HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄India

India

  • PM Modi

    Narendra Modi: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన దేశాధినేతల్లో మోడీకి అగ్రస్థానం

    మార్నింగ్ కన్సల్ట్ సర్వేలో మన ప్రధానికి 77 శాతం రేటింగ్ తో తొలి స్థానం Most Popular Leader In The World : ప్రజాదరణలో ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi)కి తిరుగులేదని మరోసారి రుజువైంది. మన దేశంలోనే కాదు అంతర్జాతీయంగా మోడీకి ఆదరణ ఉందని తాజా సర్వే తేల్చింది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ(most popular leader in the -world) కలిగిన దేశాధినేతల్లో మోడీకి అగ్రస్థానం కట్టబెట్టింది. మార్నింగ్ కన్సల్ట్ సర్వే(morning consult survey) విడుదల […]

    Date : 22-02-2024 - 2:44 IST
  • Ed Seeks Look Out Circular Against Byju Raveendran

    Byjus CEO: దేశం విడిచి వెళ్లొద్దు..బైజూస్ సీఈవో కోసం ఈడీ లుకౌట్ నోటీసులు

      Byjus CEO : బైజూస్ సీఈవో(Byjus CEO) ర‌వీంద్ర‌న్(raveendran) కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్(Enforcement Directorate)లుకౌట్ నోటీసు జారీ చేసింది. లుకౌట్ నోటీసు(look out notice) జారీ చేయాల‌ని ఇమ్మిగ్రేష‌న్ బ్యూరోను ఈడీ కోరింది. బైజూస్ విద్యా సంస్థ సీఈవో దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు ఈడీ చ‌ర్య‌లు తీసుకుంటోంది. బైజూస్ పేరెంట్ కంపెనీ థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ సంస్థ‌కు గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో షోకాజు నోటీసులు

    Date : 22-02-2024 - 1:32 IST
  • Cbi Searches Former Governor Satya Pal Malik's Residence

    Satyapal Malik : మాజీ గవర్నర్‌ సత్యపాల్ మాలిక్‌ నివాసాల్లో సీబీఐ సోదాలు

      Satyapal Malik CBI Raids : జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్‌ మాలిక్‌(Satyapal Malik) సహా ఆయన సన్నిహితుల నివాసాల్లో కిరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు(Kiru Hydro Electric Project)కు చెందిన అవినీతి కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు చేపట్టింది. గురువారం ఉదయం నుంచే దాదాపు 100 మంది సీబీఐ అధికారులు ఢిల్లీ(delhi) సహా 30 నగరాల్లో సోదాల్లో నిమగ్నమయ్యారు. ఢిల్లీలో ఆర్‌కే పురం, ఏషియన్ గేమ్స్ విలేజ్‌లో మాలిక్‌తో సంబంధం ఉన

    Date : 22-02-2024 - 1:09 IST
  • 5 Most Famous Tourist Places To Visit At Least Once

    Tourist Places: జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన అత్యంత ప్రసిద్ధమైన ఐదు పర్యాటక ప్రదేశాలు..

      Indian Tourist Places: ఎత్తైన పర్వతాలు, సహజ సౌందర్యం, జలపాతాలు, బీచ్‌లు, సందడిగా ఉండే నగరాలు, నిశ్శబ్ద చారిత్రక చిహ్నాలు, సాంస్కృతికంగా గొప్ప నిర్మాణాన్ని ఆస్వాదించేందుకు అనేక ప్రాంతాలున్నాయి. మీరు స్నేహితులు, కుటుంబం లేదా సోలోగా టూరిస్ట్ స్పాట్‌కి వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటే భారతదేశంలోని 5 పర్యాటక ప్రదేశాలు బెస్ట్ ఆప్షన్. కనుక నేడు జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన అత్యంత

    Date : 22-02-2024 - 12:45 IST
  • Best Places

    Best Places: భార‌త‌దేశంలో సంద‌ర్శించ‌డానికి ఉత్త‌మ ప్ర‌దేశాలివే..!

    నేటి వేగవంతమైన, ఆధునిక జీవనశైలిలో కుటుంబంతో కొంత సమయం గడపడం అనేది ఒక సవాలుతో కూడుకున్న పని. అయితే మీ బడ్జెట్‌కు అనుకూలమైన జనసమూహానికి దూరంగా ఉండే భారతదేశంలో సందర్శించాల్సిన ప్రదేశాల (Best Places) పేర్లను కూడా మేము మీకు చెప్ప‌బోతున్నాం.

    Date : 22-02-2024 - 12:35 IST
  • Assembly Polls

    Lok Sabha Polls: లోక్‌సభ ఎన్నికల కోసం ఏ కంపెనీ వేలి సిరా తయారు చేస్తోంది..?

    మరికొద్ది రోజుల్లో దేశంలో లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Polls) ప్రారంభం కానున్నాయి. ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ఒకటి, రెండు వారాల్లో ప్రకటించనుంది.

    Date : 22-02-2024 - 11:50 IST
  • Prime Minister Modi Was The First To Respond To Farmers' Concerns In Delhi

    PM Modi : ఢిల్లీలో రైతుల ఆందోళనలు..తొలిసారిగా స్పందించిన ప్రధాని మోడీ

      PM Modi Reaction: పంటలకు కనీస మద్దతు ధర, రైతు రుణమాఫీ సహా పలు డిమాండ్లపై దేశ రాజధాని ఢిల్లీ(delhi)లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే దాదాపు 9 రోజుల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) గురువారం తొలిసారిగా స్పందించారు. రైతు సంక్షేమానికి సంబంధించిన ప్రతి తీర్మానాన్ని నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రస్తుత సీజన్ 2023-24లో చెరకుకు ఫెయిర్ అండ్ రెమ్

    Date : 22-02-2024 - 11:47 IST
  • Arvind Kejriwal

    Arvind Kejriwa: ఏడోసారి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు

        Arvind Kejriwal :  ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు మద్యం కుంభకోణం కేసు (Delhi liquor policy case)లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(Enforcement Directorate) అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు. ఈ కేసులో ఈడీ నుంచి కేజ్రీవాల్‌కు సమన్లు జారీకావటం ఇది ఏడోసారి. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు ఇప్పటికే ఆరు సార్లు సమన్లు జారీ చేసిన విషయం తెల

    Date : 22-02-2024 - 11:24 IST
  • Lakhpati Didi Scheme

    Lakhpati Didi Scheme: లఖ్ పతి దీదీ పథకం అంటే ఏమిటి..?

    దేశంలో లక్షపతి దీదీ (Lakhpati Didi Scheme)ల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ప్రతి సంవత్సరం కనీసం లక్ష రూపాయలు సంపాదించే లఖపతి దీదీల సంఖ్య కోటి దాటింది.

    Date : 22-02-2024 - 10:49 IST
  • Farmers' 'delhi Chalo' March Paused For 2 Day

    Delhi Chalo : పోలీసులతో ఘర్షణ ..‘ఛలో ఢిల్లీ’కి రెండు రోజులు బ్రేక్

        Farmers Protest : పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రుణమాఫీతో పాటు పలు డిమాండ్లతో దేశ రాజధాని దిశగా కదంతొక్కిన రైతులు రెండు రోజులపాటు ‘ఛలో ఢిల్లీ’( Delhi Chalo) మార్చ్‌ను వాయిదా వేసుకున్నారు. పంజాబ్-హర్యానా సరిహద్దులో పోలీసులతో ఘర్షణ జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి కార్యాచరణను శుక్రవారం(ఫిబ్రవరి 23) సాయంత్రం వెల్లడిస్తామని పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నాయక

    Date : 22-02-2024 - 10:19 IST
  • We Are With Them.. Says Congress Chief Mallikarjun Kharge On Farmers Protest

    Mallikarjun Kharge : అన్న‌దాత‌లు చేప‌ట్టిన ఆందోళ‌న‌కు కాంగ్రెస్ అన్నిర‌కాలుగా బాస‌ట‌

      Farmers Protest : క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌కు (ఎంఎస్‌పీ) చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించాల‌ని కోరుతూ అన్న‌దాత‌లు చేప‌ట్టిన ఆందోళ‌న‌కు కాంగ్రెస్ అన్నిర‌కాలుగా బాస‌ట‌గా నిలుస్తుంద‌ని ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లింకార్జున్ ఖ‌ర్గే(mallikarjun-kharge) బుధ‌వారం స్ప‌ష్టం చేశారు. నిర‌స‌న‌ల‌కు దిగిన రైతుల‌కు కాంగ్రెస్(congress)పార్టీ వెన్నంటి ఉంటంంద‌ని, వారి న్యాయ‌మైన డిమాండ్ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప‌రిష్క

    Date : 21-02-2024 - 4:59 IST
  • Alliance With Congress Happening In Up, Says Sp Chief Akhilesh Yadav

    Loksabha Elections: స‌మాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ల మ‌ధ్య పొత్తు ఖరారు

    Loksabha Elections : రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో యూపీలో స‌మాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ల మ‌ధ్య పొత్తు ఖ‌రారైంది. ఇండియా విప‌క్ష కూట‌మిలో భాగంగా ఇరు పార్టీలు ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీచేస్తాయ‌ని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ ప్ర‌క‌టించారు. We’re now on WhatsApp. Click to Join. పొత్తులో భాగంగా యూపీలో 19 ఎంపీ సీట్ల‌ను కాంగ్రెస్‌కు కేటాయించేందుకు అఖిలేష్ సంసిద్ధ‌త వ్య‌క్తం చేశారు. ఇరు పార్టీల మ‌ధ్య పొత్తుకు క

    Date : 21-02-2024 - 4:23 IST
  • Kamal Haasan Clears Air On Alliance With India Bloc, Says 'time To Blur Party Politics'

    Kamal Haasan : ఇండియా కూటమిలో చేరికపై స్పందించిన కమల్ హాసన్

      Kamal Haasan : ప్రముఖ నటుడు, మక్కల్ నీధి మయ్యమ్(Makkal Needhi Maiam)అధినేత కమల్ హాసన్ (Kamal Haasan)ప్రతిపక్ష కూటమి ఇండియా (INDIA)లో చేరికపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఏడో వార్షికోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశం గురించి నిస్వార్థంగా ఆలోచించే పార్టీలకు మాత్రమే తాము మద్దతిస్తామని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో తాము భాగం కాదని కమల్ స్పష్టం చేశారు. భూస్వామ్య రాజకీ

    Date : 21-02-2024 - 3:06 IST
  • Tear Gas Used At Punjab Haryana Border, Centre Calls Farmers For Talks Again

    Farmers Protest: రైతులపైకి టియర్ గ్యాస్..మరోసారి చర్చలకు కేంద్రం పిలుపు

      Farmers Protest Delhi: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఐదేళ్ల కాంట్రాక్టును తిరస్కరించిన రైతులు(Formers).. బుధవారం మరోమారు నిరసనలు(Protest) చేపట్టారు. ఢిల్లీ(Delhi) సరిహద్దుల దగ్గర ఇప్పటికే ఉన్నవారికి తోడు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు దేశ రాజధానికి తరలివెళుతున్నారు. పార్లమెంట్ వద్దకు చేరుకుని నిరసన తెలపాలని భావిస్తున్నారు. అయితే, రైతులను ఢిల్లీ బార్డర్ల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఇప్

    Date : 21-02-2024 - 2:34 IST
  • BJP List

    Donated Rs 335 Cr To BJP: ఈడీ, ఐటీ విచారణను ఎదుర్కొంటున్న 30 సంస్థలు.. బీజేపీకి రూ.335 కోట్ల విరాళం..!

    గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో దాదాపు 335 కోట్ల రూపాయలను బిజెపికి విరాళం (Donated Rs 335 Cr To BJP)గా ఇచ్చిన 30 కంపెనీలు కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులను ఎదుర్కొన్నాయి.

    Date : 21-02-2024 - 2:30 IST
  • Train Confirm Ticket

    Where Is My Train APP: మీ ఫోన్‌లో ఈ యాప్ ఉంటే ట్రైన్ ఎక్క‌డుందో తెలుసుకోవ‌చ్చు..!

    భారతదేశంలో ప్రయాణించడానికి సులభమైన, చౌకైన మార్గం రైలు. ప్రతిరోజు లక్షల మంది రైలులో ప్రయాణిస్తున్నారు. మీరు కూడా తరచూ రైలు (Where Is My Train APP)లో వస్తూ పోతూ ఉండే ఉంటారు.

    Date : 21-02-2024 - 1:55 IST
  • Shashi Tharoor Receives France S Highest Civilian Award Legion Of Honour For Outstanding Career

    Shashi-Tharoor: కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌కు అరుదైన గౌరవం

        Shashi-Tharoor:కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌(Shashi-Tharoor)కు అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం ‘షువలియె డి లా లిజియన్‌ ద హానర్‌’‌ను ఆయన అందుకున్నారు. ఢిల్లీలోని ఫ్రాన్స్‌ రాయబార కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో తిరువనంతపురం ఎంపీకి ఈ పురస్కారం ప్రదానం చేశారు. దౌత్యవేత్త నుంచి రాజకీయ నేతగా మారిన శశిథరూర్.. బహుముఖ ప్రజ్ఞాశాలి. స్వతహాగా ర

    Date : 21-02-2024 - 1:13 IST
  • Fly Overs In India

    Fly Overs In India: భారతదేశంలో గరిష్ట సంఖ్యలో ఫ్లై ఓవర్లు ఎక్కడ ఉన్నాయో తెలుసా..?

    అమెరికా తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్‌ (Fly Overs In India)ను కలిగి ఉన్న దేశం భారతదేశం. గత తొమ్మిదేళ్లలో భారత్ 50 వేల కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారులను నిర్మించి చైనాను అధిగమించింది.

    Date : 21-02-2024 - 1:05 IST
  • Bharat Jodo Nyay Yatra To Be Paused From February 26 March 1; Rahul Gandhi To Deliver 2 Lectures At Cambridge University

    Rahul Gandhi: రాహుల్‌ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ఐదు రోజుల పాటు విరామం

      Bharat Jodo Nyay Yatra: కాంగ్రెస్‌ అగ్రనేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర (Bharat Jodo Nyay Yatra)కు బ్రేక్‌ పడింది. రాహుల్‌ గాంధీ పలు కీలక సమావేశాల్లో పాల్గొననున్న నేపథ్యంలో యాత్రకు ఐదు రోజుల పాటు విరామం ప్రకటించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ (Jairam Ramesh) బుధవారం సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. We’re now on WhatsApp. […]

    Date : 21-02-2024 - 11:55 IST
  • Farmers Reject Centre’s Offer.. To Resume March To Delhi Today

    Farmers Protest ‘ఛలో ఢిల్లీ’ పాదయాత్రను పునఃప్రారంభించిన రైతులు

      Chalo Delhi march: పంటలకు కనీస మద్దతు ధరకు (ఎంఎస్పీ) చట్టబద్ధతతో పాటు ఇతర డిమాండ్లను పరిష్కరించాలంటూ దేశ రాజధాని దిశగా రైతులు ‘ఛలో ఢిల్లీ మార్చ్’ను పునఃప్రారంభించారు. ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా పరిమిత పంటలను 5 ఏళ్లపాటు కొనుగోలు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను తిరస్కరించిన రైతులు ముందుగా ప్రకటించినట్టుగా బుధవారం ఉదయం నిరసన మొదలుపెట్టారు. దీంతో ఢిల్లీ చుట్టూ పోలీ

    Date : 21-02-2024 - 10:46 IST
← 1 … 322 323 324 325 326 … 603 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd