India
-
Ayodhya Ramaiah Darshan: జనవరి 23 నుంచి సాధారణ ప్రజలకు అయోధ్య రామయ్య దర్శనం.. ఆలయ విశేషాలివే..!
జనవరి 22న అయోధ్యలో నిర్మించిన రామమందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. రామ్ లల్లా పవిత్రోత్సవం తర్వాత జనవరి 23 నుండి సాధారణ ప్రజలు దర్శించుకునే (Ayodhya Ramaiah Darshan) అవకాశం ఉంది.
Published Date - 08:28 AM, Sat - 20 January 24 -
RBI Declares Holiday: ఆర్బీఐ భారీ ప్రకటన.. జనవరి 22న రూ. 2000 నోటును మార్చుకోవటం సాధ్యం కాదు.. ఎందుకంటే..?
జనవరి 22, సోమవారం నాడు అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం దృష్ట్యా ప్రభుత్వ కార్యాలయాలు సగం రోజు హాఫ్ డే హాలిడే ఉండటంతో 2000 రూపాయల నోట్లను మార్చుకునే సౌకర్యం అందుబాటులో ఉండదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI Declares Holiday) తెలియజేసింది.
Published Date - 08:11 AM, Sat - 20 January 24 -
INDIA: ఇండియా కూటమికే ముప్పు.. ప్రమాదం పొంచి ఉంది: మాజీ ముఖ్యమంత్రి
బీజేపీకి వ్యతిరేకంగా ఏకమైన విపక్ష కూటమి 'ఇండియాస (INDIA) ముందు సీట్ల పంపకానికి సంబంధించిన ప్రశ్న అలాగే ఉంది. సమావేశాలు కూడా జరుగుతున్నాయి కానీ జనవరి పక్షం రోజులు గడిచినా సీట్ల పంపకాల ఫార్ములా ఖరారు కాలేదు.
Published Date - 10:30 PM, Fri - 19 January 24 -
Arun Yogiraj: ఎవరీ అరుణ్ యోగిరాజ్.. ఇప్పటివరకు ఎన్ని విగ్రహాలు చేశాడో తెలుసా..?
రామ్ లల్లా అయోధ్యలోని జన్మభూమి ఆలయంలో బాలరాముడి రూపంలో ఉన్నాడు. దీన్ని రూపొందించిన ఆర్కిటెక్ట్ అరుణ్ యోగిరాజ్ (Arun Yogiraj)ను అందరూ కొనియాడుతున్నారు.
Published Date - 08:30 PM, Fri - 19 January 24 -
BJP : బిజెపి వలలో పడ్డ ప్రతిపక్షాలు
డా. ప్రసాదమూర్తి మనం అలా కళ్ళప్పగించి చూస్తూ ఉండగానే దేశం మొత్తం కాషాయ రంగు కప్పుకుంటోంది. మతాన్ని, రాముణ్ణి తమ రాజకీయ ప్రయోజనాల కోసం బిజెపి వారు వాడుకుంటున్నారని నిత్యం విమర్శలు గుప్పించే ప్రతిపక్షాలు, మరో దారి తోచక ఆ మత రాజకీయాలనే పట్టుకొని గిలగిలా కొట్టుకుంటున్నారని అనిపిస్తోంది. హిందువులు వేరు హిందుత్వం వేరు. కొన్ని ధార్మిక సంఘాలు కొన్ని రాజకీయ పార్టీలు హిందుత్
Published Date - 07:19 PM, Fri - 19 January 24 -
Ayodhya Weather Prediction: జనవరి 22న అయోధ్యలో వాతావరణం ఎలా ఉండనుందంటే..?
రామ్ లల్లా వేడుకకు ముందు వాతావరణ శాఖ (Ayodhya Weather Prediction) ఒక అడుగు వేసింది. వాతావరణ సమాచారాన్ని అందించడానికి IMD గురువారం ఒక వెబ్పేజీని ప్రారంభించింది.
Published Date - 06:30 PM, Fri - 19 January 24 -
Iran Attack : ఇండియన్ నేవీ అలర్ట్.. హిందూ మహాసముద్రంలో ఇరాన్ ఎటాక్స్
Iran Attack : మిడిల్ ఈస్ట్ ప్రాంతాన్ని యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.
Published Date - 04:30 PM, Fri - 19 January 24 -
Judges Invited : ఆ ఐదుగురు జడ్జీలకు రామమందిర ఆహ్వానం.. ఎవరు ?
Judges Invited : ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2019లో అయోధ్య రామమందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే.
Published Date - 02:12 PM, Fri - 19 January 24 -
Bilkis Bano Case : ఆదివారంలోగా లొంగిపోండి.. బిల్కిస్ బానో కేసు దోషులకు ‘సుప్రీం’ ఆర్డర్
Bilkis Bano Case : బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు మరో కీలక ఆదేశం జారీ చేసింది.
Published Date - 01:37 PM, Fri - 19 January 24 -
SC Sub Quota : Govt of India: ఎస్సీ వర్గీకరణపై ఐదుగురితో కేంద్ర కమిటీ
SC Sub Quota : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ 2023 నవంబరులో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన హామీ ప్రకారం ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.
Published Date - 12:35 PM, Fri - 19 January 24 -
Pannun Warning : సీఎం యోగిని చంపేస్తాం.. 22న అయోధ్యలో ఎటాక్ తప్పదు : పన్నూ
Pannun Warning : అమెరికాలో ఆశ్రయం పొందుతున్న ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి చెలరేగాడు.
Published Date - 11:46 AM, Fri - 19 January 24 -
Myanmar Militants : మణిపూర్లోకి మయన్మార్ మిలిటెంట్లు.. పోలీసులపైకి కాల్పులు వాళ్ల పనే?
Myanmar Militants : మయన్మార్ సైన్యం, తిరుగుబాటు దారుల మధ్య జరుగుతున్న ఘర్షణల ఎఫెక్టు పొరుగున ఉన్నమనదేశంపైనా పడింది.
Published Date - 09:06 AM, Fri - 19 January 24 -
Ram Temple: రామమందిరం ప్రారంభోత్సవం రోజున కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్ డే లీవ్
Ram Temple: అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా జనవరి 22న అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్ డే సెలవ్ ఉంటుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గురువారం తెలిపారు. సెంటిమెంట్లను దృష్టిలో ఉంచుకుని మూసివేతపై నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వార్తా సంస్థకు తెలిపారు. రామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా జనవరి 22న కేంద్ర ప్రభుత్వ అధికారులందరూ హాఫ్ డే పని చేస్తారు. “అయోధ్యలో రా
Published Date - 04:16 PM, Thu - 18 January 24 -
Modi : విపక్షాల విడివిడి యాత్రలు మోడీని ఎదుర్కోగలవా?
డా. ప్రసాదమూర్తి జనవరి 22వ తేదీ వైపు దేశం వేగంగా ముందుకు దూసుకుపోతుంది. అయోధ్యలో నవనిర్మిత రామ మందిర ప్రారంభోత్సవం దేశవ్యాప్త మహోత్సవంగా నిర్వహించడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నాయకులు, అలాగే విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ తదితర హిందుత్వ సంఘాలు అతి సంబరంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. సగం సగం నిర్మాణమైన మందిరాన్ని ప్రారంభించడం పట్ల, ఆ మందిరంలో రామ విగ్రహ ప్రా
Published Date - 12:15 PM, Thu - 18 January 24 -
Ayodhya Security: అయోధ్య భద్రతకు యాంటీ టెర్రరిస్ట్ కమాండోలు.. వారి శిక్షణ ఎలా ఉంటుందో తెలుసా..?
రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమానికి ముందు అయోధ్య భద్రత (Ayodhya Security)ను పెంచారు. ఉత్తరప్రదేశ్కు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) కమాండోలు అయోధ్యలోని లతా మంగేష్కర్ చౌక్ వద్ద మోహరించారు.
Published Date - 08:24 AM, Thu - 18 January 24 -
Ram Lalla Statue: అయోధ్య బాల రాముడి విగ్రహం ఇదేనా..!
ఈనెల 22న అయోధ్యలో బాల రాముడి (Ram Lalla Statue) ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఆ కార్యక్రమం తరువాత గర్భ గుడిలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఆ బాల రాముడి విగ్రహం ఇదేనట.
Published Date - 08:08 AM, Thu - 18 January 24 -
Fine On IndiGo: ఇండిగోకు రూ.1.20 కోట్ల జరిమానా.. ముంబై విమానాశ్రయానికి రూ.90 లక్షల ఫైన్..!
ముంబై విమానాశ్రయానికి రూ.90 లక్షల జరిమానా, ఇండిగోకు రూ.1.20 కోట్ల జరిమానా (Fine On IndiGo) విధించారు. ఇండిగోపై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) చర్యలు తీసుకుంది.
Published Date - 07:19 AM, Thu - 18 January 24 -
Manipur Violence: మణిపూర్ ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు పోలీసు కమాండోలు మృతి
మణిపూర్లోని మోరే ప్రాంతంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు మణిపూర్ పోలీసు కమాండోలు మరణించగా, మరో ఇద్దరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఇంఫాల్లోని పోలీసు అధికారులు
Published Date - 11:38 PM, Wed - 17 January 24 -
UP CM: రామమందిర ఉద్యమం కారణంగానే సన్యాసిని అయ్యాః యూపీ సీఎం యోగి
UP CM: రామమందిర ఉద్యమం కారణంగానే తాను సన్యాసిని అయ్యానని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం అన్నారు. “మేము మొదటి నుండి ఉద్యమంతో ముడిపడి ఉన్నాము. అయితే, రాముడి ప్రాణ్ ప్రతిష్ఠా వేడుకకు మేము క్రెడిట్ తీసుకోవడం లేదు. మేము సేవకులుగా వెళ్తున్నాము” అని ఆదిత్యనాథ్ అన్నారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆలయ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలకు ఆహ
Published Date - 08:38 PM, Wed - 17 January 24 -
Rama Mandiram : కాంగ్రెస్ నిర్ణయం కరెక్టేనా?
డా.ప్రసాదమూర్తి రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరు కాకూడదని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికీ కొందరు తప్పు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇలా నిర్ణయం తీసుకుని ఉండాల్సింది కాదని, తప్పు చేసిందని చాలామంది మాట్లాడుతున్నారు. ఆఖరికి ఈ నిర్ణయం పట్ల కాంగ్రెస్ పార్టీలో కూడా మతభేదాలు ఉన్నాయని ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. బిజెపి కోరుకున్నది కూడా ఇదే కదా. ఈ కార్
Published Date - 07:02 PM, Wed - 17 January 24