India
-
Rahul – January 22 : 22న శంకర్దేవ్ సన్నిధికి రాహుల్.. ఎవరీ శంకర్దేవ్ ?
Rahul - January 22 : జనవరి 22న (సోమవారం) యావత్ దేశం దృష్టి అయోధ్య రామమందిరం వైపే ఉంటుంది.
Published Date - 01:01 PM, Sun - 21 January 24 -
Gifts From Abroad: అయోధ్య బాల రామయ్యకు విదేశాల నుంచి వచ్చిన బహుమతులు ఇవే..!
జనవరి 22న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాల వాతావరణం నెలకొంది. ఇందుకోసం ప్రపంచం నలుమూలల నుంచి బహుమతులు (Gifts From Abroad) వస్తున్నాయి.
Published Date - 12:55 PM, Sun - 21 January 24 -
POK Holy Water : పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి అయోధ్య రామయ్యకు ఏం అందిందో తెలుసా?
POK Holy Water : శారదా పీఠ్.. ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో ఉంది.
Published Date - 12:06 PM, Sun - 21 January 24 -
Ayodhya : అయోధ్య పేరుతో వచ్చే లింకులు ఓపెన్ చేయకండి – పోలీసుల హెచ్చరిక
సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) రోజు రోజుకు రెచ్చిపోతున్నారు..సందర్భాన్ని ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఫోన్లలో లింక్స్ పంపించి..వాటిని క్లిక్ చేయగానే వారి బ్యాంకు ఖాతాల్లో నుండి డబ్బును కొట్టేస్తున్నారు. ప్రతి రోజు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన (Praja Palana) పేరుతో నేరగాళ్లు..ఫోన్లు చేసి మీరు ఆరు గ్యారెంటీల
Published Date - 11:19 AM, Sun - 21 January 24 -
Ram Mandir: అయోధ్య గురించి తప్పుడు సమాచారం ఇవ్వొద్దని మీడియా సంస్థలకు కేంద్రం వార్నింగ్..!
అయోధ్య శ్రీరామ మందిరం (Ram Mandir) వేడుక జరగడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశ విదేశాల్లో అందరి చూపు అయోధ్యపైనే ఉంది. అయోధ్యలో భారతీయ, విదేశీ మీడియా పెద్ద సంఖ్యలో గుమిగూడింది.
Published Date - 10:58 AM, Sun - 21 January 24 -
Odisha : రేపు మరోచోట కూడా రామాలయం ప్రారంభం..
అయోధ్య (Ayodhya) రామాలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం రేపు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశ వ్యాప్తంగా భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. ఇప్పటికే ప్రారంభోత్సవ కార్యక్రమములు పూర్తి అయ్యాయి. VIP ల తాకిడి కూడా మొదలైంది. దేశం మొత్తం కూడా రామస్మరణ తో మారుమోగిపోతుంది. ఇదిలా ఉంటె రేపు మరోచోట కూడా రామాయలం ప్రారంభం కాబోతుంది. నారాయణ్ గఢ్ జిల్లా, ఫ
Published Date - 10:30 AM, Sun - 21 January 24 -
Ayodhya : అయోధ్య కు బయలుదేరుతున్న చంద్రబాబు , పవన్ కళ్యాణ్
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరం (Ayodhya Ram Mandir)లో ప్రాణ ప్రతిష్ట (Pran Pratishtha) కార్యక్రమానికి కొద్దీ గంటల సమయం మాత్రమే ఉంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోతుంది. సోమవారం మధ్యాహ్నం ప్రధాన మంత్రి మోడీ (PM Modi) రామాలయం గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ వేడుకను చూసేందుకు దేశ నలుమూ
Published Date - 10:12 AM, Sun - 21 January 24 -
Hindi In US Schools : అమెరికాలోని గవర్నమెంట్ స్కూళ్లలో ఇక హిందీ భాష
Hindi In US Schools : అమెరికా గడ్డపై మన జాతీయ భాష హిందీకి అరుదైన గౌరవం దక్కింది.
Published Date - 09:27 AM, Sun - 21 January 24 -
Maldives Vs India : భారత్పై మాల్దీవుల అధ్యక్షుడి అక్కసు.. బాలుడి ప్రాణాలు బలి
Maldives Vs India : భారత్పై మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుకు ఉన్న అక్కసు ఒక బాలుడి(14) ప్రాణాలు తీసింది.
Published Date - 08:59 AM, Sun - 21 January 24 -
Ram Mandir Inauguration: బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ రోజున ఏయే రాష్ట్రాలు సెలవు ప్రకటించాయంటే..?
రామ మందిర ప్రతిష్ట (Ram Mandir Inauguration)కు సంబంధించి పలు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం సెలవు ప్రకటించాయి. కొన్ని రాష్ట్రాల్లో హాఫ్ డే సెలవు ప్రకటించారు. ప్రాణ ప్రతిష్ఠ రోజున మాంసం, మద్యం దుకాణాలకు కూడా తాళాలు వేయనున్నారు.
Published Date - 08:12 AM, Sun - 21 January 24 -
Ayodhya Parking: అయోధ్యకు సొంత వాహనంలో వెళ్తున్నారా..? అయితే మీ వాహనాన్ని ఎక్కడ పార్కింగ్ చేయాలో తెలుసుకోండి..?
అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు (Ayodhya Parking) చేశారు. ట్రాఫిక్ మళ్లింపు అమలు చేయబడింది.
Published Date - 07:45 AM, Sun - 21 January 24 -
Ram Mandir Inauguration: జనవరి 22న సెలవు ప్రకటించడంపై వివాదం.. బాంబే హైకోర్టును ఆశ్రయించిన నలుగురు విద్యార్థులు
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయంలో రామ్లల్లాకు పట్టాభిషేకం సందర్భంగా (Ram Mandir Inauguration) మహారాష్ట్ర ప్రభుత్వం జనవరి 22న సెలవు ప్రకటించింది. దీనిపై వివాదం తలెత్తింది.
Published Date - 07:28 AM, Sun - 21 January 24 -
Army Couple March : తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్లో భార్యాభర్తలు.. వారెవరు ?
Army Couple March : తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్లో దంపతులు పాల్గొనబోతున్నారు.
Published Date - 07:59 PM, Sat - 20 January 24 -
Rs 10000 Crore : జమిలి ఎన్నికల ఖర్చు.. ప్రతి 15 ఏళ్లకు రూ.10వేల కోట్లు : ఈసీ
Rs 10000 Crore : ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’.. అదేనండీ జమిలి ఎన్నికలపై కేంద్ర సర్కారు కసరత్తును ముమ్మరం చేసింది.
Published Date - 06:44 PM, Sat - 20 January 24 -
Myanmar Border : మయన్మార్ బార్డర్లో కంచె నిర్మిస్తామన్న అమిత్షా.. ఎందుకు ?
Myanmar Border : మయన్మార్లో సైన్యానికి, మూడు తిరుగుబాటు గ్రూపులకు మధ్య గతేడాది అక్టోబరు నుంచి తీవ్ర యుద్ధం జరుగుతోంది.
Published Date - 06:17 PM, Sat - 20 January 24 -
Reliance Industries : 22న దేశవ్యాప్తంగా ఉద్యోగులకు సెలవు.. ప్రకటించిన రిలయన్స్
Reliance Industries : జనవరి 22న అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనున్న తరుణంలో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక ప్రకటన చేసింది.
Published Date - 01:23 PM, Sat - 20 January 24 -
Chandrayaan 3: నిద్రలేచిన ‘చంద్రయాన్ 3’.. ల్యాండర్ నుంచి మళ్లీ సిగ్నల్స్
Chandrayaan 3 : ‘చంద్రయాన్ 3’.. ప్రపంచ అంతరిక్ష చరిత్రలో భారత్ పేరు సువర్ణాక్షరాలతో లిఖించేలా చేసిన ప్రయోగం.
Published Date - 10:20 AM, Sat - 20 January 24 -
Rs. 500 Note : రూ.500 నోటుపై రాముడి చిత్రాన్ని ముద్రించాలని బిజెపి నేతల డిమాండ్
మరికొద్ది గంటల్లో అయోధ్య రామ మందిరం (Ayodhya Ram Mandir) ప్రారంభం వేళ బిజెపి నేతలు సరికొత్త డిమాండ్ ను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ కరెన్సీ నోట్ల ఫై ఉన్న గాంధీ స్థానంలో శ్రీరాముడి ఫోటో ముద్రించాలని..ఇది మా ఒక్క కోరిక కాదని , యావత్ 100 కోట్ల హిందువుల కోరిక అని వారంతా వాపోతున్నారు. అయోధ్య రామమందిరం ప్రారంభం రేపు కానుంది. ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం దేశ వ్యాప్తంగా భక్తులు
Published Date - 10:06 AM, Sat - 20 January 24 -
Ayodhya Ram Mandir: జనవరి 22న ఏయే రాష్ట్రాలు సెలవు ప్రకటించాయో తెలుసా..? ఈ సంస్థలకు హాఫ్ డే సెలవు..!
జనవరి 22న రాంలాలా విగ్రహావిష్కరణ (Ayodhya Ram Mandir) జరగనుండగా, ఇందుకోసం దేశవ్యాప్తంగా సన్నాహాలు చేస్తున్నారు. చాలా రాష్ట్రాలు హాఫ్ డే సెలవు ప్రకటించడంతో ప్రజల్లో ఉత్సాహం నెలకొంది. ప్రభుత్వ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలకు కూడా సగం రోజు సెలవు ఇచ్చారు.
Published Date - 09:53 AM, Sat - 20 January 24 -
World’s Richest Family: ప్రపంచంలో అత్యంత ధనిక కుటుంబం ఇదే.. రూ. 4000 కోట్ల విలువైన ప్యాలెస్లు, 700 కార్లు..!
ప్రపంచ సంపద పెరుగుతోంది. ప్రతి రోజు మనం ఎవరో ఒకరి పురోగతి కథను చూస్తాము. అయితే ఈ రోజు ప్రపంచంలోని అత్యంత ధనిక కుటుంబాన్ని (World's Richest Family) మీకు పరిచయం చేయబోతున్నాం.
Published Date - 09:37 AM, Sat - 20 January 24