వ్యాపారి నౌకపై అను
Date : 24-02-2024 - 6:41 IST -
SSC New Website : అభ్యర్థులూ SSC వెబ్సైట్ మారింది.. అది చేసుకోండి
SSC New Website : పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) కీలక పాత్ర పోషిస్తుంటుంది.
Date : 24-02-2024 - 6:41 IST -
Lok Sabha Poll Schedule: మార్చి 13 తర్వాత ఎన్నికల షెడ్యూల్..! ఈసీ వర్గాలు వెల్లడి..?
2024 లోక్సభ ఎన్నికల షెడ్యూల్ (Lok Sabha Poll Schedule)ను ప్రకటించేందుకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సన్నాహాలు చేస్తోంది.
Date : 24-02-2024 - 5:36 IST -
Chinese Hackers: భారత్ను టార్గెట్ చేసిన చైనా హ్యాకర్లు..!
చైనా హ్యాకర్లు (Chinese Hackers) భారత్ను టార్గెట్ చేశారు. ఈ సైబర్ దాడిలో దాదాపు 100 జీబీ ఇమ్మిగ్రేషన్ డేటా చోరీకి గురైంది.
Date : 24-02-2024 - 4:26 IST -
PM Modi : కాంగ్రెస్ అజెండాలో దేశాభివృద్ధి ఎప్పుడూ లేదుః ప్రధాని మోదీ
PM Modi On Congress : కాంగ్రెస్ పార్టీ పరివార్వాదం (బంధుప్రీతి), అవినీతి, బుజ్జగింపులకు మించి ఆలోచించదని ఎద్దేవా చేశారు ప్రధాని నరేంద్ర మోదీ(pm modi). దేశాభివృద్ధి వారి ఎజెండాలో ఎప్పుడూ లేదని ఆరోపించారు. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిందని, కానీ ఆ పార్టీ దృష్టి కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపైనే ఉందని విమర్శించారు. దేశ భవిష్యత్తును నిర్మించడం మరచిప
Date : 24-02-2024 - 4:19 IST -
Tamil Nadu: బీజేపీలోకి జంప్ అయిన కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే
తమిళనాడు కాంగ్రెస్ నేత, విలవంకోడ్ అసెంబ్లీ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్.విజయధరణి ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. శనివారం న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్, బీజేపీ జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్ సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు
Date : 24-02-2024 - 3:50 IST -
Priyanka: బీజేపీ అసమర్థ వైఖరివల్లే దేశంలో నిరుద్యోగం: ప్రియాంకాగాంధీ
Priyanka Gandhi:రాహుల్గాంధీ(Rahul Gandhi)భారత్ జోడో న్యాయ్ యాత్ర(Bharat Jodo Nyay Yatra)ఈరోజు ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లా(Uttar Pradesh Moradabad district )కు చేరుకోగా.. ఆయనతోపాటు ఆయన సోదరి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సోనియాగాంధీ తనయ ప్రియాంకాగాంధీ కూడా ఆ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికార బీజేపీ(bjp)పై విమర్శల వర్షం కురిపించారు. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ
Date : 24-02-2024 - 3:41 IST