India
-
India China Relations : భారత్-చైనా సంబంధాల్లో కొత్త పరిణామం
India China Relations : భారత్–చైనా ద్వైపాక్షిక సంబంధాల్లో గణనీయమైన మలుపు తిరిగింది. దాదాపు ఏడాది రోజులుగా నిలిచిపోయిన కీలక వస్తువుల సరఫరా పునరుద్ధరించేందుకు చైనా అంగీకరించింది.
Date : 19-08-2025 - 10:46 IST -
Heavy rains : ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు..రెడ్ అలెర్ట్.. స్కూళ్లు, కాలేజీల బంద్
ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబైకు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో నగరంలోని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అప్రమత్తమైంది.
Date : 19-08-2025 - 10:15 IST -
Miss Universe India 2025 : మిస్ యూనివర్స్ ఇండియా 2025 విజేత ఎవరో తెలుసా?
Miss Universe India 2025 : భారతదేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సౌందర్య పోటీల్లో ఒకటైన మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటాన్ని ఈసారి రాజస్థాన్కి చెందిన మణిక విశ్వకర్మ గెలుచుకున్నారు.
Date : 19-08-2025 - 9:50 IST -
HYD Gun : సైనికుల చేతికి హైదరాబాద్ మెషీన్ గన్స్
HYD Gun : 'అష్మీ' ఒకేసారి 250 తూటాలను కలిగి ఉండే బెల్ట్ను ఉపయోగించగలదు. ఇది సుదీర్ఘ పోరాట పరిస్థితుల్లో సైనికులకు నిరంతర కాల్పుల శక్తిని అందిస్తుంది.
Date : 19-08-2025 - 7:54 IST -
Mumbai Rains : వర్షాలు ముంచెత్తిన ముంబై.. స్కూళ్లకు సెలవు, రైళ్లకు అంతరాయం!
Mumbai Rains : ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. శనివారం నుండి మొదలైన వర్షాలు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో నగరం జలమయం అయిపోయింది.
Date : 18-08-2025 - 7:07 IST -
Gold Reserves : ఒడిశాలో బంగారు నిల్వలు.. మొదలుకానున్న తవ్వకాలు
Gold Reserves : ఈ బంగారు నిల్వలు ఒడిశాలో మైనింగ్ రంగానికి ఒక కొత్త దిశానిర్దేశం చేస్తాయి. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల అభివృద్ధికి కూడా ఇది తోడ్పడుతుంది
Date : 18-08-2025 - 12:45 IST -
Vote Chori : దేశం అంతటా ఓట్ చోరీ జరిగింది – రాహుల్
Vote Chori : రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రతిపక్షాలు ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తుండగా
Date : 17-08-2025 - 5:30 IST -
Election Commission: ఓటు చోరీ ఆరోపణలపై స్పందించిన ఎన్నికల సంఘం!
న్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ విలేకరుల సమావేశంలో ప్రసంగించి బీహార్లో ప్రత్యేక విస్తృత సమీక్ష (SIR)పై ఎన్నికల సంఘం వైఖరిని స్పష్టం చేశారు.
Date : 17-08-2025 - 3:55 IST -
Gold : ఒడిశాలో భారీ బంగారు నిక్షేపాలు..జీఎస్ఐ కీలక ప్రకటన
ఈ నిక్షేపాల వెలికితీతకు సంబంధించిన పరిశోధనలు జీఎస్ఐతో పాటు ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ సంయుక్తంగా చేపట్టాయి. ఇప్పటికే సుందర్గఢ్, నవరంగ్పూర్, కియోంజర్, దేవగఢ్ జిల్లాల్లో బంగారు తవ్వకాలు వేగంగా కొనసాగుతున్నాయి. తాజాగా మరో కీలక విషయాన్ని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మయూర్ భంజ్, మల్కాన్ గిరి, సంబల్పూర్, బౌద్ జిల్లాల్లో కూడా బంగారు నిల్వలు ఉన్న అవకాశముందని, అక్కడ సమగ్ర
Date : 17-08-2025 - 2:35 IST -
Tamil Nadu : మహిళా కానిస్టేబుల్ సాహసోపేత సహాయం.. ఆటోలోనే నిండు గర్భిణికి పురుడు
అర్ధరాత్రి సమయంలో తిరుమురుగన్పూండి రింగ్ రోడ్డులో పోలీస్ తనిఖీలు జరుగుతున్నాయి. అదే సమయంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన భారతి అనే యువతి కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో ఆసుపత్రికి బయలుదేరింది. అయితే మార్గమధ్యంలో ఆమెకు తీవ్రమైన పురిటి నొప్పులు మొదలయ్యాయి.
Date : 17-08-2025 - 12:14 IST -
Shubhanshu Shukla : స్వదేశానికి చేరుకున్న శుభాంశు శుక్లా.. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఘనస్వాగతం, వీడియో వైరల్
ఇది కేవలం వ్యక్తిగత ప్రయాణం కాదు. ఇది దేశం పట్ల నాకు ఉన్న ప్రేమకు, నా శిక్షణను అందించిన ప్రతీ గురువు పట్ల ఉన్న కృతజ్ఞతకు నిదర్శనం అన్నారు. అంతరిక్షంలో గడిపిన క్షణాలు మరిచిపోలేనివిగా పేర్కొంటూ, తన అనుభవాలను దేశంలోని విద్యార్థులతో, శాస్త్రవేత్తలతో, సైనికులతో పంచుకోవాలని ఆకాంక్షించారు.
Date : 17-08-2025 - 10:57 IST -
Jammu and Kashmir : మళ్లీ మేఘ విస్ఫోటం కలకలం ..నలుగురు మృతి, సహాయ చర్యలు ముమ్మరం
మరికొంతమంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. స్థానికంగా వర్షాలు భారీగా కురుస్తుండటంతో కొండచరియలు విరిగిపడి పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. ఘాటీ సమీపంలోని జుతానా జోడ్ ప్రాంతంలో కొండలు విరిగిపడి ఓ కుటుంబం శిథిలాల కింద చిక్కుకుపోయిందని సమాచారం. సహాయక చర్యల కోసం వెంటనే ఎస్డీఆర్ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది.
Date : 17-08-2025 - 10:42 IST -
EC : ఓటర్ల జాబితా లోపాలపై ప్రతిపక్షాల విమర్శలకు ఈసీ కౌంటర్
ఓ ప్రకటనలో ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం, ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియలో రాజకీయ పార్టీల భాగస్వామ్యం మొదటి దశ నుంచే ఉంటుంది. ముసాయిదా జాబితా విడుదలయ్యే సమయంలో ప్రతి పార్టీకీ సమాచారం పంపిస్తామని, వారు తమ ప్రతినిధుల ద్వారా అన్ని వివరాలు పరిశీలించే అవకాశం కల్పించబడుతుందని తెలిపింది.
Date : 17-08-2025 - 9:53 IST -
Prices Will Drop : భారీగా తగ్గబోతున్న ఫ్రిజ్, ఏసీ, టీవీల ధరలు
Prices Will Drop : ఈ సంస్కరణల ముఖ్య ఉద్దేశ్యం సామాన్యులు వాడే నిత్యావసర వస్తువులపై పన్నులను తగ్గించడం. ప్రస్తుతం ఉన్న 12% మరియు 28% జీఎస్టీ శ్లాబ్లను రద్దు
Date : 16-08-2025 - 7:31 IST -
Kishtwar : కిష్త్వార్లో భయానక ప్రళయం..! మూడో రోజు కూడా కొనసాగుతున్న సహాయక చర్యలు
Kishtwar : జమ్మూ కశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో మేఘ విస్ఫోటనం (క్లౌడ్బర్స్ట్) కారణంగా ఏర్పడిన ఘోర వరదల ప్రభావం కొనసాగుతూనే ఉంది.
Date : 16-08-2025 - 4:48 IST -
Vice President Candidate : ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికకు ఎన్డీఏ సిద్ధం..ఆదివారం ఖరారు చేయనున్న మోడీ, అమిత్ షా.. !
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని ఆదివారం (ఆగస్టు 17) న నిర్వహించనుంది. ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును ఖరారు చేసే అవకాశముంది. పార్టీ వర్గాల ప్రకారం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే అవసరమైన చర్చలు పూర్తిచేశారని తెలుస్తోంది.
Date : 16-08-2025 - 3:32 IST -
FASTag Annual Pass : ఫాస్టాగ్ యాన్యువల్ పాస్కు అద్భుత స్పందన ..తొలి రోజు లక్షల్లో వినియోగదారులు కొనుగోలు
కేవలం నిన్నటితో (ఆగస్టు 15) ప్రారంభమైన ఈ కొత్త విధానం, వినియోగదారుల్లో విశేష ఉత్సాహాన్ని రేకెత్తించింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, మొదటి రోజు సాయంత్రం 7 గంటల వరకూ సుమారు 1.4 లక్షల మంది వినియోగదారులు ఈ పాస్ను సొంతం చేసుకున్నారు.
Date : 16-08-2025 - 3:14 IST -
Kangana : ఆ సమయంలో వచ్చే బాధ.. ఎంపీలకూ తప్పదు.. కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు
ప్రతి రోజు ఒక కొత్త ప్రాంతంలో ప్రయాణం. ఒక్కోసారి రోజుకు 10–12 గంటల పాటు కాంటిన్యూగా మిషన్ల మీద ఉంటాం. టాయిలెట్ వెళ్ళే అవకాశం కూడా ఉండదు. ఇలా మారిన వాతావరణంలో, ఒక మహిళగా నేను తట్టుకుంటున్న బాధను మాటల్లో చెప్పలేను అని ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 16-08-2025 - 2:08 IST -
GST : జీఎస్టీలో మార్పులు.. ధరలు తగ్గే అవకాశం ఉన్న వస్తువులు ఇవే..!
ప్రస్తుతం జీఎస్టీలో 5%, 12%, 18%, 28% అనే నాలుగు శ్లాబ్లు ఉన్నాయి. ఇకపై ఈ విధానాన్ని సరళతరం చేస్తూ... 5% మరియు 18% అనే రెండు ప్రధాన శ్లాబ్లను మాత్రమే కొనసాగించాలని కేంద్రం యోచిస్తోంది. దీని ప్రకారం, ప్రస్తుతం 12% శ్లాబ్లో ఉన్న వస్తువులలో సుమారు 99% వస్తువులను 5% శ్లాబ్లోకి మారుస్తారు. అలాగే 28% శ్లాబ్లో ఉన్న వస్తు-సేవల్లో సుమారు 90% శాతం వాటిని 18% శ్లాబ్లోకి మార్చనున్నట్లు సమాచారం.
Date : 16-08-2025 - 1:49 IST -
Rahul Gandhi : ఇకపై ఓట్ల దొంగతనం కుదరదు..వీడియోతో కాంగ్రెస్ కొత్త ప్రచారం
తాజాగా ఈ అంశాన్ని మరింత ప్రజలకు చేరవేయడానికి రాహుల్ గాంధీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. "లాపాటా ఓటు" అనే పేరుతో రూపొందించిన ఈ వీడియో, బాలీవుడ్ సినిమాల శైలిలో రూపొందించబడింది. వీడియోలో ఓటు చోరీని చిత్రీకరించిన విధానం సామాన్య ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.
Date : 16-08-2025 - 1:05 IST