India
-
New Criminal Laws : కొత్త క్రిమినల్ చట్టాల అమలుకు డేట్ ఫిక్స్
New Criminal Laws : బ్రిటీష్ పాలకుల కాలం నాటి చట్టాల స్థానంలో పార్లమెంటు ఆమోదించిన మూడు కొత్త క్రిమినల్ చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయి.
Date : 24-02-2024 - 3:22 IST -
Manipur : యూనివర్సిటీ ప్రాంగణంలో బాంబు పేలుడు..వ్యక్తి మృతి
Manipur: గత కొన్ని రోజులుగా రెండు జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) తాజాగా బాంబు పేలుడు (bomb blast)తో దద్దరిల్లింది. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని ధనమంజురి (Dhanamanjuri) యూనివర్సిటీ ప్రాంగణంలో (Manipur university campus) బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. క్యాంపస్లో ఉన్న ఆల్ మణిపూర్ స్టూడెంట్స్ యూనియన్ (AMSU) కార్యాలయం వద్
Date : 24-02-2024 - 2:17 IST -
Congress AAP: కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు ఖరారు..సీట్ల సర్దుబాటు వివరాలు
Congress AAP Seat Sharing : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్(Congress), ఆప్(AAP) మధ్య పొత్తు ఖరారైంది. ఢిల్లీ, గుజరాత్, హరియాణా, చంఢీగఢ్, గోవాలో సీట్ల సర్దుబాటు వివరాలను ప్రకటించారు. పొత్తులో భాగంగా ఢిల్లీలో ఆప్ నాలుగు, కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ వెల్లడించారు. గోవాలో ఉన్న రెండు లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీ చేయనున్
Date : 24-02-2024 - 1:44 IST -
Kasganj Accident: యూపీలో చెరువులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్: 19 మంది మృతి
యూపీలో ఘోర ప్రమాదం జరిగింది. గంగాస్నానానికి వెళ్తున్న భక్తుల ట్రాక్టర్ బదౌన్ హైవేపై దరియావ్గంజ్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న చెరువులో పడింది. ఈ ప్రమాదంలో చిన్నారులు సహా 19 మంది మృతి చెందినట్లు పోలీసు అధికారులు ధృవీకరించారు. ట్రాక్టర్పై వెళ్తున్న వ్యక్తులు జలసమాధి అయ్యారు.
Date : 24-02-2024 - 1:22 IST -
Sharad pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కొత్త గుర్తు ఇదే..
Sharad pawar: ఈరోజు రాయ్గఢ్(Raigarh)లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ తన వర్గం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) కొత్త గుర్తును ఘనంగా లాంచ్ చేశారు. ఆయన తన గుర్తును ప్రారంభించారు. ‘బూర ఊదుతున్న మనిషి’ ని పవార్ తన పార్టీ కొత్త గుర్తుగా ఎంచుకున్నారు. అందుకు సింబాలిక్గా ఇవాళ సింబల్ లాంచింగ్ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఒక బృందాన్ని రప్పించి బూరలు ఊదించా
Date : 24-02-2024 - 12:34 IST -
Rahul Gandhi: సీఎం సిద్దరామయ్య, రాహుల్ గాంధీకి బెంగళూరు కోర్టు ఉత్తర్వులు
Rahul Gandhi:కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ(bjp) దాఖలు చేసిన పరువు నష్టం కేసులో బెంగళూరు స్పెషల్ కోర్టు(Bangalore Special Court) తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాహుల్ గాంధీతో పాటు కర్ణాటక సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah),ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(dK Sivakumar)లు కోర్టు ముందు హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మార్చి 28న కోర్టులో హాజరుకావాలని జడ్జి ఆదేశాలిచ్చారు. బీజేపీ(bjp)పరువు తీసేలా పేపర్ల
Date : 24-02-2024 - 11:28 IST -
Former Aussie Prime Minister: భారత్, ఆస్ట్రేలియా సంబంధాలపై ఆసీస్ మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..!
భారత్, ఆస్ట్రేలియా మధ్య సంబంధాలపై ఆస్ట్రేలియా మాజీ ప్రధాని (Former Aussie Prime Minister) టోనీ అబాట్ మాట్లాడారు.
Date : 23-02-2024 - 9:15 IST -
PM Modi: రాహుల్ గాంధీపై మోడీ ఫైర్, కారణమిదే
PM Modi: వారణాసిలో యువకులు తాగుబోతులుగా మారారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై శుక్రవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక్కడ జరిగిన ఒక బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ “ రాహుల్ గాంధీ యుపిలోని యువత మాదకద్రవ్యాలకు బానిసలు అని అన్నారు. మోడీని తిట్టి ఇప్పుడు యూపీ యువతపై విరుచుకుపడుతున్నారు. రాహుల్ గాంధీ యూపీ యువతకు చేసిన ఈ అవమానాన్ని యూపీ ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేర
Date : 23-02-2024 - 8:06 IST -
PM Modi: ఇండియా కూటమి వారి కుటుంబాల కోసం పనిచేస్తుంది.. పేదల సంక్షేమం వారికి పట్టదుః ప్రధాని
PM Modi : యూపీలోని వారణాసి(Varanasi)లో శుక్రవారం సంత్ రవిదాస్ జయంతోత్సవాల(Sant Ravidas Jayanti) సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోడీ(pm modi) ప్రసంగించారు. సంత్ రవిదాస్ జీ ఆలోచనలను తమ ప్రభుత్వం ముందుకు తీసుకువెళుతోందని వివరించారు. ఈ సందర్భంగా మోడీ విపక్ష ఇండియా కూటమిపై విరుచుకుపడ్డారు. ఇండియా కూటమి వారి కుటుంబాల కోసం పనిచేస్తుందని పేదల సంక్షేమం వారికి
Date : 23-02-2024 - 3:30 IST -
Rahul Gandhi: జార్ఖండ్ హైకోర్టులోరాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ
Rahul Gandhi: జార్ఖండ్ హైకోర్టులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి శుక్రవారం ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదు అయిన నేరాభియోగ పరువునష్టం కేసును కొట్టివేయాలని రాహుల్ గాంధీ పెట్టుకున్న అభ్యర్థనను జార్ఖండ్ హైకోర్టు తిరస్కరించింది. కేంద్ర మంత్రి అమిత్ షా(Union Minister Amit Shah)ఓ హత్య కేసులో నిందితుడని గతంలో రాహుల్ ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. ఆ ఘటనలో రాహుల్పై క
Date : 23-02-2024 - 2:59 IST -
Arvind Kejriwal : 2-3 రోజుల్లో కేజ్రీవాల్ అరెస్ట్..ఆప్ నేత కీలక వ్యాఖ్యలు
Arvind Kejriwal ED Arrest : లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్తో తమ పొత్తు ఖరారైన నేపథ్యంలో బీజేపీ(bjp) భయపడుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ (aap) శుక్రవారం ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్(Kejriwal)ను అరెస్టు చేసేందుకు ఈడీ(ED)తో పాటు సీబీఐ(cbi)ని కూడా ఉపయోగించుకుంటోందని ఆరోపించింది. ఆప్-కాంగ్రెస్ పొత్తు కుదిరితే కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తారనే సందేశాలు వస్తున్నాయని మరో రెండు, మూడు రోజుల్లో కేజ్రీవాల్న
Date : 23-02-2024 - 1:20 IST -
Kisan Rally: 26న ‘ట్రాక్టర్ మార్చ్’కు పిలుపునిచ్చిన సంయుక్త కిసాన్ మోర్చ
Farmers Protest : పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హమీ, రుణమాఫీ, కేసుల ఎత్తివేతతో పాటు పలు డిమాండ్లకు పరిష్కారం కోరుతూ తమ ఆందోళనలను మరింత ఉద్ధృతం చేయాలని రైతులు నిర్ణయించారు. ఈ మేరకు గురువారం పొద్దుపోయాక కీలక ప్రకటన వెలువడింది. ఫిబ్రవరి 26న ‘ట్రాక్టర్ మార్చ్’,(tractor-march) మార్చి 14న రాంలీలా మైదానంలో కిసాన్ ర్యాలీని నిర్వహించనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ప్రకటించింది. రా
Date : 23-02-2024 - 11:21 IST -
Manohar Joshi: మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి కన్నుమూత
మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి(Manohar Joshi)కన్నుమూశారు. 86 ఏళ్ల వయసున్న ఆయన రెండు రోజుల క్రితం గుండెపోటుకు గురయ్యారు. ముంబయిలోని పీడీ హిందుజా హాస్పిటల్ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని గురువారం సాయంత్రమే రిపోర్టులు వెలువడ్డాయి. అంతలోనే ఆయన చనిపోయారంటూ ప్రకటన వెలువడింది. క
Date : 23-02-2024 - 11:07 IST -
Former CM Manohar Joshi: మహారాష్ట్ర మాజీ సీఎం కన్నుమూత
లోక్సభ మాజీ స్పీకర్, మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి(Former CM Manohar Joshi) కన్నుమూశారు.
Date : 23-02-2024 - 10:04 IST -
PM Modi: చిన్న రైతులకు మోదీ గుడ్ న్యూస్, ఇండియాలో అతిపెద్ద ధాన్యం కేంద్రం
PM Modi: చిన్న రైతులకు సాధికారత కల్పించడంలో ప్రధాన ముందడుగు అయిన దేశ రాజధానిలోని భారత్ ఫిబ్రవరి 24న దేశ సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పలు కార్యక్రమాలను ప్రారంభించి, పునాది వేస్తారని పీఎంఓ గురువారం తెలిపింది. 11 రాష్ట్రాల్లోని 11 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పిఎసిఎస్)లో ‘సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ ప్రణాళిక’ పైలట్ ప్రాజెక్ట్
Date : 22-02-2024 - 6:17 IST -
Rajnath Singh: దేశ రక్షణలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదు: రాజ్ నాథ్ సింగ్
Rajnath Singh: బహుళ దేశాల నౌకాదళాలు పాల్గొం టున్న మిలన్ 2024 ఉత్సవాన్ని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ప్రపంచంలో నేవీలలో మిత్రదేశా లలో సాంకేతిక, ఇతర నావికా పరిజ్ఞా నాన్ని పంచుకునేందుకే ఈ ఉత్సవా లను రెండేళ్ల కొకసారి నిర్వహిస్తోందని తెలిపారు.మిలాన్ సందర్భంగా ఏర్పా టు చేసిన వివిధ రకాల ఉత్పత్తు ల స్టాళ్లతో తీర్చిదిద్దిన మిలన్ 2024 గ్రామాన్ని, వివిధ రక్షణ ఉత్పత్తుల సంస్ధలు ఏర్పా
Date : 22-02-2024 - 5:40 IST -
CBSE: ఓపెన్ బుక్ ఎగ్జామ్ పై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కసరత్తు
CBSE: ఓపెన్ బుక్ ఎగ్జామ్ అంటే ఏంటి? Education: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (CBSE) పరిధిలో 9, 10 తరగతులకు ఇంగ్లిష్, గణితం (Mathematics), సైన్స్ పరీక్షలను ఓపెన్ బుక్ ఎగ్జామ్ విధానాన్ని నిర్వహించనున్నారు. 11, 12 తరగతుల విద్యార్థులకు గణితం, బయాలజీ సబ్జెక్టులను ఓపెన్ బుక్ ఎగ్జామ్ విధానంలో నిర్వహించనున్నారు. పరీక్షలు అంటేనే నేర్చుకున్న విషయాన్ని గుర్తుపెట్టుకుని రాయడం.. అలా చేయలేనివారు దొం
Date : 22-02-2024 - 5:08 IST -
Synthetic Antibody: అన్ని రకాల పాము విషాలకు ఒకే విరుగుడును కనుగొన్న శాస్త్రవేత్తలు
Bengaluru Scientists: బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు అద్భుతం సృష్టించారు. పాము కాటుకు కొత్త తరహా విరుగుడును కనుగొన్నారు. పాము విషాన్ని నిర్వీర్యం చేసే కృత్రిమ యాంటీబాడీలను(Synthetic Antibody) తయారు చేశారు. దాదాపు అన్ని రకాల పాము విషాలకు ఆ యాంటీబాడీలు విరుగుడుగా పనిచేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన స్టడీని ఇటీవల జర్నల్ సైన్స్ ట్
Date : 22-02-2024 - 4:24 IST -
Thirupathi Garudaseva : ప్రతి పౌర్ణమి రోజున గరుడసేవ….ఈ రోజున దర్శిస్తే తిమ్మప్ప అనుగ్రహం
Tirupati Garudaseva : ప్రతి పౌర్ణమి నాడు జరిగే గరుడసేవను దర్శించుకుంటే తిమ్మప్ప అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఈ నేపథ్యంలో రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య శ్రీమలయప్ప స్వామి గరుడ సకల అలంకారంలో భక్తులకు తిరుమల వీధుల్లో దర్శనమిస్తారు. ఈ రోజు చాలా ప్రత్యేకమైనది మరియు భక్తులు ఈ రోజున తిరుపతిని సందర్శించి తిమ్మప్ప ఆశీస్సులు పొందవచ్చు. మీరు ఈ సేవలో పాల్గొనాలనుకుంటే, మీరు తిరుపతిని సందర్శించే
Date : 22-02-2024 - 3:30 IST -
Rahul Gandhi: ఐశ్వర్యరాయ్ పై రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్
మీడియా ఛానెళ్లు ఐశ్వర్యరాయ్ డ్యాన్సులను చూపిస్తున్నాయి కానీ పేదప్రజల స్థితిగతులను గురించి మాత్రం ప్రసారాలు చేయడం లేదు అని రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ సోషల్ మిడిల్ వైరల్ గా మారాయి.
Date : 22-02-2024 - 3:20 IST